News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

ఏపీ లోక్‌భవన్ ఎట్ హోం: రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్, సీఎం, పవన్ కల్యాణ్ పాల్గొనడం

ఆంధ్రప్రదేశ్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఏపీ లోక్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం విజయవంతంగా...

Read moreDetails

డిఫరెంట్ లుక్‌లో మనోజ్.. ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్‌లుక్‌తో అంచనాలు పెరిగాయి.

హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘డేవిడ్ రెడ్డి’ (David Reddy) పై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరో...

Read moreDetails

ఒకే ఎంట్రీ.. ఆగిపోయిన జనసంద్రం!

ఒక ప్రముఖని రాకతో ఒక్కసారిగా ఉత్కంఠకు లోనైన వాతావరణం. భారీ భద్రత నడుమ వాహనం చుట్టూ గుమిగూడిన అభిమానులు, ప్రజలు. ఒక్క ఎంట్రీతోనే అంతా నిలిచిపోయినట్టుగా మారిన...

Read moreDetails

హోంమంత్రి అనితతో భేటీ అయిన కానిస్టేబుల్‌ జయశాంతి

కానిస్టేబుల్‌ జయశాంతి గురువారం ఉదయం ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి అనితతో కలిసి అల్పాహారం చేశారు. రంగంపేటకు చెందిన జయశాంతి ఇటీవల...

Read moreDetails

దావోస్ WEF 2026: సీఎం రేవంత్ రెడ్డి – టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో హైపవర్ బ్రేక్‌ఫాస్ట్ సమావేశం | ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌పై చర్చ

దావోస్, జనవరి 2026 – ప్రపంచ ఆర్థిక వేదిక–2026 (World Economic Forum – WEF)లో భాగంగా, దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి టాటా...

Read moreDetails

దావోస్‌లో బిజీ బిజీగా మంత్రి నారా లోకేష్ | జపాన్ జెరా గ్లోబల్ సీఈవోతో కీలక భేటీ

దావోస్, 2026 – వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్‌లో వరుసగా కీలక సమావేశాలు...

Read moreDetails

📰 దావోస్‌లో బిజీ బిజీగా సీఎం చంద్రబాబు | WEF సదస్సులో కీలక భేటీలు

దావోస్ – దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా పాల్గొంటున్నారు. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు...

Read moreDetails

దక్షిణ ఇటలీపై హ్యారీ తుపాను, రెడ్ అలర్ట్ ప్రకటించబడింది

దక్షిణ ఇటలీని హ్యారీ తుపాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సిసిలీ, సార్డీనియా, కలాబ్రియా ప్రాంతాల కోసం ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. గంటకు 120 కి.మీ వేగంతో...

Read moreDetails

‘నగర్ వన్యోజన’ కింద తెలంగాణలో ఆరు అర్బన్ ఫారెస్ట్స్ ఏర్పాటు

హైదరాబాద్, 21 జనవరి 2026 – కేంద్ర ప్రభుత్వ నగర్ వన్యోజన కింద, తెలంగాణ ప్రభుత్వం ఆరు అర్బన్ ఫారెస్ట్స్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు గ్రీన్...

Read moreDetails

దావోస్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పారిశ్రామికవేత్తలతో భారత పరిశ్రమల సమాఖ్య బ్రేక్ ఫాస్ట్ సెషన్

డావోస్‌లో జరిగిన 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సెషన్‌లో, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, మాస్టర్‌కార్డ్ సీఏఓ, కాగ్నిజెంట్...

Read moreDetails

కిషన్ రెడ్డికి నేను బహిరంగ లేఖ రాస్తున్నాను

మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో హరీష్...

Read moreDetails

డీజీపీ రామచంద్రరావు ప్రైవేట్ వీడియో వైరల్: పోలీస్ విభాగంలో సంచలనం

కర్ణాటక రాష్ట్ర డీజీపీ కె. రామచంద్రరావు ప్రైవేట్ వీడియో వైరల్ కావడం రాష్ట్ర పోలీస్ విభాగంలో తీవ్ర చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న...

Read moreDetails

మిచిగాన్‌లో భారీ మంచు తుపానులో 100కు పైగా వాహనాలు ఢీ కొన్నాయి

మిచిగాన్ రాష్ట్రం, హడ్సన్‌విల్ సమీపం – భారీ మంచు తుపానుకు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. I-196 హైవేపై గంటకు 40 మైళ్ల వేగంతో...

Read moreDetails

హెల్మెట్‌ వినియోగంపై వినూత్న అవగాహన కల్పించిన ‘రోడ్డుపై యముడు’ కార్యక్రమం

జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా డోన్‌లో రవాణా శాఖ అధికారులు, పోలీసులు కలిసి వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో...

Read moreDetails

పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో చంద్రబాబు వేట: జ్యూరిచ్‌లో సీఎంకు ఘనస్వాగతం!

జనవరి 19 నుండి 22, 2026 వరకు దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.జ్యూరిచ్‌లోని హిల్టన్...

Read moreDetails

దావోస్ పర్యటనకు బయల్దేరిన లోకేష్‌కు యూరోప్‌లో ఘన స్వాగతం

దావోస్ పర్యటన నిమిత్తం జ్యూరిక్ చేరిన మంత్రి నారా లోకేష్ గారిని యూరోప్ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, ప్రాంతీయాంధ్రులు ఘనంగా స్వాగతించారు. ఆయన రాకను ఉత్సాహంగా...

Read moreDetails

తేలినీలాపురం సైబీరియన్‌ పక్షుల సందడి

శ్రీకాకుళం జిల్లాలోని తేలినీలాపురం, పచ్చని ప్రకృతిని విదేశీ పక్షుల అందాలతో మరింత ప్రత్యేకత ఇచ్చింది. ప్రతీ సంవత్సరం సైబీరియా నుండి పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ వంటి పక్షులు...

Read moreDetails

బెంగుళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నీస్ రికార్డులు సాధించినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

బెంగుళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఉమ్మడి విజయాన్ని మంత్రులు, కార్యదర్శులు, జిల్లా...

Read moreDetails

రాబోయే రోజుల్లో డబ్బు తీసుకొని ఓటు వేయకపోతే ఓడిన అభ్యర్థులు ఇలాగే చేస్తారేమో!

రాబోయే రోజుల్లో మనం డబ్బు తీసుకోకుండా, మన హృదయంతో ఓటు వేస్తే, ఓడిన అభ్యర్థులు కూడా నిజానికి మన నిర్ణయాన్ని గౌరవించాల్సి వస్తుంది. ఓటు అంటే కేవలం...

Read moreDetails

రైల్వే స్టేషన్లకు సెంట్రల్‌, జంక్షన్‌, కంటోన్మెంట్‌, టెర్మినస్‌ వంటి పేర్లు ఎందుకు పెట్టబడతాయంటే?

చెన్నై సెంట్రల్‌, విజయవాడ జంక్షన్‌, బెంగళూరు కంటోన్మెంట్‌, ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ వంటి రైల్వేస్టేషన్లు ప్రతీ రైలు ప్రయాణికుడికి తెలిసినవే. అయితే, వీటికి వెనుక ఉన్న ప్రత్యేక...

Read moreDetails

నీటిలో అదిరిపోయే దృశ్యం… కొండచిలువ, మొసలి మధ్య ఊపిరి బిగబట్టే పోరాటం!

నీటిలో మొసలికి చిక్కితే ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. అదే భూమిపై కొండచిలువ కూడా అంతే భయంకరమైన జంతువు. ఎంత పెద్ద ప్రాణినైనా సులభంగా తన బలమైన శరీరంతో...

Read moreDetails

ఛత్తీస్‌గఢ్‌లో కొత్త అసెంబ్లీ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు

ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయపుర్‌లో నిర్మించిన కొత్త అసెంబ్లీ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇది రాష్ట్ర అభివృద్ధి జర్నీలో...

Read moreDetails

ఆర్మీలో క్లర్క్‌ ఉద్యోగం – దరఖాస్తులకు నవంబర్‌ 14 చివరి తేదీ

ఇండియన్‌ ఆర్మీ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీర్స్‌ (DG EME) తాజాగా 69 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో జూనియర్‌...

Read moreDetails

తుఫాన్ ప్రభావం: పెద్దాపురంలో ప్రజలను పరామర్శించిన ఎమ్మెల్యే మద్దిపాటి – సహాయం అందించడంలో ముందుండనున్నట్లు భరోసా

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం కారణంగా పలు కాలనీలు నీటమునిగాయి. ఈ పరిస్థితిని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వయంగా పరిశీలించారు. బాధితులను...

Read moreDetails

యువతకు ఉద్యోగాల గేట్ వేగా ‘నైపుణ్యం’ పోర్టల్ – సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి, అక్టోబర్ 30:రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల సేతగా ‘నైపుణ్యం’ పోర్టల్ నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతీ నెలా, ప్రతీ...

Read moreDetails

పవన్ కళ్యాణ్: యుద్ధ స్థాయిలో పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి – తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక సమీక్ష

అమరావతి: మొంథా తుపాను ప్రభావంతో విరిగిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం తుపాను ప్రభావిత...

Read moreDetails

మొంథా తుపాను: కాకినాడకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో, రాత్రికి తీరం తాకే అవకాశం

అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపాను (Cyclone Montha) ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణశాఖ తెలిపిన వివరాల...

Read moreDetails

తుపాను “మొంథా”: కాకినాడ పోర్టుకు పదో నంబర్‌ ప్రమాద హెచ్చరిక

విశాఖపట్నం: తూర్పు తీరం వైపుకు దూసుకెళ్తున్న మొంథా తుపాను (Cyclone Montha) కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి. తుపానుని దృష్ట్యా రాష్ట్రంలోని ప్రధాన...

Read moreDetails

చంద్రబాబు: మొంథా తుపాను సమయంలో ప్రజలకు కూటమి నేతలంతా అండగా ఉండాలి

అమరావతి: మొంథా తుపాను నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూటమి నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం ప్రజలకు తుపానుతో సాహాయం అందించడానికి కూటమి...

Read moreDetails

తుపాను “మొంథా”: కాకినాడ మరియు కోనసీమలో అప్రమత్తత చర్యలు

కాకినాడలో ముసురు వాతావరణం కాకినాడ జిల్లా మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచే ముసురు వాతావరణం నెలకొంది. చాలాచోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి, సముద్రంలో...

Read moreDetails

తుపానులు మరియు “కన్ను” నిర్మాణం: ఒక వివరణ

భారీ వాతావరణ ఘటనల్లో, ముఖ్యంగా తుపానులలో, కేంద్ర స్థానం లేదా “కన్ను” (Eye of the Cyclone) యొక్క నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ...

Read moreDetails

రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష – వేగవంతం చేయాలన్న ఆదేశాలు

అమరావతి: రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిని సీఎం నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్షించారు. ఈ సమావేశంలో ఐ అండ్ ఐ శాఖ మంత్రి బీసీ జనార్ధన్...

Read moreDetails

రమేష్ కుటుంబసభ్యుల అంత్యక్రియల అనంతరం దారుణ రోడ్డు ప్రమాదం – ముగ్గురికి తీవ్ర గాయాలు

నెల్లూరు: రమేష్ కుటుంబసభ్యుల అంత్యక్రియల అనంతరం వెళ్తున్న వారిపై విషాదం మరోసారి విరచింది. నెల్లూరు జిల్లా జలదంకి వద్ద టైర్ పంక్చర్ కారణంగా కారు నియంత్రణ కోల్పోయి...

Read moreDetails

జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరణ

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సాక్షిగా ప్రమాణ స్వీకారం అమరావతి, అక్టోబర్ 27:జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు...

Read moreDetails

మొంథా తుఫాన్ తీవ్రత పెరుగుతోంది, రాబోయే మూడు రోజులు ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక: అమరావతి వాతావరణ కేంద్రం తాజా నివేదిక

అమరావతి, అక్టోబర్ 27:బంగాళాఖాతంలో ఏర్పడిన “మొంథా” తుఫాన్ మరింత బలపడుతూ ఉత్తర-వాయువ్య దిశగా కదులుతోంది. అమరావతి వాతావరణ కేంద్రం తాజా సమాచారం ప్రకారం, ఈ తుఫాన్ అక్టోబర్...

Read moreDetails

తుఫాన్‌ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తం – 43 రైళ్లు రద్దు

విశాఖ: మొంథా తుఫాన్‌ ప్రభావం దృష్ట్యా రైల్వే శాఖ అత్యంత అప్రమత్తంగా ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రైళ్ల రాకపోకలపై అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. ప్రజల...

Read moreDetails

తుఫాన్‌పై మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు – ప్రజల భద్రతే ప్రాధాన్యం

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. తుఫాన్ తీవ్రంగా...

Read moreDetails

ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై రవాణాశాఖ కఠిన చర్యలు – మూడో రోజు సీజ్‌ల వర్షం

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై రవాణాశాఖ ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి. మూడో రోజు కూడా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తున్న బస్సులపై భారీ...

Read moreDetails

మోదీ – చంద్రబాబు ఫోన్‌ సంభాషణ: మొంథా తుపాన్‌పై సమీక్షలో కీలక సూచనలు

అమరావతి: మొంథా తుపాన్ ప్రభావంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. తుపాన్ పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు,...

Read moreDetails

పరకామణి కేసుపై ఏపీ హైకోర్టు సీరియస్‌ – సీబీసీఐడీకి విచారణ ఆదేశాలు

అమరావతి: ప్రముఖ పరకామణి కేసు విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై సీబీసీఐడీ అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్‌...

Read moreDetails

రేణుకాచార్య హత్య కేసు – మరణశిక్ష విధించినా సమ్మతమేనని దర్శన్‌ తరఫు న్యాయవాది వాదనలు

బెంగళూరు (మల్లేశ్వరం):చిత్రదుర్గకు చెందిన రేణుకాచార్య హత్య కేసులో ప్రధాన నిందితుడు దర్శన్‌పై ఉన్న ఆరోపణలపై విచారణ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది సునీల్‌ ఉన్నత...

Read moreDetails

మ్యాథ్స్‌ అంటే అంతే..!

జితేష్, వంశీ మూడో తరగతి చదువుతున్నారు. ఎప్పటిలాగే ఆరోజు కూడా ఇద్దరూ స్కూల్‌కి వెళ్లారు. ఇంటర్వెల్‌ సమయంలో వంశీ.. ‘పక్కనే షాప్‌లో చాక్లెట్లు కొనుక్కుందామా?’ అని జితేష్‌తో...

Read moreDetails

నోయిడాలో విషాదం:  దివ్యాంగుడైన కొడుకుతో కలిసి భవనం పైనుంచి దూకిన తల్లి.

మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్న కొడుకు (Mentally-Ill Son) బాధను చూడలేక, తమ కోసం కష్టపడుతున్న భర్తకు  భారంగా మారలేక ఓ మహిళ దివ్యాంగుడైన తన కుమారుడితో...

Read moreDetails

అమెరికా మంత్రి సంచలన వ్యాఖ్యలు: మొక్కజొన్నల సాకుతో భారత్‌పై విమర్శలు.

దేశంలో 140 కోట్లమంది ఉన్నారని గొప్పలు చెప్పుకొనే భారత్‌.. తమ దగ్గరి నుంచి గుప్పెడు మొక్కజొన్నలూ కొనడం లేదని అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌ పేర్కొన్నారు....

Read moreDetails

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

ఎప్పుడూ చైనా పై ఏదో ఒక దర్యాప్తు మొదలుపెట్టామని అమెరికా చెప్పడం సర్వ సాధారణంగా చూస్తుంటాం. కానీ, ఈ సారి సీను రివర్స్‌ అయింది. వాషింగ్టన్‌ రెండు...

Read moreDetails
Page 172 of 172 1 171 172

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News