రాశి ఫలాలు – మీనం
June 26, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 26, 2026
ఆస్తి పంపకం
June 26, 2026
చి. ల. సౌ. అనామిక
June 26, 2026
“ఆదికవి మహర్షి వాల్మీకి…రామాయణం రచించి ధర్మం, సత్యం, న్యాయం మార్గాన్ని మానవాళికి చూపించిన మహానుభావుడు.ఈ జయంతి సందర్భంగా ఆయన ఆలోచనలను స్మరించుకొని, మన జీవితాలను సత్యధర్మాల పథంలో ...
మహిళల పుస్తెలు తెంచి.. పాపపు సొమ్ము తన ప్యాలెస్లో దాచారు - కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన వారిని జగన్ ఏం చేశారు? - మల్లాది ...
వ్యాపారులను పరామర్శించి భరోసా ఇచ్చిన మంత్రి నారాయణ – అగ్ని ప్రమాద విషయం తెలియగానే అప్రమత్తం చేశా – ప్రమాదానికి గురైన దుకాణాలను పరిశీలించా – బాధితులకు ...
శస్త్రచికిత్స కు ముందు వేసిన సూది మందు వికటించి మృతి చెందినట్లు బంధువుల ఆరోపణ – నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతుడి బంధువుల ఆందోళన – ...
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ – ఉదయం 10.30కి సచివాలయంలో కేబినెట్ సమావేశం
విద్యార్థుల ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి అనిత – విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి – వైద్య నిపుణులతో ఓ కమిటీ వేశాం – ...
పోలింగ్లో 17 మార్పులు.. బిహార్ ఎన్నికల నుండి స్టార్ట్. ఓటరుగా రిజిస్టరైన 15 రోజుల్లో ఓటర్ కార్డు డెలివరీ పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ...
ఇంటర్నెట్ డెస్క్: ఉదయం నిద్రలేచిన తర్వాత శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడానికి చాలామంది నీరు తాగుతారు. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారికి ఉదయం లేచిన వెంటనే నీరు తాగడం ...
ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పర్యాటకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రతా సమస్యలు, వలస నియంత్రణ, ఆరోగ్య కారణాల వల్ల అనేక దేశాలు పర్యాటకులు మరియు వలసదారులపై వీసా ...
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కొత్త ముందడుగు! త్వరలో రాష్ట్రంలో పర్యాటక కారవాన్లు ప్రారంభం కానున్నాయి. ముఖ్య ప్రత్యేకత ఏమిటంటే, ఈ వాహనాలు పర్యాటకులను ...
స్వచ్ఛతా అవార్డులు ప్రదానం చేయనున్న సీఎం చంద్రబాబు – మొత్తం 21 కేటగిరీల్లో పురస్కారాలు అందజేయనున్న చంద్రబాబు – ఉత్తమ పనితీరు కనబర్చిన సంస్థలు, ప్రభుత్వ శాఖలకు ...
ఇంటర్నెట్ డెస్క్: మూత్రపిండాలు పరిమాణంలో చిన్నవైనా, శరీరంలో కీలకమైన పాత్రను నిర్వహిస్తాయి. ఇవి రక్తపోటు నియంత్రణ, ఎలక్ట్రోలైట్ స్థాయిల సర్దుబాటు వంటి అనేక ముఖ్యమైన విధులను చేస్తాయి. ...
మృదువైన గులాబీ రేకులతో మధుమేహం మూలంగా పాదాలకు పడే పుండ్లు నయమైతే ఎలా ఉంటుంది? ఇది ఊహ కాదు, నిజంగానే సాధ్యమని శివ్ నాడర్ యూనివర్సిటీ, ఐఐటీ ...
కావలసిన పదార్థాలు: ఇడ్లీ పిండి – 1 కప్పు మైదా – ¼ కప్పు ఉప్పు – తగినంత వంట సోడా – ¼ టీస్పూన్ వెల్లుల్లి ...
గుండె సంబంధిత వ్యాధుల భారం గణనీయంగా పెరుగుతున్నది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (GBD) రిపోర్ట్ ప్రకారం, ప్రతి మూడు మృతి సందర్భాల్లో ఒకటి హృద్రోగాల వల్ల ...
తిరుపతి: తిరుపతిలోని వ్యవసాయ కళాశాలకు మరోసారి బాంబ్ బెదిరింపు లభించింది. రిస్క్గా ఆర్డీఎక్స్ పేలికలతో పేలుస్తామని పేర్కొన్న బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. సందర్భంగా, ...
అయినవిల్లి: స్థానిక వైసీపీలోని రెండు వర్గాల మధ్య పరస్పర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమావేశంలో కొందరు నాయకుల తీరును ఎండగట్టిన ఇతరులు, వర్గాల మధ్య ఆరోపణలు, విమర్శలు ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటనలో భాగంగా, రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు, ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు కృషి చేస్తున్నారు. ఈ ...
06-10-2025 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శన కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండగా ఉన్నాయి. శిలా తోరణం వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. ప్రత్యేక ...
విజయనగరం: విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు పట్టువస్త్రాలు సమర్పించారు. సతీమణి ...
ప్రతి ఏడాది పెరుగుతున్న భక్తుల సౌకర్యాలను మరింతగా అందించడానికి 2,000 హెక్టార్ల అటవీ భూముల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పిస్తూ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ...
దొనకొండలో బీడీఎల్ యూనిట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రూ.1,200 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఏప్రిల్లో మొదలు 2028 సెప్టెంబరులో ఉత్పత్తి ఆరంభం 1,600 మందికి ...
ఇంటర్నెట్ డెస్క్: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వరుసగా రెండో రోజూ భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు సుమారు 4 కిలోమీటర్ల ...
హైదరాబాద్: మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) తెలిపారు, టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం గతంలో కేసీఆర్ ప్రారంభించారని. అయితే, ఈ పనులను ...
హైదరాబాద్లోని కొండాపూర్లో హైడ్రా (HYDRA) అధికారులు 36 ఎకరాల ప్రభుత్వ భూభాగంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారు. ఈ భూమి భిక్షపతి నగర్, ఆర్టీఏ కార్యాలయం పక్కన ...
విజయవాడ: చెప్పిన రోజు చెప్పిన పని చేసే ప్రభుత్వం ఇదే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో ప్రతీ ఆటో డ్రైవర్కు రూ. ...
విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో ఆర్యవైశ్య కుటుంబాల వందేళ్ల పాత ఆచారం ఇంకా కొనసాగుతోంది. వీరి పెళ్లిళ్లు ఎక్కువగా ఊర్లోనే జరుగుతాయి, కానీ ముఖ్యమైన మంగళసూత్రం కట్టడం ...
గోంగూర మొక్క సాధారణంగా నాలుగు అడుగుల వరకు పెరుగుతుంది. అయితే, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం, అప్పన్నపేటలో ఉన్న ఒక మొక్క 14 అడుగుల వరకు ఎదిగింది. ...
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం అధికంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు 26 గేట్లను ఎత్తి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్లోకి 2.70 ...
అండర్పాస్లో వరద నీరు నిలిచింది, దీనిలో శ్రీకాకుళం–తాడివలస మధ్య ప్రయాణిస్తున్న ఒక ఆర్టీసీ బస్సు చిక్కుకుందని సమాచారం. బస్సు ఇంజిన్ స్టార్ట్ అవ్వకపోవడంతో, జేసీబీ సాయంతో బస్సును ...
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే ...
నవ్వులా కనిపించే వాట్సప్ లింకులు, అందమైన ఆఫర్లు మారిపోయి మీ ఖాతా ఖాళీ చేయడానికి సాధనంగా మారుతున్నాయి. షేర్ చేసిన ఒక స్క్రీన్ అంటకే మీరు మీనే ...
పచ్చని పొలాల మధ్య నడుస్తూ స్వచ్ఛమైన గాలి పీలుస్తామా?మట్టి దారులపై ఎద్దుల బండిపై విహరిద్దామా?మంచె మీద కూర్చుని ఆలోచనల్లో మునిగిపోదామా? ఇలాంటి అనుభవాలను అందించే వ్యవసాయ పర్యాటకాన్ని ...
కుక్కను బెదిరించాడన్న కోపంతో తండ్రీకొడుకులు ఓ బాలుడిపై దాడిచేశారు. ఈ సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్సుఖ్నగర్ కోదండరాంనగర్ ...
వంశధార నదికి పెరిగిన వరద ఉధృతి - ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో నిలిచిపోయిన రాకపోకలు - లక్ష క్యూసెక్కులకు చేరుకున్న వరద - నివగాం-మతల గ్రామాల మధ్య నిలిచిపోయిన ...
ఉత్తరాంధ్రకు 'జల' గండం: ప్రభుత్వ పటిష్ట చర్యలతో క్షేమం! బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలపై భారీ వర్షాల రూపంలో విరుచుకుపడినా, ముఖ్యమంత్రి శ్రీ ఎన్. ...
ఇంటర్నెట్ డెస్క్: దసరా పండుగ (Dasara Festival) వేళ మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దుర్గామాత నిమజ్జనంలో ప్రమాదం జరిగి పది మంది భక్తులు ...
పాయకరావుపేట: ఎన్ని ఆటంకాలు ఎదురైనా మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ ఉద్యోగాలను మంత్రి నారా లోకేశ్ భర్తీ చేశారని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కొత్తగా ...
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన పెళ్లి వేడుకలో చోరీ జరిగింది. తెలంగాణకు చెందిన ఓ ఐఆర్ఎస్ అధికారి గురువారం రాత్రి చెంచుపేటలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ...
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన - సాంగ్టో సెంట్రల్ పార్కును సందర్శించిన మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు - సాంగ్టో స్మార్ట్ సినీ ...
పరమాత్మని శక్తి స్వరూపిణిగా, జగజ్జననిగా భావిస్తూ పూజించే పరమోత్కృష్ట పండుగే విజయదశమి. ఘోర పాపాలకు పాల్పడిన మహిషాసురాది రాక్షసులను జగన్మాత సంహరించిన శుభసందర్భమిది. పరతత్వాన్ని పురుషరూపంలో, స్త్రీరూపంలో, ...
దసరా పండుగ రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. అయితే, రావణుడికి పది తలలు ఎందుకుంటాయి? ఆ పది తలలు ...
విజయవాడ: దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రాజరాజేశ్వరిదేవిగా దర్శనం ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు, భవానీ దీక్షాపరులు పోటెత్తారు. కొండపై భక్తులకు ...
జైపుర్: రాజస్థాన్లోని జోధ్పుర్లో జరుగుతున్న ఆర్ట్స్ వీక్ సాంస్కృతిక వారసత్వానికి అద్భుత వేదికగా నిలుస్తోంది. వారసత్వం, ఆవిష్కరణల ఆధారంగా పర్యావరణ వ్యవస్థలను కళాత్మకంగా పునఃసృష్టించారు. దేశవిదేశాలకు చెందిన ...
హిమాయత్నగర్, న్యూస్టుడే: సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను డిసెంబరు 26న ఖమ్మంలో పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి తెలిపారు. బుధవారం హిమాయత్నగర్లోని ...
ఫ్యూచర్సిటీ-అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే పక్కన నిర్మించాలని సీఎం సూచన హైదరాబాద్: హైదరాబాద్ నుంచి చెన్నైకి ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టు ఎలైన్మెంట్ మారనుంది. ప్రస్తుత విజయవాడ ...
ఈనాడు, దిల్లీ: దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో అన్నదాతల కంటే ఎక్కువగా విద్యార్థులవే ఉంటున్నాయి. జాతీయ నేర గణాంక విభాగం (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ...
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర విశ్వ విద్యాలయాలు పేరుకే నడుస్తున్నట్లుగా మారాయి. ఆచార్యుల నియామకాలు లేక పోవడంతో అటు బోధనకు.. ఇటు పరిశోధనలకు విఘాతంగా మారింది. వేతనాల నిధులు ...
ఈనాడు, హైదరాబాద్: భూమి గుంటల్లోనే ఉంటుంది. విక్రయాలు మాత్రం గజాల చొప్పున చేస్తూ ఫాం ల్యాండ్స్ పేరిట కొందరు అంటగడుతున్నారు. భవిష్యత్లో ఎలాగో నిర్మాణాలు చేసుకుంటారు కదా. ...
© 2025 ShivaSakthi.Net