ఐపీఎల్ మ్యాచ్‌లో ప్లే అయిన ట్రాక్‌పై సీఎస్‌కే అభ్యంతరం

ఐపీఎల్ మ్యాచ్‌లో ప్లే అయిన ట్రాక్‌పై సీఎస్‌కే అభ్యంతరం

పీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్ సందర్భంగా ఓ పాటను ప్లే చేయడంపై చెన్నై సూపర్ కింగ్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దక్షిణాది సంస్కృతిని ఎగతాళి చేసేలా ...

మైదానంలో మెగా ప్రిన్స్‌కు గాయం:ఆందోళనలో అభిమానులు!

మైదానంలో మెగా ప్రిన్స్‌కు గాయం:ఆందోళనలో అభిమానులు!

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌కు ప్రమాదం జరిగింది. తన కొత్త చిత్రం ‘బరి’ కోసం మైదానంలో కఠినమైన శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఆయన మోకాలికి తీవ్రమైన గాయమైంది. వాలీబాల్‌ ...

యాక్షన్ జాతర మొదలు: ‘ఫోర్స్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్.. బాక్సాఫీస్ వద్ద జాన్ అబ్రహం వేట!

యాక్షన్ జాతర మొదలు: ‘ఫోర్స్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్..బాక్సాఫీస్ వద్ద జాన్ అబ్రహం వేట!

బాలీవుడ్ యాక్షన్ స్టార్ జాన్ అబ్రహం తన మోస్ట్ సక్సెస్‌ఫుల్ పోలీస్ ఫ్రాంచైజీతో బాక్సాఫీస్ వద్ద తుపాను సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. ఏసీపీ యశ్‌వర్ధన్ సింగ్ పాత్రలో తనదైన ...

ఐపీఎల్ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న సికందర్ రజా

ఐపీఎల్ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న సికందర్ రజా

జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన అనుభవాలను గుర్తుచేసుకున్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడుతున్న ఆయన ఓ ఇంటర్వ్యూలో ఐపీఎల్ ...

మీరా జాస్మిన్‌తో మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్: ‘అతిమనోహరం’ టైటిల్ వెనుక సీక్రెట్ ఏంటి?

మీరా జాస్మిన్‌తో మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్: ‘అతిమనోహరం’ టైటిల్ వెనుక సీక్రెట్ ఏంటి?

మలయాళ వెండితెరపై ప్రయోగాలకు చిరునామాగా నిలిచే మోహన్‌లాల్ మరో ఆసక్తికరమైన అవతారంలో మెరవబోతున్నారు. గతేడాది ట్యాక్సీ డ్రైవర్‌గా ‘తుడరుమ్‌’, ప్రేమికుడిగా ‘హృదయపూర్వం’ చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన ...

ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి మ్యాచ్ మార్చిన విరాట్ కోహ్లీ

ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి మ్యాచ్ మార్చిన విరాట్ కోహ్లీ

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా విరాట్ కోహ్లీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. గత మ్యాచ్‌లో మోకాలి గాయం కారణంగా ఇబ్బంది పడినప్పటికీ, ఈ ...

నిరాశలో మెగా ఫ్యాన్స్: ఏప్రిల్ 30 మిస్సయ్యింది..జూన్‌లో రాబోతున్న‘పెద్ది’.!

నిరాశలో మెగా ఫ్యాన్స్: ఏప్రిల్ 30 మిస్సయ్యింది..జూన్‌లో రాబోతున్న‘పెద్ది’.!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు చిన్నపాటి నిరాశ కలిగించే వార్త ఇది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) ...

ఆర్సీబీకి హ్యాట్రిక్ విజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూకుడు

ఆర్సీబీకి హ్యాట్రిక్ విజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూకుడు

ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ...

రుక్మిణి ప్లేస్‌లో సారా.. ధనుష్ 56వ చిత్రంలో అనూహ్య మలుపు!

రుక్మిణి ప్లేస్‌లో సారా.. ధనుష్ 56వ చిత్రంలో అనూహ్య మలుపు!

ధనుష్ 56వ సినిమా (D56) హీరోయిన్ విషయంలో కోలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తొలుత కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ పేరు వినిపించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ...

ఇండియా–US వాణిజ్య చర్చలకు కొత్త దశ ప్రారంభం

ఇండియా–US వాణిజ్య చర్చలకు కొత్త దశ ప్రారంభం

భారత్–అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల ముఖ్య సంధానకర్తలు ఈ నెల 20 నుంచి వాషింగ్టన్‌లో మూడు రోజుల పాటు చర్చలు జరపనున్నారు. ఫిబ్రవరిలో ఒప్పందం ...

ఉబర్–ఫ్లిప్‌కార్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యం.. కొత్త రివార్డ్ ఆఫర్

ఉబర్–ఫ్లిప్‌కార్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యం.. కొత్త రివార్డ్ ఆఫర్

ప్రయాణ సేవల సంస్థ ఉబర్ మరియు ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ ఒప్పందం ద్వారా వినియోగదారులు తమ ఉబర్ మరియు ఫ్లిప్‌కార్ట్ ఖాతాలను ...

ఘట్టమనేని మూడో తరం వారసుడు వచ్చేశాడు: ‘శ్రీనివాస మంగాపురం’తో జయకృష్ణ ఎంట్రీ!

ఘట్టమనేని మూడో తరం వారసుడు వచ్చేశాడు: ‘శ్రీనివాస మంగాపురం’తో జయకృష్ణ ఎంట్రీ!

ఘట్టమనేని వారసుడి ఎంట్రీ అదిరిపోయింది! సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ క్రేజీ ...

భారత మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ కొత్త ఎలక్ట్రిక్ MPV 7 విడుదల

భారత మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ కొత్త ఎలక్ట్రిక్ MPV 7 విడుదల

వియత్నాం విద్యుత్ వాహన సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లో తన కొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ మల్టీ పర్పస్ వెహికల్ ‘VF MPV 7’ను విడుదల చేసింది. ఈ ...

ఎట్టకేలకు క్లారిటీ: సందీప్ కిషన్ చేతికి ‘పవర్ పేట’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!

ఎట్టకేలకు క్లారిటీ: సందీప్ కిషన్ చేతికి ‘పవర్ పేట’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!

యంగ్ హీరో సందీప్ కిషన్ తన కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఎంతో కాలంగా ఊరిస్తున్న ‘పవర్ పేట’ (Power Peta) చిత్రంపై ఎట్టకేలకు ...

డిజిటల్ ప్రయాణంలో ‘విశ్వసనీయత’ మాత్రమే గెలుపు సూత్రం!

డిజిటల్ ప్రయాణంలో ‘విశ్వసనీయత’ మాత్రమే గెలుపు సూత్రం!

డిజిటల్ యుగంలో వ్యాపార విజయానికి 'నమ్మకం' (Trust) పునాది వంటిదని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. సంస్థలు ఏఐని వేగంగా అందిపుచ్చుకుంటున్న తరుణంలో కేవలం సాంకేతికతపైనే కాకుండా భద్రత, పారదర్శకత, ...

22 ఏళ్ల తర్వాత సూర్య-త్రిష మ్యాజిక్: ‘వీరభద్రుడు’ కోసం ఆర్జే బాలాజీ మాస్టర్ ప్లాన్!

22 ఏళ్ల తర్వాత సూర్య-త్రిష మ్యాజిక్: ‘వీరభద్రుడు’ కోసం ఆర్జే బాలాజీ మాస్టర్ ప్లాన్!

సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వీరభద్రుడు’ (తమిళంలో ‘కరుప్పు’). మే 14న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ...

విధి నిర్వహణలో విషాదం:ఏఎస్సై మృతి వెనుక దాగి ఉన్న అసలు కోణమేంటి?

విధి నిర్వహణలో విషాదం:ఏఎస్సై మృతి వెనుక దాగి ఉన్న అసలు కోణమేంటి?

సంగారెడ్డి జిల్లా మనూరులో విషాదం చోటుచేసుకుంది. తన విధుల్లో భాగంగా రోడ్డుపై వేచి ఉన్న ఒక ఏఎస్సై, సొంత శాఖకు చెందిన పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో దుర్మరణం ...

7.44% తగ్గిన వస్తు ఎగుమతులు.. వాణిజ్య లోటు 20 బిలియన్ డాలర్లు

దేశ ఎగుమతుల్లో 7.44% క్షీణత.. వాణిజ్య లోటు పెరుగుదల

మార్చి నెలలో దేశ వస్తు ఎగుమతులు తగ్గినట్లు వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఎగుమతులు 7.44 శాతం తగ్గి 38.92 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.3.5 లక్షల ...

మల్టీగ్రెయిన్ పిండిలో వీటిని కలిపితే ఆరోగ్యానికి ముప్పే!

మల్టీగ్రెయిన్ పిండిలో వీటిని కలిపితే ఆరోగ్యానికి ముప్పే!

ఇప్పుడు అంతా ప్రొటీన్‌ ఫుడ్‌ వైపు ఆలోచన చేస్తున్నారు.. సమతుల్య ఆహారం తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలా మంది సాధారణ ...

దిల్లీలో అర్ధరాత్రి దారుణం: అది అగ్నిప్రమాదమా? లేక సజీవ దహన కుట్రనా?

దిల్లీలో అర్ధరాత్రి దారుణం: అది అగ్నిప్రమాదమా? లేక సజీవ దహన కుట్రనా?

దేశ రాజధాని దిల్లీలో గుండెలని పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఒక చిన్న తాళం చెవి దొరక్కపోవడం, ప్రాణాలు కాపాడుకునే మార్గం కనిపించకపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ...

ఇండియా–US ట్రేడ్ డీల్‌పై ఉన్నత స్థాయి చర్చలు

అమెరికా వాణిజ్య ప్రతినిధితో భారత రాయబారి కీలక భేటీ

భారత్‌–అమెరికా మధ్య మరోసారి వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్‌ గ్రీర్‌తో భారత్ రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా భేటీ అయ్యారు. ...

మండిపోతున్న భానుడు: వడదెబ్బతో ఇద్దరు రైతుల దుర్మరణం!

మండిపోతున్న భానుడు: వడదెబ్బతో ఇద్దరు రైతుల దుర్మరణం!

తెలంగాణలో ఎండల తీవ్రత ప్రాణాలను బలిగొంటోంది. బుధవారం వడదెబ్బ కారణంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఘటనల వివరాలు: మహబూబాబాద్ జిల్లా: ...

కాకినాడ పోర్టులో రేషన్ షాక్: రూ. 2.54 కోట్ల పేదల బియ్యం సీజ్!

కాకినాడ పోర్టులో రేషన్ షాక్: రూ. 2.54 కోట్ల పేదల బియ్యం సీజ్!

కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పౌరసరఫరాల శాఖ అధికారులు భారీ బ్రేక్ వేశారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్ ...

ఇంట్లోనే 'బాంబుల' నిల్వ: వెంకన్న నిర్లక్ష్యానికి నలుగురు బలి.. 25 మందికి గాయాలు!

ఇంట్లోనే ‘బాంబుల’ నిల్వ: వెంకన్న నిర్లక్ష్యానికి నలుగురు బలి.. 25 మందికి గాయాలు!

శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలోని కుమ్మరవాండ్లపల్లిలో ఒక భయంకరమైన విషాదం చోటుచేసుకుంది. ఆపదలో ఉన్న ఇరుగుపొరుగు వారిని కాపాడదామని వెళ్లిన ప్రాణాలు, పేలుడు ధాటికి గాలిలో కలిసిపోయాయి. ...

Sensex Jumps 600 Points as Trump Hints at End to West Asia Conflict

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సానుకూల వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ భారీ జోష్ నింపాయి. పశ్చిమాసియాలో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, ...

కుమురంభీం జిల్లాలో గర్భిణుల అవస్థలు.. వైద్య సౌకర్యాల కొరత

స్కానింగ్ కోసం 400 కి.మీ ప్రయాణం.. ఏజెన్సీ ప్రాంతాల్లో దయనీయ పరిస్థితి

కుమురంభీం జిల్లా ఏజెన్సీ మండలాలైన జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ ప్రాంతాల్లో గర్భిణులు వైద్య సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కానింగ్ కోసం, గర్భధారణ సేవల ...

కాళేశ్వరం నిర్వాసితుల కేసు.. హైకోర్టులో కీలక విచారణ

కాళేశ్వరం నిర్వాసితుల కేసు.. హైకోర్టులో కీలక విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ తదితర రిజర్వాయర్ల కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాస, పునర్నిర్మాణ పథకం కింద పరిహారం చెల్లించింది. హైకోర్టు ధిక్కరణ పిటిషన్ ...

దంపతుల గొడవ ఆపబోతే మధ్యవర్తిపై ప్రాణాంతక దాడి!

దంపతుల గొడవ ఆపబోతే మధ్యవర్తిపై ప్రాణాంతక దాడి!

భార్యాభర్తల మధ్య గొడవను సద్దుమణిగించడానికి వెళ్లిన ఓ మధ్యవర్తిపై ప్రాణాంతక దాడి జరిగిన ఘటన నిజామాబాద్ జిల్లా జుక్కల్‌లో కలకలం రేపింది. అయితే, ఈ కేసులో నిందితుడిని ...

మంత్రాలయం వెళ్తుండగా మృత్యుఘోష: లారీ-బొలెరో ఢీకొని ఎనిమిది మంది భక్తుల దుర్మరణం!

మంత్రాలయం వెళ్తుండగా మృత్యుఘోష: లారీ-బొలెరో ఢీకొని ఎనిమిది మంది భక్తుల దుర్మరణం!

కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తులను మృత్యువు ...

దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిస్తే ప్రజా ఉద్యమం తప్పదు: కేటీఆర్

దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిస్తే ప్రజా ఉద్యమం తప్పదు: కేటీఆర్

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గితే అది కేవలం రాజకీయ ప్రక్రియగా మిగలదని, పెద్ద ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. ...

తనపై దుష్ప్రచారం జరుగుతోందని గాయని మంగ్లీ ఆవేదన

తనపై దుష్ప్రచారం జరుగుతోందని గాయని మంగ్లీ ఆవేదన

గాయని మంగ్లీ (సత్యవతి ముదావత్) తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి సంబంధం లేని వివాదాల్లో తన పేరును లాగడం వల్ల ...

యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ కొత్త 'EES' రూల్స్ తెలియకపోతే ఫ్లైట్ మిస్సే!

యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ కొత్త ‘EES’ రూల్స్ తెలియకపోతే ఫ్లైట్ మిస్సే!

ఐరోపా విమానాశ్రయాల్లో అమల్లోకి వచ్చిన కొత్త సరిహద్దు నియంత్రణ నిబంధనలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. సాంకేతిక మార్పుల కారణంగా తనిఖీల్లో విపరీతమైన ఆలస్యం జరిగి, ఏకంగా 120 ...

సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్త సర్వే అవసరం: పొన్నం

తెలంగాణ సర్వే దేశానికే మోడల్.. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ మోడల్‌ను ...

అదృష్టమంటే ఇతనిదే.. పదివేల పెట్టుబడికి పది కోట్ల విలువైన పెయింటింగ్!

అదృష్టమంటే ఇతనిదే.. పదివేల పెట్టుబడికి పది కోట్ల విలువైన పెయింటింగ్!

పారిస్ వీధుల్లో ఒక సాధారణ సేల్స్ ఇంజినీర్‌ను అదృష్టం పికాసో పెయింటింగ్ రూపంలో వరించింది. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పాబ్లో పికాసో సృష్టించిన అపురూప కళాఖండం, దాని ...

మహిళల హక్కులను రాజకీయాల కోసం వాడుతున్నారు: కవిత

మహిళల హక్కులను రాజకీయాల కోసం వాడుతున్నారు: కవిత

మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడం పట్ల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజకీయంగా మహిళల హక్కులను ...

గదులు, దర్శనాల పేరుతో మోసాలు.. తితిదే కఠిన చర్యలు

గదులు, దర్శనాల పేరుతో మోసాలు.. తితిదే కఠిన చర్యలు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) దర్శనాలు, గదుల పేరుతో సామాజిక మాధ్యమాల ద్వారా భక్తులను మోసగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. తితిదే విజిలెన్స్, పోలీసులు ...

ఐటీ నిపుణులకు భారీ షాక్: గ్రీన్‌కార్డ్ కలపై నీళ్లు చల్లిన ట్రంప్ సర్కార్!

ఐటీ నిపుణులకు భారీ షాక్: గ్రీన్‌కార్డ్ కలపై నీళ్లు చల్లిన ట్రంప్ సర్కార్!

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు అత్యంత కీలకమైన హెచ్‌-1బీ (H-1B) వీసా నిబంధనలను ట్రంప్ సర్కారు మరింత కఠినతరం చేస్తోంది. 'అమెరికా ఫస్ట్' విధానంలో ...

ట్రంప్ దూకుడుకు 'రెడ్' సిగ్నల్: రష్యాతో కలిసి చైనా కొత్త వ్యూహం!

ట్రంప్ దూకుడుకు ‘రెడ్’ సిగ్నల్: రష్యాతో కలిసి చైనా కొత్త వ్యూహం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా చైనా, రష్యాలు ఏకమవుతున్నాయి. బీజింగ్‌లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్‌తో భేటీ ...

హర్షవర్దన్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు

హర్షవర్దన్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు

ఏర్పేడు మండలం ఎండీ పుత్తూరుకు చెందిన దివ్యాంగ విద్యార్థి హర్షవర్దన్ స్కేటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. పుట్టుకతోనే చూపు కోల్పోయిన ఆయన, తన పట్టుదలతో ఇటీవల కర్ణాటక ...

యుద్ధం ముగింపునకు 'ట్రంప్' ముహూర్తం: ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి సర్వం సిద్ధం!

యుద్ధం ముగింపునకు ‘ట్రంప్’ ముహూర్తం: ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి సర్వం సిద్ధం!

మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు త్వరలోనే తొలగిపోతాయన్న ఆశాభావాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తం చేశారు. ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు ముగింపు దశకు చేరుకున్నాయని, శాశ్వత ...

ఆదాయపన్ను ఎగవేతకు ఇక చోటు లేదు.. సురేష్ బత్తిని స్పష్టీకరణ

ఆదాయపన్ను ఎగవేతకు ఇక చోటు లేదు.. సురేష్ బత్తిని స్పష్టీకరణ

ఆదాయపన్ను ఎగవేతకు ఇకపై అవకాశమే లేదని ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని స్పష్టం చేశారు. వ్యక్తులు, సంస్థలు ఎవరైనా పన్ను తప్పించుకోవడం సాధ్యం ...

చమురు సమరం: ఇరాన్‌కు అమెరికా ఆర్థిక దిగ్బంధం.!

చమురు సమరం: ఇరాన్‌కు అమెరికా ఆర్థిక దిగ్బంధం.!

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా మరోసారి తన 'ఆంక్షల' అస్త్రాన్ని ప్రయోగించింది. ఇరాన్ చమురు ఎగుమతులపై కఠినమైన ఆంక్షలు విధిస్తూ ట్రంప్ ...

తొలి క్షిపణికే మీ నౌకలు మటాష్...ట్రంప్ సర్కార్‌కు ఇరాన్ మాస్టర్ వార్నింగ్!

తొలి క్షిపణికే మీ నౌకలు మటాష్…ట్రంప్ సర్కార్‌కు ఇరాన్ మాస్టర్ వార్నింగ్!

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. చమురు రవాణాకు జీవనాడి వంటి హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ...

కాకినాడ సెజ్‌లో రూ.700 కోట్ల పెట్టుబడి.. కొత్త పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్

కాకినాడ సెజ్‌లో రూ.700 కోట్ల పెట్టుబడి.. కొత్త పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్

కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో మరో భారీ పెట్టుబడి రానుంది. రూ.700 కోట్ల వ్యయంతో చెన్నైకు చెందిన గ్రీన్ కోక్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త ...

అవినీతి రహిత పాలనే లక్ష్యం: బిహార్ సీఎంగా సమ్రాట్ తొలి సంతకం!

అవినీతి రహిత పాలనే లక్ష్యం: బిహార్ సీఎంగా సమ్రాట్ తొలి సంతకం!

బిహార్ రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. బిహార్ 24వ ముఖ్యమంత్రిగా భాజపా నేత సమ్రాట్ చౌధరీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని లోక్‌భవన్‌లో జరిగిన ఈ ...

అదృష్టం అంటే ఈమెదే.. తొలి ప్రయత్నంలోనే రూ. 50 లక్షలు గెలుచుకున్న కుట్టుపని మహిళ!

అదృష్టం అంటే ఈమెదే.. తొలి ప్రయత్నంలోనే రూ. 50 లక్షలు గెలుచుకున్న కుట్టుపని మహిళ!

కుట్టుమిషన్‌తో జీవనం సాగిస్తున్న ఒక సామాన్య మహిళను అదృష్టం వరించిన తీరు పంజాబ్‌లో చర్చనీయాంశమైంది. లుధియానా జిల్లా చందర్‌ నగర్‌కు చెందిన కుసుమ్‌రాణి అనే వృద్ధురాలు ఏకంగా ...

ఏసీబీ విచారణలో శాంతి మౌనం.. కీలక ప్రశ్నలకు జవాబులేవీ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. శాంతిపై విచారణ కఠినం

దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శాంతి ఆస్తుల కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఆమెను కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు కస్టడీలోకి ...

కోట్ల మంది భక్తుల నమ్మకాన్ని కాదనలేం.. శబరిమల ఆచారాలపై ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు!

కోట్ల మంది భక్తుల నమ్మకాన్ని కాదనలేం.. శబరిమల ఆచారాలపై ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు!

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆచారాలు, మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం చేస్తున్న విచారణ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మతాచారాలు మరియు రాజ్యాంగ హక్కుల ...

చంద్రబాబుకు తితిదే ప్రత్యేక ఆహ్వానం

చంద్రబాబుకు తితిదే ప్రత్యేక ఆహ్వానం

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును తితిదే ప్రతినిధులు అధికారికంగా ఆహ్వానించారు. తితిదే ఢిల్లీ లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ వై. ...

Page 105 of 201 1 104 105 106 201

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News