Tag: IndiaNews

అమ్మాయి డిగ్రీ సాధిస్తే… ఇంటి ముందు నేమ్‌ప్లేట్

హర్యానాలోని ఒక గ్రామం బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ గ్రామంలో ఒక అమ్మాయి డిగ్రీ పూర్తి చేస్తే ఆమె ...

Read moreDetails

రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసు.. ఐదో రోజు సునీల్‌ నాయక్‌ విచారణ

ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో విచారణ మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌ అధికారి ఎం. సునీల్‌ నాయక్ను ...

Read moreDetails

మహారాష్ట్ర బోర్డు పరీక్షల్లో అవకతవకలు.. 81 మంది సస్పెండ్

మహారాష్ట్రలో బోర్డు పరీక్షల సందర్భంగా చీటింగ్‌కు సహకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు కాపీయింగ్‌ చేయడానికి చాట్‌జీపీటీ (ChatGPT) సహాయాన్ని ఉపయోగించగా, కొంతమంది ఎగ్జామినేషన్‌ సిబ్బంది కూడా ...

Read moreDetails

రాష్ట్రపతి పర్యటనలో ప్రొటోకాల్ లోపం.. బెంగాల్ ప్రభుత్వంపై ప్రశ్నలు

పశ్చిమ బెంగాల్ పర్యటనలో చోటుచేసుకున్న ప్రొటోకాల్‌ వైఫల్యంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర బెంగాల్‌లో నిర్వహించాల్సిన అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ...

Read moreDetails

278 అంతర్జాతీయ విమానాలు రద్దు.. ప్రయాణికులు ఇబ్బందులు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడింది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి నడిచే దాదాపు 278కి పైగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ...

Read moreDetails

మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: సీఎం రేవంత్ రెడ్డి

మహిళల భద్రత మరియు సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ...

Read moreDetails

అస్సాంలో సుఖోయ్-30 ఎంకేఐ కూలింది.. ఇద్దరు వాయుసేన పైలట్లు మృతి

భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ (Su-30MKI) యుద్ధవిమానం ప్రమాదానికి గురైన ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత వాయుసేన (IAF) శుక్రవారం ...

Read moreDetails

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ నేతల ఘన స్వాగతం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా నగరానికి చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు టీడీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ...

Read moreDetails

ఖమేనీ మృతికి భారత్ సంతాపం.. ఇరాన్ ఎంబసీలో మిస్రీ సంతకం

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ ప్రభుత్వం అధికారికంగా సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించిన భారత ...

Read moreDetails

హాస్టల్ లో ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి!

విద్య కోసం హాస్టల్‌లకు వచ్చే విద్యార్థులు భద్రంగా ఉండాల్సిన చోటే ర్యాగింగ్ పేరుతో దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో, కొందరు విద్యార్థులు ...

Read moreDetails

హైదరాబాద్‌లో విషాదం.. భవనం నుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి

హైదరాబాద్‌లోని టోలీచౌక్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న భవనంపై పని చేస్తున్న కార్మికులు ఒక్కసారిగా జారి పడడంతో ఈ ...

Read moreDetails

హోంమంత్రి అనితకు అస్వస్థత.. సచివాలయంలో వైద్య పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు అసెంబ్లీ సమావేశాల సమయంలో స్వల్ప అస్వస్థత కలిగింది. సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో ఆమెకు ఒక్కసారిగా రక్తపోటు (బీపీ) పెరగడంతో అసౌకర్యంగా అనిపించింది. ...

Read moreDetails

పశ్చిమాసియా, ఉక్రెయిన్ సంక్షోభాలకు ముగింపు కావాలి: ప్రధాని మోదీ

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియా మరియు ఉక్రెయిన్ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంక్షోభాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాలు ...

Read moreDetails

భయంతో పెట్రోల్–డీజిల్ కొనుగోలు… వేల లీటర్లు నిల్వ చేయడం సరైందా?

ఇంధన కొరత వస్తుందేమో అన్న ఆందోళనతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పెట్రోల్, డీజిల్‌ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. కొందరు అయితే వేల లీటర్ల వరకు ...

Read moreDetails

ఆర్టీసీ డ్రైవర్ పట్ల ప్రయాణికుల దురుసు ప్రవర్తన

ఆర్టీసీ డ్రైవర్లు ఎదుర్కొనే పని ఒత్తిడి, సమయ పరిమితులను ప్రతిబింబించే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంటల తరబడి బస్సు నడిపిన ఓ ...

Read moreDetails

రాజ్యసభకు నీతీశ్ కుమార్.. సీఎం పదవికి రాజీనామా సూచనలు

బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ...

Read moreDetails

టెండూల్కర్ కుటుంబ వేడుకలో నారా దంపతుల సందడి

ముంబైలో ఘనంగా నిర్వహించిన అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుక దేశవ్యాప్తంగా ప్రముఖుల సందడితో ప్రత్యేకంగా నిలిచింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుమారుడి పెళ్లిని ఎంతో ...

Read moreDetails

విజయనగరంలో హోలీ ఘటన కలకలం

విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటన హోలీ వేడుకల్లో జాగ్రత్తలు ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది. రసాయనాలు కలిగిన రంగులు కళ్లకు తగలడం వల్ల చిన్నారులు తీవ్ర ...

Read moreDetails

రైతన్నలకు పండుగ: కొత్తబురుజు వేదికగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి.

ఈ నెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో విస్తృత పర్యటన చేయనున్నారు. డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన ...

Read moreDetails

శాంతిభద్రతల మధ్య – ఎస్పీ కార్యాలయంలో రంగుల సంబరాలు

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణలో పలు జిల్లాల్లో పోలీసులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. మహబూబాబాద్‌లో జిల్లా ఎస్పీ శబరీష్‌ ఆధ్వర్యంలో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో రంగుల సంబరాలు ...

Read moreDetails

హైదరాబాద్‌లో విషాద ఘటన… యువతి మృతి

మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన యువతి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న సోనీ (20) తన నివాస గదిలో ఉరివేసుకుని ప్రాణాలు ...

Read moreDetails

పహల్గాం దాడిలో గో ప్రో కెమెరాల వినియోగం – చైనా సహాయం కోరనున్న ఎన్‌ఐఏ

పహల్గాం ఉగ్రదాడి కేసులో గో ప్రో కెమెరాల వినియోగం బయటపడటం దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. దాడి సమయంలో ఉగ్రవాదులు తమ కదలికలను రికార్డు చేసేందుకు ఈ ...

Read moreDetails

నడిరోడ్డుపై‘మందు’బాబు బీభత్సం..వాహనం సీజ్.. డ్రైవర్ కటకటాల్లోకి..!

హైదరాబాద్‌ గచ్చిబౌలి పరిసరాల్లో మద్యం మత్తులో ఓ యువకుడు కారుతో సృష్టించిన బీభత్సం కలకలం రేపింది. అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేసి వచ్చిన 24 ఏళ్ల యువకుడు ...

Read moreDetails

నాగ్‌పూర్‌లో భారీ పేలుడు: 18 మంది కార్మికుల దుర్మరణం.

నాగ్‌పూర్‌లోని Nagpur పరిశ్రమలో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. నగరానికి చెందిన SBL Energy Limited పేలుడు పదార్థాల తయారీ యూనిట్‌లోని డిటోనేటర్ ప్యాకింగ్ విభాగంలో ...

Read moreDetails

నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం… కారు–క్రేన్ ఢీకొని ముగ్గురి మృతి

నంద్యాల జిల్లా లోని డోన్ సమీపంలో బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను కలిచివేసింది. కర్ణాటకకు చెందిన ప్రమోద్ తన కుటుంబ సభ్యులతో ...

Read moreDetails

ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి

బాపట్ల జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాడరేవు–పిడుగురాళ్ల మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని సహస్ర (20) ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల వివరాల ప్రకారం… ...

Read moreDetails

పెళ్లి చేసుకున్నందుకు ప్రాణాలు కోల్పోయిన వరుడు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకున్న వ్యక్తిని యువతి సోదరులు దారుణంగా హతమార్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ...

Read moreDetails

‘హ్యూమానిటీ ఈజ్ స్టిల్ అలైవ్’… మంత్రి నారా లోకేష్‌ను ప్రశంసించిన జాహ్నవి కపూర్

పునర్వికా కోసం అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్ కర్నూలుకు చెందిన చిన్నారి పునర్వికా SMA టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న విషయం తెలిసిందే. ...

Read moreDetails

పదో తరగతి సర్టిఫికేట్‌తో ఓటరు గుర్తింపు… సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఓటరు గుర్తింపు నిర్ధారణలో సడలింపులు… ప్రజలకు ఉపశమనం పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఆర్‌) ప్రక్రియలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా స్పష్టతతో ...

Read moreDetails

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు సుమోటో… దేశవ్యాప్తంగా చర్చ!

దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక విషయాన్ని 'సుమోటోగా' (తనకు తానుగా) విచారణకు స్వీకరించడం అరుదైన పరిణామం. ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎన్‌సీఈఆర్‌టీ ...

Read moreDetails

మైనింగ్ అధికారి ఇంట్లో నోట్ల వర్షం.. ఏసీబీ షాక్!

చిన్న మొత్తం కోసం కక్కుర్తి పడి పెద్ద అవినీతి గుట్టు రట్టయింది. ఇంట్లో కోట్ల రూపాయల అక్రమ సొమ్ము ఉన్నప్పటికీ డబ్బు దాహం తగ్గని ఓ అధికారి, ...

Read moreDetails

అమెరికా ఒప్పందం పై కాంగ్రెస్‌ నేతల విమర్శలు

భోపాల్‌లో నిర్వహించిన కిసాన్‌ ర్యాలీలో కాంగ్రెస్‌ నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ, అమెరికాతో కుదిరిన ...

Read moreDetails

భర్త వివాహేతర సంబంధం…కుమారుడి ఎదుటే ఉరివేసుకున్న తల్లి

అనంతపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన సమాజాన్ని కలచివేసింది. దాంపత్య జీవితంలో ఏర్పడిన విభేదాలు, పరస్పర అనుమానాలు ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయో ఈ సంఘటన మరోసారి చూపించింది. ...

Read moreDetails

పింఛను ఇప్పిస్తానని నమ్మించి… నగలు కాజేసిన మోసగాడు అరెస్ట్

ఈ మోసం ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ప్రభుత్వ ఉద్యోగినని చెప్పుకుంటూ అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకున్న నిందితుడు ముందుగా వారి విశ్వాసం సంపాదించి, తర్వాత పథకాలు, ...

Read moreDetails

ఎద్దుల బండే అంబులెన్స్: అన్నమయ్య జిల్లాలో అంబులెన్స్ వ్యవస్థ వైఫల్యం.

పాత సినిమాలో “పెట్రోల్ ధర మండుతోంది… ఎడ్లు కట్టండి!” అన్న పాట ఒకప్పుడు పెట్రోల్ ధరల పెరుగుదలపై వ్యంగ్యంగా వినిపించింది. కానీ నేటి సూపర్ ఫాస్ట్ కాలంలో ...

Read moreDetails

నేటి నుంచి ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన.. పార్లమెంట్‌లో మోదీ ప్రసంగం

భారత విదేశాంగ వ్యూహంలో ఇజ్రాయెల్‌కు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ తాజా పర్యటన కీలకంగా మారింది. రక్షణ రంగంలో ఇరుదేశాల మధ్య ఇప్పటికే ఉన్న ...

Read moreDetails

మంత్రి లోకేశ్‌కు హైకోర్టు ప్రశంసలు.. అధికారులకు హెచ్చరిక

ఏపీ మంత్రి నారా లోకేశ్ పనితీరుపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రజలకు సంబంధించిన అంశాల్లో మంత్రి వేగంగా స్పందిస్తున్నారని ...

Read moreDetails

గ్రూప్‌-1 కేసులో సీఎస్‌కు హైకోర్టు కఠిన హెచ్చరిక

గ్రూప్‌-1 పరీక్షల వ్యవహారం మరోసారి న్యాయస్థానం ముందుకు రావడంతో పరిపాలనా వర్గాల్లో చర్చ మొదలైంది. హైకోర్టు గతంలో ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు అమలు కాలేదనే అంశంపై ఈసారి ...

Read moreDetails

బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్‌…కేంద్రం సన్నాహాలు

దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ (HPV) టీకాను ఉచితంగా అందించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రజారోగ్య రంగంలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణలో ఇది ...

Read moreDetails

దుండిగల్‌లో దారుణం: పసిబిడ్డను పొయ్యిలో వేసిన తల్లి

దుండిగల్‌ ఘటన: పసిబిడ్డ హత్య కేసులో విస్తృత వివరాలు దుండిగల్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న రెండు నెలల శిశువు మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బౌరంపేటలో ...

Read moreDetails

సోషల్‌ మీడియా మెసేజ్‌ల వివాదం..మహిళ ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. సోషల్‌ మీడియా పోస్టుల నేపథ్యంలో ప్రారంభమైన వివాదం చివరకు ఓ మహిళ ప్రాణాలు తీసుకున్న ...

Read moreDetails

హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు క్షణాల ముందు ప్రమాదం.. అందరూ సురక్షితం

అండమాన్‌ నికోబార్‌ ద్వీపాల్లో జరిగిన హెలికాప్టర్‌ ఘటనపై అధికారులు మరిన్ని వివరాలు వెల్లడించారు. పవన్‌ హాన్స్‌కు చెందిన హెలికాప్టర్‌ పోర్ట్‌ బ్లెయిర్‌ నుంచి మాయా బందర్‌కు నిత్య ...

Read moreDetails

కేరళ నుంచి కేరళం.. పేరు మార్పుకు క్యాబినెట్ ఆమోదం

కేరళ రాష్ట్రం పేరు అధికారికంగా ‘కేరళం’గా మారే దిశగా ప్రక్రియ వేగం అందుకుంది. కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో ఈ ప్రతిపాదన పార్లమెంట్ దశకు చేరే అవకాశం ఏర్పడింది. ...

Read moreDetails

పసిడి ధరల పెరుగుదలపై వివరణ ఇచ్చిన నిర్మలా సీతారామన్

దేశంలోకి బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవని కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharaman తెలిపారు. ఈ దిగుమతులపై Reserve Bank of India నిరంతరం ...

Read moreDetails

చిన్నారి సాహసం…సోషల్ మీడియాలో వైరల్‌

ఈ ఘటన లిఫ్ట్‌ భద్రతపై మరొకసారి చర్చకు దారి తీసింది. సాధారణంగా లిఫ్ట్‌లలో సెన్సార్లు పనిచేసి తలుపులు అడ్డంకి ఉంటే తిరిగి తెరుచుకోవాలి. అయితే ఈ సంఘటనలో ...

Read moreDetails

నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత- కాలేజీ పేరు మార్పుపై వివాదం

నాగార్జున యూనివర్సిటీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో విద్యార్థులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వైఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ పేరు మార్పు నిర్ణయం వెలువడినప్పటి నుంచి రాజకీయ వర్గాల్లో ...

Read moreDetails

మంగళగిరి ఆలయంలో సినిమా షూటింగ్ సందడి

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఈరోజు సినీ సందడితో కళకళలాడింది. ప్రసిద్ధి చెందిన పానకాల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిసరాల్లో సినిమా షూటింగ్ నిర్వహించడంతో స్థానికులు, భక్తులు ఆసక్తిగా వీక్షించారు. ...

Read moreDetails

నాంపల్లి FSLలో మంటలు..డేటా రికవరీ కష్టమే !

ఎఫ్‌ఎస్‌ఎల్‌ అగ్నిప్రమాదం… దర్యాప్తు వ్యవస్థకు భారీ షాక్‌ నాంపల్లి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదం ప్రభావం రోజురోజుకు తీవ్రంగా కనిపిస్తోంది. 1,100 కీలక ఫైల్స్‌ దగ్ధమయ్యాయని ...

Read moreDetails

డ్రైవర్‌ హత్య కేసులో కొత్త మలుపు -అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు

డ్రైవర్‌ హత్య కేసులో కీలక మలుపు… అనంతబాబు అజ్ఞాతం డ్రైవర్‌ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సిట్‌ బృందం విస్తృతంగా ...

Read moreDetails

‘సర్‌’ ప్రక్రియపై సుప్రీం జోక్యం

‘సర్‌’ ప్రక్రియలో జ్యుడిషియల్‌ అధికారుల పర్యవేక్షణ… సుప్రీం స్పష్టం పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ఏర్పడిన వివాదాల నేపథ్యంలో ...

Read moreDetails
Page 15 of 17 1 14 15 16 17

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News