Tag: India

ఛత్తీస్‌గఢ్‌లో 34 మంది మావోయిస్టులు లొంగుబాటు: 7.2 కిలోల బంగారం, రూ.2.90 కోట్ల నగదు స్వాధీనం!

ఛత్తీస్‌గఢ్: వివిధ జిల్లాల్లో మంగళవారం 34 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నక్సల్స్ మిషన్-2026 మార్చి 31తో ముగిసిన నేపథ్యంలో చివరి రోజున మావోయిస్టుల ...

Read moreDetails

కేరళలో ఎల్‌డీఎఫ్–భాజపా ‘గుప్త భాగస్వామ్యం’: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ

కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) మరియు భాజపా మధ్య గుప్త భాగస్వామ్యం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎల్‌డీఎఫ్ గెలుపునకు ప్రధాని మోదీ ...

Read moreDetails

రాజకీయ లబ్ధికోసం భయాలు రేపుతోంది కాంగ్రెస్‌: ప్రధాని మోదీ విమర్శలు!

పశ్చిమాసియా యుద్ధంతో ఏర్పడిన అంతర్జాతీయ సంక్షోభాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తూ ...

Read moreDetails

కీలక స్థాయిలు కోల్పోయిన బిట్‌కాయిన్‌…ఇంకా పడిపోతుందా?

ప్రపంచ క్రిప్టో మార్కెట్‌లో ప్రముఖమైన Bitcoin ఇటీవల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గత కొన్ని ట్రేడింగ్‌ రోజుల్లో బలహీన ధోరణి కనబరిచిన బిట్‌కాయిన్‌ విలువ 66,500 డాలర్లకు పడిపోయింది. ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు (30-03-2026)

దేశీయ బంగారం మార్కెట్ ఈరోజుల్లో స్థిరత్వం చూపుతోంది. అంతర్జాతీయ బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల వల్ల స్థానిక మార్కెట్‌లో ధరలు మెల్లగా పెరుగుతున్నాయి. వివాహ, పండగ సీజన్ ...

Read moreDetails

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వేడి..మమతా 20 కమిటీ పోస్టుల నుంచి రాజీనామా!!

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 20 కీలక పోస్టుల నుండి రాజీనామా చేశారు. ముఖ్యంగా ఆరోగ్య మిషన్, ల్యాండ్‌ యూజ్ బోర్డు, ...

Read moreDetails

సూపర్‌హిట్‌‘దీదీ మోడల్‌’.. మమత మరోసారి హిట్‌ కొడతారా?

మమతా బెనర్జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్‌లో అమలవుతున్న “దీదీ మోడల్‌” మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. సంక్షేమ పథకాలతో పాటు ప్రజలతో నేరుగా మమేకం కావడం ద్వారా ...

Read moreDetails

కేరళలోఅవినీతి పాలనకు చెక్‌-ఎన్డీయే వస్తేనే మార్పు: మోదీ!!

కేరళ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు విమర్శలు చేశారు. Palakkadలో జరిగిన భారీ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ, వామపక్షాల నేతృత్వంలోని LDF, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ...

Read moreDetails

గ్యాస్‌ కొరత షాక్‌.. మళ్లీ కిరోసిన్‌ కాలం మొదలైందా..?

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధి ప్రాంతంలో రవాణా అంతరాయం ఏర్పడడంతో భారత్‌లో గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ...

Read moreDetails

భారత యువతలో 17 ఏళ్ల ఆదిత్య పాండ్య అత్యంత యువ అనలాగ్‌ వ్యోమగామిగా రికార్డు

భారత అత్యంత యువ వయస్కుడైన అనలాగ్‌ వ్యోమగామి17 ఏళ్లు వయస్కు చెందిన ఆదిత్య పాండ్య ఇటీవల వార్తల్లో నిలిచాడు. ఈ అనలాగ్‌ వ్యోమగామి మిషన్ భూమిపై నిర్వహించే ...

Read moreDetails

ఇంధన సరఫరాలో అంతరాయం లేదు…పౌరసరఫరాల శాఖ స్పష్టం!!

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని తెలంగాణ పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ప్రజలు భయాందోళనకు గురికావద్దని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ...

Read moreDetails

గ్లోబల్ టెన్షన్‌లకు చెక్… ” అంతర్జాతీయ అస్థిరతలోనూ చెక్కుచెదరని దేశీ వృద్ధి.

పశ్చిమాసియాలో యుద్ధం, అమెరికా వాణిజ్య దర్యాప్తులా ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ కుదించదు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) బులెటిన్‌ ప్రకారం, విదేశీ మారక నిల్వలు ...

Read moreDetails

100 మీటర్లు ఎగిరిపోయి ప్రాణాలతో బయటపడినవిమాన సిబ్బంది నిజమైన మిరాకిల్!!

న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయంలో ఎయిర్‌ కెనడా ఎక్స్‌ప్రెస్ విమానం (CRJ-900) ప్రమాదంలో Flight attendant సొలాంజ్‌ ట్రొంబ్లే మృత్యుంజయురాలిగా బయటపడ్డారు. విమానం టాక్సీయింగ్ సమయంలో రన్‌వేపై ఉన్న ...

Read moreDetails

రైతు రుణమాఫీపై క్లారిటీ..కేంద్రం కీలక ప్రకటన!!

కేంద్ర ప్రభుత్వం రైతు రుణమాఫీపై ఎలాంటి ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో లేదని స్పష్టంచేసింది. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ...

Read moreDetails

మమత కోటలో సువేందు సవాల్..బెంగాల్ రాజకీయాల్లో భారీ ట్విస్ట్!!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మళ్లీ భవానీపుర్ నియోజకవర్గం కేంద్రబిందువుగా మారుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన ఈ స్థానం, కాలక్రమేణా తృణమూల్ కాంగ్రెస్‌కు అజేయ కోటగా మారింది. ...

Read moreDetails

వంటగ్యాస్ సరఫరా సమస్యకు “స్మార్ట్ పరిష్కారం”-త్వరలో 10 కేజీల సిలిండర్లు మార్కెట్లో!!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దేశంలో వంటగ్యాస్‌ సరఫరా కొరతకు గురవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా, గృహ అవసరాలకు పంపిణీ అయ్యే ఎల్పీజీ ...

Read moreDetails

హర్మూజ్‌ దాటే నౌకలపై ఇరాన్‌ ఫీజు, పశ్చిమాసియా ఉత్కంఠ పెరుగుతోంది

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు తీవ్రతరం కావడంతో హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz) పై ఇరాన్‌ పట్టు మరింత కఠినమవుతోంది. తాజాగా, తమ శత్రుదేశ నౌకలను తప్పించి మిగతా నౌకలకు ...

Read moreDetails

మంగళూరుకు అమెరికా ఎల్పీజీ రాకం.. ఇంధన సరఫరా సమస్యలకు రిలీఫ్!!

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా దేశంలో ఇంధన సరఫరా అస్తవ్యస్తమైన సమయంలో, అమెరికా నుంచి ఎల్పీజీ (వంటగ్యాసు) నౌక ఆదివారం కర్ణాటకలోని మంగళూరుకు చేరింది. టెక్సాస్‌ నుంచి మార్చి 14న 16,714 టన్నుల ఎల్పీజీ ...

Read moreDetails

డ్రైవర్ లేకుండా పరుగులు పెడుతున్న ట్రాక్టర్..కిసాన్ మేళా హైలెట్!

లుధియానాలోని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన కిసాన్ మేళాలో, డ్రైవర్‌ లేకుండా పరుగులు పెడుతున్న ట్రాక్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రైతుల శ్రమను తగ్గించేందుకు, పంటల సాగులో సమయం ఆదా చేయడానికి, విశ్వవిద్యాలయం AI ...

Read moreDetails

‘ఆపరేషన్ సిందూర్’ విజయం: వాయుసేన రహస్య సమాచారం లీక్ చెయ్యగలిగిన ఉద్యోగి అరెస్ట్!!

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని పోలీసులు, భారత వాయుసేనలో (Air Force) పనిచేస్తున్న ఓ ఉద్యోగిని గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ చేశారు. దర్యాప్తులో అతడికి పాక్‌ హ్యాండ్లర్లతో విస్తృత పరిచయాలు ఉన్నట్లు తేలింది. ...

Read moreDetails

భారత కార్పొరేట్ రేస్‌లో లీగల్ ఫైర్‌ఫైట్: JP Associates-అదానీ vs వేదాంతా!!

జై ప్రకాశ్‌ అసోసియేట్స్‌ (JP Associates)ను రూ.14,535 కోట్లకు కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్‌ సమర్పించిన బిడ్‌పై వేదాంతా గ్రూప్‌ సవాలు చేసి, నేషనల్‌ కంపెనీ లా ...

Read moreDetails

100 బిలియన్ డాలర్ల AI విప్లవం – బెజోస్ ప్రాజెక్ట్

ప్రపంచ ప్రఖ్యాత ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్, కృత్రిమ మేధ (AI) మరియు ఆటోమేషన్‌లో దృష్టి పెట్టి కొన్నేళ్లుగా ముందడుగు వేస్తుంది. తాజాగా వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరో ...

Read moreDetails

డిపాజిటర్ల డబ్బు భద్రత-సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకం!!

సుప్రీంకోర్టు గురువారం బ్యాంకులకు మరియు వారి ఉద్యోగులకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది. బ్యాంకులు ప్రజా ధనాన్ని నిర్వహిస్తున్నందున, రుణాలు మంజూరు చేసే సమయంలో అధికార పరిధి మించకుండా ...

Read moreDetails

పుణే: లిఫ్ట్ ప్రమాదం – పిల్లలతో జాగ్రత్త!

పుణే, దిఘీ ప్రాంతంలోని ఒక సొసైటీ‌లో లిఫ్ట్ ఉపయోగిస్తున్నప్పుడు ఘోర ఘటన జరిగింది. ఈ సంఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన నుండి ...

Read moreDetails

అతిథి పాత్రకు నో చెప్పిన అనిల్‌ కపూర్.. కారణం ఇదే!!

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ధురంధర్‌ 2’. ప్రముఖ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో, దర్శకుడు ఆదిత్య ధర్‌ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ ...

Read moreDetails

2026 నుంచి కొత్త పన్ను చట్టం..ఐటీ శాఖకు కీలక ఆదేశాలు!!

కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇ-ఫైలింగ్‌ వ్యవస్థను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని పార్లమెంటరీ సంఘం ఆదాయపు పన్ను శాఖకు సూచించింది. 2026-27 ...

Read moreDetails

ఆసియా మార్కెట్ల ప్రభావం..దేశీయ సూచీలు నష్టాల్లో ప్రారంభం!!

అంతర్జాతీయ పరిణామాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ పరిస్థితులపై కొనసాగుతున్న అనిశ్చితి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ మార్కెట్లు ...

Read moreDetails

బీమా బోనస్ పేరుతో మోసం..ప్రొఫెసర్‌ను మోసం చేసిన నిందితుడు అరెస్ట్!

ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌, ఎంబీఏ చదివిన వ్యక్తి వ్యసనాలకు బానిసై చివరకు మోసాల బాట పట్టి కటకటాల పాలయ్యాడు. బీమా పాలసీల పేరుతో భారీ మోసానికి పాల్పడిన ...

Read moreDetails

ఫుడ్ ప్యాకెట్లపై ఇక క్యూఆర్ కోడ్‌లు..వినియోగదారులకు సూపర్ సౌకర్యం!

మొక్కల ఆధారిత ఆహార ఉత్పత్తులపై పారదర్శకత పెంచేందుకు కీలక సూచనలు వెలువడ్డాయి. దేశంలో ఆహార భద్రతను పర్యవేక్షించే సంస్థ భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార ...

Read moreDetails

అరెరె..పాస్‌వర్డ్‌లను మర్చిపోతున్నారా? ఈ మైండ్‌బ్లాంక్ ట్రిక్ తో సులభం!

డిజిటల్ యుగంలో బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్, సోషల్ మీడియా, ఆఫీస్ పనులు అన్నీ ఇంటర్నెట్ ఆధారంగా మారాయి. అందువల్ల బలమైన పాస్‌వర్డ్‌ల ప్రాముఖ్యత మరింత పెరిగింది. సైబర్ ...

Read moreDetails

రైల్వే స్టేషన్లలో ఫుడ్‌ సేవలపై ఎల్‌పీజీ ప్రభావం!!

దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌ కొరత ప్రభావం ఇప్పుడు రైల్వే కేటరింగ్‌ సేవలపైనా పడుతోంది. కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా తగ్గడంతో హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు రైల్వే స్టేషన్లలోని ఆహార ...

Read moreDetails

అతీంద్రియ కథతో ‘డార్క్ నైట్’ విడుదలకు సిద్ధం!!

తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త కథలతో, భిన్నమైన కాన్సెప్టులతో పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. అతీంద్రియ అంశాలు, ఉత్కంఠభరితమైన మలుపులతో రూపొందిన ‘డార్క్ నైట్’, ...

Read moreDetails

తెలుగు ప్రేక్షకులను అలరించడం నా అదృష్టం: రాజేంద్రప్రసాద్!!

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మరో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు ‘కత్తి కాంతారావు జాతీయ పురస్కారం – 2025’ ప్రదానం చేశారు. ...

Read moreDetails

పవన్‌ను పవర్‌ఫుల్‌గా చూపించడం నా స్వార్థం: హరీశ్ శంకర్!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి దర్శకుడు హరీశ్ శంకర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ...

Read moreDetails

గల్ఫ్ సంక్షోభం ప్రభావం…స్వదేశాలకు ఆలస్యంగా క్రికెటర్లు!!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగిసి మూడు రోజులు గడిచినా కొన్ని దేశాల క్రికెటర్లు ఇంకా స్వదేశాలకు చేరుకోలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరిగిన ...

Read moreDetails

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న స్మృతి మంధాన!!

మహిళల వన్డే క్రికెట్‌లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రపంచ మహిళల వన్డే ...

Read moreDetails

వరల్డ్‌కప్ విజయం తర్వాత వివాదం…గంభీర్ స్పందన!!

టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత క్రికెట్ జట్టులో చోటుచేసుకున్న ఒక వ్యాఖ్యల వివాదం చర్చనీయాంశంగా మారింది. వరల్డ్‌కప్ గెలిచిన అనంతరం టీమ్ ఇండియా ఆటగాళ్లు హనుమాన్ ...

Read moreDetails

వరల్డ్‌కప్ విజేత దూబే సైలెంట్ ట్రైన్ ట్రిప్!!

టీమ్‌ఇండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయంతో భారత ఆటగాళ్లకు ఎయిర్‌పోర్టుల్లో ఘన స్వాగతాలు లభించాయి. అయితే వరల్డ్‌కప్ ...

Read moreDetails

ఎన్నికల నామినేషన్లపై వివాదం…మేఘాలయలో ఉద్రిక్తతలు!

మేఘాలయ రాష్ట్రంలోని పశ్చిమ గారో హిల్స్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గారో హిల్స్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి (GHADC) ఎన్నికల నామినేషన్ ప్రక్రియను కేంద్రంగా చేసుకుని ...

Read moreDetails

పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం..అంతర్జాతీయంగా అల్యూమినియం ధరల పెరుగుదల!

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అల్యూమినియం రంగంలో సరఫరా అంతరాయాల భయంతో అంతర్జాతీయంగా ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ ...

Read moreDetails

అమెరికాలో రిలయన్స్ మెగా ఇన్వెస్ట్‌మెంట్:ప్రకటించిన ట్రంప్‌!!

భారతదేశానికి చెందిన ప్రముఖ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ అమెరికాలో ఎనర్జీ రంగంలో ...

Read moreDetails

అంతర్జాతీయ ఆంక్షల భయం..రష్యా చమురు చెల్లింపుల్లో ఎస్‌బీఐ వెనుకంజ

అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో రష్యా చమురు లావాదేవీల విషయంలో భారత అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ...

Read moreDetails

దేశ ఆర్థికాభివృద్ధికి మహిళల భాగస్వామ్యం కీలకం!!

దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) తీర్చిదిద్దాలంటే మహిళల ఆర్థిక భాగస్వామ్యం కీలకమని యాక్సిస్ బ్యాంక్ విడుదల చేసిన ‘ది మిస్సింగ్ హాఫ్: ...

Read moreDetails

విమానయాన సంస్థలపై డీజీసీఏ కఠిన నిఘా!!

దేశంలో విమాన ప్రయాణాల భద్రత, సమర్థవంతమైన సేవలను నిర్ధారించేందుకు విమానయాన సంస్థలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసినట్లు పౌరవిమానయాన ...

Read moreDetails

కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెర్నా.. కార్ ప్రేమికులకు గుడ్ న్యూస్!!

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ ఇండియా తన ప్రముఖ సెడాన్ వెర్నాకు 2026 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. నూతన స్టైలింగ్‌, అధునాతన ఫీచర్లతో ఈ ...

Read moreDetails

భారత్‌లో యాపిల్ జోరు..ఐఫోన్ తయారీలో భారీ పెరుగుదల!!

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఎదిగిన భారత్‌లో యాపిల్ (Apple) తన ఉత్పత్తి కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. తాజాగా వెలువడిన బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ...

Read moreDetails

వంటగ్యాస్ కొరత ప్రభావం..ముంబయిలో 20% హోటళ్లు మూత!

దేశంలో చమురు, వంటగ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, పలు నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ముంబయిలో ఈ ...

Read moreDetails

రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసు.. ఐదో రోజు సునీల్‌ నాయక్‌ విచారణ

ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో విచారణ మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌ అధికారి ఎం. సునీల్‌ నాయక్ను ...

Read moreDetails

అల్‌ఖర్జ్ ఘటన.. మృతుల్లో భారతీయులు లేరని ఎంబసీ స్పష్టత

సౌదీ అరేబియాలోని అల్‌ఖర్జ్‌ ప్రాంతంలో జరిగిన ప్రొజెక్టైల్‌ దాడి ఘటనపై స్పష్టత లభించింది. మొదట ఈ ఘటనలో ఒక భారతీయుడు మృతి చెందాడనే వార్తలు సోషల్‌ మీడియాలో ...

Read moreDetails

వెనెజువెలా గోల్డ్ డీల్.. అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం

అమెరికాకు వెనెజువెలా నుంచి భారీగా బంగారం చేరింది. దాదాపు 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.923 కోట్లు) విలువైన బంగారం యూఎస్‌కు చేరిందని అమెరికా హోం మంత్రి ...

Read moreDetails
Page 6 of 18 1 5 6 7 18

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News