Tag: India

స్వర్ణంపై శీతల్‌ గురి.. పారా ఆర్చరీలో భారత్‌ జోరు

భారత్‌ వేదికగా తొలిసారి జరుగుతున్న ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత ఆర్చర్లు సత్తా చాటుతున్నారు. స్టార్‌ అథ్లెట్‌, కాంపౌండ్‌ పారా ప్రపంచ ఛాంపియన్‌ శీతల్‌ దేవి ...

Read moreDetails

సింధూ జలాల వినియోగంపై భారత్‌ కీలక అడుగు.. లద్దాఖ్‌లో రాతి చెక్‌డ్యామ్‌

సింధూ నదీ జలాలను స్థానిక అవసరాలకు మరింత సమర్థంగా వినియోగించుకునే దిశగా లద్దాఖ్‌లో కీలక అడుగు పడింది. ఉప్సీ ప్రాంతంలో భారత్‌ తొలి రాతి చెక్‌డ్యామ్‌ను నిర్మించింది. ...

Read moreDetails

లద్దాఖ్‌లో తొలి రాతి చెక్‌డ్యామ్‌.. పెరిగిన సింధూ నీటిమట్టం

సింధూ నదీ జలాలను స్థానిక అవసరాలకు మరింత సమర్థంగా వినియోగించుకునే దిశగా లద్దాఖ్‌ కీలక ముందడుగు వేసింది. ఉప్సీ ప్రాంతంలో దేశంలోనే తొలి రాతి చెక్‌డ్యామ్‌ను నిర్మించింది. ...

Read moreDetails

పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 600 మంది ఉద్యోగులకు షాక్‌

ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేపాల్‌లో ఉద్యోగుల తొలగింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భారత్‌లోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులపై లేఆఫ్‌ల ...

Read moreDetails

శ్రీలంక నుంచి భారత్‌కు మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ

మహిళల క్రికెట్లో తొలిసారిగా నిర్వహించనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ముందుగా ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. అయితే ...

Read moreDetails

పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 220 మందికి ఉద్వాసన

ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేపాల్‌ భారత్‌లో ఉద్యోగుల కోత చేపట్టింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న 220 మంది ఉద్యోగులను తొలగించినట్లు సంస్థ ప్రతినిధి ...

Read moreDetails

ఎయిర్‌ ట్యాక్సీ ‘శూన్య’కు టాటా ఎలెక్సీ టెక్‌ సపోర్ట్‌

భారత ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ మొబిలిటీ రంగంలో కీలక ముందడుగు పడుతోంది. బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ సర్లా ఏవియేషన్‌ అభివృద్ధి చేస్తున్న ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీ ‘శూన్య’ ...

Read moreDetails

ఆగస్టులోనూ జీఎస్టీ జోరు.. యూపీఐ దూకుడు!

దేశ ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి రూ.2 లక్షల కోట్ల మార్కును దాటగా.. డిజిటల్‌ చెల్లింపుల ...

Read moreDetails

నేపాల్‌లో తల్లిదండ్రులు గల్లంతు.. తీవ్ర విషాదంలోనూ నీట్‌ పరీక్ష రాసిన తన్వి

కైలాస మానసరోవర యాత్ర కోసం నేపాల్‌కు వెళ్లిన వందలాది మంది భారతీయుల ఆచూకీ వరదల కారణంగా గల్లంతైన నేపథ్యంలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. యాత్రకు వెళ్లిన ...

Read moreDetails

భారత్‌ వృద్ధి భళా.. 7.8%

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, ఇంధన సరఫరా అవరోధాలు వంటి సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 ...

Read moreDetails

భారత్‌లోనే జావెలిన్‌ క్షిపణుల తయారీకి అడుగు

భారత్‌ రక్షణ ఉత్పత్తుల రంగంలో మరో కీలక ముందడుగు పడింది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (TASL), అమెరికాకు చెందిన జావెలిన్‌ జాయింట్‌ ...

Read moreDetails

ఇంధన ధరల షాక్‌.. ప్రయాణ ఖర్చులు ఇక మరింత భారం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హర్మూజ్‌ జలసంధి వద్ద అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతుండటంతో ధరలపై ...

Read moreDetails

క్యూ1లో భారత జీడీపీ 7.8% వృద్ధి.. కేంద్రం వెల్లడి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్‌-జూన్‌ కాలంలో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.8 శాతం ...

Read moreDetails

అంతరిక్ష రంగం బాటలో అణు విద్యుదుత్పత్తి

అణు విద్యుదుత్పత్తి రంగంలో ప్రైవేటు సంస్థలకు మరింత విస్తృతంగా అవకాశాలు కల్పించాలని టాటా కన్సల్టింగ్‌ ఇంజినీర్స్‌ (టీసీఈ) సూచించింది. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పించిన ...

Read moreDetails

ప్రభుత్వ వాటా విక్రయాల్లో కేంద్రానికి భారీ ఆదాయం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ ద్వారా ఆదాయం సమీకరించడంలో కేంద్రం వేగం పెంచింది. 2026-27 బడ్జెట్‌లో ఈ మార్గాల ద్వారా రూ.80,000 ...

Read moreDetails

క్రీడా దినోత్సవం

క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు.. శారీరక ఆరోగ్యం, మానసిక ధైర్యం, క్రమశిక్షణను పెంపొందించే గొప్ప సాధనం. ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభను వెలికితీసి, గెలుపు ఓటములను సమానంగా ...

Read moreDetails

జపాన్‌కు బాస్మతీ బియ్యం ఎగుమతులపై భారత్‌ దృష్టి

జపాన్‌కు భారత బాస్మతీ బియ్యం ఎగుమతులు పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జపాన్‌తో జరగనున్న వాణిజ్య ఒప్పంద సమీక్షలో ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు కేంద్ర ...

Read moreDetails

ఇరాన్‌ విషయంలో భారత్‌, చైనా పాత్ర కీలకం: హిల్లరీ

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్‌, చైనా కీలక పాత్ర పోషించగలవని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ...

Read moreDetails

భారత్‌కు చిక్కని లంక.. డ్రాగా ముగిసిన రెండో టెస్టు

భారత్‌-శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజు ఆటలో శ్రీలంక బ్యాటర్లు అద్భుతంగా పోరాడటంతో టీమ్‌ఇండియాకు విజయం దక్కలేదు. ...

Read moreDetails

పౌర్ణమి.. రక్షాబంధన్‌.. చంద్రగ్రహణం.. ఒకే రోజు!

ఆగస్టు 28, శుక్రవారం పౌర్ణమి సందర్భంగా ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇదే రోజున రక్షాబంధన్‌ పండుగ కూడా రావడంతో రాఖీ కట్టే విషయంలో చాలామందికి ...

Read moreDetails

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 175కు పెరిగిన మృతుల సంఖ్య

నేపాల్‌లో తాము క్షేమంగానే ఉన్నామని డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్‌ సతీశ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మానససరోవర్‌ యాత్రకు వెళ్తున్నట్లు చెప్పారు. నిన్న నేపాల్‌లో వరదలు సంభవించిన ప్రాంతాన్ని దాటి ...

Read moreDetails

మీ టాలెంట్‌ ప్రపంచానికి తెలియాలంటే.. ‘ఇండియా స్కిల్స్‌’లో పాల్గొనండి

మీలో ఏదైనా ప్రత్యేక నైపుణ్యం ఉందా? దాన్ని ప్రదర్శించేందుకు సరైన వేదిక కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ ప్రతిభకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ‘ఇండియా స్కిల్స్‌ ...

Read moreDetails

నేపాల్‌ జలప్రళయం నేర్పిన గుణపాఠం.. చైనా డ్యామ్‌తో భారత్‌కు ముప్పెంత?

నేపాల్‌లో ఇటీవల సంభవించిన జలప్రళయం నేపథ్యంలో చైనా తీరుపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టిబెట్‌ ప్రాంతంలో వరద పరిస్థితులపై ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ నేపాల్‌కు సకాలంలో హెచ్చరిక ...

Read moreDetails

రీల్స్‌ కోసం అరుదైన గంగా డాల్ఫిన్‌కు హింస.. సైకిల్‌కు కట్టి వీడియోలు

సోషల్‌ మీడియాలో వైరల్‌ కావాలనే మోజులో కొందరు వ్యక్తులు వన్యప్రాణుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. బిహార్‌కు చెందిన నేత్‌లాల్ కుమార్ అనే వ్యక్తి అరుదైన గంగా నది ...

Read moreDetails

జడేజా దెబ్బ.. రెండో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక

భారత్‌-శ్రీలంక రెండో టెస్టులో టీమ్‌ఇండియా పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 503/9 వద్ద డిక్లేర్‌ చేయగా.. శ్రీలంక 290 పరుగులకే ఆలౌటైంది. దీంతో 213 ...

Read moreDetails

భారత్‌–అమెరికా రక్షణ బంధం మరింత పటిష్ఠం

భారత్‌, అమెరికా మధ్య రక్షణ రంగంలో వ్యూహాత్మక, పారిశ్రామిక భాగస్వామ్యం వేగంగా విస్తరిస్తోందని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని టాటా లాక్‌హీడ్‌ మార్టిన్‌ ...

Read moreDetails

ఏడేళ్ల తర్వాత భారత్‌కు షీ జిన్‌పింగ్‌.. బ్రిక్స్‌ సదస్సే వేదిక!

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వచ్చే నెల 12, 13 తేదీల్లో భారత్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. న్యూదిల్లీలో జరగనున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు ఆయన ...

Read moreDetails

మోదీ-ట్రంప్‌ మీడియా భేటీపై అమెరికా రాయబారి సంచలన వ్యాఖ్యలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య ఫ్రాన్స్‌లో జరిగిన సమావేశానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ వెల్లడించారు. ...

Read moreDetails

భారత్‌ పర్యటనపై నిర్ణయం తీసుకోలేదన్న బంగ్లాదేశ్‌

బంగ్లాదేశ్‌ ప్రధాని తారిక్‌ రెహమాన్‌ భారత్‌ పర్యటనపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆయన భారత్‌లో పర్యటించనున్నారని సూచించే ఓ అధికారిక ప్రకటనను రాష్ట్రపతి భవన్‌ శుక్రవారం విడుదల చేసిన ...

Read moreDetails

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ 2026 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి అజరామరమైన పోరాట స్ఫూర్తికి నివాళులర్పిద్దాం. వారు మనకు అందించిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం విలువలను కాపాడుతూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ ...

Read moreDetails

600వ టెస్టు.. స్వాతంత్ర్య దినోత్సవం.. నాయకత్వం వహించడం ప్రత్యేక గౌరవం: గిల్‌

భారత్‌-శ్రీలంక తొలి టెస్టు సమరానికి రంగం సిద్ధమైంది. శనివారం నుంచి ఇరు జట్లు టెస్టు సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో భారత క్రికెట్‌ జట్టు టెస్టు చరిత్రలో ...

Read moreDetails

బ్రిక్స్‌ వేదికగా భారత్‌-ఇరాన్‌ సంబంధాలపై చర్చకు అవకాశం

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌లో దిల్లీలో భారత్‌ అధ్యక్షతన జరగనున్న బ్రిక్స్‌ సదస్సుకు ఆయన హాజరయ్యే అవకాశం ...

Read moreDetails

చైనాకు భారత్‌ సాయం చేస్తోందా?.. అమెరికా సంచలన ఆరోపణలు

అమెరికా విధిస్తున్న సుంకాలను తప్పించుకునేందుకు చైనాకు భారత్‌ సహా పలు దేశాలు సహకరిస్తున్నాయని అమెరికా ఆరోపించింది. చైనా తయారీ వస్తువులను నేరుగా అమెరికాకు పంపకుండా ఇతర దేశాల ...

Read moreDetails

చైనా-భారత్ సంబంధాల్లో మరో ముందడుగు.. WMCC సమావేశం

సరిహద్దు సహా ఇరు దేశాల మధ్య ఉన్న పలు అంశాలపై అపోహలను తొలగించుకోవడం, సమన్వయాన్ని పెంచుకోవడం లక్ష్యంగా భారత్‌-చైనా అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. దిల్లీలో జరిగిన ...

Read moreDetails

భారత్‌తో సంబంధాలు చెడకూడదు: బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ

బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు మరోసారి వేడెక్కుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించనున్న మీడియా సమావేశం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత ఏడాది ...

Read moreDetails

భారత్‌-ఇజ్రాయెల్‌ బంధంపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రశంసలు కురిపించారు. ఇజ్రాయెల్‌కు ఉన్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరని పేర్కొంటూ.. భారత్‌ను తమ ముఖ్యమైన ...

Read moreDetails

కామన్వెల్త్‌ పతాకం అందుకున్న గుజరాత్‌ డిప్యూటీ సీఎం

2030 కామన్వెల్త్‌ క్రీడలకు అహ్మదాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో గుజరాత్‌ ప్రభుత్వం సన్నద్ధతపై దృష్టి సారించింది. క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులను 2028 చివరి నాటికి ...

Read moreDetails

గ్లాస్గో నుంచి అహ్మదాబాద్‌కు కామన్వెల్త్‌ గేమ్స్‌.. బాటన్‌ స్వీకరించిన నీరజ్‌

గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026 ఘనంగా ముగిశాయి. దాదాపు 11 రోజులపాటు సాగిన ఈ క్రీడా సంబరాల్లో ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లు తమ ప్రతిభను చాటుకున్నారు. ...

Read moreDetails

ఒక్క రోజులో 25 పతకాలు కొల్లగొట్టే అవకాశం.. టాప్‌-5పై భారత్‌ గురి

కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు భారత్‌ ఖాతాలో మొత్తం 23 పతకాలు చేరాయి. ఇందులో ఐదు స్వర్ణాలు, ...

Read moreDetails

కామన్వెల్త్ గేమ్స్ విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పతక విజేతలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ...

Read moreDetails

ఇరాన్‌ విమాన సంస్థకు సహకరిస్తే చర్యలు తప్పవు.. అమెరికా హెచ్చరిక

ఇరాన్‌కు చెందిన మహాన్‌ ఎయిర్‌ సంస్థకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై భారత్‌కు చెందిన స్కీజ్‌ ట్రావెల్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. భారత్‌తో పాటు ...

Read moreDetails

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు.. భద్రతపై భారత్‌ దృష్టి

ఉక్రెయిన్‌లోని చోర్నోమోర్స్క్‌ ఓడరేవులో యుద్ధ ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుపోయిన 13 మంది భారతీయ నావికుల భద్రతపై భారత్‌ ప్రత్యేక దృష్టి సారించింది. ఎంవీ అమీర్‌-1 కార్గో నౌకలో ...

Read moreDetails

రష్యాకు మద్దతిచ్చే దేశాలపై 100 శాతం సుంకాలు.. అమెరికా కీలక నిర్ణయం

రష్యాపై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు అమెరికా సెనెట్‌ ఆమోదం తెలిపింది. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై కూడా భారీ ...

Read moreDetails

రక్షణ రంగంలో భారత్‌ దూసుకెళ్తోంది: ప్రధాని మోదీ

భారత్‌ రక్షణ, అంతరిక్ష రంగాల్లో స్వదేశీ సాంకేతికతతో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీతో పాటు వాటి ఎగుమతులు, ...

Read moreDetails

కష్టాల నుంచి కామన్వెల్త్‌ పోడియం వరకు.. ఝండూ కుమార్‌ విజయగాథ

కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో భారత్‌ పతకాల ఖాతా తెరిచింది. గ్లాస్గోలో జరిగిన హెవీవెయిట్‌ పారా పవర్‌లిఫ్టింగ్‌ ఫైనల్లో భారత పారా అథ్లెట్‌ ఝండూ కుమార్‌ కాంస్య పతకం ...

Read moreDetails

30 కోట్ల వ్యూస్‌తో మోదీ వీడియో సరికొత్త రికార్డు

నీట్‌ 2026 ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. జెన్‌-జీ శైలిలో యువతతో ...

Read moreDetails

ఐరాస వేదికగా పాక్‌ ఆరోపణలకు గట్టి కౌంటర్‌.. జమ్మూకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమే

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్‌కు భారత్‌ మరోసారి గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంగా ఉపయోగించుకుంటున్న పాకిస్థాన్‌.. అసత్య ప్రచారంతో అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం ...

Read moreDetails

అగ్నివీరుల శాశ్వత నియామకాల్లో పెంపు దిశగా భారత సైన్యం ప్రణాళికలు

అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్ల సేవా కాలం పూర్తయ్యాక అగ్నివీరుల శాశ్వత నియామకాలను పెంచే దిశగా భారత సైన్యం పరిశీలన ప్రారంభించింది. నౌకాదళం తమ అగ్నివీర్ సిబ్బందిలో ...

Read moreDetails

కాపీరైట్ ఉల్లంఘనపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు

ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్‌లలో భద్రతపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలు చేపట్టింది. తాజాగా టెలిగ్రామ్ (Telegram)కు కాపీరైట్ ఉల్లంఘన కంటెంట్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని నోటీసులు ...

Read moreDetails
Page 1 of 18 1 2 18

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News