Crime News

క్రైమ్ న్యూస్, నేర సంఘటనలు, పోలీస్ దర్యాప్తులు మరియు బ్రేకింగ్ క్రైమ్ వార్తలను చదవండి.

అనారోగ్య బాధలు తట్టుకోలేక ఘోర నిర్ణయం తీసుకున్న భర్త!!

ఖమ్మం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి, తనను ఆత్మహత్య చేసుకోనీయడంలేదని భావించి భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి, అనంతరం తానే...

Read moreDetails

హాస్టల్ లో ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి!

విద్య కోసం హాస్టల్‌లకు వచ్చే విద్యార్థులు భద్రంగా ఉండాల్సిన చోటే ర్యాగింగ్ పేరుతో దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో, కొందరు విద్యార్థులు...

Read moreDetails

హైదరాబాద్‌లో విషాదం.. భవనం నుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి

హైదరాబాద్‌లోని టోలీచౌక్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న భవనంపై పని చేస్తున్న కార్మికులు ఒక్కసారిగా జారి పడడంతో ఈ...

Read moreDetails

అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతల మధ్య శ్రీలంక వైపు ఇరాన్‌ యుద్ధనౌక..

అమెరికా–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా ఇరాన్‌కు చెందిన యుద్ధ నౌక ఐరిస్‌ దేనాను అమెరికా జలాంతర్గామి ముంచేసిన ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది....

Read moreDetails

విద్యార్థి తౌషిక్ మృతి కేసు… అసెంబ్లీ గేటు ముందు తల్లిదండ్రుల ఆందోళన

సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌కు చెందిన విద్యార్థి తౌషిక్ మృతిపై వివాదం కొనసాగుతోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి న్యాయం...

Read moreDetails

మేక దొంగతనం అనుమానం..గ్రామస్థుల దాడిలో విద్యార్థి మృతి..!

ఒడిశాలో అమానుష ఘటన వెలుగుచూసింది. మేకను దొంగిలించారన్న అనుమానంతో ఇద్దరు బాలులను గ్రామస్థులు తాడుతో కట్టేసి దారుణంగా కొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు....

Read moreDetails

సంతోషంగా జీవిస్తోందని అసహనం… మాజీ భార్యను హతమార్చిన భర్త..!!

తూర్పుగోదావరి జిల్లాలో కుటుంబ కలహాలు భయానక ఘటనకు దారితీశాయి. తనతో విడిపోయిన మహిళ సంతోషంగా జీవనం సాగిస్తుండటాన్ని తట్టుకోలేక భర్త కత్తితో దాడి చేసి హతమార్చిన దారుణం...

Read moreDetails

దండపల్లి క్రాస్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంగవరం మండలంలోని దండపల్లి క్రాస్ వద్ద బెంగళూరు–చెన్నై జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన...

Read moreDetails

ఏసీబీ సోదాల్లో నోట్ల కట్టలు, బంగారం స్వాధీనం

ఏబీసీడబ్ల్యూవో గడ్డి బాల ముకుందరావుపై వచ్చిన ఫిర్యాదులు క్రమంగా తీవ్రతరమవడంతో ఏసీబీ అధికారులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా వసతిగృహాల మెస్ బిల్లుల మంజూరులో అవకతవకలు...

Read moreDetails

గొల్లెగూడెంలో ఘోరం… ఇద్దరు చిన్నారులతో తల్లి బలవన్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లెగూడెం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హతమార్చి అనంతరం తాను కూడా బలవన్మరణానికి పాల్పడిన...

Read moreDetails

హైదరాబాద్‌లో విషాద ఘటన… యువతి మృతి

మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన యువతి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న సోనీ (20) తన నివాస గదిలో ఉరివేసుకుని ప్రాణాలు...

Read moreDetails

పహల్గాం దాడిలో గో ప్రో కెమెరాల వినియోగం – చైనా సహాయం కోరనున్న ఎన్‌ఐఏ

పహల్గాం ఉగ్రదాడి కేసులో గో ప్రో కెమెరాల వినియోగం బయటపడటం దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. దాడి సమయంలో ఉగ్రవాదులు తమ కదలికలను రికార్డు చేసేందుకు ఈ...

Read moreDetails

ఒమన్‌ తీరంలో దాడులు… ముగ్గురు భారతీయ నావికుల మృతి

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావం ఇప్పుడు సముద్ర రవాణాపైనా స్పష్టంగా కనిపిస్తోంది. ఒమన్‌ తీర ప్రాంతాలకు సమీపంలో జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మృతి...

Read moreDetails

సాంప్రదాయపోటీ విషాదంగా మారింది..కుటుంబాల్లో శోకం నింపిన ఎద్దుల దాడి..!!

తమిళనాడులో నిర్వహించిన మంజువిరట్టు (ఎద్దుల పందెం) పోటీ విషాదాంతమైంది. శివగంగై జిల్లా సింగంపుణరి సమీపంలోని అరళిప్పారై గ్రామంలో బాల దండాయుధపాణి ఆలయ తిరునాళ్ల సందర్భంగా సోమవారం ఈ...

Read moreDetails

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం: భార్య, అత్తలను కత్తితో కిరాతకంగా చంపిన భర్త.

తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకున్న భార్య, అత్త హత్యల ఘటనపై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర...

Read moreDetails

చౌటుప్పల్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదం… 10 మందికి గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని దండుమల్కాపూర్ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును ఏపీఎస్ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది...

Read moreDetails

ఎర్రచందనం అక్రమ రవాణాపై భారీ ఆపరేషన్‌..రూ.5 కోట్ల దుంగలు స్వాధీనం..!

కర్ణాటకలో వ్యూహాత్మక ఆపరేషన్‌ నిర్వహించిన ఏపీ ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ భారీ మొత్తంలో అక్రమ దుంగలను స్వాధీనం చేసుకుంది. సుమారు రూ.5 కోట్ల విలువైన 195 ఎర్రచందనం దుంగలను...

Read moreDetails

యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లపై డ్రోన్ దాడి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తమ డేటా సెంటర్లపై డ్రోన్ దాడులు జరిగినట్లు Amazonకు చెందిన Amazon Web Services (AWS)...

Read moreDetails

ఏఐతో అసభ్య మార్ఫింగ్‌… సోషల్ మీడియాలో వైరల్..!!

హైదరాబాద్‌ రాయదుర్గం ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల మహిళ తన ఫొటోలు, వీడియోలను ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ సాంకేతికతతో మార్ఫింగ్‌ చేసి అసభ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం...

Read moreDetails

ఇరాన్ మిస్సైల్ వ్యవస్థ లక్ష్యంగా అమెరికా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌ వల్ల అమెరికాకు తీవ్రమైన ముప్పు ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అణ్వాయుధాల తయారీని ఇరాన్‌ ఆపడం లేదని, ఆ దేశం అణ్వాయుధాలు...

Read moreDetails

ఇరాన్ మీడియా కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని టీవీ, రేడియో ప్రసార కేంద్రాల హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ దాడుల్లో ప్రధాన ప్రసార భవనాలు...

Read moreDetails

ఇరాన్‌పై మరింత దాడి చేస్తాం: ట్రంప్ హెచ్చరిక

ఇరాన్‌పై కొనసాగుతున్న సైనిక చర్యల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారాయి. అవసరమైతే భూతల యుద్ధానికీ సిద్ధమని...

Read moreDetails

ఇరాన్‌పై సైబర్ దాడులు … ఫోన్ నెట్‌వర్క్‌లపై నిఘా

ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మరణానికి దారితీసిన దాడి నేపథ్యంలో, ఆ ఆపరేషన్ వెనుక ఉన్న సాంకేతిక నిఘా చర్యలపై అంతర్జాతీయ మీడియాలో విస్తృత చర్చ సాగుతోంది....

Read moreDetails

సౌదీ రాజధాని రియాద్‌ ఎంబసీపై ఇరాన్‌ దాడి

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన తాజా డ్రోన్‌ దాడి మధ్యప్రాచ్య పరిస్థితులను మరింత ఆందోళనకరంగా మార్చింది. అమెరికా–ఇజ్రాయెల్‌ మరియు ఇరాన్‌ మధ్య...

Read moreDetails

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లా నేత మృతి

దక్షిణ లెబనాన్‌లో కొనసాగుతున్న వైమానిక దాడులతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సోమవారం భారీ స్థాయిలో ఆపరేషన్లు...

Read moreDetails

ఇరాన్‌పై వైమానిక దాడులు.. 555 మంది మృతి – రెడ్ క్రెసెంట్ వెల్లడి

అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో మానవతా పరిస్థితులు మరింత విషమిస్తున్నాయి. ఇప్పటివరకు కనీసం 555 మంది మరణించినట్లు Iranian Red Crescent Society అధికారికంగా...

Read moreDetails

తెరాటిగూడెంలో విషాదం: సాగు భారమై.. అప్పుల ఒత్తిడి తాళలేక రైతు గోవిందు ఆత్మహత్య.

నల్గొండ జిల్లా, గుర్రంపోడు మండలంగుర్రంపోడు మండలంలోని తెరాటిగూడెం గ్రామానికి చెందిన కన్నెబోయిన గోవిందు (55) తారుమారు 10 ఎకరాల పత్తి తోటలతో వ్యవసాయం చేస్తున్నా, ఆర్థిక ఒత్తిడి...

Read moreDetails

కువైట్‌లో యూఎస్ ఫైటర్ జెట్‌ – మంటల్లో కూలిన ఘటన కలకలం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కువైట్‌లో అమెరికాకు చెందిన యుద్ధవిమానం కూలిన ఘటన మరింత చర్చనీయాంశమైంది. గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో విమానం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని...

Read moreDetails

నడిరోడ్డుపై‘మందు’బాబు బీభత్సం..వాహనం సీజ్.. డ్రైవర్ కటకటాల్లోకి..!

హైదరాబాద్‌ గచ్చిబౌలి పరిసరాల్లో మద్యం మత్తులో ఓ యువకుడు కారుతో సృష్టించిన బీభత్సం కలకలం రేపింది. అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేసి వచ్చిన 24 ఏళ్ల యువకుడు...

Read moreDetails

నాగ్‌పూర్‌లో భారీ పేలుడు: 18 మంది కార్మికుల దుర్మరణం.

నాగ్‌పూర్‌లోని Nagpur పరిశ్రమలో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. నగరానికి చెందిన SBL Energy Limited పేలుడు పదార్థాల తయారీ యూనిట్‌లోని డిటోనేటర్ ప్యాకింగ్ విభాగంలో...

Read moreDetails

పాక్‌కు అఫ్గాన్‌ కౌంటర్‌ అటాక్‌… నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ టార్గెట్‌

పాకిస్థాన్‌–అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇరుదేశాల మధ్య గత కొన్ని రోజులుగా చిన్నపాటి ఘర్షణలు కొనసాగుతుండగా, తాజాగా అఫ్గాన్‌ వైమానిక దళం నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ను...

Read moreDetails

కువైట్‌లో అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడి…ఇరాన్ ప్రతీకారం

కువైట్‌లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడి జరిగినట్టు వస్తున్న కథనాలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఖమేనీ హత్య అనంతరం ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగిందన్న సమాచారం...

Read moreDetails

ముగిసిన ఒక సుదీర్ఘ అధ్యాయం : సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో స్తంభించిన దేశం

ఇరాన్ అత్యున్నత నాయకుడు Ali Khamenei (86) అమెరికా–ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. టెహ్రాన్‌లోని ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన...

Read moreDetails

టెహ్రాన్ వీధుల్లో కన్నీటి సంద్రం… ఖమేనీ మృతి ఇరాన్‌ను శోకసాగరంలో ముంచింది

మార్చి 1న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ Ali Khamenei మరణించారని వార్తలు వెలువడడంతో రాజధాని Tehran లో విషాద వాతావరణం నెలకొంది....

Read moreDetails

ఖమేనీ మరణ వార్తతో ప్రపంచం ఉద్రిక్తం… అనేక దేశాల్లో ఆందోళనలు

ఖమేనీ మరణ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే పలు దేశాల్లో భావోద్వేగాలు ఉప్పొంగాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల్లో భద్రతా పరిస్థితులు అత్యంత సున్నితంగా మారాయి. అమెరికా, ఇజ్రాయెల్...

Read moreDetails

బీరుట్‌పై బాంబుల వర్షం…హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి

లెబనాన్ రాజధాని బీరుట్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై రాకెట్లు, డ్రోన్ దాడులు చేసినట్లు ప్రకటించడంతో ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. ముఖ్యంగా...

Read moreDetails

నాలుగు నుంచి ఐదు వారాల యుద్ధం…ట్రంప్ కీలక హెచ్చరికలు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ ఉద్రిక్తతలకు మరింత ఊపును తీసుకొచ్చాయి. ఇరాన్‌పై కొనసాగుతున్న...

Read moreDetails

“డిప్యూటీ సీఎం కార్యాలయం వద్ద ధ్వంసం: నిందితుడు అదుపులో”

జనసేన కేంద్ర కార్యాలయం మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయం ఒకే ప్రాంగణంలో ఉన్నప్పటికీ, భద్రతా సిబ్బంది అదుపు విఫలమయ్యారు. శుక్రవారం ఉదయం 9...

Read moreDetails

“సంధ్య షాక్: పెళ్లి చేసిన కొద్ది గంటలకే భర్త హత్య”

పదో తరగతి వరకు కలసి చదివిన స్నేహితులు సూర్యప్రకాశరావు (41) మరియు సంధ్య (40) మధ్య ప్రేమపాట్లు, దారుణ ఘటనకు దారితీసాయి. కొంతకాలం తర్వాత మళ్లీ కలిసిన...

Read moreDetails

“కిలో బంగారం దొంగతనం: రూ.1.60 కోట్ల షాక్!”

హైదరాబాద్‌: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యిన శ్రీనాథ్ రాఠీ (అలియాస్ అంకిత్) ఒక మహిళని,...

Read moreDetails

హార్వర్డ్ సంస్కృత పోస్టర్ వివాదం: క్షమాపణలు చెప్పిన యూనివర్సిటీ

హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని (harvard university) దక్షిణాసియా అధ్యయన విభాగం రూపొందించిన ఒక సంస్కృత కోర్సు పోస్టర్ నెట్టింట పెను దుమారాన్నే రేపింది. ఈ పోస్టర్‌లో శ్రీకృష్ణుడి చిత్రాన్ని...

Read moreDetails

మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయంలో ఘోర ఘటన – కార్లు ధ్వంసం

అమరావతి: మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో శనివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఖాజూరు గ్రామానికి చెందిన నారద నీలాద్రి (39) కార్యాలయంలోకి చొరబడి భద్రతా...

Read moreDetails

లండన్‌లో అగ్ని ప్రమాదం… రెండు తెలుగు కుటుంబాల్లో విషాదం

London లోని Croydon ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదం రెండు తెలుగు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఉన్నత విద్య, మంచి భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లిన...

Read moreDetails

తల్లి–కొడుకు మధ్య వాగ్వాదం… విషాదాంతం

సమాజాన్ని షాక్‌కు గురిచేసే అమానుష ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, వ్యక్తిగత విభేదాలు హద్దులు దాటడంతో ఓ వ్యక్తి తన కన్నతల్లిపైనే క్రూరంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా...

Read moreDetails

వికారాబాద్‌లో విషాదం… మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వికారాబాద్ పట్టణంలోని టౌన్ గంగారం సాయి బాబా కాలనీలో చోటుచేసుకున్న మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ,...

Read moreDetails

నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం… కారు–క్రేన్ ఢీకొని ముగ్గురి మృతి

నంద్యాల జిల్లా లోని డోన్ సమీపంలో బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను కలిచివేసింది. కర్ణాటకకు చెందిన ప్రమోద్ తన కుటుంబ సభ్యులతో...

Read moreDetails

ఒక్క రాత్రిలోనే 420 డ్రోన్లు…ఉక్రెయిన్‌లో కలకలం

రష్యా– ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. బుధవారం రాత్రి రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని ఎనిమిది ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 420 డ్రోన్లు,...

Read moreDetails

ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి

బాపట్ల జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాడరేవు–పిడుగురాళ్ల మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని సహస్ర (20) ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల వివరాల ప్రకారం…...

Read moreDetails

పెళ్లి చేసుకున్నందుకు ప్రాణాలు కోల్పోయిన వరుడు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకున్న వ్యక్తిని యువతి సోదరులు దారుణంగా హతమార్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది....

Read moreDetails

గర్భిణిని ఢీకొట్టిన బైక్.. కడుపులోనే ఏడు నెలల శిశువు మృతి

మంగళగిరి పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రజియా అనే ఏడు నెలల గర్భిణి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆమె...

Read moreDetails
Page 13 of 18 1 12 13 14 18

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News