Tag: BreakingNews

ములుగు జిల్లాలో తాగునీటి కోసం గ్రామస్తుల ఆవేదన

ములుగు జిల్లా మంగపేట మండలం శాంతినగర్ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. గత మూడు నెలలుగా నీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గ్రామంలో తాగునీటి ...

Read moreDetails

బాసరలో మనవడి విద్యాభ్యాసాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. ...

Read moreDetails

వడ్ల కొనుగోలు సెంటర్ మంజూరు చేయాలని కలెక్టర్‌ను కలిసిన గంగవ్వ

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లె గ్రామానికి వడ్ల కొనుగోలు సెంటర్ (ఐకేపీ సెంటర్) మంజూరు చేయాలని మై విలేజ్ షో గంగవ్వ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌ను ...

Read moreDetails

హర్మూజ్ పోరు: ట్రంప్ గడువు ముగియకముందే ఇరాన్ ‘మానవ హారాల’ వ్యూహం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియనున్న తరుణంలో, ఇరాన్‌లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. హర్మూజ్ జలసంధిని అంతర్జాతీయ నౌకాయానానికి తెరవాలన్న ట్రంప్ డిమాండ్‌ను ...

Read moreDetails

వైట్ హౌస్‌లో గూఢచారి? పైలట్ రెస్క్యూ డీటెయిల్స్ లీక్‌పై ట్రంప్ వీరంగం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ యంత్రాంగంలో ఒక 'గూఢచారి' (Spy/Leaker) ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్‌లో ...

Read moreDetails

“నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” పేరుతో ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరణ!

రాష్ట్రంలో నీటి భద్రతను మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక చర్యలు చేపడుతున్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా “నీటి భద్రత - ...

Read moreDetails

కేజ్రీవాల్‌కు హైకోర్టు షాక్: ‘ముఖ్యమంత్రి హామీ ఇస్తే సరిపోదు..జీవో ఉండాల్సిందే!’

కరోనా లాక్‌డౌన్ సమయంలో నిరుపేద అద్దెదారులు ఎవరూ అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని, వారి తరపున ప్రభుత్వమే ఆ ఖర్చు భరిస్తుందని అరవింద్ కేజ్రీవాల్ 2020లో ఇచ్చిన ...

Read moreDetails

అమరావతి నిర్మాణం వేగం పెంచిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వేగంగా ముందడుగులు వేస్తోంది. గతంలో దెబ్బతిన్న బ్రాండ్ ఇమేజ్‌ను పునరుద్ధరించి, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచింది. అమరావతికి చట్టబద్ధ గుర్తింపు ...

Read moreDetails

ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా: స్పీకర్ కారులో పూలగుచ్ఛం ఉంచి పరారైన అగంతకుడు!

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఢిల్లీ అసెంబ్లీలో ఒక వ్యక్తి ఎస్‌యూవీ (SUV) వాహనంతో బీభత్సం సృష్టించాడు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన 37 ఏళ్ల సరబ్‌జీత్ సింగ్ ...

Read moreDetails
Page 55 of 133 1 54 55 56 133

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist