Tag: WaterManagement

స్మార్ట్‌ సిటీలతో భవిష్యత్‌ జీవనం.. ఏఐతో మారిపోతున్న నగరాల రూపురేఖలు

నేటి నగర జీవితం ట్రాఫిక్‌, కాలుష్యం, జనాభా ఒత్తిడి వంటి సమస్యలతో కష్టతరంగా మారుతోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ సిటీల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు. ...

Read moreDetails

రాష్ట్రంలో పెరుగుతున్న తాగునీటి సంక్షోభం

రాష్ట్రంలో ఎండలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో తాగునీటి సంక్షోభం మరింత పెరిగింది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ...

Read moreDetails

నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్‌రెడ్డి.. పునరుద్ధరణ పనులపై క్షేత్రస్థాయి సమీక్ష!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు (ఏప్రిల్ 20, 2026) జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనుల పరిశీలనతో పాటు రైతులకు లబ్ధి ...

Read moreDetails

సాగునీటి ప్రాజెక్టులకు పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం

ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులపై వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో తారకరామ, మహేంద్రతనయ, తోటపల్లి బ్యారేజ్‌, మద్దువలస, జంఝావతి, హిరమండలం లిఫ్ట్‌ పనులను త్వరితగతిన పూర్తి ...

Read moreDetails

“నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” పేరుతో ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరణ!

రాష్ట్రంలో నీటి భద్రతను మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక చర్యలు చేపడుతున్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా “నీటి భద్రత - ...

Read moreDetails

గోదావరి పుష్కరాలకల్లా పోలవరం పూర్తి: సీఎం

ఆంధ్రప్రదేశ్‌లో నీటి భద్రత, సాగునీటి అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న గోదావరి పుష్కరాలకల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి ...

Read moreDetails

కాలువ పనుల అంచనాలు ఆలస్యం: మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం

జల వనరుల శాఖ మంత్రి Nimmala Ramanaidu శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి చీఫ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారుల నిర్లక్ష్యంపై కఠినంగా హెచ్చరించారు. ...

Read moreDetails

కాళేశ్వరం నుండి కరీంనగర్‌కు గోదావరి జలాలు

గోదావరి నది నుంచి జలాల ఎత్తిపోతలు మళ్లీ ప్రారంభం కావడంతో నీటిపారుదల వ్యవస్థలో చురుకుదనం కనిపిస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది పంప్ హౌస్‌కు నీటిని ఎత్తిపోత ...

Read moreDetails

జల్ జీవన్ మిషన్ 2.0: ‘వికసిత్ భారత్’ దిశగా కీలక అడుగు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ రెండో దశకు శ్రీకారం చుట్టింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంలో భాగంగా, ...

Read moreDetails

జల సంరక్షణపై కొత్త ప్రారంభం: ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలు

ప్రతి నీటి బొట్టను రక్షించడం ద్వారా భవిష్యత్తును కాపాడుదాం అని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. నీటి ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ...

Read moreDetails

వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనులకు శ్రీకారం… సీఎం చంద్రబాబు పరిశీలన

వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్రంగా సమీక్షించారు. ఫీడర్ కాలువ లైనింగ్ పనులు, టన్నెల్ తవ్వకాలు, సైడ్ వాల్ నిర్మాణాలు వంటి ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News