Tag: IndiaNews

రెడ్‌మీ టర్బో 5 సిరీస్ భారత్‌లో లాంచ్

షావోమీ సబ్‌ బ్రాండ్ రెడ్‌మీ కొత్తగా టర్బో సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో టర్బో 5 పేరిట తొలి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రీమియం ...

Read moreDetails

ఇండిగో తొలి విమానంతో నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల సేవలు ప్రారంభం

లఖ్‌నవూ నుంచి సోమవారం ఉదయం 7.12 గంటలకు బయలుదేరిన ఇండిగో విమానం 7.58 గంటలకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికుల సేవలు అధికారికంగా ...

Read moreDetails

భారత వాణిజ్య లోటు 28.21 బిలియన్ డాలర్లకు పెరుగుదల

భారత వాణిజ్య లోటు గత నెలలో 28.21 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.2.68 లక్షల కోట్లు) పెరిగినట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. ముడి చమురు ధరలు పెరగడంతో ...

Read moreDetails

అపోలో హెల్త్‌టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా శోభనా కామినేని నియామకం

అపోలో హాస్పిటల్స్ తమ వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలను మరింత వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో త్వరలో స్టాక్ మార్కెట్లో ప్రత్యేకంగా నమోదు కానున్న తమ మెడికల్ ఎక్విప్‌మెంట్ ...

Read moreDetails

భారత సైన్యానికి 41 JK 250E డ్రోన్లు అందజేసిన డ్రోగో ఏరోస్పేస్

డ్రోగో ఏరోస్పేస్ భారత సైన్యానికి ఆధునిక JK 250E డ్రోన్లను తొలి విడతగా 41 యూనిట్లుగా అందజేసినట్లు వెల్లడించింది. మొత్తం రూ.72 కోట్ల కాంట్రాక్టులో భాగంగా ఈ ...

Read moreDetails

ఈటీఎఫ్‌లకు సెబీ కొత్త నియమాలు.. ధరల నిర్ణయ విధానంలో కీలక మార్పులు

మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌ల) కోసం సవరించిన నియమావళిని ప్రవేశపెట్టింది. ధరల నిర్ణయ విధానాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడంతో పాటు ...

Read moreDetails

విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్‌బీఐ, ప్రభుత్వ చర్యలు తొలి అడుగు మాత్రమే: నిర్మలా సీతారామన్

విదేశీ మూలధన పెట్టుబడులను ఆకర్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన చర్యలు కేవలం తొలి అడుగేనని ఆర్థిక మంత్రి నిర్మలా ...

Read moreDetails

టెస్లా ‘మోడల్ వైఎల్’ కార్ల డెలివరీలు భారత్‌లో ప్రారంభం

అమెరికాకు చెందిన విద్యుత్ వాహన దిగ్గజం టెస్లా భారత మార్కెట్‌లో తన విస్తరణను మరింత వేగవంతం చేస్తోంది. తాజాగా కంపెనీ ‘మోడల్ వైఎల్’ కార్ల డెలివరీలను భారత్‌లో ...

Read moreDetails

జాతీయ రహదారిపై బైక్ ప్రమాదం.. ఇద్దరు యువకుల దుర్మరణం

తెల్లవారుజామున జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. భూత్పూరు సమీపంలోని ఫ్లై ఓవర్ వద్ద ద్విచక్ర వాహనం డీసీఎం వాహనాన్ని ఢీకొనడంతో ...

Read moreDetails

నెల్లూరులో విషాదం.. భార్య, కుమారుడితో కలిసి విశ్రాంత ఉపాధ్యాయుడి ఆత్మహత్య

‘పూజ్యులు బంధుమిత్రులు, మా ఉన్నతికి తోడ్పడిన శ్రేయోభిలాషులకు ఇవే చివరి నమస్కారాలు. నేను, నా భార్య శారీరకంగా, మానసికంగా బలహీనులమయ్యాం. మా 26 సంవత్సరాల కుమారుడు సాయిసుకృత్‌ ...

Read moreDetails

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ కలకలం.. నిద్రలో ప్రయాణికులపై చైన్ స్నాచింగ్

చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో రాత్రి వేళ దొంగల ముఠా దోపిడీకి పాల్పడి ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది. బాపట్ల జిల్లాలోని బాపట్ల–అప్పికట్ల మధ్య ...

Read moreDetails

ఆర్‌టీ నగరలో ఫాక్స్ జెన్ పబ్‌లో మంటలు.. ఇద్దరు కార్మికులు మృతి

కర్ణాటక రాష్ట్రం మైసూరులోని ఆర్‌టీనగరలో ఉన్న ‘ఫాక్స్ జెన్ పబ్’లో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. క్షణాల్లోనే మంటలు పబ్ అంతటా వ్యాపించడంతో ...

Read moreDetails

బిస్కెట్లు కొనిస్తానని తీసుకెళ్లి దారుణం.. 3 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది

తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగుచూసింది. మూడేళ్ల చిన్నారిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి ...

Read moreDetails

భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య 13 ఒప్పందాలు

భారత్‌-ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడాయి. ప్రధాని Narendra Modi ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా అధ్యక్షుడు Emmanuel Macronతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ...

Read moreDetails

వైభవ్‌ సూర్యవంశీ చిన్ననాటి కఠిన శిక్షణ వెనుక కోచ్‌ మనీశ్‌ ఓఝా వెల్లడి

యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ చిన్న వయసులోనే చూపిన అంకితభావం, కఠిన సాధన ఇప్పుడు అతని విజయానికి కారణమని కోచ్‌ మనీశ్‌ ఓఝా తెలిపారు. 10–11 ఏళ్ల ...

Read moreDetails

యోగా లైవ్‌తో గిన్నిస్ రికార్డు.. భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆయుష్ మంత్రిత్వశాఖ నిర్వహించిన యోగా లైవ్ సెషన్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. యూట్యూబ్‌లో ప్రత్యక్ష ...

Read moreDetails

విజయవాడ కుర్రాడు ధీరజ్‌ బొమ్మదేవర ప్రపంచకప్‌లో డబుల్ గోల్డ్ సాధించాడు

ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3లో రికర్వ్‌ వ్యక్తిగత, మిక్స్‌డ్‌ జట్టు విభాగాల్లో పసిడి సాధించి భారత్‌ ఖాతాలో డబుల్ గోల్డ్ నమోదు చేశాడు. దీంతో ఒకే దశలో ...

Read moreDetails

చనిపోయే ముందు వరకు పని చేయాలనుకుంటున్నా: అక్షయ్‌ కుమార్‌

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ రిటైర్మెంట్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రిటైర్‌ అవ్వాలనే ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టి, జీవితాంతం పని చేస్తూనే ...

Read moreDetails

గంజాయి కేసులో కీలక నిందితుడు ఎస్కేప్‌

విజయవాడలో వెలుగులోకి వచ్చిన భారీ గంజాయి అక్రమ రవాణా కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కేరళకు చెందిన మహ్మద్‌ సొహైల్‌ ...

Read moreDetails

సి-సెక్షన్ నేరుగా కారణం కాదు: కిడ్నీ వైఫల్యంపై వైద్యుల స్పష్టీకరణ

సిజేరియన్ (సి-సెక్షన్) ప్రసవం సాధారణంగా సురక్షితమైన వైద్య ప్రక్రియగా పరిగణించబడుతున్నప్పటికీ, ఇటీవల రాజస్థాన్‌లోని కోటా మరియు బికనీర్ ఆసుపత్రుల్లో ప్రసవానంతర కిడ్నీ వైఫల్యం, మహిళల మరణాల ఘటనలు ...

Read moreDetails

రాజ్యసభ రేసులో కాంగ్రెస్‌కు షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ

మధ్యప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యత్వానికి దాఖలు చేసిన ...

Read moreDetails

హెర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ కుప్పకూలింది

హెర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ (US Apache) కుప్పకూలిన ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమవగా, ఇద్దరు ...

Read moreDetails

పెట్రోల్ ఖర్చుకు చెక్ – గూగుల్ మ్యాప్స్‌లో సూపర్ ఫ్యూయల్-ఎఫిషియంట్ ఫీచర్

డీజిల్ కార్లు సాధారణంగా దీర్ఘదూర ప్రయాణాల్లో, ముఖ్యంగా హైవేలపై ప్రయాణించినప్పుడు మెరుగైన మైలేజీని అందిస్తాయి. స్థిరమైన వేగంతో ఎక్కువ దూరం ప్రయాణించగల సామర్థ్యం ఉండటం వల్ల ఇంధన ...

Read moreDetails

భారత్‌లో ఇంధన నిల్వలకు ఢోకా లేదు – కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి

దేశంలో ఇంధన భద్రతకు ఎలాంటి ముప్పు లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ...

Read moreDetails

కాశీ యాత్ర బస్సు ప్రమాదం – ముగ్గురు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు

కాశీ యాత్ర బస్సు ప్రమాదం – నెల్లూరు జిల్లాలో విషాదం నెల్లూరు జిల్లా సంగం నుంచి కాశీకి వెళ్తున్న యాత్రికుల బస్సు బిహార్‌లోని ఔరంగాబాద్ సమీపంలో ఆదివారం ...

Read moreDetails

తక్షణమే ఇరాన్‌ను వీడండి: భారత ఎంబసీ హెచ్చరిక

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య మళ్లీ తీవ్ర స్థాయిలో ఘర్షణలు చెలరేగుతున్న నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం భారత పౌరులకు అత్యవసర సూచనలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ...

Read moreDetails

45 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. సాధువు రూపంలో ఇంటికి చేరిన కుమారుడు

ఉత్తరాఖండ్‌లో హృదయాలను కదిలించే అరుదైన ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల వయసులో ఇంటిని విడిచి వెళ్లిపోయిన కుమారుడు, 45 ఏళ్ల తర్వాత తిరిగి తల్లి గడపకు చేరడంతో ...

Read moreDetails

జనసేన తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు

రాజ్యసభ అభ్యర్థిగా జనసేన తరఫున లింగమనేని రమేష్ అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన నామినేషన్ పత్రాలపై ఆరుగురు జనసేన ఎమ్మెల్యేలు, ముగ్గురు తెలుగుదేశం ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహణ

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కీలక సమావేశానికి అధ్యక్షత వహించారు. శనివారం ఆయన పీఎం ఆర్థిక సలహా మండలి ...

Read moreDetails

వేల ఫోన్లు ట్యాప్ అయ్యాయి – ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ చామల సంచలన ఆరోపణలు

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో ...

Read moreDetails

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, 7 మంది మృతి

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్ జిల్లా బర్డోలీ ప్రాంతంలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి ...

Read moreDetails

కర్ణాటక కొత్త సీఎం‌గా డీకే శివకుమార్.. 4:05 గంటలకు ప్రమాణం

కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్‌భవన్‌లో సాయంత్రం 4:05 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. నూతన ప్రభుత్వ ఏర్పాటుతో ...

Read moreDetails

ఏపీ ప్రభుత్వం అనుమతితో ‘పెద్ది’ స్పెషల్ షోలు.. బుకింగ్స్ ఓపెన్

తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi Movie) విడుదలకు సిద్ధమైంది. రామ్‌చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్‌ ...

Read moreDetails

అమెజాన్ మ్యూజిక్ అన్‌లిమిటెడ్ ప్లాన్ ప్రారంభం.. యాడ్‌ఫ్రీ కోసం చెల్లించాల్సిందే

ప్రైమ్ యూజర్లకు అమెజాన్ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న అమెజాన్ మ్యూజిక్ సేవల్లో ఇకపై ప్రకటనలు (యాడ్స్) కనిపించనున్నాయి. యాడ్-ఫ్రీ మ్యూజిక్, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌లు, ప్రీమియం ...

Read moreDetails

భారతీయ టెకీలకు భారీ అవకాశం.. 1,200 హెచ్-1బీ ఉద్యోగాలకు ఎన్విడియా సిద్ధం

అమెరికాలో లేఆఫ్‌ల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులు 60 రోజుల్లో కొత్త ఉద్యోగాన్ని సంపాదించాల్సిన పరిస్థితి నెలకొంది. లేకపోతే వారు దేశాన్ని విడిచిపోవాల్సి ఉంటుంది. ఈ ...

Read moreDetails

డార్క్‌వెబ్, కొరియర్‌లతో డ్రగ్స్‌ రవాణా.. ఈగల్‌ నివేదికలో సంచలన విషయాలు

మాదకద్రవ్యాల రవాణా కోసం విక్రేతలు రోజురోజుకు కొత్త ఎత్తుగడలు అవలంబిస్తుండటంతో అధికారులే ఆశ్చర్యానికి గురవుతున్నారు. కేవలం రవాణానే కాకుండా, అమ్మకాల ద్వారా సంపాదించిన డబ్బును దేశం బయటకు ...

Read moreDetails

పార్టీ ఐక్యత కోరుతూ అన్నాడీఎంకే నేత మహేంద్రన్ ఆత్మహత్య

అన్నాడీఎంకేలో అంతర్గత కలహాలపై తీవ్ర ఆవేదనకు గురైన ఆ పార్టీ నాయకుడు మహేంద్రన్ (37) ఆత్మాహుతికి పాల్పడిన ఘటన తమిళనాడులో కలకలం సృష్టించింది. తంజావూరు జిల్లా కుంభకోణం ...

Read moreDetails

భారత్‌కు తిరిగి వస్తున్నానని ప్రకటించిన అభిజీత్ దీప్కే

దాదాపు రెండు వారాల క్రితం ‘కాక్రోచ్ జనతా పార్టీ (CJP)’ని స్థాపించిన అభిజీత్ దీప్కే ఈ నెల 6న భారత్‌కు తిరిగి రానున్నట్లు ప్రకటించారు. తనపై అరెస్టు ...

Read moreDetails

ఆవు మాకు తల్లి.. జంతువు కాదు -యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లిం పెద్దలు చేసిన డిమాండ్‌ను ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా తప్పుబట్టారు. సనాతన ధర్మాన్ని పాటించేవారికి ఆవు కేవలం జంతువు ...

Read moreDetails

మోదీ–మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ అంగ్ హయింగ్ కీలక భేటీ

మయన్మార్ భూభాగాన్ని భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వినియోగించడానికి అనుమతించబోమని ఆ దేశ అధ్యక్షుడు యు మిన్ అంగ్ హయింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇచ్చారు. ...

Read moreDetails

దిల్లీలో రాజ్‌నాథ్ సింగ్–ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ భేటీ

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ సోమవారం దిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ...

Read moreDetails

యోగాంధ్ర–2026 పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాల యోగా ఉత్సవాలు

రాష్ట్రంలో యోగాను కేవలం ఒక రోజు వేడుకగా కాకుండా ప్రతి ఇంట్లో రోజువారీ సాధనగా మార్చేందుకు త్వరలో ‘ఏపీ యోగా ప్రచార పరిషత్’ను ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ...

Read moreDetails

కుమురంభీం జిల్లాలో పిడుగుపాటు ఘటనలు.. భార్యాభర్తలు సహా ముగ్గురు మృతి

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పిడుగుపాటు ఘటనలు విషాదాన్ని నింపాయి. రెబ్బెన మండలం కైరిగూడ గ్రామ సమీపంలోని పత్తి చేనులో ఆదివారం సాయంత్రం పిడుగు పడటంతో భార్యాభర్తలు అక్కడికక్కడే ...

Read moreDetails

గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు–టిప్పర్‌ ఢీ, ముగ్గురు మృతి

విశాఖ నగర పరిధిలోని గాజువాక శ్రీనగర్‌ వద్ద ఆర్టీసీ బస్సు–టిప్పర్‌ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది ...

Read moreDetails

ఈతకు వెళ్లి కుమారుడి మృతి.. తట్టుకోలేక తల్లి బలవన్మరణం

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంబదూరు మండలానికి చెందిన వడ్డె హనుమంతరాయుడు, అనిత దంపతుల కుమారుడు అజయ్‌ (16) స్నేహితులతో కలిసి వ్యవసాయ క్షేత్రంలోని నీటి సంపులో ...

Read moreDetails

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లి సమీపంలో బెంగళూరు–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుంకలమ్మ గుడి వద్ద ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు ...

Read moreDetails

భారత భూభాగాలను నేపాల్‌ ఆక్రమించింది

నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ వివాదానికి దారితీశాయి. భారత భూభాగాలను నేపాల్‌ ఆక్రమించినట్లు తనకు తెలిసిందని ఆయన వ్యాఖ్యానించడం ప్రతిపక్షాల ...

Read moreDetails

పహల్గాం ఉగ్రదాడితో పాక్‌ బ్యాంక్‌కు లింకు: బయటపెట్టిన ఫోన్లు

పహల్గాం ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్‌లోని ఓ ప్రముఖ బ్యాంక్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులు ఉపయోగించిన ఫోన్లలో ఒకటి కొనుగోలుకు సంబంధించిన ...

Read moreDetails

ప్రేమ కోసం సరిహద్దు దాటిన యువకుడు.. ఎల్‌వోసీ వద్ద పీవోకే యువకుడి అరెస్ట్‌

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని ముజఫ్ఫరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు జీషాన్‌ మిర్‌ శనివారం రాత్రి నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) దాటి భారత భద్రతా దళాలకు ...

Read moreDetails

వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచిన ఐవోసీ

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC) వాణిజ్య సిలిండర్‌ ధరలను మరోసారి పెంచింది. తాజా నిర్ణయం ప్రకారం 19 కిలోల కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.42 వరకు ధర ...

Read moreDetails
Page 1 of 12 1 2 12

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News