Tag: Corporate News

ఎయిరిండియాకు పూర్వ వైభవం తెస్తాం

టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా కొత్త నాయకత్వంలో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. సంస్థను తిరిగి పటిష్ఠమైన స్థితికి తీసుకురావడంతో పాటు ప్రయాణికుల విశ్వాసాన్ని మరింత ...

Read moreDetails

పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 600 మంది ఉద్యోగులకు షాక్‌

ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేపాల్‌లో ఉద్యోగుల తొలగింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భారత్‌లోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులపై లేఆఫ్‌ల ...

Read moreDetails

సుభాష్‌చంద్ర వ్యవహారంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లకు షాక్‌

ఎస్సెల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌చంద్రకు సంబంధించిన వ్యక్తిగత దివాలా పరిష్కార వ్యవహారం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. సోమవారం స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో ...

Read moreDetails

నేపాల్ వెళ్లిన ఇన్ఫోసిస్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఆచూకీ గల్లంతు

నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, జలప్రళయం తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వరదల కారణంగా గల్లంతైన వారి సంఖ్య భారీగా పెరుగుతుండగా.. తాజాగా ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ పబ్లిక్ ...

Read moreDetails

చంద్రశేఖరన్‌ వార్షిక పారితోషికం రూ.158.6 కోట్లు.. ఇదే అత్యధికం

టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరితో తన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను మరోసారి నియమించాలని కోరబోనని ...

Read moreDetails

టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవిపై చంద్రశేఖరన్‌ కీలక ప్రకటన

టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పదవీకాలం పూర్తైన తర్వాత తాను పునర్నియామకం కోరబోనని ఆయన స్పష్టం చేశారు. దీంతో టాటా ...

Read moreDetails

కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఆదాయం 36% వృద్ధి

కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌ హాస్పిటల్స్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన క్యూ1లో కంపెనీ రూ.37 కోట్ల ...

Read moreDetails

ఆర్థిక సేవల వైపు పతంజలి అడుగులు.. బీమా కంపెనీ కొనుగోలుకు సిద్ధం

ఆయుర్వేదం, ఎఫ్‌ఎమ్‌సీజీ ఉత్పత్తులతో గుర్తింపు పొందిన పతంజలి ఆయుర్వేద్‌ ఇప్పుడు బీమా రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. మ్యాగ్మా జనరల్‌ ఇన్సూరెన్స్‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు పతంజలి, ...

Read moreDetails

స్విగ్గీ త్రైమాసిక ఫలితాలు విడుదల.. తగ్గిన నష్టం, పెరిగిన ఆదాయం

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ, క్విక్‌ కామర్స్‌ సంస్థ స్విగ్గీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కంపెనీ రూ.791 కోట్ల నికర ...

Read moreDetails

ఎయిర్‌ ఇండియా లాభాల బాటకు చేరేందుకు మరింత సమయం: చంద్రశేఖరన్‌

ఎయిర్‌ ఇండియాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి లాభాల బాట పట్టించేందుకు మరో ఐదేళ్ల నుంచి పదేళ్ల సమయం పట్టవచ్చని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ తెలిపారు. పాత ...

Read moreDetails

విప్రో చరిత్రలోనే అతిపెద్ద నిర్ణయం రూ.15,000 కోట్ల షేర్ల బైబ్యాక్

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సవాళ్లు మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐటీ దిగ్గజం విప్రో (Wipro) కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయంగా విధానపరమైన మార్పులు మరియు ...

Read moreDetails

ఒరిజినల్ ఫౌండర్లు ఒక్కొక్కరుగా దూరం! స్విగ్గీకి నందన్ రెడ్డి గుడ్ బై..ఇక మిగిలింది ఆయనేనా?

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ (Swiggy) కీలక మలుపులో ఉంది. సంస్థ ప్రస్థానంలో మొదటి నుంచీ వెన్నంటి ఉన్న మరో సహ వ్యవస్థాపకుడు నందన్ ...

Read moreDetails

అమెరికా టారిఫ్‌ల రిఫండింగ్: 45 రోజుల్లో ప్రాసెస్ పూర్తి అవ్వనుందా ?

అమెరికా సుప్రీంకోర్టు గతంలో ట్రంప్‌ విధించిన సుంకాలు (Trump Tariffs) చెల్లవలసిన విధంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, 166 బిలియన్‌ డాలర్ల టారిఫ్‌ ...

Read moreDetails

అప్పుల భారాన్ని తగ్గించేందుకు..ఐదు సంస్థలుగా మారనున్నవేదాంతా!

ఖనిజ రంగ దిగ్గజం Vedanta Limited కీలక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. సంస్థను ఐదు వేర్వేరు నమోదిత కంపెనీలుగా విభజించే ప్రక్రియ వచ్చే నెలలో అమలు కానుంది. ...

Read moreDetails

నోకియా షాక్…భారత్‌లో ఉద్యోగులకు బిగ్ టెన్షన్!

అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార పునర్వ్యవస్థీకరణ చేపడుతున్న Nokia, భారత్‌లో కూడా ఉద్యోగ కోతలకు సిద్ధమవుతోందని సమాచారం. 2026లో అమలు చేయనున్న ఈ పునర్నిర్మాణ ప్రణాళికను సంస్థ గత ...

Read moreDetails

AI ప్రభావం..మెటాలో 16వేల ఉద్యోగాల కోతకు సిద్ధమా?

కృత్రిమ మేధ (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా భారీ స్థాయిలో ...

Read moreDetails

టెక్ ప్రపంచంలో సంచలనం…అడోబ్ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్న శంతను!!

ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ సంస్థ 'అడోబ్‌ (Adobe)'లో త్వరలో నాయకత్వ మార్పు జరగనుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా కంపెనీని విజయవంతంగా నడిపించిన శంతను నారాయణ్ సీఈఓ పదవి ...

Read moreDetails

ఈడీ విచారణకు అనిల్‌ అంబానీ గైర్హాజరు… చర్చనీయాంశం

మనీలాండరింగ్‌ ఆరోపణలకు సంబంధించి Enforcement Directorate (ఈడీ) చేపట్టిన విచారణలో Anil Ambani గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. Yes Bank‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, రుణాల ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News