Tag: Telangana

బడ్జెట్‌కు ముందు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బడ్జెట్‌కు ముందు నష్టాలతో ముగిశాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ముఖ్యంగా ఐటీ, ...

Read moreDetails

 గాంధీ టాక్స్ రివ్యూ: మాటలు లేకుండానే మనసును తాకే సినిమా

మూకీ (మాటలేని) సినిమాల యుగం ముగిసిపోయిందనుకునే సమయంలో, దర్శకుడు కిశోర్ పాండురంగ్ తెరకెక్కించిన ‘గాంధీ టాక్స్’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. డైలాగ్స్ లేకుండా కథ చెప్పే ప్రయత్నం ఈ సినిమాకు ప్రధాన బలం. ...

Read moreDetails

తప్పుడు ప్రచారాలతో ప్రజలను వైకాపా మభ్యపెడుతోంది: మంత్రి నారా లోకేశ్

అమరావతి – తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా గత వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ...

Read moreDetails

తిరువణ్ణామలై కొండ ఎక్కిన బుల్లితెర నటి అర్చనా రవిచంద్రన్‌కు జరిమానా

తిరువణ్ణామలై – తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వరస్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న అన్నామలై గిరి ఎక్కిన ఘటనపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. 2,668 అడుగుల ఎత్తైన ఈ కొండను ఎక్కడం ...

Read moreDetails

ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సొంత క్యాంపస్ కావాలంటూ విద్యార్థుల ఆవేదన

పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో ప్రత్యేక చట్టం ద్వారా RGUKT (ట్రిపుల్ ఐటీ)లను స్థాపించింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ...

Read moreDetails

హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్‌షిప్ కోర్సు పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ / హార్వర్డ్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ – కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో లీడర్‌షిప్ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కోర్సు ...

Read moreDetails

యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయం.. రూ.10 లక్షల విలువైన ఆభరణాలు అదృశ్యం

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయమవడం కలకలం రేపుతోంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రచార విభాగంలో భద్రపరిచిన దాదాపు రూ.10 లక్షల విలువైన డాలర్లు కనిపించకుండా ...

Read moreDetails

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫిర్యాదుల కోసం TE-Poll యాప్‌

తెలంగాణలో మరికొన్ని రోజుల్లో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) TE-Poll మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నికల సందర్భంగా ఎదురయ్యే సమస్యలు, ...

Read moreDetails

చైన్‌ స్నాచింగ్‌లపై భయపడొద్దు.. ప్రచారం పూర్తిగా అవాస్తవం: సీపీ సజ్జనార్‌

బంగారం ధరలు పెరగడంతో హైదరాబాద్‌లో చైన్‌ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగాయని, అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలో మకాం వేశాయంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ ...

Read moreDetails

అమ్మ పుట్టినరోజున రెండు జిరాఫీల దత్తత.. జంతు సంరక్షణకు పవన్ కల్యాణ్ ముందడుగు

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. తన తల్లి అంజనా దేవి జన్మదినం సందర్భంగా జూ పార్క్‌లోని రెండు జిరాఫీలను ...

Read moreDetails

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో కీలక మార్పు.. ఫిబ్రవరి 3 నుంచి చెన్నై బీచ్ వరకే రైలు

తెలంగాణ నుంచి ఏపీ మీదుగా తమిళనాడుకు ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారాన్ని విడుదల చేసింది. చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ (12759/12760) ప్రయాణ ...

Read moreDetails

ఎన్నికల కోడ్ అమల్లో.. కేటీఆర్‌ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు ...

Read moreDetails

ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం.. ఏపీ, తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక ప్రస్తావన

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025–26 ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అభివృద్ధి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ద్రవ్యోల్బణం తగ్గుదల, సాగు విస్తీర్ణం పెరుగుదల, ...

Read moreDetails

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దులో ఎదురుకాల్పులు.. పలువురు మావోయిస్టులు మృతి అనుమానం

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గురువారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా దక్షిణ ప్రాంతం, పామెడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ...

Read moreDetails

బేగంపేటలో ‘వింగ్స్‌ ఇండియా’ ప్రదర్శన ప్రారంభం.

హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్‌ ఇండియా’ విమానయాన ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఈ ప్రదర్శనను అధికారికంగా ...

Read moreDetails

మేడారం మహాజాతర ప్రారంభం.. పోటెత్తిన భక్తజనం

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మహా జాతరకు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ...

Read moreDetails

ఉప్పల్‌–నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతి.

మేడ్చల్‌ జిల్లాలోని ఉప్పల్‌–నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మౌలాలి నుంచి పోచారం వైపు వెళ్తున్న కారు అతివేగంతో ...

Read moreDetails

వరంగల్‌లో విషాద ఘటన.. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలి మృతి.

మట్టెవాడ: వరంగల్‌లో విషాద ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న ఓ వైద్యురాలు మృతి చెందారు. మట్టెవాడ ఎస్సై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ...

Read moreDetails

పంచాంగం: 09 జూన్ 2026 (మంగళవారం)

సంవత్సరం: పరాభవ నామ సంవత్సరంఅయనం: ఉత్తరాయణంఋతువు: గ్రీష్మ ఋతువుమాసం: జ్యేష్ఠ మాసం (కృష్ణ పక్షం - దశమి)వారం: మంగళవారం (భౌమవాసరము)ప్రత్యేకత: జ్యేష్ఠ బహుళ దశమితిథి & నక్షత్రంతిథి: ...

Read moreDetails

కీరవాణి సంగీత మాయలో మరో మనసును హత్తుకునే గీతం – ‘వెళ్లే దారిలోన..’

వినయ్‌ రత్నం దర్శకత్వంలో రూపొందుతున్న గ్రామీణ నేపథ్య చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘క’ సినిమా నిర్మాతలు వినీష్‌రెడ్డి, గోపాలకృష్ణ ఈ చిత్రాన్ని ...

Read moreDetails

‘నగర్ వన్యోజన’ కింద తెలంగాణలో ఆరు అర్బన్ ఫారెస్ట్స్ ఏర్పాటు

హైదరాబాద్, 21 జనవరి 2026 – కేంద్ర ప్రభుత్వ నగర్ వన్యోజన కింద, తెలంగాణ ప్రభుత్వం ఆరు అర్బన్ ఫారెస్ట్స్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు గ్రీన్ ...

Read moreDetails

హెల్మెట్‌ వినియోగంపై వినూత్న అవగాహన కల్పించిన ‘రోడ్డుపై యముడు’ కార్యక్రమం

జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా డోన్‌లో రవాణా శాఖ అధికారులు, పోలీసులు కలిసి వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో ...

Read moreDetails

దావోస్ పర్యటనకు బయల్దేరిన లోకేష్‌కు యూరోప్‌లో ఘన స్వాగతం

దావోస్ పర్యటన నిమిత్తం జ్యూరిక్ చేరిన మంత్రి నారా లోకేష్ గారిని యూరోప్ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, ప్రాంతీయాంధ్రులు ఘనంగా స్వాగతించారు. ఆయన రాకను ఉత్సాహంగా ...

Read moreDetails

కోకాపేటలో రికార్డు స్థాయిలో భూముల అమ్మకం – ఎకరానికి రూ.135 కోట్లు

హైదరాబాద్: కోకాపేటలో రికార్డు స్థాయిలో భూముల అమ్మకం - నియో పోలీస్ దగ్గర రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన ప్లాట్లు - రూ.137.25 కోట్లు పలికిన ఎకరం ధర ...

Read moreDetails

తుమ్మల ఆగ్రహం: సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యల హెచ్చరిక

హైదరాబాద్‌: ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (AIDC)లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన సందర్భంలో సమయపాలన పాటించని సిబ్బందిపై ...

Read moreDetails

సైక్లోన్ మోంథా తర్వాత వరద, బురద ముప్పులు: ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో రైతులు, ప్రజల అవస్థలు

వరంగల్, ఖమ్మం: మోంథా తుపాను వర్షాలు కాస్త శాంతించినప్పటికీ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పొలాలు, రహదారులు, ముంపు కాలనీలకు మరింత ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. వర్షాలతో పొలాల్లో ఇసుక ...

Read moreDetails

నవీపేటలో మహిళపై దారుణ హత్య: తల నరికి, చేతుల వేళ్లు సగం వరకు తొలగించి

నవీపేట, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ శివారులో ఒక గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు బాసర ప్రధాన రహదారి పక్కన మహిళ ...

Read moreDetails

తెలంగాణ ప్రభుత్వ డేటా హ్యాక్ కలకలం – 22 విభాగాల సమాచారాన్ని డార్క్ వెబ్‌లో అమ్మకాలకు పెట్టిన సైబర్ కేటుగాళ్లు

తెలంగాణలో భారీ డేటా హ్యాకింగ్ ఘటన వెలుగుచూసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాల సమాచారం సైబర్ కేటుగాళ్ల చేతిలో పడింది. తాజా సమాచారం ప్రకారం ఆరోగ్యశ్రీ, ...

Read moreDetails

హైదరాబాద్‌లో జంట జలాశయాల్లో వరద మోత: అధికారులు అప్రమత్తం

హైదరాబాద్‌: తుపాను ప్రభావం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నిరంతరంగా భారీ వర్షం కురుస్తున్నది. వర్షపాతం పెరగడంతో ఉస్మాన్‌సాగర్‌ మరియు ముసి జంట జలాశయాల్లో వరద ప్రవాహం ...

Read moreDetails

మొంథా తుపాను హెచ్చరిక: ప్రాణ, ఆస్తి నష్టం నివారించేందుకు రేవంత్‌ రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్‌: మొంథా తుపాను క్రమంగా తీవ్ర వాయుగుండంగా మారుతూ, రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అధికారులు అప్రమత్తంగా ...

Read moreDetails

అజహరుద్దీన్‌కు మంత్రి పదవి – ఎల్లుండి ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం

హైదరాబాద్‌: తెలంగాణ మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మహమ్మద్‌ అజహరుద్దీన్‌ (Mohammad Azharuddin)కు మంత్రి పదవి దక్కింది. రాబోయే రెండు రోజులలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ...

Read moreDetails

ఫ్లాష్‌ ఫ్లడ్‌ హెచ్చరిక: మొంథా తుపాను ప్రభావం – తెలంగాణలో 16 జిల్లాలకు ముప్పు

హైదరాబాద్: మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో 16 జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్‌ ముప్పు ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, ...

Read moreDetails

సీఎం రేవంత్‌రెడ్డి: బ్యారేజీల మరమ్మతులు నిర్మాణ సంస్థల బాధ్యత

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం నిర్వహించిన సమీక్షలో మేడిగడ్డ సహా రాష్ట్రంలోని అన్ని బ్యారేజీల మరమ్మతులు, ఇతర పని బాధ్యత నిర్మాణ సంస్థలదేనని స్పష్టంగా పేర్కొన్నారు. ...

Read moreDetails

మొంథా తుపాను ప్రభావం: తెలంగాణలో భారీ వర్షాలు, రాకపోకలపై అంతరాయం

హైదరాబాద్: మొంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్‌ సహా తెలంగాణా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ ...

Read moreDetails

మావోయిస్టు పార్టీకి షాక్: బండి ప్రకాశ్‌ పోలీసుల వద్ద లొంగిపోయారు

హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. పార్టీ కీలక నేత బండి ప్రకాశ్‌ పోలీసుల వద్ద లొంగిపోయారు. డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో ఆయన లొంగిపోయినట్లు ...

Read moreDetails

కామారెడ్డిలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య – కుటుంబ సమస్యలే కారణమా?

కామారెడ్డి జిల్లా పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి శివారులోని గర్గుల్‌ గ్రామ సమీపంలో జీవన్‌రెడ్డి అనే కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం మేరకు, జీవన్‌రెడ్డి తన ...

Read moreDetails

డీప్‌ఫేక్‌ బారినపడ్డ మెగాస్టార్ చిరంజీవి – సైబర్‌ నేరగాళ్లపై కేసు నమోదు

హైదరాబాద్‌: సినీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా డీప్‌ఫేక్‌ మోసానికి బలయ్యారు. ఆయన అసలు ఫోటోలను మార్ఫింగ్‌ చేసి అశ్లీల వీడియోలు రూపొందించిన సైబర్‌ ...

Read moreDetails

సిద్ధిపేట: పదవులు, ఫామ్‌హౌస్‌లు కాదు.. ఆత్మగౌరవమే ముఖ్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

సిద్ధిపేట టౌన్: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్థానాలను, ఫామ్‌హౌస్‌లను కాదు, ఆత్మగౌరవం ముఖ్యమని తెలిపారు. పేద, బలహీన ...

Read moreDetails

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు సంబంధించిన కొత్త పరీక్షల షెడ్యూల్‌ అధికారికంగా విడుదలయ్యింది. ఈ సంవత్సరం ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ...

Read moreDetails

హైదరాబాద్‌: పెద్ద అంబర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌లో బస్సు ప్రమాదం – ఆరుగురికి గాయాలు

హైదరాబాద్‌: పెద్ద అంబర్‌పేట్‌ ఓటర్‌ రింగ్‌ రోడ్‌ జంక్షన్ వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న ...

Read moreDetails

అమరవీరుల కుటుంబాలకు రూ. 1 కోటి ఇవ్వాలి: కవిత డిమాండ్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అమరవీరుల కుటుంబాలకు ఒక కోటి రూపాయలు ఇచ్చేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కవిత, తెలంగాణ జాగృతి ఉద్యమంలోని సభ్యులతో కలిసి ...

Read moreDetails

మద్యం టెండర్లపై హైకోర్టులో వాదనలు ముగింపు: తీర్పు రిజర్వ్

మద్యం టెండర్ల అంశంపై హైకోర్టులో వాదనలు ముగిసినట్లు ప్రకటించబడింది. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. టెండర్ల గడువు పొడిగింపుపై ఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారో హైకోర్టు ...

Read moreDetails

తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తం: హైదరాబాద్‌లో ప్రైవేట్ బస్సులపై విస్తృత తనిఖీలు

కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమై హైదరాబాద్‌లో ప్రైవేట్ బస్సులపై విస్తృత తనిఖీలు చేపట్టింది. ముఖ్యంగా విజయవాడ హైవే, బెంగళూరు హైవేలో ఆర్టీఏ ...

Read moreDetails
Page 10 of 10 1 9 10

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News