Tag: YCP

తమ కుటుంబ స్థలాన్ని ప్రభుత్వ ఆస్తిగా రికార్డుల్లో మార్చారని గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు ఆరోపణ

గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు తమ కుటుంబానికి చెందిన భూమిని ప్రభుత్వ ఆస్తిగా రికార్డుల్లో మార్చి, వైకాపా హయాంలో ఆ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించారని ...

Read moreDetails

నా వ్యాఖ్యలు మహిళలపై కావు.. దుష్ప్రచారంపై స్పందించా: గుడివాడ అమర్‌నాథ్

వైకాపా నేత, మాజీ మంత్రి Gudivada Amarnath తన తాజా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని ఉద్దేశించి చేసినవి కావని ఆయన స్పష్టం ...

Read moreDetails

రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం: నారా లోకేశ్‌

Nara Lokesh రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా టి.కోడూరు వద్ద సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాయలసీమను రతనాల సీమగా ...

Read moreDetails

నోటిఫికేషన్ లేకుండానే స్త్రీనిధిలో నియామకాలు

మహిళల స్వయం ఉపాధి కోసం పనిచేసే స్త్రీనిధి సంస్థలో వైకాపా ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ లేకుండానే 88 పోస్టులను భర్తీ చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ...

Read moreDetails

ఆస్తి వివాదంలో తల్లి విజయమ్మ లేఖ – జగన్‌కు భారీ ఎదురుదెబ్బ!

వైఎస్ కుటుంబంలో మళ్లీ ఆస్తి వివాదం రాజకీయ వాతావరణంలో పెద్ద సంచలనాన్ని రేపింది. తల్లి విజయమ్మ బహిరంగ లేఖ ద్వారా తన సొంత చెల్లి కోసం జరిగిన ...

Read moreDetails

తుఫాన్ నేపథ్యంలో వైఎస్‌ జగన్ ఆదేశాలు – పార్టీ కార్యకర్తలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి

అమరావతి: మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ...

Read moreDetails

కర్నూలు బస్సు ప్రమాదంపై వైసీపీ దుష్ప్రచారం – ఆలపాటి రాజా ఫైర్‌

కర్నూలు, అక్టోబర్ 27: కర్నూలు బస్సు ప్రమాదంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం పట్ల ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తీవ్రంగా స్పందించారు. శవ రాజకీయాలు చేయడమే వైసీపీ ...

Read moreDetails

వైసీపీ నేతలతో మంత్రి వాసంశెట్టి సుభాష్ సాన్నిహిత్యం – టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చ

విశాఖపట్నం :మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. వైసీపీ నేతలతో కూటమి తరహాలో వ్యవహరించడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ...

Read moreDetails

అమరావతిలో వైసీపీ ప్రజా ఉద్యమం: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకం

అమరావతిలో ఈ నెల 28న వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం నిర్వహించనున్నట్లు పార్టీ అధికారులు ప్రకటించారు. వైసీపీ ప్రకటన ప్రకారం, ఈ ఉద్యమం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ముఖ్యంగా ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News