Crime News

క్రైమ్ న్యూస్, నేర సంఘటనలు, పోలీస్ దర్యాప్తులు మరియు బ్రేకింగ్ క్రైమ్ వార్తలను చదవండి.

విద్యార్థి ఆత్మహత్య కేసులో కీలక మలుపు | ఆరుగురు విద్యార్థులు, కళాశాల యాజమాన్య ప్రతినిధుల అరెస్టు

పోరంకిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న మొల్లి పవన్‌కుమార్‌ (17) ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. తోటి విద్యార్థుల దాడులు, మానసిక వేధింపుల కారణంగానే విద్యార్థి ఆత్మహత్యకు...

Read moreDetails

‘ఆమె’ కోసం గాడితప్పిన జ్యోతిషుడు | దాడి కేసులో కమలాకర్ భట్ అరెస్ట్

ప్రఖ్యాత జ్యోతిషుడు కమలాకర్ భట్ వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. కర్ణాటకలోని సిద్ధాపుర ఠాణా పోలీసులు మంగళవారం ఆయనను అరెస్టు చేశారు. కమలాకర్ భట్ తన అనుచరులతో కలిసి చేసిన దాడిలో వసంత్ నాయక్...

Read moreDetails

తల్లి కోసం ప్రతీకారం.. 16 కత్తిపోట్లు.. యువకుడి దారుణ హత్య

పదేళ్ల క్రితం తన తల్లిని తీసుకెళ్లి కుటుంబాన్ని ఛిద్రం చేసిన వ్యక్తిపై లోపలే మండుతున్న ప్రతీకార అగ్నిని దాచుకున్న ఓ యువకుడు, చివరకు దాన్ని భయంకరమైన హత్యగా...

Read moreDetails

ముంబై కోస్టల్ రోడ్లో మెర్సిడెస్ బీభత్సం : 17 ఏళ్ల మైనర్ డ్రైవింగ్ వల్ల ముగ్గురికి గాయాలు!

ముంబై కోస్టల్ రోడ్ టన్నల్‌లో వేగంగా వెళ్తున్న ఒక మెర్సిడీస్ కార్ ప్రమాదానికి గురైంది. ఈ కారును 17 ఏళ్ల మైనర్ నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. వేగ...

Read moreDetails

ఉత్తరాఖండ్‌లో భయానక బస్సు ప్రమాదం

డెహ్రాడూన్ – ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లా కల్సీ ప్రాంతంలో చోటుచేసుకున్న భయానక రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి లోతైన లోయలో పడిపోవడంతో కనీసం ముగ్గురు మృతి...

Read moreDetails

రంగా హత్య నిందితులు వైకాపాలోనే ఉన్నారు: మంత్రి నిమ్మల

అమరావతి – వంగవీటి రంగాను రౌడీ అంటూ దూషించి, ఆయనను చంపితే తప్పేంటని గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత గౌతమ్‌రెడ్డికి ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవి ఇచ్చి సత్కరించిన...

Read moreDetails

విజయవాడ రైల్వే స్టేషన్‌లో వ్యక్తి హత్య | మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ

విజయవాడ – నగరంలోని విజయవాడ రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. తారాపేట సౌత్‌ వైపు మద్యం మత్తులో స్నేహితులు సాయి, రాము మధ్య ఘర్షణ జరగడంతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు....

Read moreDetails

గయా (బీహార్) రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన – సంక్షిప్త సమాచారం:

గయా జీ రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం రాంచీ వెళ్లే జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కేందుకు ప్రయత్నించిన యువకుడు జారి పడిపోయి మృతి చెందాడు. ప్లాట్‌ఫామ్‌–రైలు మధ్య...

Read moreDetails

ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్

అమరావతి – రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తెలిపారు. కాకినాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల...

Read moreDetails

వైకాపా నేత, మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు

యడ్లపాడు – వైకాపా నేత, మాజీ మంత్రి విడదల రజనిపై యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 30న విడదల రజని అనుచరులు, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య...

Read moreDetails
Page 17 of 29 1 16 17 18 29

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist