Tag: BreakingNews

అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

హైదరాబాద్‌లోని శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించడం రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకువచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించే ఈ విగ్రహాన్ని పునరుద్ధరించిన ...

Read moreDetails

నేటి నుంచి ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలు ఏప్రిల్‌ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 ...

Read moreDetails

కుల్‌దీప్‌ యాదవ్‌ పెళ్లి పోస్ట్‌ వైరల్‌.. సోషల్‌ మీడియాలో సందడి

టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వన్షిక చడ్డాతో వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఉత్తరాఖండ్‌లోని అందమైన పర్యాటక ...

Read moreDetails

యుద్ధ ప్రభావం.. దేశీయ స్టాక్ మార్కెట్లకు మరిన్ని నష్టాలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ వారం కూడా సెన్సెక్స్, నిఫ్టీ సూచీలకు ...

Read moreDetails

బాక్సాఫీస్ వద్ద డబుల్ ఎంటర్టైన్‌మెంట్.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ vs ‘ధురంధర్ 2’

వేసవి ప్రారంభంతో పాటు ఉగాది పండుగ నేపథ్యంలో సినీ పరిశ్రమలో విడుదలల సందడి మొదలైంది. పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. చమురు ధరలు భారీగా పెరుగుదల

ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు చమురు సరఫరాపై ప్రభావం ...

Read moreDetails

డ్రోన్ దాడితో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలిక మూసివేత

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన డ్రోన్ దాడి ఘటనతో పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో డ్రోన్ విమానాశ్రయం ...

Read moreDetails

జాతీయ టీకా దినోత్సవం: ఆరోగ్య రక్షణకు టీకా అత్యవసరం

జాతీయ టీకా దినోత్సవం ప్రజారోగ్య రంగంలో ఎంతో ముఖ్యమైన రోజు. భారతదేశంలో 1995లో ప్రారంభించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం మార్చి 16న ...

Read moreDetails

తెలంగాణలో ఆరు రోజులపాటు వర్షాలు – వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఆరు రోజులపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ మధ్య ...

Read moreDetails

అమెరికాలో వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

అమెరికాలో వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ (40) ఆకస్మికంగా మృతిచెందడం కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్ర విషాదంలో ముంచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ...

Read moreDetails

125వ జయంతి సందర్భంగా అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహావిష్కరణ

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారకార్థంగా అమరావతిలో అద్భుతమైన కాంస్య విగ్రహాన్ని నిర్మించారు. ...

Read moreDetails

పుణే: లిఫ్ట్ ప్రమాదం – పిల్లలతో జాగ్రత్త!

పుణే, దిఘీ ప్రాంతంలోని ఒక సొసైటీ‌లో లిఫ్ట్ ఉపయోగిస్తున్నప్పుడు ఘోర ఘటన జరిగింది. ఈ సంఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన నుండి ...

Read moreDetails

పశ్చిమాసియాలో 10,000 అమెరికా డ్రోన్లు

పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ చర్యలు రోజురోజుకు ఉద్ధృతం అవుతున్నాయి. ఈ యుద్ధంలో డ్రోన్లు, క్షిపణులు పెద్ద ఎత్తున వినియోగంలో ఉన్నాయి. బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి ...

Read moreDetails

గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ బోల్తా.. హైవేపై కలకలం

రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటనతో కొంతసేపు హైవేపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్యాస్ సిలిండర్లతో నిండిన లారీ ఒక్కసారిగా బోల్తా పడటంతో అక్కడుగా వెళ్తున్న వాహనదారులు ...

Read moreDetails

ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్షా కేంద్రం… తీరా పరీక్షకు రాని విద్యార్థి

నాగర్‌కర్నూల్ జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ బ్రిడ్జ్ కోర్సు పరీక్ష రాయనున్న కేవలం ఒకే ఒక్క విద్యార్థి కోసం అధికారులు ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు ...

Read moreDetails

అసెంబ్లీ చుట్టూ కంచెలు… నిరసనల భయమా?

రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ చుట్టూ కంచెలు ఏర్పాటు ...

Read moreDetails

ఏపీలో ప్రపంచ తొలి అటానమస్ షిప్‌యార్డ్.. సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్

ఆంధ్రప్రదేశ్‌ను మారిటైమ్ టెక్నాలజీ రంగంలో ముందంజలో నిలబెట్టేలా ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్ మరియు సిస్టమ్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు సాగర్ డిఫెన్స్ ...

Read moreDetails

రూ.3,000 కోట్లతో హైటెక్‌ ఫార్మా పార్క్‌..మహారాష్ట్రలో భారీ ప్రాజెక్టు!!

మహారాష్ట్రలో ఔషధ పరిశ్రమ అభివృద్ధికి మరో కీలక ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. రాయ్‌గడ్‌ జిల్లా దిఘీ పోర్ట్‌ పారిశ్రామిక ప్రాంతంలో దాదాపు రూ.3,000 కోట్ల వ్యయంతో హైటెక్‌ ఫార్మాస్యూటికల్‌ ...

Read moreDetails

మత్స్యకారులకు మేలు చేసే సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్

మంత్రి నారా లోకేష్ చేపట్టిన సాగర్ డిఫెన్స్ ఏర్పాటు తీరప్రాంత మత్స్యకారులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా ఉండబోతుందని ప్రభుత్వం పేర్కొంది. సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతను పెంచడంతో ...

Read moreDetails

గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు పలు అంతర్జాతీయ ...

Read moreDetails

ఆ దర్శకుడి ఫెయిల్యూర్ కోసం ఇండస్ట్రీ ఎదురు చూస్తోందా? వర్మ షాకింగ్ కామెంట్స్!!

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వర్మ, దర్శకుడు ఆదిత్య ...

Read moreDetails

గోటీల ఫ్యాక్టరీతో ₹3 కోట్ల ఆదాయం? వైరల్ వార్తపై రాజశేఖర్ క్లారిటీ!

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘గోటీల ఫ్యాక్టరీ’ వార్తపై ప్రముఖ నటుడు రాజశేఖర్ స్పష్టత ఇచ్చారు. బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, భారత్‌లో గోటీలు (గోలీలు) అమ్ముతూ సంవత్సరానికి ...

Read moreDetails

కన్నబిడ్డలతో చెరువులో దూకిన తల్లి..కర్నూలులో విషాదం!

కర్నూలు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని గార్గేయపురం చెరువులో ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ...

Read moreDetails

పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌..ఘట్‌కేసర్‌లో దారుణం!

హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ యువకుడు యువతిపై అమానుషంగా ప్రవర్తించాడు. బాధిత యువతికి హెచ్‌ఐవీ ఉన్న ...

Read moreDetails

అర్ధరాత్రి మంటలు..షేక్‌పేట్ ప్రాంతంలో ఉద్రిక్తత!

హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌ ప్రాంతంలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. శుక్రవారం అర్థరాత్రి సమయంలో కుతుబ్‌షాహీ టూంబ్స్‌ సమీపంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ఈ ఘటన జరిగింది. సబ్‌స్టేషన్‌ పక్కన ...

Read moreDetails

వాట్సాప్ గవర్నెన్స్‌కు పెరుగుతున్న ఆదరణ.. ప్రజలకు వేగవంతమైన సేవలు

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కీలక సాధనంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించే వాట్సాప్ ...

Read moreDetails

గ్యాస్ కొరతపై ముందస్తు చర్యలు.. మంత్రుల కమిటీ ఏర్పాటు

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం క్రమంగా భారతదేశంపై కూడా పడుతోంది. ముఖ్యంగా ఇంధన రంగంపై దీని ప్రభావం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం కారణంగా గ్యాస్ ...

Read moreDetails

రైతులకు ఎన్డీఏ ప్రభుత్వ భరోసా.. పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధుల విడుదల

రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ...

Read moreDetails

అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన లోకేష్

అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BITS) పిలాని ఏఐ ప్లస్ క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల ...

Read moreDetails

ఉద్రిక్తతల మధ్య ముంబై చేరుకున్న క్రూడ్ ఆయిల్ ట్యాంకర్… హార్మూజ్ దాటేందుకు డార్క్ మోడ్ ప్రయాణం

ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌కు వస్తున్న క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ సురక్షితంగా ముంబై పోర్టుకు చేరుకుంది. పర్షియన్ గల్ఫ్ ...

Read moreDetails

ద్రోణాదులలో దారుణం… తల్లీకూతుళ్ల బలవన్మరణం

బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దివ్యకు మార్టూరుకు చెందిన శేషుబాబుతో నిశ్చితార్థం జరిగింది. ఈ వేసవిలో పెళ్లి ...

Read moreDetails

పరీక్షల సందడి మొదలు.. రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం

తెలంగాణలో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు నుంచే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. పరీక్షలు ఉదయం ...

Read moreDetails

పదో తరగతి విద్యార్థుల ఘర్షణలో విషాదం… ఒకరి మృతి, కలెక్టరేట్ ఎదుట నిరసన

గుంటూరు నగరంలోని కొత్తపేటలో ఉన్న శ్రీ కాసు శాయమ్మ హైస్కూల్‌లో ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ విషాదానికి దారితీసింది. చిన్న గొడవగా ప్రారంభమైన ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు (14-03-2026)

బంగారం మరియు వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, దిగుమతుల ఖర్చులు, డిమాండ్-సప్లై వంటి అంశాలపై ఆధారపడి మారుతుంటాయి. ముఖ్యంగా పండుగలు, వివాహాల సీజన్‌లో ...

Read moreDetails

మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన… పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం మండలం దేవుని చెరువు ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. గత మూడు నెలలుగా నాణ్యత ...

Read moreDetails

గుంటూరులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ: వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు!

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) మైదానం వద్ద తెల్లవారుజామున నుంచే భారీ సందడి కనిపించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలనే లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల ...

Read moreDetails

బాబా బైద్యనాథ్ ధామ్ వద్ద కలకలం… బురఖా ధరించిన మహిళ ప్రవర్తనతో భక్తుల్లో ఆందోళన

హిందువుల పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన బాబా బైద్యనాథ్ ధామ్ ఆలయం వద్ద ఒక మహిళ ప్రవర్తన కలకలం రేపింది. బురఖా ధరించిన ఓ మహిళ ఆలయ ...

Read moreDetails

టెహ్రాన్‌లో భారీ పేలుడు… ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు సంభవించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా టెహ్రాన్ స్క్వేర్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనలు చేపడుతున్న ...

Read moreDetails

రష్మికపై రక్షిత్ శెట్టి వివాదం..? ఇంతలా దిగజారాలా?

ప్రముఖ నటి rashmika mandanna పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఒక ఆడియో క్లిప్‌పై రష్మిక మందన్నా స్పందించారు. ...

Read moreDetails

నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమానికి సంబంధించిన ...

Read moreDetails

‘ఖుషి’ టైమ్ మేజిక్ మళ్లీ – ఉస్తాద్ భగత్‌సింగ్‌లో!!

పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! హరీశ్‌శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సినిమా కోసం పవన్‌కల్యాణ్ ప్రాణం పెట్టి ...

Read moreDetails

అమెరికా యుద్ధ యత్నాలను ఆపేస్తున్న ఇరాన్ ‘మొజాయిక్‌ కవచం’

ఇరాన్‌ సైన్యంలో అమలు అవుతున్న ‘మొజాయిక్‌ కవచం’ లేదా డీసెంట్రలైజ్డ్‌ మొజాయిక్‌ డిఫెన్స్‌ వ్యూహం యుద్ధంలో సైన్యానికి కొత్త శక్తిని అందిస్తోంది. ఈ వ్యూహంలో ప్రధాన లక్ష్యం.. ...

Read moreDetails

40 ఏళ్ల తర్వాత కూడా మనసుని తాకే స్వాతిముత్యం!

స్వాతిముత్యం ఒక వాస్తవికత, నైపుణ్యం, మనసుని తాకే కథతో ప్రేక్షకులను మాయ చేసిన సినిమా. 1986 మార్చి 13న విడుదలైన ఈ చిత్రం 40 ఏళ్ల తర్వాత ...

Read moreDetails

నీళ్ల క్యాన్‌లో పెట్రోల్ కొనుగోలు…బంక్‌లో కనిపించిన వింత సన్నివేశం!

తమిళనాడులో ఆశ్చర్యం కలిగించే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సాధారణంగా నీళ్లు నిల్వ చేసుకునే పెద్ద వాటర్ క్యాన్‌లో పెట్రోల్ కొనుగోలు చేస్తున్న వ్యక్తి దృశ్యాలు సోషల్ ...

Read moreDetails

అప్పు తీసుకుని తీర్చలేదు..న్యాయవాదినే కిడ్నాప్ చేసిన ఘరానా మోసం!

న్యాయవాదిని కిడ్నాప్‌ చేసి బెదిరింపులతో ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు అరెస్టయ్యాడు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలానికి చెందిన వైకాపా ...

Read moreDetails

ఒక్క క్షణం ఆలోచించి ఉంటే…ముగ్గురు ప్రాణాలు బతికేవి!ఎంతపని చేశావమ్మా!

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం వెల్కిచర్ల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ ...

Read moreDetails

హైదరాబాద్ హాస్టళ్లలో గ్యాస్ సంక్షోభం… కట్టెల పొయ్యిలపై వంటలు

హైదరాబాద్ నగరంలో గ్యాస్ సంక్షోభం కారణంగా హాస్టళ్ల పరిస్థితి రోజురోజుకూ క్లిష్టంగా మారుతోంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ...

Read moreDetails

ఒంటిమిట్టలో ఘనంగా గంగమ్మ తల్లి జాతర

మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని మలకాటిపల్లె ఎస్సీ కాలనీలో గ్రామదేవత గంగమ్మ తల్లి జాతరను గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పుష్పాలు, పచ్చని తోరణాలతో ...

Read moreDetails

45°C దాటిన ఉష్ణోగ్రతలు … హీట్‌వేవ్ అలర్ట్ జారీ

దేశవ్యాప్తంగా ఈసారి వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ...

Read moreDetails
Page 33 of 43 1 32 33 34 43

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News