Tag: India

గల్ఫ్‌లో ఉన్న ప్రవాసుల రక్షణకు ప్రత్యేక చర్యలు – మంత్రి సుభాష్

గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న ప్రవాస ఆంధ్రుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి సుభాష్ వీడియో కాన్ఫరెన్స్ ...

Read moreDetails

ఇంద్రకీలాద్రి కుంభాభిషేకానికి సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం

విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 6 నుంచి 8 వరకు కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాలకు ముఖ్యమంత్రి ...

Read moreDetails

రైతన్నలకు పండుగ: కొత్తబురుజు వేదికగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి.

ఈ నెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో విస్తృత పర్యటన చేయనున్నారు. డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన ...

Read moreDetails

చంద్రగ్రహణం వేళ శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేత

చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్త విధానాలు అమలు చేశారు. ఆగమ శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయాల్లో దేవాలయ ద్వారాలు మూసివేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ...

Read moreDetails

శాంతిభద్రతల మధ్య – ఎస్పీ కార్యాలయంలో రంగుల సంబరాలు

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణలో పలు జిల్లాల్లో పోలీసులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. మహబూబాబాద్‌లో జిల్లా ఎస్పీ శబరీష్‌ ఆధ్వర్యంలో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో రంగుల సంబరాలు ...

Read moreDetails

పహల్గాం దాడిలో గో ప్రో కెమెరాల వినియోగం – చైనా సహాయం కోరనున్న ఎన్‌ఐఏ

పహల్గాం ఉగ్రదాడి కేసులో గో ప్రో కెమెరాల వినియోగం బయటపడటం దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. దాడి సమయంలో ఉగ్రవాదులు తమ కదలికలను రికార్డు చేసేందుకు ఈ ...

Read moreDetails

రెండుసార్లు తిరిగి… చివరకు దుబాయ్‌లో సురక్షిత ల్యాండింగ్

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముంబయి నుంచి దుబాయ్‌కు బయలుదేరిన ఎమిరేట్స్ EK501 విమానం గల్ఫ్ ఆఫ్ ...

Read moreDetails

తిరుమల క్యూలైన్లో భక్తుల మధ్య ఘర్షణ… ఓర్పుతో వ్యవహరించాలంటూ టీటీడీ విజ్ఞప్తి

తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులోని కృష్ణతేజ అతిథి భవనం సమీప క్యూలైన్‌లో భక్తుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితిని గమనించిన భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు ...

Read moreDetails

ఒమన్‌ తీరంలో దాడులు… ముగ్గురు భారతీయ నావికుల మృతి

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావం ఇప్పుడు సముద్ర రవాణాపైనా స్పష్టంగా కనిపిస్తోంది. ఒమన్‌ తీర ప్రాంతాలకు సమీపంలో జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మృతి ...

Read moreDetails

ఉద్రిక్తతల మధ్య ప్రజలతో కలిసిన యూఏఈ అధ్యక్షుడు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యూఏఈలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇరాన్‌ దాడుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో భవనాలు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన వాతావరణం ఏర్పడింది. ...

Read moreDetails

దేవాలయంలోనే రాజకీయ ఉద్రిక్తత… ఎమ్మెల్యే–ఎంపీ మధ్య వాగ్వాదం

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలోని నెమలి వేణుగోపాల స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాల సమర్పణ వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ...

Read moreDetails

సాంప్రదాయపోటీ విషాదంగా మారింది..కుటుంబాల్లో శోకం నింపిన ఎద్దుల దాడి..!!

తమిళనాడులో నిర్వహించిన మంజువిరట్టు (ఎద్దుల పందెం) పోటీ విషాదాంతమైంది. శివగంగై జిల్లా సింగంపుణరి సమీపంలోని అరళిప్పారై గ్రామంలో బాల దండాయుధపాణి ఆలయ తిరునాళ్ల సందర్భంగా సోమవారం ఈ ...

Read moreDetails

చౌటుప్పల్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదం… 10 మందికి గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని దండుమల్కాపూర్ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును ఏపీఎస్ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది ...

Read moreDetails

పిల్లల భవిష్యత్తు కోసం కొత్త మార్గం చూపుతున్న అరుణకుమారి

శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలం పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్న కూర్మాన అరుణకుమారి టీచర్ సృజనాత్మక బోధనతో విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ...

Read moreDetails

యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లపై డ్రోన్ దాడి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తమ డేటా సెంటర్లపై డ్రోన్ దాడులు జరిగినట్లు Amazonకు చెందిన Amazon Web Services (AWS) ...

Read moreDetails

ఏఐతో అసభ్య మార్ఫింగ్‌… సోషల్ మీడియాలో వైరల్..!!

హైదరాబాద్‌ రాయదుర్గం ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల మహిళ తన ఫొటోలు, వీడియోలను ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ సాంకేతికతతో మార్ఫింగ్‌ చేసి అసభ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం ...

Read moreDetails

స్మార్ట్‌ఫోన్ అభిమానులకు సూపర్ ఎగ్జైట్మెంట్ నెల మార్చిలో..భారీ బ్రాండ్ల మొబైల్ మేళా..!!

మార్చి 2026 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు కీలకమైన నెలగా మారుతోంది. Apple, Xiaomi, Nothing, Motorola, Vivo వంటి బ్రాండ్లు కొత్త మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. iPhone ...

Read moreDetails

యూట్యూబ్‌ సబ్‌స్క్రైబర్లలో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో తన ప్రాచుర్యాన్ని మరింతగా పెంచుకుంటున్నారు. యూట్యూబ్‌లో 3 కోట్లు దాటిన సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఆయనకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ...

Read moreDetails

అల్లు వారి ఇంట పెళ్లి కళ.. శిరీష్ ‘పెళ్లి కొడుకు’ ఫంక్షన్ హైలైట్స్

హైదరాబాద్‌లోని అల్లు వారి నివాసంలో ఆదివారం (మార్చి 1, 2026) నాడు అల్లు శిరీష్ - నయనిక రెడ్డిల వివాహ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో ...

Read moreDetails

గేమింగ్, సోషల్ మీడియా, ఆఫీస్ వర్క్ – అన్నింటికీ ఒకే సొల్యూషన్..OPPO K14x 5Gతో కొత్త అనుభవం!

బడ్జెట్ ఫోన్ అంటే ఒక పెద్ద ఫీచర్‌ను హైలైట్ చేసి ఆకట్టుకోవడం కాదు… నిజంగా అవసరమైనప్పుడు, ఒత్తిడిలోనూ నిలబడి పనిచేయడమే అసలు పరీక్ష. అదే పరీక్షను సక్సెస్‌ఫుల్‌గా ...

Read moreDetails

తక్కువ ధరలో యాపిల్ మేజిక్‌… ప్రత్యేక ఫీచర్లతో దూసుకొచ్చిన… ఐఫోన్ 17ఈ..!!

యాపిల్‌ నుంచి కొత్తగా వచ్చిన ఐఫోన్ 17ఈ టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. తక్కువ ధరలో శక్తివంతమైన ఫీచర్లు కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ మోడల్‌ను ...

Read moreDetails

ఐక్యరాజ్యసమితి వేదికపై భద్రతా మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన మెలానియా ట్రంప్.

అమెరికా ప్రథమ మహిళ Melania Trump ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి అధ్యక్షత వహించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్న పిల్లల భద్రత, ...

Read moreDetails

ఇరాన్‌పై మరింత దాడి చేస్తాం: ట్రంప్ హెచ్చరిక

ఇరాన్‌పై కొనసాగుతున్న సైనిక చర్యల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారాయి. అవసరమైతే భూతల యుద్ధానికీ సిద్ధమని ...

Read moreDetails

ఇరాన్‌పై సైబర్ దాడులు … ఫోన్ నెట్‌వర్క్‌లపై నిఘా

ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మరణానికి దారితీసిన దాడి నేపథ్యంలో, ఆ ఆపరేషన్ వెనుక ఉన్న సాంకేతిక నిఘా చర్యలపై అంతర్జాతీయ మీడియాలో విస్తృత చర్చ సాగుతోంది. ...

Read moreDetails

సెమీస్‌లో సూపర్ సవాల్‌… ఇంగ్లాండ్‌తో టీమ్‌ ఇండియాహైటెన్షన్‌ మ్యాచ్‌..!!

రెండుసార్లు టీ20 ప్రపంచ కప్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ ఈసారి టోర్నీ ప్రారంభంలో పెద్దగా అంచనాలు లేకుండానే రంగంలోకి దిగింది. కానీ మ్యాచ్‌కు మ్యాచ్‌ మెరుగై ఇప్పుడు టైటిల్‌ ...

Read moreDetails

భారత్‌పై పాక్‌ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన తాజా వ్యాఖ్యలు భారత్‌–పాక్‌ సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తతలను రేకెత్తించాయి. భారత్‌ తమ దేశంతో మరో యుద్ధానికి సన్నాహాలు చేస్తోందని ...

Read moreDetails

సురక్షిత హోలీకి సహజ రంగులే సరైనవి: మంత్రి కొండా సురేఖ

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమైన సూచనలు చేశారు. రసాయనాలు కలిగిన రంగులు ఆరోగ్యానికి హానికరమని పేర్కొంటూ, ...

Read moreDetails

“సురక్షితంగా చేరుకున్నా”– ఎక్స్‌లో సింధు పోస్ట్..!!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. మంగళవారం ఆమె బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. ఈ విషయాన్ని ...

Read moreDetails

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరపున హోలీ శుభాకాంక్షలు

రంగుల పండుగ హోలీ సందర్భంగా శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తమ కస్టమర్లు, భాగస్వాములు మరియు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా సంస్థ ఒక ప్రత్యేక సందేశాన్ని ...

Read moreDetails

పెరిగిన కరెంటు ఖాతా లోటు… ఆర్థిక వ్యవస్థపై ప్రభావం?

దేశ కరెంటు ఖాతా లోటు (CAD) 2025 అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో 13.2 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1.19 లక్షల కోట్లు)గా నమోదైంది. ఇది జీడీపీలో 1.3 శాతంకి ...

Read moreDetails

భారతీయుల కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. అబుదాబి నుంచి ఢిల్లీకి ఎతిహాద్‌ ఎయిర్‌లైన్స్‌ ...

Read moreDetails

సౌదీ రాజధాని రియాద్‌ ఎంబసీపై ఇరాన్‌ దాడి

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన తాజా డ్రోన్‌ దాడి మధ్యప్రాచ్య పరిస్థితులను మరింత ఆందోళనకరంగా మార్చింది. అమెరికా–ఇజ్రాయెల్‌ మరియు ఇరాన్‌ మధ్య ...

Read moreDetails

యుద్ధ ప్రభావం… గ్లోబల్ మార్కెట్ల గందరగోళం..!

అమెరికా–ఇజ్రాయెల్ దాడులు, ప్రతిగా ఇరాన్ చర్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో రవాణా అంతరాయం ఏర్పడటంతో ప్రపంచ మార్కెట్లు ఆందోళనలోకి ...

Read moreDetails

వైభవంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం

మంగళగిరిలోని ప్రాచీన ప్రసిద్ధ క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన కార్యక్రమంగా నిర్వహించిన శ్రీవారి ...

Read moreDetails

ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ.. అమెరికా వాడిన ఆధునిక ఆయుధాలు

ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’కు సంబంధించి మరిన్ని వివరాలను United States Central Command వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో వైమానిక, సముద్ర, భూసైన్యాల సమన్వయంతో ...

Read moreDetails

సీఎం ప్రత్యేక సీఎస్‌గా విజయానంద్ కొత్త బాధ్యతలు

సీఎం ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్ బాధ్యతలు స్వీకరించడం రాష్ట్ర పరిపాలనలో కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఫిబ్రవరి 28న ముఖ్య కార్యదర్శి పదవి ...

Read moreDetails

రాజధాని పనుల ఆలస్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం

రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న నిర్మాణ పనుల ఆలస్యంపై మంత్రి పొంగూరు నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేలపాడు ప్రాంతంలో గెజిటెడ్ అధికారులు, గ్రూప్-డి సిబ్బందికి నిర్మిస్తున్న ...

Read moreDetails

టమాటా రైతుల కష్టాలు.. కిలో రూ.2కే పరిమితమైన ధర

టమాటా రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. కిలోకు కేవలం రూ.2 మాత్రమే పలుకుతున్న ధరతో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. జిల్లాలోని రామభద్రపురం మార్కెట్‌లో ...

Read moreDetails

ధారావి స్లమ్ టూర్‌కు భారీ వసూళ్లు.. విదేశీయుల నుంచి రూ.15 వేలు

ముంబయిలోని ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరుగాంచిన ధారావి ప్రస్తుతం ‘స్లమ్ టూరిజం’తో మళ్లీ వార్తల్లో నిలిచింది. విదేశీ పర్యాటకులు ధారావిని ప్రత్యక్షంగా చూడాలనే ఆసక్తి చూపుతుండటంతో అక్కడి ...

Read moreDetails

గుంటూరు కలెక్టరేట్ వద్ద పెట్రోల్‌తో వృద్ధుడి నిరసన

గుంటూరు కలెక్టరేట్‌ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తన ఇంటిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ పాపయ్య అనే వృద్ధుడు తీవ్ర ...

Read moreDetails

వివాహానికి రండి.. సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన భట్టి విక్రమార్క

తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించారు. ఈ నెల 5న హైదరాబాద్‌లో జరగనున్న ...

Read moreDetails

వార్ ఎఫెక్ట్..బంగారం, సిల్వర్ ధరల భారీ పెరుగుదల(02-03-2026)

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్‌లు, ఇరాన్ ప్రతిదాడులతో భౌగోళిక పరిస్థితులు అస్థిరంగా మారాయి. ఈ నేపథ్యంలో ...

Read moreDetails

ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

ఆర్టీజీఎస్‌ (RTGS) వ్యవస్థ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ప్రమాదాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ...

Read moreDetails

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లా నేత మృతి

దక్షిణ లెబనాన్‌లో కొనసాగుతున్న వైమానిక దాడులతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సోమవారం భారీ స్థాయిలో ఆపరేషన్లు ...

Read moreDetails

కెనడా నిర్ణయానికి భారత్ స్వాగతం.. మోదీ కీలక ప్రకటన

ఢిల్లీ వేదికగా భారత్–కెనడా సంబంధాలపై కీలక ప్రకటనలు వెలువడ్డాయి. కెనడా తీసుకున్న నిర్ణయాలను భారత్ స్వాగతిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. రక్షణ, నౌక పరిశ్రమల ...

Read moreDetails

ఇరాన్‌పై వైమానిక దాడులు.. 555 మంది మృతి – రెడ్ క్రెసెంట్ వెల్లడి

అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో మానవతా పరిస్థితులు మరింత విషమిస్తున్నాయి. ఇప్పటివరకు కనీసం 555 మంది మరణించినట్లు Iranian Red Crescent Society అధికారికంగా ...

Read moreDetails

కువైట్‌లో యూఎస్ ఫైటర్ జెట్‌ – మంటల్లో కూలిన ఘటన కలకలం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కువైట్‌లో అమెరికాకు చెందిన యుద్ధవిమానం కూలిన ఘటన మరింత చర్చనీయాంశమైంది. గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో విమానం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని ...

Read moreDetails

పెళ్లి తర్వాత తొలిసారి సొంతూరులో.. విజయ్-రష్మిక

నూతన దంపతులు Vijay Deverakonda మరియు Rashmika Mandanna తమ స్వగ్రామానికి చెందిన సాంప్రదాయాలకోసం ప్రత్యేకమైన క్షణాన్ని గడిపారు. కుటుంబ సభ్యులతో కలసి Satyanarayana Swamy Vratham ...

Read moreDetails

సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జి పనుల్లో నిర్లక్ష్యం…….అధికారుల పర్యవేక్షణపై స్థానికుల ఆగ్రహం

హైదరాబాద్ నగరంలోని Santosh Nagar పరిధిలో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనుల్లో కొంతమంది కార్మికులు కనీస భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం ప్రజల కోసం పెద్ద ప్రమాదం సృష్టిస్తోంది. ...

Read moreDetails

సౌదీ అరామ్‌కో రిఫైనరీపై డ్రోన్‌ దాడి.. చమురు మార్కెట్లలో కలకలం

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన Saudi Aramcoకు చెందిన రాస్‌ తనురా రిఫైనరీపై డ్రోన్‌ దాడి ...

Read moreDetails
Page 8 of 18 1 7 8 9 18

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News