Tag: Ayodhya

ప్రాచీన వైష్ణవ సంప్రదాయాలకు అనుగుణంగా రామమందిరంలో కొత్త నిబంధనలు

అయోధ్యలోని రామమందిరంలో ప్రాచీన వైష్ణవ సంప్రదాయాలకు అనుగుణంగా పూజా విధానాల్లో కొన్ని మార్పులు తీసుకురానున్నారు. ఇందులో భాగంగా గర్భగుడిలోకి ప్రవేశించే సమయంలో పూజారులు రామానందాచార్య సంప్రదాయం ప్రకారం ...

Read moreDetails

రామ మందిరం విరాళాల దుర్వినియోగం.. షేర్‌ మార్కెట్‌, వడ్డీ వ్యాపారాల్లో పెట్టుబడులు

అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు కొనసాగుతోంది. భక్తుల నుంచి వచ్చిన విరాళాల సొమ్మును అక్రమంగా ...

Read moreDetails

అయోధ్య రామాలయం విరాళాల దుర్వినియోగంపై బీజేపీ క్షమాపణ చెప్పాలి: పొన్నం ప్రభాకర్‌

అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం భక్తులు ఇచ్చిన విరాళాలు, ఆస్తుల దుర్వినియోగంపై ఆరోపణలు రావడం బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ నైతిక ...

Read moreDetails

హిందువులను దోచుకునేవారు అధికారంలో ఉన్నారని ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు

శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హిందువులను దోచుకునేవారు అధికారంలో ఉండటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఓ దోపిడీదారుడిని అతని ...

Read moreDetails

అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై ఆరెస్సెస్‌ స్పందన

అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) తొలిసారి స్పందించింది. ఈ ఘటనను అసాధారణమైనదిగా పరిగణించాలని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ ...

Read moreDetails

రామమందిర విరాళాల కుంభకోణంలో ఉద్యోగాల అమ్మకాలు బయటపడినట్లు ఆరోపణలు

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. కీలక నిందితుడు అవినాష్ శుక్లాను విచారిస్తున్న పోలీసు బృందం ఆలయంలో ...

Read moreDetails

రామమందిర విరాళాల చోరీ కేసులో ఇంటిదొంగల పాత్ర.. 8 మంది అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర విరాళాల అపహరణ కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. నిందితులను విచారించడంతో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయంలోని విరాళాల లెక్కింపు ...

Read moreDetails

అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో విస్మయపరిచే వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. భక్తులు రాముడికి సమర్పించిన విరాళాలను అక్రమంగా దోచుకునేందుకు నిందితులు పలు మార్గాలను అనుసరించినట్లు ప్రత్యేక ...

Read moreDetails

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఇద్దరు మృతి

Uttar Pradeshలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. నైమిశారణ్యం నుంచి అయోధ్య వెళ్తుండగా ఈ ...

Read moreDetails

శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు!

శ్రీరామ నవమి పర్వదినం ప్రతి భక్తుని జీవితంలో ప్రత్యేకమైన స్థానం కలిగినది. ఈ రోజు శ్రీరాముడి జన్మదినాన్ని స్మరించుకుంటూ భక్తులు ఉపవాసాలు, పూజలు నిర్వహిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News