Tag: NewsUpdate

లాభాల్లో బ్యాంకింగ్ షేర్లు.. ఐటీ రంగం ఒత్తిడిలో

మార్కెట్‌కు ఐటీ షాక్‌ – రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి! దేశీయ స్టాక్‌ మార్కెట్‌ నేడు భారీ నష్టాలతో ముగిసింది. ముఖ్యంగా ఐటీ షేర్లలో అమ్మకాల ...

Read moreDetails

విశాఖ భవిష్యత్తు మార్చడమే మా లక్ష్యం.. కేవలం ఆరోపణలు చేస్తే కుదరదు!

అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రసంగం చూస్తుంటే, విశాఖపట్నం భవిష్యత్తుపై ఆయనకు ఉన్న స్పష్టమైన విజన్ అర్థమవుతోంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా ...

Read moreDetails

చెప్పింది చేస్తాం.. నిప్పులా నిలబడతాం!” – అసెంబ్లీలో నారా లోకేష్

అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించారు. రాజకీయ విమర్శలకు అతీతంగా, రాష్ట్ర అభివృద్ధి మరియు తన వ్యక్తిగత క్రెడిబిలిటీపై ఆయన చేసిన ...

Read moreDetails

శ్రద్ధా హై స్కూల్‌లో ఘోర అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి రెడ్డి కాలనీలో ఉన్న శ్రద్ధా హై స్కూల్‌లో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు ...

Read moreDetails

అస్సాంలోని జాతీయ రహదారిపై యుద్ధ విమానాల ల్యాండింగ్ విజయవంతం..

అస్సాంలోని మొరాన్ సమీపంలోని NH-127 జాతీయ రహదారిపై భారత వైమానిక దళం (IAF) యుద్ధ విమానాల ల్యాండింగ్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈశాన్య భారతదేశంలో తొలిసారిగా ఏర్పాటు ...

Read moreDetails

ఉపాధ్యాయుని ఆందోళనకు ముగింపు.. రూ.2 లక్షలు వెతికి ఇచ్చిన పోలీసులు

పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేట సన్నిగండ్ల గ్రామానికి చెందిన పోట్ల లక్ష్మీనారాయణ గారు అంధుడైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తన తండ్రి వైద్య చికిత్స కోసం 10-02-2026న ...

Read moreDetails

మంగళగిరి హైవేపై కారుకు మంటలు.. ప్రమాదం తృటిలో తప్పింది!

ఎలా జరిగింది? ప్రయాణమధ్యలో కారు ఇంజిన్ భాగం నుంచి పొగ రావడం ప్రారంభమై, క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపడంతో ...

Read moreDetails

స్టార్టర్ లోపం.. బీఎండబ్ల్యూ 5.75 లక్షల కార్ల రీకాల్

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంజిన్ స్టార్టర్ వ్యవస్థలో గుర్తించిన సాంకేతిక ...

Read moreDetails

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు అత్యంత ఆత్మీయ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోగానే, ముఖ్యమంత్రి నారా ...

Read moreDetails

‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై ఢిల్లీ పోలీసుల కఠిన చర్యలు

భారత సైన్యం మాజీ అధిపతి మనోజ్ ముకుంద్ నరవణె రచించిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం చుట్టూ ఏర్పడిన వివాదం ఇప్పుడు న్యాయపరమైన దశలోకి ప్రవేశించింది. ...

Read moreDetails

“మాట్లాడిన తీరు నచ్చలేదు”.. టారిఫ్‌లపై ట్రంప్ స్పష్టీకరణ

అమెరికా అధ్యక్షుడు Donald Trump మరోసారి తన కఠిన వాణిజ్య విధానాన్ని స్పష్టంగా చూపించారు. స్విట్జర్లాండ్‌పై విధించిన టారిఫ్‌లను 30 శాతం నుంచి 39 శాతానికి పెంచడం ...

Read moreDetails

మథురలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి సామూహిక ఆత్మహత్య

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లా ఖప్పర్‌పుర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇంట్లో మృతదేహాలుగా కనిపించడంతో ...

Read moreDetails

కెనడాలో ఘోర ఘటన.. స్కూల్ క్యాంపస్‌లో కాల్పులు

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. టుంబ్లెర్ రిడ్జ్ సెకండరీ పాఠశాలలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడడంతో ఇప్పటివరకు 10 మంది ...

Read moreDetails

గుంటూరులో బిర్యానీ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు

బిస్మిల్లా హోటల్లో పాడైన మాంసం స్వాధీనం గుంటూరు నగరంలో ఆహార భద్రతపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరవ్యాప్తంగా ఏర్పాటు ...

Read moreDetails

చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైలుకు రాజ్‌పాల్ యాదవ్

బాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన హాస్యశైలితో కోట్లాది మంది ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ నటుడు రాజ్‌పాల్ యాదవ్ జీవితంలో ఇప్పుడు తీవ్ర విషాద ఘట్టం చోటుచేసుకుంది. చెక్ బౌన్స్ ...

Read moreDetails

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని మృతి

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి పరీక్షల ఒత్తిడితో మృతిచెందిన ఘటన నగరంలో కలచివేసింది. కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం, కాప్రా సర్కిల్ పరిధిలోని మాధవపురి ...

Read moreDetails

Gold, Silver Rates: ఒక్క రోజే రూ.30 వేల పతనం

దేశీయ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరలు స్పష్టంగా తగ్గాయి. ముఖ్యంగా వెండి ధర ఒక్క రోజులోనే దాదాపు రూ.30 వేల వరకు పడిపోవడం గమనార్హం. ...

Read moreDetails

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి | ఒక్కరోజే ₹14 వేల ఎగసిన వెండి

బంగారం (Gold) ధర 24 క్యారట్: సుమారు ₹16,058 / గ్రా 22 క్యారట్: సుమారు ₹14,720 / గ్రా 18 క్యారట్: సుమారు ₹12,044 / గ్రా ఇవి కమర్షియల్ మార్కెట్‌లో నేటి సగటు ...

Read moreDetails

రాజాం లో భారీ చోరీ | రెండిళ్లలో కేజీన్నర బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

విజయనగరం జిల్లా, రాజాం – రాజాం పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు దాదాపు కేజీన్నర బంగారం, కిలో వెండి దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ...

Read moreDetails

చైన్‌ స్నాచింగ్‌లపై భయపడొద్దు.. ప్రచారం పూర్తిగా అవాస్తవం: సీపీ సజ్జనార్‌

బంగారం ధరలు పెరగడంతో హైదరాబాద్‌లో చైన్‌ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగాయని, అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలో మకాం వేశాయంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ ...

Read moreDetails

అమరావతిలో దేశ తొలి ఏఐ యూనివర్శిటీ.. వచ్చే నెల 19న ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ)కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిని కేంద్రంగా దేశంలోనే తొలి ప్రత్యేక ఏఐ ...

Read moreDetails

ఏఐ వల్ల ఐటీ ఉద్యోగాలకు ముప్పు.. 2008 కంటే తీవ్రమైన పరిస్థితుల హెచ్చరిక

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, భారత ఐటీ రంగంలోని వైట్‌కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని 2025–26 ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఏఐలో భారీ ...

Read moreDetails

మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతులకు శ్రీకారం.

పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి ...

Read moreDetails
Page 11 of 11 1 10 11

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News