Tag: RajnathSingh

విశాఖలో ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి కమిషనింగ్‌.. నావికాదళం మరింత బలోపేతం: రాజ్‌నాథ్‌

మారుతున్న వ్యూహాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత నావికాదళం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ ప్రధాన ...

Read moreDetails

పినాక దీర్ఘ శ్రేణి గైడెడ్‌ రాకెట్‌ పరీక్ష విజయవంతం.. డీఆర్‌డీవోకు ప్రశంసలు

భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. పినాక దీర్ఘ శ్రేణి గైడెడ్‌ రాకెట్‌ (ఎల్‌ఆర్‌జీఆర్‌)ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. ...

Read moreDetails

భారత సైనిక దళాల ఆధునికీకరణకు రూ.52 వేల కోట్ల ప్రతిపాదనకు ఆమోదం

దేశ సైనిక దళాల పోరాట సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి రూ.52,000 కోట్ల విలువైన ఆధునిక ఆయుధ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనలకు రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) ...

Read moreDetails

సీఎం రేవంత్‌రెడ్డి – రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ

హస్తిన పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించారు. ...

Read moreDetails

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణశాఖ గ్రీన్‌సిగ్నల్.. 83 ఎకరాల భూమి బదలాయింపుకు ఆమోదం

మూసీ నది అభివృద్ధి పనుల్లో కీలక మైలురాయి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణశాఖ 83 ఎకరాల భూములు కేటాయించేందుకు ...

Read moreDetails

దిల్లీలో రాజ్‌నాథ్ సింగ్–ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ భేటీ

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ సోమవారం దిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ...

Read moreDetails

అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ రెండోసారి ప్రమాణస్వీకారం

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు ...

Read moreDetails

అస్సాంలో సుఖోయ్-30 ఎంకేఐ కూలింది.. ఇద్దరు వాయుసేన పైలట్లు మృతి

భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ (Su-30MKI) యుద్ధవిమానం ప్రమాదానికి గురైన ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత వాయుసేన (IAF) శుక్రవారం ...

Read moreDetails

విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఐఎఫ్‌ఆర్‌కు హాజరు

విశాఖలో అంతర్జాతీయ వేడుకల సందడి.. రాష్ట్రపతి పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు భారత రాష్ట్రపతి Droupadi Murmu విశాఖపట్నం పర్యటనతో సాగరతీర నగరం ఉత్సాహభరిత వాతావరణంలో మునిగిపోయింది. నేవల్ ...

Read moreDetails

గాంధీ సరోవర్‌ శంకుస్థాపనకు రాజ్‌నాథ్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. A. Revanth Reddy ఢిల్లీ పర్యటనలో కేంద్ర రక్షణ మంత్రి Rajnath Singhతో ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News