Crime News

క్రైమ్ న్యూస్, నేర సంఘటనలు, పోలీస్ దర్యాప్తులు మరియు బ్రేకింగ్ క్రైమ్ వార్తలను చదవండి.

ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్

అమరావతి – రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తెలిపారు. కాకినాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల...

Read moreDetails

వైకాపా నేత, మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు

యడ్లపాడు – వైకాపా నేత, మాజీ మంత్రి విడదల రజనిపై యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 30న విడదల రజని అనుచరులు, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య...

Read moreDetails

రాంచీలో కలకలం: లాయర్ కుటుంబ ఆత్మహత్యాయత్నం

రాంచీ – ఝార్ఖండ్ రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఘటనలో, ఝార్ఖండ్ హైకోర్టుకు చెందిన ఓ లాయర్ కుటుంబంలో ఆత్మహత్యాయత్నం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కుమారుడు మృతి...

Read moreDetails

కమలాపూర్ జూనియర్ కళాశాలలో విషాదం.. అధ్యాపకుడు కుప్పకూలి మృతి

కమలాపూర్‌లో సోమవారం ఉదయం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కమలాపూర్‌లోని మహాత్మా జ్యోతిభా ఫులే బీసీ సంక్షేమ బాలుర జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న...

Read moreDetails

ఒంటరితనం రాసిన మరణశాసనం | హైదరాబాద్‌లో తల్లీబిడ్డల బలవన్మరణం

హైదరాబాద్ – చర్లపల్లి–ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై చోటుచేసుకున్న తల్లీబిడ్డల బలవన్మరణం ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మానసిక కుంగుబాటు, ఒంటరితనం కారణంగానే తల్లి తన ఇద్దరు...

Read moreDetails

రాజాం లో భారీ చోరీ | రెండిళ్లలో కేజీన్నర బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

విజయనగరం జిల్లా, రాజాం – రాజాం పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు దాదాపు కేజీన్నర బంగారం, కిలో వెండి దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది....

Read moreDetails

కామారెడ్డిలో దారుణ హత్య | చెత్తకుప్పలో ముక్కలుగా మృతదేహం లభ్యం

కామారెడ్డిలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు చేసి సంచిలో పెట్టి చెత్తకుప్పలో పడేశారు. ఈ ఘటన...

Read moreDetails

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టులో హాజరైన సందర్భంగా తనను పోలీసులు శారీరకంగా ఇబ్బంది పెట్టారని అంబటి రాంబాబు న్యాయమూర్తి...

Read moreDetails

బంగ్లా చెర నుంచి విముక్తి.. విశాఖకు చేరుకున్న 9 మంది ఏపీ మత్స్యకారులు

గత ఆరు నెలలుగా బంగ్లాదేశ్‌లో నిర్బంధంలో ఉన్న తొమ్మిది మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ పర్యవేక్షణలో వీరు సురక్షితంగా...

Read moreDetails

విదేశాల్లో విషాదం: అమెరికాలో గొల్లపూడి వాసి కన్నుమూత

గొల్లపూడి – ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన సూరపనేని గిరిధర్ వంశీ కృష్ణ (36) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం అతడి సన్నిహితులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో...

Read moreDetails

తప్పుడు ప్రచారాలతో ప్రజలను వైకాపా మభ్యపెడుతోంది: మంత్రి నారా లోకేశ్

అమరావతి – తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా గత వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,...

Read moreDetails

తిరువణ్ణామలై కొండ ఎక్కిన బుల్లితెర నటి అర్చనా రవిచంద్రన్‌కు జరిమానా

తిరువణ్ణామలై – తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వరస్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న అన్నామలై గిరి ఎక్కిన ఘటనపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. 2,668 అడుగుల ఎత్తైన ఈ కొండను ఎక్కడం...

Read moreDetails

చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద అనుమతుల్లేకుండా హోర్డింగులు | వాకర్స్ ఆందోళన

చుట్టుగుంట – చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా భారీ హోర్డింగులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడంపై వాకర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో...

Read moreDetails

అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరైన మంత్రి నారా లోకేష్ | దివంగత నేతకు నివాళులు

బారామతి (మహారాష్ట్ర) – మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. బారామతిలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని, అజిత్ పవార్ భౌతికకాయాన్ని...

Read moreDetails

మీ అక్కను చంపుతున్నా.. రికార్డు చేసి పెట్టుకో : స్వాట్ కమాండో కాజల్ హత్య కేసులో షాకింగ్ విషయాలు

న్యూఢిల్లీ – దేశ రాజధాని నగర పోలీసు విభాగంలో స్వాట్ కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌధరి (27) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త అంకుర్ డంబెల్ దాడి చేసి హత్య...

Read moreDetails

అరుణాచల్ అడవుల్లో కార్చిచ్చు.. మంటలు అదుపు చేసేందుకు వైమానిక దళం చర్యలు

అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్ వ్యాలీ అడవుల్లో భారీ కార్చిచ్చు చెలరేగింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. ఒక్కోసారి 12 వేల లీటర్ల...

Read moreDetails

పట్టపగలే ఇంట్లో చోరీ.. 14 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

కర్నూలు టౌన్‌: కర్నూలు జిల్లా సంతోష్‌నగర్‌లో గురువారం జరిగిన పట్టపగలే చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సంతోష్‌నగర్‌కు చెందిన లక్ష్మీదేవి ఇంటికి తాళం వేసి తన...

Read moreDetails

చైన్‌ స్నాచింగ్‌లపై భయపడొద్దు.. ప్రచారం పూర్తిగా అవాస్తవం: సీపీ సజ్జనార్‌

బంగారం ధరలు పెరగడంతో హైదరాబాద్‌లో చైన్‌ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగాయని, అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలో మకాం వేశాయంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌...

Read moreDetails

యుద్ధం ముంచుకొస్తుందా?.. అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు

అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండటంతో పశ్చిమాసియాలో యుద్ధ...

Read moreDetails

కొనుగోలుదారుల్లా వచ్చి జ్యువెలరీ షాపులో చోరీ

నంద్యాల పట్టణంలో జ్యువెలరీ షాపులో చోరీ జరిగిన ఘటన కలకలం రేపింది. కొనుగోలుదారుల్లా నటిస్తూ షాపుకు వచ్చిన ఓ పురుషుడు, మహిళ కలిసి ఈ చోరీకి పాల్పడ్డారు....

Read moreDetails

పేపర్‌ ప్లేట్‌లో బ్యాంక్‌ ఖాతా వివరాలు.. డేటా గోప్యతపై ఆందోళన

రోడ్డుపక్కన తినుబండారాలు అమ్మే పేపర్‌ ప్లేట్‌లో బ్యాంక్‌ ఖాతాకు సంబంధించిన వివరాలు కనిపించడం నెట్టింట కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో ఈ...

Read moreDetails

‘మహా పాపం నిజం’ అంటూ ఫ్లెక్సీలు.. పిడుగురాళ్లలో కలకలం

వైకాపా పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశం నిర్ధారణ కావడంతో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో...

Read moreDetails

అజిత్‌ పవార్‌కు అంతిమ వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ అంత్యక్రియలు గురువారం బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. విద్యా ప్రతిష్ఠాన్‌ మైదానంలో నిర్వహించిన అంతిమ...

Read moreDetails

కత్తిపూడి హైవేపై ఘోర విషాదం: మంటల్లో చిక్కుకుని డ్రైవర్ సజీవ దహనం

కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం నుంచి మూలపేటకు ఆక్వా మేతతో...

Read moreDetails

ఉప్పల్‌–నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతి.

మేడ్చల్‌ జిల్లాలోని ఉప్పల్‌–నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మౌలాలి నుంచి పోచారం వైపు వెళ్తున్న కారు అతివేగంతో...

Read moreDetails

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో బుధవారం ఉదయం విషాదకర ఘటన జరిగింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం...

Read moreDetails

వరంగల్‌లో విషాద ఘటన.. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలి మృతి.

మట్టెవాడ: వరంగల్‌లో విషాద ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న ఓ వైద్యురాలు మృతి చెందారు. మట్టెవాడ ఎస్సై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.....

Read moreDetails

డీజీపీ రామచంద్రరావు ప్రైవేట్ వీడియో వైరల్: పోలీస్ విభాగంలో సంచలనం

కర్ణాటక రాష్ట్ర డీజీపీ కె. రామచంద్రరావు ప్రైవేట్ వీడియో వైరల్ కావడం రాష్ట్ర పోలీస్ విభాగంలో తీవ్ర చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న...

Read moreDetails

మంచిర్యాల: బొలెరో ఢీకొనడంతో ఆటో పల్టీ… పలువురు విద్యార్థులకు గాయాలు

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో ఎదురుగా వచ్చిన బొలెరో వాహనాన్ని ఢీకొంది. దీంతో ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న కడెం ఉపకాలువలో...

Read moreDetails

పోలీస్‌ అలర్ట్‌: సైబరాబాద్‌, రాచకొండ పోలీసు వెబ్‌సైట్లపై మాల్‌వేర్‌ దాడి అనుమానం..?

సైబరాబాద్‌ మరియు రాచకొండ కమిషనరేట్ల పోలీసు వెబ్‌సైట్లు గత వారం రోజులుగా పనిచేయడం లేదు. ఈ వెబ్‌సైట్లలోకి మాల్‌వేర్‌ ప్రవేశించిన అవకాశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. సైట్‌ను ఓపెన్‌...

Read moreDetails

డిజిటల్‌ అరెస్టు పేరిట రూ.48 లక్షలు వసూలు.. ముఠా గుట్టురట్టు

సీబీఐ, ఈడీ అధికారులుగా భేషజం చేసుకుని డిజిటల్ అరెస్టు పేరిట మోసాలు చేయడం జరిగిస్తున్న ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు అదుపులోకి తెచ్చారు. జిల్లా ఎస్పీ ధీరజ్...

Read moreDetails

నైజీరియా డ్రగ్స్‌ రాకెట్: డ్రగ్స్‌ దందా రహస్యాలను విప్పేశారు

దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా నడిచిన అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్‌ను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (ఈగిల్‌) బృందం విజయవంతంగా ఛేదించింది. ఢిల్లీలో అక్రమంగా మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న...

Read moreDetails

ఐబొమ్మ రవిపై 5 ప్రత్యేక కేసులు నమోదు చేశారు

సినిమా పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిపై పోలీసులు మొత్తం 5 కేసులు నమోదు చేశారు. పైరసీ సెల్ ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేసి, ప్రస్తుతం...

Read moreDetails

ఆరు సంవత్సరాల్లో 21,000 సినిమాలు పైరసీకి బలి

హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కఠిన చర్య స్విట్జర్లాండ్‌లో సర్వర్లు, నెదర్లాండ్స్‌లో పాగా, యూకేలో అనుచరులు, కరేబియన్‌ పౌరసత్వం… ఇవన్నీ iBomma వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి(39)...

Read moreDetails

గుజరాత్‌: అర్ధరాత్రి అంబులెన్స్‌లో మంటలు, నలుగురు సజీవదహనం

గుజరాత్‌ అర్వల్లి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మొదాసా ప్రాంతంలో అంబులెన్స్‌లో మంటలు చెలరేగి నలుగురు సజీవదహనమయ్యారు, వీరిలో ఒకరు డాక్టర్‌ మరియు ఒకరు తాజాగా పుట్టిన...

Read moreDetails

పవిత్ర యాత్ర మధ్య దుర్ఘటన

ఉమ్రా పవిత్ర యాత్ర దారుణ దుర్ఘటనగా మారింది హైదరాబాద్‌కు చెందిన పలువురు కుటుంబాలు కలిసి పవిత్ర ఉమ్రా యాత్రకు బయలుదేరిన ప్రయాణం విషాదంతో ముగిసింది. సౌదీ అరేబియాలోని...

Read moreDetails

డెల్హీ బ్లాస్ట్‌: ఎర్రకోట పేలుడు కుట్రకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్‌

ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ నబీతో కలిసి ఎర్రకోట సమీపంలో కారు పేలుడు కుట్రలో పాల్పడ్డ నిందితుడిగా అమీర్ రషీద్ అలీని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)...

Read moreDetails

మర్డర్: చేతులు, కాళ్లు బిగించి… సజీవంగా దహనం చేసిన దారుణం!

కోపంతో నిండిన మనసు అతన్ని పశువుపలుకులా మారుస్తుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలంలో చోటుచేసుకున్న ఘటనలో, తన కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడంపై కోపంతో, వరుడి సోదరుడిని...

Read moreDetails

ఇమ్మడి రవి: ఐ బొమ్మ, బప్పం… పూర్తిగా మూతపడ్డాయి!

ఒకే వ్యక్తి: వేల సినిమాలు పైరసీ… ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్ల సృష్టికర్త ఇమ్మడి రవి అరెస్ట్ ఐబొమ్మ, బప్పం వంటి వెబ్‌సైట్ల ద్వారా వేల సినిమాలు మరియు...

Read moreDetails

విష్ణుప్రియ: బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ కేసులో సీఐడీ దర్యాప్తు కోసం హాజరైన విష్ణుప్రియ

బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ కేసులో యాంకర్‌ విష్ణుప్రియ సీఐడీ దర్యాప్తు కోసం హాజరయ్యారు. కొన్ని నెలల క్రితం, బెట్టింగ్‌ యాప్‌లను ప్రోత్సహించిన సెలబ్రిటీలు మట్లాడిన కేసు నమోదు...

Read moreDetails

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ముంబయి వ్యాపారి అనిల్‌ చోఖ్రా అరెస్ట్‌య్యారు.

వైకాపా హయాంలో జరిగిన రూ.వేలు కోట్ల మద్యం కుంభకోణం కేసులో ముంబయి వ్యాపారి అనిల్‌ చోఖ్రా అరెస్ట్‌ అయ్యారు. శుక్రవారం సిట్‌ అధికారులు ఆయనను ఠాణెలోని బెలాపూర్‌...

Read moreDetails

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌

ఇంటర్నెట్‌డెస్క్: పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ నిర్వాహకుల్లో కీలక వ్యక్తి ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన...

Read moreDetails

బిస్కెట్లలో గంజాయి లంచం తరలింపు

పోలీసులు 42 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకున్నారు, ఆమె గంజాయిని బిస్కెట్లుగా మలచి రహస్యంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వివరాల ప్రకారం, తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు ఎస్టేట్‌ సమీపంలో...

Read moreDetails

సతీష్‌ కుమార్‌: తితిదే మాజీ ఏవీఎస్‌వో మృతి హత్యగా తేలడంతో కేసు నమోదు

తితిదే మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ మృతిని హత్యగా నిర్ధారించిన అనంతపురం గుత్తి జీఆర్‌పీ పోలీసులు, మృతుని బంధువుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో, పరకామణిలో డాలర్ల...

Read moreDetails

పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారు అనుమానాస్పద మరణం

తిరుమల: తిరుమలలో పరకామణి కేసుకు సంబంధించిన ఫిర్యాదు దారుడు, మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ అనుమానాస్పదంగా మృతిచెందారు. ఆయన శవాన్ని అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే...

Read moreDetails

బహ్రెయిన్‌లో జగిత్యాల యువకుడి మరణం

కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లిన ఓ యువకుడు బలవన్మరణానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు తమకు అండగా నిలుస్తాడనుకున్న కుమారుడి అకాల మరణ...

Read moreDetails

స్కూల్‌కు పంపించొద్దు ప్లీజ్‌— 9ఏళ్ల బాలిక ఆత్మహత్య కేసులో ఉద్భవించిన కీలక విషయాలు

జైపూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల భవనం పై నుంచి దూకి 9 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై కీలక విషయాలు వెలుగులోకి...

Read moreDetails

సొత్తుపై చూపిస్తే.. బ్లేడు తప్పనిసరిగా పడే పరిస్థితి!

అతడు నోటిలో బ్లేడు, జేబులో కత్తి దాచుకుని రైలులోకి ఎక్కడం, ప్రయాణికులను మాయం చేసేవాడేలా వ్యవహరిస్తున్నట్లు ఉన్నాడు. రైల్వే పోలీసులు ఇటీవల ఘరానా దొంగ థానేదర్‌సింగ్‌ (36)ను...

Read moreDetails

పట్టాలు దాటుతున్న యాత్రికులపై దూసుకెళ్లిన రైలు..

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మిర్జాపుర్‌ సమీపంలో రైల్వే పట్టాలు దాటుతున్న యాత్రికులను ఓ రైలు ఢీకొనడంతో ఆరుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. కార్తీక పౌర్ణమి...

Read moreDetails

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల వల్ల ఏర్పడ్డ అప్పులు తాళలేక కానిస్టేబుల్‌ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంగారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కొఠారి సందీప్‌కుమార్‌(23) తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. సంగారెడ్డి పట్టణ శివారులోని మహబూబ్‌సాగర్‌ కట్టపై ఆయన...

Read moreDetails
Page 16 of 18 1 15 16 17 18

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News