Tag: BreakingNews

పాతబస్తీలో ‘మాయా గ్యాంగ్’ అరాచకం: యువకుడిపై విచక్షణారహితంగా దాడి!

హైదరాబాద్ నగరంలో మాయా గ్యాంగ్ అరాచకాలు మరొకసారి వెలుగులోకి వచ్చాయి. పాతబస్తీ ప్రాంతంలోని సంతోష్ నగర్ పరిధిలోని జవహర్ కాలనీలో బాసిత్ అనే యువకుడిపై సోహైల్, సౌద్ ...

Read moreDetails

హైదరాబాద్‌లో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు.. స్థానికుల్లో భయం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని స్థానికుల్లో ఆందోళన నెలకొంది. డిమెట్ల పారిశ్రామికవాడలోని రాంరెడ్డినగర్‌లో సాల్వెంట్స్ డ్రమ్స్ నిల్వ గోదాంలో మంటలు చెలరేగాయి.రసాయన ద్రావకాలు ఉన్న డ్రమ్స్ ...

Read moreDetails

భారాస నేతలపై పొంగులేటి ఫైర్ – ఆరోపణలకు ఘాటైన కౌంటర్

భారాస నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. నిజాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని, తమ ప్రభుత్వంపై అసత్య ...

Read moreDetails

వడ్డీ రేట్లు యథాతథం… ఆర్‌బీఐ కీలక నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక విధాన నిర్ణయం తీసుకుని, రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులు వడ్డీ రేట్లు నిర్ణయించడానికి ఇది ...

Read moreDetails

అదానీకి బిగ్ రిలీఫ్: ఎస్‌ఈసీ కేసుపై కీలక మలుపు!

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో కొంత ఊరట లభించింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC) నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ...

Read moreDetails

రాజస్థాన్ రిఫైనరీ వ్యయం రూ.79,459 కోట్లకు పెంపు

రాజస్థాన్‌లో నిర్మాణంలో ఉన్న చమురు శుద్ధి ప్రాజెక్టు (రిఫైనరీ) వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. మొదటగా రూ.43,129 కోట్లుగా అంచనా వేసిన ఈ ప్రాజెక్టు వ్యయాన్ని ...

Read moreDetails

ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు

బ్యాంకింగ్ మరియు బ్యాంకింగేతర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్‌బీఎఫ్‌సీల (NBFCs) కోసం కొత్త ...

Read moreDetails

నిఫ్టీ , సెన్సెక్స్ 700 పాయింట్ల డౌన్..

ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి రాకపోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచుతోంది. సీజ్‌ఫైర్ ప్రకటించినప్పటికీ, భూభాగంలో ఉద్రిక్తతలు ...

Read moreDetails

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి

ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా తగ్గడం మార్కెట్లకు ప్రధాన ప్రోత్సాహకంగా ...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుపతిలోని తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన ...

Read moreDetails
Page 53 of 134 1 52 53 54 134

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist