Latest Post

ఇంద్రకీలాద్రిపై గోవా ముఖ్యమంత్రి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న...

Read moreDetails

కొన్ని దౌత్య సమస్యలకు సమయం పడుతుంది.. ‘టెస్ట్‌ మ్యాచ్‌’తో పోల్చిన జైశంకర్‌

దౌత్యం, భౌగోళిక రాజకీయాలను ఎల్లప్పుడూ త్వరిత ఫలితాల కోణంలో అంచనా వేయలేమని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు. కొన్ని అంతర్జాతీయ సవాళ్ల పరిష్కారానికి సహనం, దీర్ఘకాలిక నిబద్ధత...

Read moreDetails

కుమారుడిని రక్షించబోయి తండ్రి దుర్మరణం.. ఆపై తల్లి విషాద నిర్ణయం

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌ జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఐఫోన్‌ ఈఎంఐ చెల్లింపు విషయంలో తల్లిదండ్రులతో గొడవపడిన కునాల్‌ (19) అనే యువకుడు స్థానిక...

Read moreDetails

అనలాగ్‌ పనీర్‌ విక్రయాలపై కర్ణాటక సర్కార్‌ కీలక నిర్ణయం

అనలాగ్‌ పనీర్‌ విక్రయాలపై కర్ణాటక ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ నిషేధం 2027 ఆగస్టు 17 వరకు అమల్లో ఉంటుందని రాష్ట్ర ఆహార భద్రత...

Read moreDetails

ఆరేళ్ల ప్రేమ వివాహం విషాదాంతం.. భార్యను చంపిన భర్త

యానాంలో వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. భార్యను భర్తే హత్య చేసి గోదావరి నదిలో పడేసినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది....

Read moreDetails
Page 2 of 1926 1 2 3 1,926

Stay Connected

Recommended

Most Popular