Tag: GovernmentSchemes

పని ప్రదేశాలకు దగ్గర్లోనే ఇందిరమ్మ ఇళ్లు: సీఎం రేవంత్‌రెడ్డి

పేదలకు ఇళ్లు కల్పించడంతో పాటు వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జనావాసాలకు, పని ప్రదేశాలకు దూరంగా ఇళ్లను ...

Read moreDetails

ఏపీ కేబినెట్‌ భేటీ.. 25కు పైగా కీలక అంశాలపై చర్చ

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో 25కు పైగా అజెండా అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. రెండో దశలో 3,168 ...

Read moreDetails

తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలి.. ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్

తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ...

Read moreDetails

రేషన్‌ దుకాణాల్లో మినీ మార్టులు.. పౌరసరఫరాల శాఖ అనుమతులు

రాష్ట్రంలోని రేషన్‌ దుకాణాల రూపురేఖలు మార్చేందుకు పౌరసరఫరాల శాఖ కీలక చర్యలు చేపట్టింది. రేషన్‌ షాపులను కేవలం నిత్యావసర సరుకుల పంపిణీ కేంద్రాలుగా కాకుండా, వినియోగదారులకు మరిన్ని ...

Read moreDetails

గిరిజనులకు త్వరలో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు జారీ: మంత్రి సంధ్యారాణి

గిరిజనుల హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అర్హత కలిగిన గిరిజన కుటుంబాలకు త్వరలో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ ...

Read moreDetails

రైతు భరోసా వానాకాలం సీజన్‌ నిధుల విడుదలకు ఏర్పాట్లు

రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్‌ నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. మొదటి విడత కింద రెండు ఎకరాల వరకు ...

Read moreDetails

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసమే పని చేస్తోందని మంత్రి అజహరుద్దీన్

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసమే పని చేస్తోందని మంత్రి అజహరుద్దీన్ అన్నారు. గాంధీభవన్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ సమస్యలతో ...

Read moreDetails

ఈ ఏడాది నుంచే విదేశీ విద్యా పథకం అమలు

రాష్ట్రంలో సామాజిక సంక్షేమ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ ఏడాది నుంచే విదేశీ విద్యా పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి Dola Sree Bala Veeranjaneya ...

Read moreDetails

మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan మత్స్యకారుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మత్స్యకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రెండో ఏడాది ...

Read moreDetails

జూన్‌ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ ప్రారంభం

ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2న ఆదిలాబాద్‌లో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ...

Read moreDetails

ఉన్నత విద్యలో కేరళ ఆదర్శం… దేశానికి కొత్త దిశ

ఉన్నత విద్యను బలోపేతం చేయడంలో కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ఆర్ట్స్, సైన్స్ కోర్సులకు ట్యూషన్ ఫీజు రద్దు ...

Read moreDetails

కాళేశ్వరం నిర్వాసితుల కేసు.. హైకోర్టులో కీలక విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ తదితర రిజర్వాయర్ల కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాస, పునర్నిర్మాణ పథకం కింద పరిహారం చెల్లించింది. హైకోర్టు ధిక్కరణ పిటిషన్ ...

Read moreDetails

ఆధ్యాత్మికత అంటే సమాజ సేవ: ఆదిచుంచనగిరిలో మోదీ ప్రత్యేక పూజలు!

కర్ణాటకలోని ఆధ్యాత్మిక చైతన్య కేంద్రం ఆదిచుంచనగిరి సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ సంస్కృతి, సేవా దృక్పథంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహానుభావుల ఆధ్యాత్మిక చింతన కేవలం ...

Read moreDetails

ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనాలు నిలిచిపోయాయి.. వినియోగంలో నిర్లక్ష్యం

ఆహార కల్తీల నియంత్రణకు కేంద్రం ఆధునిక వనరులు అందించినా, రాష్ట్రంలో వాటి వినియోగం లేక నిర్లక్ష్యం కొనసాగుతోంది. తిరుపతి, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం జోన్లకు కేంద్ర ప్రభుత్వం ...

Read moreDetails

సంజీవని ప్రాజెక్ట్ రాష్ట్రవ్యాప్తంగా జూలైలో అమలు

అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజారోగ్యంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్’ కార్యక్రమాన్ని ప్రతి నెల 4వ శనివారం నిర్వహించాలని సూచించారు. ఈ ...

Read moreDetails

విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణలో విద్యార్థుల పోషకాహారాన్ని మెరుగుపరచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు చేపలు అందించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ...

Read moreDetails

“రివ్యూ చేసి ఉంటే ఇవి ఉండేవి కావు…” – మంత్రిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అసహనం

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ నేరుగా ప్రశ్నించారు. గతంలోనే ఈ అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించాలని సూచించినప్పటికీ, ...

Read moreDetails

2 లక్షల పెన్షన్లే సరిపోతాయా? – భట్టి ప్రకటనపై బీఆర్ఎస్ ప్రశ్నలు

ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News