రాశి ఫలాలు – మీనం
July 30, 2026
రాశి ఫలాలు – మేషం
July 30, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన
October 2, 2025
తెలివైన కుందేలు మరియు సింహం
July 30, 2026
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మాడ్గులకు చెందిన దీపారెడ్డి.. ఆమనగల్లు మండలం ...
Read moreDetailsతీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ...
Read moreDetailsనిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టు వద్ద ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. విహారయాత్రకు వచ్చిన ముగ్గురు నీట మునిగి మృతి చెందగా.. మరో వ్యక్తి ...
Read moreDetailsపిల్లలు అర్ధాకలితో పాఠశాలలకు వెళ్లకూడదనే ఉద్దేశంతో అల్పాహార పథకాన్ని ప్రారంభించామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో పర్యటించిన ఆయన మార్కెట్ యార్డులో ...
Read moreDetailsవాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారడంతో తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు ...
Read moreDetailsసినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సినిమా షూటింగ్లో గాయపడిన బాలకృష్ణకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఇటీవల ...
Read moreDetailsతొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శంకరపట్నం మండలంలోని పలు దేవాలయాల్లో శనివారం భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని ...
Read moreDetailsపేదలకు ఇళ్లు కల్పించడంతో పాటు వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. జనావాసాలకు, పని ప్రదేశాలకు దూరంగా ఇళ్లను ...
Read moreDetailsనీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, దిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జి, విద్యా వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ ...
Read moreDetailsగత భారాస ప్రభుత్వ హయాంలో పేదల సమస్యలను పట్టించుకునే వారే కరవయ్యారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి పేదలను ...
Read moreDetailsసీఎస్ఐఆర్-సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఈఆర్ఐ)లో 27 టెక్నీషియన్-1 (గ్రూప్-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ అర్హత ఉన్న ...
Read moreDetailsతెలంగాణ రాష్ట్రంలో నెయ్యి కల్తీపై ఆహార భద్రత అధికారులు కొరడా ఝళిపించారు. నెయ్యిలో పామాయిల్, వనస్పతి, ఇతర కొవ్వు పదార్థాలు కలుపుతున్నారనే సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు ...
Read moreDetailsగత ఏడాది భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహించిన కృష్ణానది ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతోంది. నిత్యం వరద ఉద్ధృతితో గలగల పారే కృష్ణమ్మ నేడు రాళ్లు, ఇసుక ...
Read moreDetailsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు అందించేందుకు క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త ...
Read moreDetailsరాష్ట్ర విభజన తర్వాత సుమారు పదేళ్లుగా పెండింగ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వక్ఫ్బోర్డు రికార్డుల బదిలీ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఏపీకి సంబంధించిన కీలక రికార్డులను తెలంగాణ వక్ఫ్బోర్డు ...
Read moreDetailsతప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకు నుంచి రుణం పొంది తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా బుధవారం నాలుగు రాష్ట్రాల్లో ...
Read moreDetailsతెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో వచ్చే రెండేళ్లలో అదనంగా ఐదు లక్షల ...
Read moreDetailsఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ జంట నగరాలు ముస్తాబయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ...
Read moreDetailsపోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రతివాదులకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. పిటిషన్పై ప్రాథమిక ...
Read moreDetailsమెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో వంట చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మనోహరాబాద్లో మంగళవారం ...
Read moreDetailsతెలుగు భాష, సాహిత్య అభివృద్ధికి సంబంధించిన కీలక సంస్థ అయిన తెలుగు అకాడమీకి కొత్త డైరెక్టర్గా ఆచార్య భట్టు రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ...
Read moreDetailsహైదరాబాద్లోని హైటెక్సిటీ రైల్వేస్టేషన్ కొత్త రూపంలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అమృత్ భారత్ పథకం కింద ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేసిన ఈ స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ...
Read moreDetailsఇస్కాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించనున్న జగన్నాథ రథయాత్ర ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 16న (గురువారం) జరగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సుమారు లక్ష మంది ...
Read moreDetailsప్రముఖ న్యాయ సేవల సంస్థ ఖైతాన్ అండ్ కో తెలంగాణలో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. దక్షిణ భారతదేశంలో సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఈ హైదరాబాద్ ...
Read moreDetailsతెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిల్లీ పర్యటన చేపట్టారు. రాష్ట్రానికి అవసరమైన మౌలిక వసతుల ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన ...
Read moreDetailsహైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్హెచ్-65) నిర్వహణ బాధ్యతలను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) మూడు ఏజెన్సీలకు అప్పగించింది. ప్రయాణికులకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం, రహదారి ...
Read moreDetailsతెలంగాణలో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై సీఎం రేవంత్రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల ...
Read moreDetailsభారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మనవడు, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు 21వ జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించారు. ఆదివారం ...
Read moreDetailsతెలంగాణలో ఉద్యోగులు, పెన్షనర్లకు అమలు చేయాల్సిన ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) సేవలను తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐకాస ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 15 ...
Read moreDetailsరాష్ట్ర ప్రణాళిక శాఖ.. టీజీ మ్యాథ్ (తెలంగాణ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ) సహకారంతో ప్రభుత్వ ఉద్యోగులకు కృత్రిమ మేధస్సు (ఏఐ)పై ప్రత్యేక శిక్షణ ...
Read moreDetailsకేంద్ర ప్రభుత్వం తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ను సింగరేణి కాలరీస్కు కేటాయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు భారతీయ జనతా పార్టీ ‘సింగరేణి ...
Read moreDetailsరాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో వాతావరణంలో వేడి పెరుగుతోంది. సాధారణంగా వానాకాలంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే మూడు డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతాయి. అయితే ...
Read moreDetailsసింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) మరో అరుదైన ఘనత సాధించింది. సంస్థకు చెందిన ఐదు గనులకు జాతీయ స్థాయిలో అత్యుత్తమమైన 5 స్టార్ రేటింగ్ లభించింది. ...
Read moreDetailsఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం నిరాల గ్రామంలోని విద్యార్థులకు పాఠశాలకు వెళ్లడం ప్రతిరోజూ ఓ సవాల్గా మారింది. చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా సరైన రవాణా సౌకర్యం లేక ...
Read moreDetailsరాష్ట్రంలో వానాకాలం పంటల సాగుకు రైతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న రైతుభరోసా పెట్టుబడి సాయం పంపిణీ తుదిదశకు చేరుకుంది. శుక్రవారంతో రైతుభరోసా నిధుల ...
Read moreDetailsపెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాశిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న హత్య ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాలు, వేధింపుల నేపథ్యంలో భార్య చేతిలో భర్త ప్రాణాలు కోల్పోయిన ...
Read moreDetailsతెలంగాణలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకానికి ...
Read moreDetailsప్రజా రవాణాను మరింత ఆధునీకరించే దిశగా ఆర్టీసీ కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులను పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ...
Read moreDetailsహైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్-హయత్నగర్ ...
Read moreDetailsహనుమకొండకు చెందిన పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) మృతి చెందడం అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ, ఎదుగుదల లోపంతో చిన్న ...
Read moreDetailsకామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మీర్జాపూర్లోని విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం ప్రతిరోజూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల భవనం మారినా వంటశాల మాత్రం పాత పాఠశాలలోనే ఉండటంతో ...
Read moreDetailsతెలంగాణలో బొగ్గు నిల్వల విస్తరణకు అవకాశాలు పరిమితం కావడంతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇతర రాష్ట్రాల్లో గనుల సేకరణపై దృష్టి సారించింది. దీర్ఘకాలికంగా బొగ్గు అవసరాలను ...
Read moreDetailsఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం బ్యారేజీల ...
Read moreDetailsఒవైసీకి చెందిన ఫాతిమా విద్యాసంస్థలపై హైకోర్టు ప్రశ్నలు సంధిస్తున్నప్పటికీ ప్రభుత్వం వివరణ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ...
Read moreDetailsప్రభుత్వ అధికారుల విడుదల చేసిన జీఓల్లో జరిగిన తప్పిదం మూడు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రెగ్యులర్ అధ్యాపకుల నియామకం జరగకపోవడంతో పూర్తి ...
Read moreDetailsబహ్రెయిన్లో జరిగిన సముద్ర తీర ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. దుర్రత్ అల్ బహ్రెయిన్ ప్రాంతంలోని సముద్ర తీరంలో జరిగిన ఈ ఘటనలో ...
Read moreDetailsభద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే శ్రీరామనవమి మహోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందని అధికారులు, భక్తులు పేర్కొంటున్నారు. ఈ ఆలయంలో నిర్వహించే పూజా ముహూర్తాలను దేశవ్యాప్తంగా అనుసరిస్తుండటం ...
Read moreDetailsముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజాప్రతినిధిగా తన తొలి విజయానికి వేదికైన మిడ్జిల్ మండలానికి సీఎం హోదాలో ఆయన రానున్నారు. 2006 జులై ...
Read moreDetailsవాతావరణ శాఖ రాష్ట్రానికి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. శని, ఆదివారాల్లో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ...
Read moreDetailsకల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ పేరుపై పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు, ఫిర్యాదులు అందినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net