Tag: BreakingNews

అల్లాదుర్గం మండలంలో చిరుత సంచారం.. గ్రామ ప్రజలకు అటవీ శాఖ హెచ్చరిక

అల్లాదుర్గం మండలంలో చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపింది. అకోలా–హైదరాబాద్ 161 జాతీయ రహదారి పక్కన ఉన్న అల్లాదుర్గం మండలం ఐబీ చౌరస్తా సమీపంలోని సర్వీస్ రోడ్డుపై ...

Read moreDetails

విశాఖ మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి

విశాఖపట్నం నగర ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం విశేషంగా మారింది. ఢిల్లీలో జరిగిన అధికారిక సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ...

Read moreDetails

తెల్లవారుజామున మంటలు.. హైదరాబాద్‌లో కార్ల షోరూమ్ సర్వీస్ సెంటర్‌లో ప్రమాదం

అత్తాపూర్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఆదర్శ్ ఆటోమొబైల్స్‌కు చెందిన సుజుకి కార్ షోరూమ్ సర్వీస్ సెంటర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ...

Read moreDetails

డీజీపీ కార్యాలయం వద్ద భాజపా ఆందోళన.. ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితి

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో భాజపా అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు Congress కారణమని ఆరోపిస్తూ (భాజపా) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం ...

Read moreDetails

రీల్ చూసి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన బాలుడు

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా వచ్చిన వీడియో చూసి ఆ ప్రాంతాన్ని చూడాలన్న ఉత్సాహంతో వెళ్లిన ఓ బాలుడు క్వారీ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ...

Read moreDetails

నదిలో పసికందును వదిలేసి భర్తకు ఫోన్‌.. చోడవరం ఘటన కలకలం

మానసిక సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ 40 రోజుల వయసున్న పసికందును నదిలో పడేసిన ఘటన చోడవరం లో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు ...

Read moreDetails

తుని ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి యత్నం: జార్ఖండ్ నిందితుడు అరెస్ట్.

శనివారం అర్ధరాత్రి 12.40 గంటల సమయంలో కాకినాడ జిల్లా తుని పట్టణంలోని జీఎన్‌టీ రోడ్డులో రామా థియేటర్ ఎదుట ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో ఓ వ్యక్తి చోరీకి ...

Read moreDetails

బెంగళూరు కిడ్నాప్ కేసు: లేడీ డాన్ యశస్వినీ గౌడ అరెస్ట్ రూ 1.20 లక్షలు

వ్యాపారవేత్త బెంగళూరులో కిడ్నాప్ కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ‘లేడీ డాన్’గా పేరుగాంచిన యశస్వినీ గౌడను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు ...

Read moreDetails

తిరుమల లడ్డూ కల్తీ దోషులను వదిలిపెట్టం: పవన్ కల్యాణ్

వైకాపా (YSRCP) ప్రభుత్వ హయాంలో జరిగిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.భగవంతుడి ముందు ...

Read moreDetails

 ఎప్‌స్టీన్ వ్యవహారం… బిల్ గేట్స్ పశ్చాత్తాపం వ్యక్తం

ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎప్‌స్టీన్‌తో తనకు ఉన్న పరిచయం పెద్ద తప్పిదంగా ...

Read moreDetails

హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్‌షిప్ కోర్సు పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ / హార్వర్డ్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ – కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో లీడర్‌షిప్ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కోర్సు ...

Read moreDetails

అరుణాచల్ అడవుల్లో కార్చిచ్చు.. మంటలు అదుపు చేసేందుకు వైమానిక దళం చర్యలు

అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్ వ్యాలీ అడవుల్లో భారీ కార్చిచ్చు చెలరేగింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. ఒక్కోసారి 12 వేల లీటర్ల ...

Read moreDetails

యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయం.. రూ.10 లక్షల విలువైన ఆభరణాలు అదృశ్యం

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయమవడం కలకలం రేపుతోంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రచార విభాగంలో భద్రపరిచిన దాదాపు రూ.10 లక్షల విలువైన డాలర్లు కనిపించకుండా ...

Read moreDetails

అమెరికా ప్రభుత్వ రహస్యాలు చాట్‌జీపీటీలో అప్‌లోడ్? భారత సంతతి అధికారి మధు గొట్టుముక్కలపై విచారణ!

అమెరికా ప్రభుత్వానికి చెందిన కీలకమైన, సున్నితమైన ఫైల్స్‌ చాట్‌జీపీటీ పబ్లిక్‌ వెర్షన్‌లో అప్‌లోడ్‌ అయ్యాయన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి భారత సంతతికి చెందిన ...

Read moreDetails

చింతలపూడి బంగారం చోరీ కేసు ఛేదన.. నిందితుడి అరెస్టు, 4.49 కేజీల బంగారం స్వాధీనం.

ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన చింతలపూడి బంగారం చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ శాఖలో జరిగిన భారీ చోరీకి ...

Read moreDetails

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

అమరావతి – ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్–2 పరీక్షల తుది ఎంపిక జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. మొత్తం 905 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, ప్రస్తుతం 891 ...

Read moreDetails

మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతులకు శ్రీకారం.

పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి ...

Read moreDetails

కదులుతున్న కారులోంచి జారిపడ్డ చిన్నారి.. తప్పిన పెను ప్రమాదం.

కదులుతున్న కారులో నుంచి నెలల చిన్నారి అకస్మాత్తుగా జారిపడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వెనుక నుంచి వస్తున్న మరో కారు డ్రైవర్ అప్రమత్తంగా స్పందించి వెంటనే ...

Read moreDetails

వరంగల్‌లో విషాద ఘటన.. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలి మృతి.

మట్టెవాడ: వరంగల్‌లో విషాద ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న ఓ వైద్యురాలు మృతి చెందారు. మట్టెవాడ ఎస్సై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ...

Read moreDetails
Page 43 of 43 1 42 43

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News