Tag: IndianEconomy

ఫ్రాన్స్ నీస్‌లో గ్యాలరీ లఫాయెత్‌లో యూపీఐ సేవలు ప్రారంభం; భారత డిజిటల్ పేమెంట్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు

ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ఉన్న ప్రఖ్యాత డిపార్ట్‌మెంట్ స్టోర్ గ్యాలరీ లఫాయెత్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దీంతో భారతదేశ డిజిటల్ చెల్లింపు ...

Read moreDetails

ఈక్విటీ పెట్టుబడుల్లో మందగమనం.. మ్యూచువల్ ఫండ్ రంగంలో స్వల్ప ప్రభావం

దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో మే నెలలో పెట్టుబడుల వేగం కొంత మందగించింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, స్టాక్ మార్కెట్లలో ...

Read moreDetails

బ్యాంకింగ్ షేర్ల జోరు.. భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు

వరుసగా రెండు రోజుల నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల రికవరీతో పాటు ముడిచమురు ధరలు తగ్గడం ఇన్వెస్టర్లకు ఊరట ఇచ్చింది. ...

Read moreDetails

ఎన్‌ఎల్‌సీ ఇండియాలో 3% వరకు వాటా విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం

ఎన్‌ఎల్‌సీ ఇండియా (మునుపటి నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌)లో 3 శాతం వరకు వాటాను ప్రభుత్వం ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ విక్రయం ...

Read moreDetails

విదేశీ బొగ్గు దిగుమతులు తగ్గిస్తాం: కిషన్‌రెడ్డి

నూతన భారత నిర్మాణంలో బొగ్గు రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి, సరఫరాపై ...

Read moreDetails

సెబీకి 300–400 జీబీ పత్రాలు సమర్పించినట్లు రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ వెల్లడి

మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీకి ఇప్పటికే 300–400 గిగాబైట్ల (GB) మేర పత్రాలు సమర్పించినట్లు బంగారం శుద్ధి, ఆభరణాల ఎగుమతి సంస్థ రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ తెలిపింది. అయితే ...

Read moreDetails

మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలోకి ఆల్ఫాగ్రెప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రవేశం

మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలోకి ఆల్ఫాగ్రెప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రవేశించడానికి సిద్ధమైంది. వచ్చే నెలలో సంస్థ తన తొలి న్యూ ఫండ్‌ ఆఫర్‌ (NFO)ను విడుదల చేయనుంది. రాబోయే ...

Read moreDetails

భారత విదేశీ మారకపు నిల్వలు పెరుగుదల – 682 బిలియన్ డాలర్లకు చేరిక

ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం విదేశీ మారకపు నిల్వల్లో పెరుగుదల కనిపించినప్పటికీ, వాటిలో భాగాల వారీగా మిశ్రమ ధోరణి కొనసాగుతోంది. విదేశీ కరెన్సీ ఆస్తులు పెరగడం మొత్తం ...

Read moreDetails

2026–27లో రూ.3,500 కోట్ల మొండి బకాయిల రికవరీ లక్ష్యంగా సెంట్రల్ బ్యాంక్

2026–27 ఆర్థిక సంవత్సరంలో బ్యాలెన్స్ షీట్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగా మొండి ...

Read moreDetails

ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ప్రారంభం… వడ్డీ రేట్లపై ఉత్కంఠ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి కమిటీ (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండగా, ...

Read moreDetails

మేలో దేశవ్యాప్తంగా జీఎస్‌టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లు

గత నెలలో దేశవ్యాప్తంగా జీఎస్‌టీ వసూళ్లు రూ.1,94,184 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది మే నెలతో పోలిస్తే కేవలం 3.2 శాతం వృద్ధి మాత్రమే కనిపించింది. అయితే ...

Read moreDetails

యుద్ధ ప్రభావం.. స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి

పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు, జూన్ 5న ప్రకటించనున్న ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ నిర్ణయాలు, జీడీపీ గణాంకాలు, ముడి చమురు ధరలు మరియు విదేశీ పెట్టుబడిదారుల ధోరణి ...

Read moreDetails

రూ.95 వేల కోట్ల లాభం వచ్చినా జీతం తీసుకోని రిలయన్స్ ఛైర్మన్‌

Mukesh Ambani నేతృత్వంలోని Reliance Industries మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచ కుబేరుల్లో టాప్ స్థానాల్లో ఉన్న ముకేశ్ అంబానీ వరుసగా ఆరో ఆర్థిక సంవత్సరంలోనూ జీతం ...

Read moreDetails

ఎస్‌బీఐ ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్య సాధనలో కీలక పాత్ర: ఛైర్మన్ శెట్టి

ఎస్‌బీఐ ఛైర్మన్ శెట్టి మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ రంగం పాత్ర కేవలం రుణాలు ఇవ్వడానికే పరిమితం కాదని, దేశ అభివృద్ధి దిశను నిర్ణయించే కీలక ...

Read moreDetails

పొదుపు చర్యలపై విమర్శలు తగవు, ఆర్థిక రక్షణకు తప్పనిసరి: నిర్మలా సీతారామన్

దేశ ఆర్థిక రక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగా సమర్థించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం, ...

Read moreDetails

ప్రధాని మోదీ పిలుపు తర్వాత మారుతీ సుజుకీ పొదుపు చర్యలు ప్రారంభం

చమురు సంక్షోభం నేపథ్యంలో దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ...

Read moreDetails

నష్టాల్లో ఉన్న కంపెనీలపై టాటా సన్స్ సమీక్ష

Tata Sons బోర్డు మంగళవారం కీలక సమావేశం కానుంది. టాటా గ్రూప్‌లో నష్టాలు చవిచూస్తున్న కంపెనీల పనితీరు, భవిష్యత్ వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే ...

Read moreDetails

ఆర్థిక రంగంలో టాప్‌ లాభదాయక సంస్థగా ఎల్‌ఐసీ

దేశీయ ఆర్థిక రంగంలో అత్యధిక లాభాన్ని నమోదు చేసిన సంస్థగా ప్రభుత్వ రంగ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం ...

Read moreDetails

ఆర్థిక వ్యవస్థపై భయపెట్టే ప్రచారం వద్దు: నిర్మలా సీతారామన్‌

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధనం, ఎరువులు, బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థపై అనవసర భయాందోళనలు వ్యాప్తి చేయడం తగదని కేంద్ర ఆర్థిక ...

Read moreDetails

కరెన్సీపై లక్ష్య రేటు ఉండదని స్పష్టం చేసిన ఆర్‌బీఐ

దేశీయ కరెన్సీ రూపాయి విలువ ఇటీవల డాలర్‌తో పోలిస్తే ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ Sanjay Malhotra కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయి విలువకు సంబంధించి ...

Read moreDetails

గ్రీన్‌లో ముగిసిన మార్కెట్ సెషన్

ఒక రోజు విరామం తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతు బలపడటం, అలాగే అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు సూచీల ...

Read moreDetails

గెయిల్‌ లాభం రూ.1,262 కోట్లు

ప్రభుత్వ రంగ గ్యాస్ యుటిలిటీ సంస్థ గెయిల్ ఇండియా 2025 మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.1,262.18 కోట్లుగా నమోదైంది. ...

Read moreDetails

రూపాయి బలహీనతపై ఆందోళన అవసరం లేదు: అరవింద్ పనగారియా

Arvind Panagariya రూపాయి విలువ పతనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చమురు సంక్షోభం, గ్లోబల్ అనిశ్చితుల నేపథ్యంలో రూపాయి విలువ తగ్గడం సహజమేనని పేర్కొన్నారు. ఈ ...

Read moreDetails

భారత్‌కు మూడో అతిపెద్ద చమురు సరఫరాదారుగా వెనెజువెలా

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హర్మూజ్ మార్గంలో అంతరాయాల నేపథ్యంలో భారత్ తన చమురు దిగుమతుల వ్యూహాన్ని మార్చుకుంటోంది. ఈ క్రమంలో చౌకగా లభిస్తున్న వెనెజువెలా క్రూడ్ ఆయిల్‌ను భారీగా ...

Read moreDetails

లాభాల్లో ప్రారంభమై చివరికి నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఐటీ మరియు ఎఫ్‌ఎంసీజీ రంగాలపై ఒత్తిడి కారణంగా మార్కెట్ పనితీరు బలహీనంగా కనిపించింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన ...

Read moreDetails

ప్రారంభ నష్టాల నుంచి కోలుకుని లాభాల్లో ముగిసిన సెన్సెక్స్

ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ బలహీనపడటం కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించినప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ర్యాలీతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ప్రారంభ ...

Read moreDetails

హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులకు వారానికి 2 రోజుల వర్క్ ఫ్రమ్ హోం

HDFC Bank ఉద్యోగులకు వారంలో రెండు రోజుల వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేస్తోంది. అంతర్జాతీయ ముడి చమురు సంక్షోభం నేపథ్యంలో ఖర్చులను నియంత్రించాలన్న దిశలో ...

Read moreDetails

హెచ్‌పీసీఎల్‌కు రికార్డు లాభాలు.. ఒక్క ఏడాదిలో భారీ వృద్ధి

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి లాభాలను నమోదు చేసింది. బలమైన రిఫైనింగ్ మార్జిన్లు, మార్కెటింగ్ పనితీరు కారణంగా కంపెనీ ...

Read moreDetails

జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎండీగా ఆకాశ్‌ అంబానీ.. కీలక నియామకం

రిలయన్స్ గ్రూప్‌కు చెందిన డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆకాశ్ అంబానీ నియమితులయ్యారు. ఏప్రిల్ 9 నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు ...

Read moreDetails

టాటా మోటార్స్‌కు భారీ లాభాలు.. 200% డివిడెండ్ ప్రకటన

దేశీయ వాణిజ్య వాహన దిగ్గజం టాటా మోటార్స్ మార్చి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.1,793 కోట్లకు చేరగా, ...

Read moreDetails

స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు – నిఫ్టీ 23,400 ఎగువన స్థిరం

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. రోజంతా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు ఆరంభ నష్టాల నుంచి కోలుకుని చివరకు లాభాల్లో స్థిరపడ్డాయి. మెటల్‌, ...

Read moreDetails

దేశీయ నౌకలకు రక్షణ కవచం.. భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ప్రారంభం

అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో, ముఖ్యంగా యుద్ధ ప్రాంతాలు మరియు అధిక ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించే భారతీయ నౌకలకు బీమా రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం ...

Read moreDetails

ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు లాభాలతో దూసుకెళ్తున్నాయి

ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) 2025-26 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన పనితీరును కనబరిచాయి. వరుసగా నాలుగో సంవత్సరం లాభాల్లో కొనసాగుతూ మొత్తం రూ.1.98 లక్షల కోట్ల నికర ...

Read moreDetails

డిగ్రీతోనే ఆర్‌బీఐ గ్రేడ్‌ బీ అధికారి అవకాశం.. ఆకర్షణీయ వేతనం, గోల్డెన్‌ కెరీర్‌ ఆఫర్‌

సాధారణ డిగ్రీతోనే దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థ అయిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)లో అధికారి స్థాయి ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. తాజాగా ఆర్‌బీఐ ...

Read moreDetails

ప్రైవేటు పెట్టుబడుల్లో భారీ జంప్.. రూ.7.7 లక్షల కోట్లకు చేరిన మూలధన వ్యయాలు

దేశంలో ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు 2025 సెప్టెంబర్ నాటికి భారీగా పెరిగాయి. భారత పరిశ్రమల సమాఖ్య (CII) ప్రకారం, ఈ పెట్టుబడులు 67% పెరిగి రూ.7.7 ...

Read moreDetails

ఏడాది పాటు గోల్డ్ కొనొద్దు.. ఆర్థిక స్థిరత్వం కోసం మోదీ సూచన

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్లు సమాచారం. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ...

Read moreDetails

దేశీయ కార్ల మార్కెట్లో మారుతీకి 42% వాటా

దేశీయ కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతీ సుజుకీ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత విపణిలో 42% మార్కెట్‌ వాటాను సాధించింది. గత ఏడాది 39% ...

Read moreDetails

ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు – రూ.2.43 లక్షల కోట్లు

దేశంలో స్థూల వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయికి చేరాయి. ఈ నెలలో మొత్తం రూ.2.43 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు ...

Read moreDetails

లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్‌ 900+

దేశీయ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ఉన్నాయి . ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడం కలిసివచ్చింది. దాంతో సెన్సెక్స్ ఒక ...

Read moreDetails

లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్‌ 600 పాయింట్లు పైకి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆటో, రియల్టీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ఓ దశలో వెయ్యికి పైగా పాయింట్లు లాభపడిన ...

Read moreDetails

జనగణనలో ప్రతి పౌరుడు తప్పనిసరిగా పాల్గొనాలి – ప్రధాని మోదీ పిలుపు

జనగణన అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామ్యం కావడం బాధ్యతగా భావించాలనిభారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జనగణన-2027లో ...

Read moreDetails

రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం 12.5% తగ్గింపు

రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025-26 మార్చి త్రైమాసిక ఫలితాల్లో మిశ్రమ పనితీరు చూపించింది. చమురు, పెట్రోకెమికల్స్ వ్యాపారాల్లో ఒడిదొడుకులు, అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి కారణంగా నికర లాభం 12.5% ...

Read moreDetails

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్: కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా- ఇరాన్‌ మధ్య చర్చలపై అనిశ్చితి, అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు గరిష్ఠ స్థాయి వద్ద కొనసాగుతుండడం సెంటిమెంట్‌ను ...

Read moreDetails

రెండో రోజు భారీ నష్టాలు సెన్సెక్స్ 852 పాయింట్లు డౌన్

క్రూడాయిల్‌ మరోసారి స్టాక్‌మార్కెట్లలో కల్లోలం రేపుతోంది. అమెరికా-ఇరాన్‌ చర్చల్లో ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా బ్యారెల్‌ క్రూడ్‌ ధర మరోసారి 100 డాలర్లు దాటడంతో 852 పాయింట్లు నష్టపోయిన ...

Read moreDetails

దేశ ఎగుమతుల్లో 7.44% క్షీణత.. వాణిజ్య లోటు పెరుగుదల

మార్చి నెలలో దేశ వస్తు ఎగుమతులు తగ్గినట్లు వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఎగుమతులు 7.44 శాతం తగ్గి 38.92 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.3.5 లక్షల ...

Read moreDetails

సెన్సెక్స్ 2600 పాయింట్ల జంప్.. నిఫ్టీ 23,500 దాటింది

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం మార్కెట్ సెంటిమెంట్‌కు బలాన్నిచ్చింది. దీనితో పాటు అంతర్జాతీయంగా చమురు ...

Read moreDetails

వార్ ఎఫెక్ట్: ఇన్వెస్టర్ల నెత్తిన చమురు భారం.. పాతాళానికి చేరిన స్టాక్ సూచీలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు భారత స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ ప్రభావంతో ప్రధాన సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ భారీగా పతనమయ్యాయి. ప్రపంచ ఇంధన ...

Read moreDetails

సెన్సెక్స్‌ తగ్గుదల.. నిఫ్టీ స్వల్ప లాభం

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రోజంతా తీవ్ర ఊగిసలాట తర్వాత ఫ్లాట్‌గా ముగిశాయి. కొనుగోలు–అమ్మకాల ఒత్తిడుల మధ్య కదలాడిన సూచీలు చివరికి పెద్ద మార్పులేకుండా స్థిరపడ్డాయి. BSE ...

Read moreDetails

పసిడి ధరల పెరుగుదలపై వివరణ ఇచ్చిన నిర్మలా సీతారామన్

దేశంలోకి బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవని కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharaman తెలిపారు. ఈ దిగుమతులపై Reserve Bank of India నిరంతరం ...

Read moreDetails

భారీ నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్‌… సెన్సెక్స్‌ 316 పాయింట్లు లాభం

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నిన్నటి భారీ నష్టాల నుంచి బయటపడి లాభాల్లో ముగిశాయి. అమెరికా–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, భారత మార్కెట్లు స్థిరత్వాన్ని ప్రదర్శించాయి. సూచీల ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News