రాశి ఫలాలు – మీనం
June 22, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 22, 2026
వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుంటే, వివిధ రంగాల్లో ఉత్పాదకతను ప్రస్తుత స్థాయి కంటే ఆరు రెట్లు పెంచుకోవచ్చని, భూగర్భ జలాల మట్టం కనీసం మూడు మీటర్ల మేర...
Read moreDetailsడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామం వద్ద సోమవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. కళాశాల బస్సు డ్రైవర్ దందుకూరి నారాయణరాజు...
Read moreDetailsనిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై వెంటనే చలానాలు వేయకుండా, ముందుగా వారికి అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. హెల్మెట్ లేకుండా, సీటు బెల్ట్ లేకుండా వాహనం నడిపేవారికి...
Read moreDetailsవైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లలో జరిగే శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాల్లో మొదటి పూజ చేసే ఆనవాయితీ పోలీసులదే. గత 42 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది....
Read moreDetailsగుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల నెల్లూరి శేషగిరమ్మ, ఆమె కుమార్తె వెంకాయమ్మ, మనవరాలు శ్యామలల తరఫున కారుణ్య మరణానికి అనుమతి...
Read moreDetailsచిన్న పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ దిశగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 50 ఎంఎస్ఎంఈ...
Read moreDetailsవైకాపా అధ్యక్షుడు జగన్ తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని కోరుతున్నప్పటికీ, ఆ పార్టీకి అవసరమైన సంఖ్యలో ఎమ్మెల్యేలు లేరని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ అంశంపై...
Read moreDetailsచదువులో వెనుకబడ్డామనే భావనతో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు అడవిలోకి పారిపోయిన సంఘటన ఆలస్యంగా బయటపడింది. నాలుగు రోజుల పాటు అడవిలో దుంపలు తింటూ, అక్కడి నీటిని...
Read moreDetailsశ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలను కాజేయడం ప్రభుత్వ నిధుల దుర్వినియోగంగా పరిగణించబడుతుందని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో తగిన సెక్షన్లతో కేసు నమోదు చేయకుండా,...
Read moreDetailsకృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్డులోకి పడింది....
Read moreDetailsచందర్లపాడు మండలం ఏటూరు గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించిన సిద్ధి బుద్ధి వినాయక స్వామి ధ్వజస్తంభ మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య...
Read moreDetailsకంచికచర్ల మండలం వేములపల్లిలో సోమవారం నాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్గా ముక్కపాటి నరసింహారావు గారు అధికారిక ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి...
Read moreDetailsచరిత్రలో ప్రసిద్ధి పొందిన భీమునిపట్నం, సహజసిద్ధ ప్రకృతి అందాలతో పర్యాటకులను మసకబారుస్తుంది. కార్తికమాసంలో వేలాది మంది ప్రతి రోజు ఈ ప్రదేశాలను సందర్శించేందుకు వచ్చి, వనభోజనాలు కూడా...
Read moreDetailsతిరుమల పాపవినాశనం మార్గంలోని పార్వేట మండపంలో ఆదివారం కార్తిక వనభోజన మహోత్సవాన్ని సంప్రదాయ విధంగా జరిపారు. ఉదయం మలయప్ప స్వామిని బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చి వాహన మండపానికి...
Read moreDetailsబిహార్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర యువతదే అని ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. "ఒక్క ఛాన్స్"...
Read moreDetailsకాలం మారిపోతోందన్నట్టు.. వాతావరణం కూడా తారుమారవుతోంది. వర్షాకాలంలో ఎండలు మండిపోవడం, వేసవిలో వర్షాలు కురవడం, శీతాకాలంలో చలి తగ్గిపోవడం చూస్తున్నాం. అంతేకాదు, ఒకప్పుడు సీజన్లో మాత్రమే దొరికే...
Read moreDetailsకోనసీమ అందాలను ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సాంప్రదాయ మండువా గృహాలు సిద్ధమవుతున్నాయి. పాత కాలపు ఆ ఇళ్లను...
Read moreDetailsరాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. వివరాల ప్రకారం — హైదరాబాద్ నుంచి బాపట్లకు వెళ్తున్న బస్సు రెడ్డిగూడెం...
Read moreDetailsవన్యప్రాణులు–మనుషుల మధ్య ఘర్షణలు లేకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పొలాల్లోకి ఏనుగులు, కోతులు ప్రవేశించి రైతులు...
Read moreDetailsశ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలోని రాఘవంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. అయితే, ఆ పాఠశాలలో ఐదు తరగతుల్లో కలిపి 13 మంది...
Read moreDetailsవిజయవాడ విమానాశ్రయానికి 2017లో అంతర్జాతీయ హోదా లభించినప్పటి నుండి దుబాయ్కి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలనే అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయి. అధికారిక సర్వేల ప్రకారం కూడా, విజయవాడ–దుబాయ్...
Read moreDetailsరాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపుతో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు చాలా మంది సరైన శిక్షణ లేకుండానే డ్రైవింగ్ లైసెన్సులు పొందుతున్నారు. నగరాలు, పట్టణాల్లో...
Read moreDetailsపశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని సుంకరపద్దయ్య వీధిలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన తల్లి, తమ్ముడిని కత్తితో దాడి చేసి హతమార్చాడు....
Read moreDetailsసరకు, ప్రజా రవాణా వాహనాలను నడిపే డ్రైవర్లు లైసెన్స్ పొందిన తర్వాత ప్రతి ఐదేళ్లకోసారి దానిని పునరుద్ధరించుకోవాలి. ఆ సమయంలో ఒకరోజు డ్రైవింగ్ పునశ్చరణ శిక్షణకు హాజరుకావడం...
Read moreDetailsవైకాపా నాయకులు జగన్ మెప్పు కోసం నోటికొచ్చారని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “అభివృద్ధిని అడ్డుకోలేని జగన్...
Read moreDetailsఏపీ మంత్రి టీజీ భరత్ రాష్ట్రంలో బస్సు సర్వీసుల విస్తరణ పర్యాటక రంగానికి అభివృద్ధి అవకాశాలను కలిగిస్తుందని పేర్కొన్నారు. కర్నూలు నుంచి విశాఖ వరకు కొత్తగా 3...
Read moreDetailsపింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పక పాల్గొనాల్సిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం పార్టీ కార్యాలయ సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన 48 మంది...
Read moreDetailshttps://youtu.be/3nDhTts-0uI
Read moreDetailshttps://youtube.com/shorts/xjjP9r2yo64?feature=share
Read moreDetailshttps://youtu.be/8PYF6M8yoCE
Read moreDetailsఅనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సామాజిక తత్వవేత్త, స్వరకర్త, కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాస 538వ జయంతి ఉత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి...
Read moreDetailsతిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 30 నుంచి 2026 జనవరి 8 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తామని తితిదే ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు....
Read moreDetailsఆరోగ్యవంతమైన జీవనానికి సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ఎంతో మేలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో విస్సాకోడేరు వంతెన సమీపంలో ఏర్పాటు చేసిన సేంద్రియ ఉత్పత్తుల అంగడిని...
Read moreDetailsఓ తెలుగు సినిమా ప్రొడక్షన్ మేనేజర్కి చిత్రీకరణ కోసం పదిహేను గదులున్న పాత పెద్ద ఇంటి అవసరం వచ్చింది. ఈ విషయం తెలిసిన ఒక స్థానికుడు, “అయ్యా!...
Read moreDetailsఆర్థిక లాభాల కోసం తాను నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో జనార్దనరావు, జగన్మోహన్రావులకు సహకరించినట్లు నిందితుడు రవి విచారణలో ఒప్పుకున్నాడు. గత పదేళ్లుగా వారిద్దరితో పరిచయం ఉందని,...
Read moreDetailsజిల్లాలో కొంతమంది అధికారుల వ్యవహారశైలి ఇప్పుడు “కంచె చేను మేసినట్లుగా” మారిపోయింది. కబ్జాదారులకు అండగా నిలిచి, భూ ఆక్రమణలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. పలువురిపై ఇప్పటికే...
Read moreDetailsగన్నవరం మండలం కేసరపల్లి పరిధిలోని సర్వే నంబర్ 31లోని 121 గజాల పోరంపో ఆక్రమణకి గురైందని సమాచారం. ఆక్రమణకారులు రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది సహకారంతో ముడుపుల బేరం...
Read moreDetailsరాజుల కాలం నాటి కత్తులు, గొడ్డళ్లు, శూలాలు, పూర్వీకులు ఉపయోగించిన పాత్రలు, ఉంగరాలు, పాత కరెన్సీ నాణేలు, తాళపత్ర గ్రంథాలు, తేలు ఆకారంలో తాళాలు, ఏనుగు దంతంతో...
Read moreDetailsప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును వచ్చే ఏడాదికల్లా పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మొంథా తుపానుతో దెబ్బతిన్న వెలిగొండ...
Read moreDetailsదిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పడిన సాంకేతిక సమస్యలపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టి సారించారు. శుక్రవారం రాత్రంతా ఆయన విమానాశ్రయంలోనే ఉండి పరిస్థితిని...
Read moreDetailsవిశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (వర్క్స్) భవనం ముందు ఎగురుతున్న ఈ జెండాల వెనుక ఓ ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉంది. కోకోవెన్, ఆర్ఎంహెచ్పి, బ్లాస్ట్ ఫర్నేస్,...
Read moreDetailsఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన రైతు ముత్యాల రజిత రమేష్ వేసిన మిరప తోటలో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఒకే మొక్కపై...
Read moreDetailsబిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రచార బరిలోకి దిగుతున్నారు. రెండురోజులపాటు అక్కడ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కల్యాణదుర్గం పర్యటనను ముగించుకున్న...
Read moreDetailsప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకున్న తమ భారీ సోలార్ పీవీ సెల్ తయారీ ప్లాంట్ను ఏకంగా ఆంధ్రప్రదేశ్కు తరలించడం హాట్ టాపిక్గా మారింది....
Read moreDetailsభారత క్రికెటర్ శ్రీచరణి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), షాప్ అధికారులు, ఆంధ్ర...
Read moreDetailsసాధారణంగా కర్పూర అరటి గెలలో ఒక్కో హస్తంలో 14 నుండి 20 వరకు మాత్రమే కాయలు ఉంటాయి. అయితే తణుకుకు చెందిన అరటిపండ్ల వ్యాపారి నానికి తోటలో...
Read moreDetailsదేశవ్యాప్తంగా వాణిజ్య డ్రోన్ల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి వల్ల కలుగుతున్న భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని, డ్రోన్ ముప్పును అడ్డుకునే ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని...
Read moreDetailsపేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా కొనసాగుతోందని ఎన్నారై వెంకట్ ఇక్కుర్తి తెలిపారు. ఇలాంటి మేలుకొలుపు కార్యక్రమానికి తమ...
Read moreDetailsతిరుమల శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణం చేసే భక్తులకు టోకెన్ కేటాయింపు విధానంలో తితిదే మార్పులు చేసింది. ఇంతకుముందు రోజుకు 750 టోకెన్లు ఆన్లైన్ డిప్ విధానంలో...
Read moreDetailsస్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ గీతానికి ఈ శుక్రవారం 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా ప్రత్యేక...
Read moreDetails© 2025 ShivaSakthi.Net