కార్డెలియా క్రూయిజెస్ ఐపీఓ: రూ.585 కోట్ల నిధుల సమీకరణకు సన్నాహాలు

కార్డెలియా క్రూయిజెస్ ఐపీఓ: రూ.585 కోట్ల నిధుల సమీకరణకు సన్నాహాలు

కార్డెలియా క్రూయిజెస్ నిర్వహణ సంస్థ వాటర్‌వేస్ లీజర్ టూరిజం లిమిటెడ్, రూ.585 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ప్రాథమిక పబ్లిక్ ఆఫర్ (IPO)కు రాబోతోంది. ఈ ఐపీఓ ...

పోర్షే ఇండియా అతిపెద్ద షోరూమ్ హైదరాబాద్‌లో ప్రారంభించింది

పోర్షే ఇండియా అతిపెద్ద షోరూమ్ హైదరాబాద్‌లో ప్రారంభించింది

లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పోర్షే ఇండియా, ఈవీఎం ప్రీమియం కార్స్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో తన కొత్త లగ్జరీ ఆటోమొబైల్ కేంద్రాన్ని ప్రారంభించింది. సుమారు 2,800 ...

ఏఐ అందరికీ చేరాలి: టెక్నాలజీపై మోదీ కీలక వ్యాఖ్యలు

ఏఐ అందరికీ చేరాలి: టెక్నాలజీపై మోదీ కీలక వ్యాఖ్యలు

సాంకేతిక పరిజ్ఞానం కొందరికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాని ప్రజాస్వామ్యీకరణ జరగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఐరోపాలో అతిపెద్ద టెక్నాలజీ ఈవెంట్‌ ‘వివాటెక్‌ 2026’లో ...

పీపీఎఫ్ ఖాతా గడువు ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన ఎంపికలు ఏమిటి?

పీపీఎఫ్ ఖాతా గడువు ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన ఎంపికలు ఏమిటి?

పీపీఎఫ్‌ (Public Provident Fund) దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఉపయోగించే ప్రముఖ పొదుపు పథకం. ఇందులో పన్ను మినహాయింపు, వడ్డీపై పన్ను రహిత రాబడి వంటి ...

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం: సెన్సెక్స్ 800 పాయింట్లు పతనం

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం: సెన్సెక్స్ 800 పాయింట్లు పతనం

దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న మిశ్రమ సంకేతాలతో పాటు దేశీయంగా ఐటీ రంగ షేర్లలో భారీ అమ్మకాలు సూచీలపై తీవ్ర ఒత్తిడిని ...

ఈరోజు బంగారం – వెండి ధరలు(19-06-2026)

ఈరోజు బంగారం – వెండి ధరలు(19-06-2026)

ఈరోజు (19 జూన్ 2026) భారత్‌లో బంగారం, వెండి ధరలు మార్కెట్ ఒత్తిడులు మరియు అమెరికా–ఇరాన్ ఒప్పందం తర్వాత వచ్చిన గ్లోబల్ ఈజింగ్ కారణంగా స్వల్పంగా తగ్గినట్లు ...

అరబ్ దేశాలు చమురు ఎగుమతులు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నాయి

అరబ్ దేశాలు చమురు ఎగుమతులు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నాయి

అమెరికా–ఇరాన్ ఒప్పందం అనంతరం హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) తిరిగి తెరుచుకోవడంతో అరబ్ దేశాలు చమురు ఎగుమతులు మళ్లీ ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో ...

ఉక్రెయిన్ డ్రోన్ దాడుల తర్వాత మాస్కోలో ‘నల్లటి వర్షం’ కలకలం

ఉక్రెయిన్ డ్రోన్ దాడుల తర్వాత మాస్కోలో ‘నల్లటి వర్షం’ కలకలం

మాస్కోలోని చమురు రిఫైనరీలు సహా ఇతర కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ చేసిన భారీ డ్రోన్ దాడుల తర్వాత కొన్ని గంటల్లోనే ఆ ప్రాంతాల్లో ‘నల్లటి ...

ప్రపంచానికి భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధాని మోదీ వ్యాఖ్య

ప్రపంచానికి భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధాని మోదీ వ్యాఖ్య

ప్రపంచానికి భారత్‌ విశ్వసనీయ భాగస్వామిగా వేగంగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వృద్ధి, ఆవిష్కరణలు, కొత్త అవకాశాలను భవిష్యత్ తరాలకు అందించే రంగాల్లో భారత్ పెద్ద ...

అమెరికా–ఇరాన్ తాత్కాలిక శాంతి ఒప్పందం: నెతన్యాహుకు రాజకీయంగా ఎదురుదెబ్బగా విశ్లేషణ

అమెరికా–ఇరాన్ తాత్కాలిక శాంతి ఒప్పందం: నెతన్యాహుకు రాజకీయంగా ఎదురుదెబ్బగా విశ్లేషణ

అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా భావించబడుతోంది. ఇరాన్‌పై యుద్ధం ద్వారా సాధించాలని ఆయన లక్ష్యంగా ...

అమెరికాతో శాంతి ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు

అమెరికాతో శాంతి ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాశాజనక పరిస్థితిలో ఉన్నారని, అందువల్లనే శాంతి ఒప్పందం కోసం తమపై అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చారని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ...

ఎన్డీయే మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ రాజ్యసభ ఎన్నికల్లో విజయం

ఎన్డీయే మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ రాజ్యసభ ఎన్నికల్లో విజయం

మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ సమయంలోనే మీనాక్షి నటరాజన్ విషయంలో ఎదురుదెబ్బ తగిలిన కాంగ్రెస్‌కు ఝార్ఖండ్‌లో మరో షాక్ తగిలింది. గురువారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ...

దేశంలోని అడవులను రక్షించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్య

దేశంలోని అడవులను రక్షించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్య

దేశంలోని అడవులను రక్షించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఝార్ఖండ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఉన్న అడవులు అత్యంత విలువైనవి, సహజసిద్ధమైన పర్యావరణ ...

అమెరికా–ఇరాన్ ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు: మోదీ విదేశాంగ విధానంపై జైరాం రమేశ్ వ్యాఖ్యలు

అమెరికా–ఇరాన్ ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు: మోదీ విదేశాంగ విధానంపై జైరాం రమేశ్ వ్యాఖ్యలు

అమెరికా–ఇరాన్ ఒప్పందంపై సంతకాలు జరిగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఇది మోదీ విదేశాంగ విధానానికి గట్టి ఎదురుదెబ్బ ...

CBSE త్రిభాషా సూత్రంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

CBSE త్రిభాషా సూత్రంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

సీబీఎస్‌ఈ తాజాగా తీసుకొచ్చిన త్రిభాషా సూత్రం అమలును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి 9వ ...

బ్రహ్మోస్‌ క్షిపణిని తమ సైన్యంలో చేర్చుకోవడానికి రష్యా ఆసక్తి: జయతీర్థ్‌ జోషి

బ్రహ్మోస్‌ క్షిపణిని తమ సైన్యంలో చేర్చుకోవడానికి రష్యా ఆసక్తి: జయతీర్థ్‌ జోషి

బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ చీఫ్‌ జయతీర్థ్‌ జోషి మాట్లాడుతూ, సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌ను తమ సైన్యంలో చేర్చుకోవడానికి రష్యా ఆసక్తి చూపుతోందని తెలిపారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ...

వాసుదేవరెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన నాంపల్లి కోర్టు

వాసుదేవరెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన నాంపల్లి కోర్టు

ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి దాఖలు చేసిన మధ్యంతర ...

జీరామ్‌జీ పథకంపై ఝార్ఖండ్ ప్రభుత్వ విధానంపై ఆరా తీసిన మంత్రి సీతక్క

జీరామ్‌జీ పథకంపై ఝార్ఖండ్ ప్రభుత్వ విధానంపై ఆరా తీసిన మంత్రి సీతక్క

కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి అమలు చేయనున్న జీరామ్‌జీ పథకంపై ఝార్ఖండ్ ప్రభుత్వం అనుసరించనున్న విధానంపై మంత్రి సీతక్క ఆరా తీశారు. ఈ విషయంపై ఆమె ...

వైద్య కళాశాలల్లో 344 అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు కౌన్సెలింగ్ ప్రారంభం

వైద్య కళాశాలల్లో 344 అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు కౌన్సెలింగ్ ప్రారంభం

వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ ఈ నెల 22 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ...

ఈ నెలాఖరులో జరగనున్న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ ఆహ్వానం

ఈ నెలాఖరులో జరగనున్న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ ఆహ్వానం

ఈ నెలాఖరులో జరగనున్న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరుకావాలని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఆహ్వానించారు. ఈ మేరకు ...

26 నుంచి 28 వరకు రిజిస్ట్రేషన్‌ సేవలకు విరామం

26 నుంచి 28 వరకు రిజిస్ట్రేషన్‌ సేవలకు విరామం

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవలకు సంబంధించిన సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో సేవలకు ...

ఫిన్‌లాండ్‌లో తెలంగాణ విద్యార్థి మణిదీప్ రెడ్డి అదృశ్యం

ఫిన్‌లాండ్‌లో తెలంగాణ విద్యార్థి మణిదీప్ రెడ్డి అదృశ్యం

తెలంగాణకు చెందిన బీటెక్ విద్యార్థి మణిదీప్ రెడ్డి ఫిన్‌లాండ్‌లో అదృశ్యమై 45 రోజులు గడిచినా ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ...

వర్జీనియా పొగాకు కిలో ధర రూ.200కు తగ్గకుండా కొనాలని సీఎం చంద్రబాబు స్పష్టం

వర్జీనియా పొగాకు కిలో ధర రూ.200కు తగ్గకుండా కొనాలని సీఎం చంద్రబాబు స్పష్టం

వర్జీనియా పొగాకు కిలో ధర రూ.200కు తగ్గకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వేలం కేంద్రాల్లో “నో బిడ్” అనే పరిస్థితి ఉండకూడదని ...

వైకాపా ఫేస్‌బుక్ పేజీ నిలిపివేతపై హైకోర్టులో వ్యాజ్యం

వైకాపా ఫేస్‌బుక్ పేజీ నిలిపివేతపై హైకోర్టులో వ్యాజ్యం

భారతదేశంలో తమ పార్టీ ఫేస్‌బుక్ పేజీని మెటా సంస్థ నిలిపివేసిన వ్యవహారంపై వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ...

రూ.2,500 కోట్లతో రహదారుల అభివృద్ధి చేపట్టినట్లు ప్రకటన

రూ.2,500 కోట్లతో రహదారుల అభివృద్ధి చేపట్టినట్లు ప్రకటన

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ వైకాపా అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌కు డబ్బు ఆశ తప్ప రాష్ట్ర అభివృద్ధి పట్టదని ఆయన ధ్వజమెత్తారు. ...

గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపిన కూటమి ప్రభుత్వం: హోంమంత్రి అనిత

గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపిన కూటమి ప్రభుత్వం: హోంమంత్రి అనిత

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ దిశగా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ డ్రగ్స్ రహిత ...

రెండేళ్లలో 130 ఎంఎస్‌ఎంఈ పార్కులకు శ్రీకారం

రెండేళ్లలో 130 ఎంఎస్‌ఎంఈ పార్కులకు శ్రీకారం

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పార్కుల ఏర్పాటు లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ ...

సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుపై కేసు నమోదు

సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుపై కేసు నమోదు

సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుపై కేసు నమోదైంది. గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు..127 (4), 127(6), 103(1), 238 బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద ...

ప్రకాశం జిల్లాలో దారుణం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

ప్రకాశం జిల్లాలో దారుణం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

క్షణికావేశంలో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. కుటుంబ కలహాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులతో పాటు ముక్కుపచ్చలారని చిన్నారులను కూడా చిదిమేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో నలుగురు   చీమకుర్తి మండలం అగ్రహారం ...

ఏపీ 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

ఏపీ 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి (SSC) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. మే ...

అత్తా కోడళ్ళ కుటుంబం

అత్తా కోడళ్ళ కుటుంబం

ఒక చిన్న పల్లెటూరులో రమణమ్మ అనే అత్త, ఆమె కోడలు సీత కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. మొదట్లో ఇద్దరి మధ్య మాటలు చాలా తక్కువగా ఉండేవి. ...

కోతుల పోట్లాటతో సిమెంట్ ఇటుక పడి మహిళ మృతి – జగిత్యాలలో విషాద ఘటన

కోతుల పోట్లాటతో సిమెంట్ ఇటుక పడి మహిళ మృతి – జగిత్యాలలో విషాద ఘటన

జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సాయంత్రం సమయానికి పద్మ (55) తన ఇంటి ముందు కూర్చొని పొరుగింటి మహిళతో ...

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో సర్వదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం ...

నంది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత: శివ భక్తి, ఏకాగ్రత మరియు దైవ సందేశానికి ప్రతీక

నంది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత: శివ భక్తి, ఏకాగ్రత మరియు దైవ సందేశానికి ప్రతీక

నంది గురించి ఆధ్యాత్మికంగా మరింత లోతుగా పరిశీలిస్తే, ఇది కేవలం ఒక పురాణ పాత్ర మాత్రమే కాదు.. మన జీవన తత్వాన్ని సూచించే గొప్ప సంకేతం అని ...

గుడ్డు: పూర్తి పోషకాల గని – ఉదయం అల్పాహారంలో గుడ్డు తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

గుడ్డు: పూర్తి పోషకాల గని – ఉదయం అల్పాహారంలో గుడ్డు తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

గుడ్డు నిజంగా ఒక సంపూర్ణ ఆహారం (Complete Food) అని చెప్పడానికి కారణం దాని లోపల దాగి ఉన్న విస్తృత పోషక విలువలే. కేవలం తక్కువ ఖర్చుతో ...

బార్లీ జావ ఆరోగ్య ప్రయోజనాలు: షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయం

బార్లీ జావ ఆరోగ్య ప్రయోజనాలు: షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయం

ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్న వారికి బార్లీ గింజలు ఒక అద్భుతమైన సహజ పరిష్కారం. ముఖ్యంగా ఉదయమే బార్లీ జావను క్రమం తప్పకుండా తీసుకోవడం ...

బరువు తగ్గడంలో కరివేపాకు పాత్ర: జీర్ణక్రియ నుంచి షుగర్ కంట్రోల్ వరకు ప్రయోజనాలు

బరువు తగ్గడంలో కరివేపాకు పాత్ర: జీర్ణక్రియ నుంచి షుగర్ కంట్రోల్ వరకు ప్రయోజనాలు

బరువు తగ్గడంలో కరివేపాకు ఎంతో ఉపయోగకరమైన సహజ ఆహార పదార్థంగా నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కార్బజోల్ ఆల్కలాయిడ్స్ జీర్ణాశయాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి కొవ్వు ...

వ్యాయామానికి ముందు వార్మప్ ఎందుకు అవసరం? నిపుణుల సూచనలు

వ్యాయామానికి ముందు వార్మప్ ఎందుకు అవసరం? నిపుణుల సూచనలు

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎంతో అవసరం. అయితే చాలా మంది వ్యాయామానికి ముందు చేయాల్సిన ముఖ్యమైన దశ అయిన వార్మప్‌ను నిర్లక్ష్యం ...

శర్వానంద్ కొత్త సినిమా 2027 సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధం

శర్వానంద్ కొత్త సినిమా 2027 సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధం

కథానాయకుడు శర్వానంద్ ఇటీవల ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆయన తదుపరి సినిమాతో 2027 సంక్రాంతి బరిలోకి దిగేందుకు ...

పదేళ్ల విరామం తర్వాత ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’తో రీ ఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్

పదేళ్ల విరామం తర్వాత ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’తో రీ ఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్

ప్రముఖ కథానాయకుడు వడ్డే నవీన్ పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. 1990, 2000 దశకాల్లో ‘కోరుకున్న ప్రియుడు’, ‘పెళ్లి’ వంటి విజయవంతమైన చిత్రాలతో ...

2027లో డబుల్ ధమాకాకు సిద్ధమవుతున్న ఫహాద్ ఫాజిల్

2027లో డబుల్ ధమాకాకు సిద్ధమవుతున్న ఫహాద్ ఫాజిల్

నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ‘పుష్ప 2’, ‘ఆవేశం’, ‘మారీసన్’ వంటి చిత్రాలతో విభిన్నమైన నటనను చూపించి మంచి గుర్తింపు ...

రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతున్న ‘డ్రాగన్’ టాకీ సన్నివేశాల షూటింగ్

రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతున్న ‘డ్రాగన్’ టాకీ సన్నివేశాల షూటింగ్

అగ్రహీరో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. “పొరపాటున కూడా నా కల్లోకి రావొద్దు” అనే డైలాగ్‌తో ఈ సినిమాపై ...

‘సత్తియవాన్ సావిత్రి’గా కోర్ట్‌రూమ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు కీర్తి సురేశ్

‘సత్తియవాన్ సావిత్రి’గా కోర్ట్‌రూమ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు కీర్తి సురేశ్

కోర్ట్‌రూమ్ డ్రామా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొత్త చిత్రంతో కథానాయిక కీర్తి సురేశ్ మరోసారి భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ‘సత్తియవాన్ సావిత్రి’ అనే ...

ఐపీఎల్ 2027 సీజన్‌ను మార్చి 10 నుంచి మే 15 వరకు నిర్వహించే అవకాశం

ఐపీఎల్ 2027 సీజన్‌ను మార్చి 10 నుంచి మే 15 వరకు నిర్వహించే అవకాశం

వచ్చే ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి కీలక విషయాలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వివరించారు. ఐపీఎల్ 2027 సీజన్‌ను మార్చి 10 నుంచి మే 15 వరకు ...

భారత వన్డే చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన గిల్–ఇషాన్ జోడీ

భారత వన్డే చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన గిల్–ఇషాన్ జోడీ

లఖ్‌నవూలో జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్థాన్‌పై భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి భారత్‌కు ...

అఫ్గానిస్థాన్-ఎపై 101 పరుగుల భారీ విజయం సాధించిన ఇండియా-ఎ

అఫ్గానిస్థాన్-ఎపై 101 పరుగుల భారీ విజయం సాధించిన ఇండియా-ఎ

ముక్కోణపు సిరీస్‌లో వరుస ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడిన ఇండియా-ఎ జట్టు కీలక మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్‌కు అర్హత సాధించింది. అఫ్గానిస్థాన్-ఎతో ...

413వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత హాకీ స్టార్ మన్‌ప్రీత్ సింగ్

413వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత హాకీ స్టార్ మన్‌ప్రీత్ సింగ్

భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన హాకీ ఆటగాడిగా మన్‌ప్రీత్ సింగ్ కొత్త రికార్డు సృష్టించాడు. జర్మనీతో జరిగిన ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ మ్యాచ్ అతడి ...

ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్–డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మ్యాచ్ 1-1 డ్రా

ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్–డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మ్యాచ్ 1-1 డ్రా

ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ కెలో జరిగిన పోర్చుగల్ మరియు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మ్యాచ్ 1-1 డ్రాగా ముగిసింది. 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ...

నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయ నియామకం

నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయ నియామకం

దేశంలోని అన్ని ప్రధాన గణాంక కార్యకలాపాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థ అయిన నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ (NSC)కి కొత్త ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయను ప్రభుత్వం నియమించింది. ఈ ...

Page 53 of 200 1 52 53 54 200

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News