Tag: GovernmentOrder

జీఓల్లో తప్పిదం.. మూడు నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు ఇబ్బందులు

ప్రభుత్వ అధికారుల విడుదల చేసిన జీఓల్లో జరిగిన తప్పిదం మూడు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రెగ్యులర్ అధ్యాపకుల నియామకం జరగకపోవడంతో పూర్తి ...

Read moreDetails

పీసీసీఎఫ్‌-హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌గా వినయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగింపు

అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) అలాగే అటవీ దళాల అధిపతి (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌)గా వినయ్‌కుమార్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ...

Read moreDetails

నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌ అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

నీట్‌ యూజీ రీ-ఎగ్జామినేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులకు రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం ...

Read moreDetails

తప్పుగా వసూలు చేసిన కరెంటు బిల్లుపై 18% వడ్డీతో రీఫండ్ ఇవ్వాలి: ఈఆర్‌సీ

వినియోగానికి మించిన మొత్తంలో విద్యుత్ బిల్లులు వసూలు చేసిన సందర్భాల్లో ఆ అదనపు సొమ్మును వినియోగదారులకు 18 శాతం వార్షిక వడ్డీతో కలిపి తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ...

Read moreDetails

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పనివేళలు పొడిగింపు: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో భూముల విలువలను వాస్తవ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వచ్చేలోపు ఆస్తుల క్రయవిక్రయాలు ముగించేందుకు ప్రజలు భారీగా ముందుకు రావడంతో రిజిస్ట్రేషన్‌ ...

Read moreDetails

జ్యోతిషుడి ఓఎస్డీ నియామకం రద్దు చేసిన సీఎం విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక విధుల అధికారి (ఓఎస్డీ)గా నియమించిన జ్యోతిషుడు రిక్కి రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని ప్రభుత్వం రద్దు ...

Read moreDetails

విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రవేశ ప్రక్రియ కొనసాగించాలి

ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి Revanth Reddy అధికారులను ఆదేశించారు. ప్రవేశాల ప్రక్రియకు సమయం తక్కువగా ఉండడం, అలాగే ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో ...

Read moreDetails

డీజిల్‌, పెట్రోల్‌ సరఫరా పెరగాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత సమస్యపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితమే సమస్యను గుర్తించినప్పటికీ తగిన చర్యలు ...

Read moreDetails

కేజ్రీవాల్‌కు హైకోర్టు షాక్: ‘ముఖ్యమంత్రి హామీ ఇస్తే సరిపోదు..జీవో ఉండాల్సిందే!’

కరోనా లాక్‌డౌన్ సమయంలో నిరుపేద అద్దెదారులు ఎవరూ అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని, వారి తరపున ప్రభుత్వమే ఆ ఖర్చు భరిస్తుందని అరవింద్ కేజ్రీవాల్ 2020లో ఇచ్చిన ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News