Tag: NewsUpdate

‘సేవ్ ది టైగర్స్ 3’ స్ట్రీమింగ్‌కు సిద్ధం.. జియోహాట్‌స్టార్‌లో విడుదల

తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. “మాటకి మాట.. దెబ్బకు దెబ్బ.. అన్నీ ...

Read moreDetails

మోహన్‌లాల్ ‘దృశ్యం 3’ గురువారం నుంచి ప్రైమ్ వీడియోలో

మలయాళ సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘దృశ్యం’ సిరీస్‌లో మూడో భాగం ‘దృశ్యం 3’ ప్రేక్షకులను మరోసారి ఉత్కంఠభరితమైన ప్రయాణానికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ...

Read moreDetails

ఏఐ విభాగం రూపకల్పనలో మెటా తప్పిదాలు ఒప్పుకున్న సీటీవో ఆండ్రూ బాస్‌వర్త్

మెటా (Meta) ఇటీవల తన ఏఐ వ్యూహంలో భాగంగా సంస్థలో భారీ స్థాయిలో పునర్‌వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ ఏడాది మార్చిలో కొత్తగా “అప్లైడ్ ఏఐ (Applied AI)” ...

Read moreDetails

రెడ్‌మీ టర్బో 5 సిరీస్ భారత్‌లో లాంచ్

షావోమీ సబ్‌ బ్రాండ్ రెడ్‌మీ కొత్తగా టర్బో సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో టర్బో 5 పేరిట తొలి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రీమియం ...

Read moreDetails

ఇండిగో తొలి విమానంతో నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల సేవలు ప్రారంభం

లఖ్‌నవూ నుంచి సోమవారం ఉదయం 7.12 గంటలకు బయలుదేరిన ఇండిగో విమానం 7.58 గంటలకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికుల సేవలు అధికారికంగా ...

Read moreDetails

భారత వాణిజ్య లోటు 28.21 బిలియన్ డాలర్లకు పెరుగుదల

భారత వాణిజ్య లోటు గత నెలలో 28.21 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.2.68 లక్షల కోట్లు) పెరిగినట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. ముడి చమురు ధరలు పెరగడంతో ...

Read moreDetails

అపోలో హెల్త్‌టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా శోభనా కామినేని నియామకం

అపోలో హాస్పిటల్స్ తమ వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలను మరింత వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో త్వరలో స్టాక్ మార్కెట్లో ప్రత్యేకంగా నమోదు కానున్న తమ మెడికల్ ఎక్విప్‌మెంట్ ...

Read moreDetails

భారత సైన్యానికి 41 JK 250E డ్రోన్లు అందజేసిన డ్రోగో ఏరోస్పేస్

డ్రోగో ఏరోస్పేస్ భారత సైన్యానికి ఆధునిక JK 250E డ్రోన్లను తొలి విడతగా 41 యూనిట్లుగా అందజేసినట్లు వెల్లడించింది. మొత్తం రూ.72 కోట్ల కాంట్రాక్టులో భాగంగా ఈ ...

Read moreDetails

మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్‌లో తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు భారత్‌లో లాంచ్

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ వాహన సంస్థ మెర్సిడెస్-బెంజ్ తమ ఎస్-క్లాస్ శ్రేణిలో తొలిసారిగా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త కారు ...

Read moreDetails

ఈటీఎఫ్‌లకు సెబీ కొత్త నియమాలు.. ధరల నిర్ణయ విధానంలో కీలక మార్పులు

మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌ల) కోసం సవరించిన నియమావళిని ప్రవేశపెట్టింది. ధరల నిర్ణయ విధానాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడంతో పాటు ...

Read moreDetails

విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్‌బీఐ, ప్రభుత్వ చర్యలు తొలి అడుగు మాత్రమే: నిర్మలా సీతారామన్

విదేశీ మూలధన పెట్టుబడులను ఆకర్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన చర్యలు కేవలం తొలి అడుగేనని ఆర్థిక మంత్రి నిర్మలా ...

Read moreDetails

టెస్లా ‘మోడల్ వైఎల్’ కార్ల డెలివరీలు భారత్‌లో ప్రారంభం

అమెరికాకు చెందిన విద్యుత్ వాహన దిగ్గజం టెస్లా భారత మార్కెట్‌లో తన విస్తరణను మరింత వేగవంతం చేస్తోంది. తాజాగా కంపెనీ ‘మోడల్ వైఎల్’ కార్ల డెలివరీలను భారత్‌లో ...

Read moreDetails

జాతీయ రహదారిపై బైక్ ప్రమాదం.. ఇద్దరు యువకుల దుర్మరణం

తెల్లవారుజామున జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. భూత్పూరు సమీపంలోని ఫ్లై ఓవర్ వద్ద ద్విచక్ర వాహనం డీసీఎం వాహనాన్ని ఢీకొనడంతో ...

Read moreDetails

నెల్లూరులో విషాదం.. భార్య, కుమారుడితో కలిసి విశ్రాంత ఉపాధ్యాయుడి ఆత్మహత్య

‘పూజ్యులు బంధుమిత్రులు, మా ఉన్నతికి తోడ్పడిన శ్రేయోభిలాషులకు ఇవే చివరి నమస్కారాలు. నేను, నా భార్య శారీరకంగా, మానసికంగా బలహీనులమయ్యాం. మా 26 సంవత్సరాల కుమారుడు సాయిసుకృత్‌ ...

Read moreDetails

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ కలకలం.. నిద్రలో ప్రయాణికులపై చైన్ స్నాచింగ్

చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో రాత్రి వేళ దొంగల ముఠా దోపిడీకి పాల్పడి ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది. బాపట్ల జిల్లాలోని బాపట్ల–అప్పికట్ల మధ్య ...

Read moreDetails

ఆర్‌టీ నగరలో ఫాక్స్ జెన్ పబ్‌లో మంటలు.. ఇద్దరు కార్మికులు మృతి

కర్ణాటక రాష్ట్రం మైసూరులోని ఆర్‌టీనగరలో ఉన్న ‘ఫాక్స్ జెన్ పబ్’లో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. క్షణాల్లోనే మంటలు పబ్ అంతటా వ్యాపించడంతో ...

Read moreDetails

బిస్కెట్లు కొనిస్తానని తీసుకెళ్లి దారుణం.. 3 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది

తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగుచూసింది. మూడేళ్ల చిన్నారిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి ...

Read moreDetails

స్నేహితులను కాపాడి.. తాను మృత్యుఒడికి!

అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న తెలుగు యువకుడు అనురూప్‌రెడ్డి (23) నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన లూసియానాలోని టోరోడో ...

Read moreDetails

కుమురంభీం జిల్లాలో పిడుగుపాటు ఘటనలు.. భార్యాభర్తలు సహా ముగ్గురు మృతి

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పిడుగుపాటు ఘటనలు విషాదాన్ని నింపాయి. రెబ్బెన మండలం కైరిగూడ గ్రామ సమీపంలోని పత్తి చేనులో ఆదివారం సాయంత్రం పిడుగు పడటంతో భార్యాభర్తలు అక్కడికక్కడే ...

Read moreDetails

గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు–టిప్పర్‌ ఢీ, ముగ్గురు మృతి

విశాఖ నగర పరిధిలోని గాజువాక శ్రీనగర్‌ వద్ద ఆర్టీసీ బస్సు–టిప్పర్‌ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది ...

Read moreDetails

ఈతకు వెళ్లి కుమారుడి మృతి.. తట్టుకోలేక తల్లి బలవన్మరణం

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంబదూరు మండలానికి చెందిన వడ్డె హనుమంతరాయుడు, అనిత దంపతుల కుమారుడు అజయ్‌ (16) స్నేహితులతో కలిసి వ్యవసాయ క్షేత్రంలోని నీటి సంపులో ...

Read moreDetails

సంతోషం నుంచి విషాదానికి.. వివాహం తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో వరుడి మృతి

అప్పటివరకు పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపిన ఓ భారత సంతతి కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ...

Read moreDetails

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజష్కియాన్‌ రాజీనామా..?

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజష్కియాన్‌ ఐఆర్‌జీసీ (IRGC) దళాల తీరుపై అసంతృప్తితో రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ...

Read moreDetails

డిన్నర్ చేసిన తర్వాత పండ్లు తింటున్నారా? హెల్త్ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్న నిజాలివే

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. వాటిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉండటం వల్ల శరీరానికి అనేక ...

Read moreDetails

బాస్మతి బియ్యాన్ని వండేటప్పుడు ఈ తప్పులు చెయ్యకండి.. లేదంటే విరిగిపోతాయ్

పండుగల సమయంలో చాలా మంది షాపులో నుంచి మంచి నాణ్యమైన బాస్మతి బియ్యం తెచ్చి బిర్యానీ, పులావ్ లాంటి స్పెషల్ వంటకాలు చేస్తుంటారు. కానీ సరైన విధంగా ...

Read moreDetails

మధ్యాహ్నం నిద్రపోవడం నిజంగా మెదడుకు మంచిదా..?

మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు నిద్రపోవాలనే కోరిక చాలా మందికి సహజంగా వస్తుంది. ఇది శరీరం జీర్ణక్రియలోకి శక్తిని మళ్లించడం వల్ల కలిగే సహజ నిద్రమత్తు. అయితే ...

Read moreDetails

శాంతి’పై అనిశ్చితి.. సెన్సెక్స్‌ 1092 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారాంతంలో భారీ ఒత్తిడిని ఎదుర్కొని గణనీయ నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు స్థిరంగా కొనసాగినా, చివరి ...

Read moreDetails

అటవీశాఖ మాజీ అధికారిణి.. ఏనుగు దంతాల స్మగ్లర్‌

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు పరిధిలో ఏనుగు దంతాల అక్రమ రవాణా గ్యాంగ్‌ను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. గురువారం నిర్వహించిన దాడుల్లో నలుగురిని అరెస్టు చేసి, వారి వద్ద ...

Read moreDetails

రాజమహేంద్రవరంలో భారీ అగ్ని ప్రమాదం.. వస్త్రాలు దగ్ధం

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి దుకాణంలోని రెండు అంతస్తులకు వేగంగా ...

Read moreDetails

నలుగురిని చంపి.. మృతదేహాలు కాల్చేసి.. ఆపై గుండెలు బాదుకుంటూ..

రాజస్థాన్‌లోని అజ్మేర్ సమీపంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మొదట ఇది రోడ్డు ప్రమాదంగా, కారులో అగ్నిప్రమాదంగా కనిపించినా, దర్యాప్తులో బయటపడిన నిజాలు పోలీసులను ...

Read moreDetails

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ ఢీకొని ఐదుగురు మృతి

కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాంతాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. బళ్లారి–బెంగళూరు జాతీయ రహదారిపై మొలకాల్మూరు తాలూకా తుమకుర్లహళ్లి సమీపంలో ఈ ప్రమాదం ...

Read moreDetails

బిష్ణోయ్ గ్యాంగ్‌ నుంచి కెనడా పోలీసులకు బెదిరింపులు, 1000 మంది ఆపరేటీవ్‌లు ఉన్నట్లు లేఖలో వెల్లడి

కెనడాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ (Lawrence Bishnoi gang) పోలీసులకే బెదిరింపులు పంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఆగస్టు 13న బ్రిటిష్ కొలంబియాలోని ...

Read moreDetails

NEET పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో NTA అఫిడవిట్, పరీక్షల పారదర్శకతకు కట్టుబాటు

NEET పేపర్ లీక్ వివాదం: సుప్రీంకోర్టులో NTA అఫిడవిట్, పరీక్షల పారదర్శకతపై కీలక వివరాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ...

Read moreDetails

సిద్ధరామయ్య–రాహుల్ గాంధీ భేటీ, మంత్రివర్గ కూర్పుపై కీలక చర్చలు

సిద్ధరామయ్య–రాహుల్ గాంధీ భేటీ: మంత్రివర్గ కూర్పు, కీలక శాఖల కేటాయింపుపై చర్చలు కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన సిద్ధరామయ్య (Siddaramaiah) శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ...

Read moreDetails

సిద్ధరామయ్య రాజీనామా ఆమోదించిన గవర్నర్‌

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం, తదుపరి సీఎం ఎంపికపై కాంగ్రెస్‌లో చర్చలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఆమోదించారు. సీఎం ...

Read moreDetails

అమెరికా విదేశాంగ నిర్ణయాల్లో అంతర్గత విభేదాలు!

అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైట్‌హౌస్‌లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ప్రభావం తగ్గుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌ యుద్ధం, విదేశాంగ విధానాల ...

Read moreDetails

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్

Bandi Sanjay Kumar భాజపా కార్యకర్తల నిబద్ధతపై ప్రశంసలు కురిపించారు. భాజపాలో ప్రతి కార్యకర్త సుశిక్షితుడని, పార్టీ కోసం పూర్తి కమిట్‌మెంట్‌తో పనిచేస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో ...

Read moreDetails

వచ్చే ఎన్నికల్లో భార్య తప్పక పోటీ చేస్తుంది —మంచు మనోజ్‌

ప్రజల గొంతుకగా నిలవాలనే ఉద్దేశంతో ‘ఐక్య ధైర్య సేనా సమితి’ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అందరూ ఐక్యంగా ఉండాలన్న లక్ష్యంతో ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశామని, దీని ...

Read moreDetails

ఒంటరిగా ఉన్నాను” పోస్ట్‌పై వివరణ ఇచ్చిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్‌ అగ్రహీరో సల్మాన్‌ ఖాన్ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ చుట్టూ పెద్ద చర్చ జరిగింది. “ఒంటరిగా ఉండడం” అనే క్యాప్షన్‌తో ఆయన పెట్టిన ...

Read moreDetails

కుమారుడి వ్యవహారంపై భావోద్వేగంగా స్పందించిన బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో భావోద్వేగంగా స్పందించారు. కరీంనగర్‌లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో మాట్లాడుతూ, ‘‘నిజంగా నా ...

Read moreDetails

భగీరథ్‌కు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేయాలి: కవిత

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, భగీరథ్‌పై తీవ్ర ...

Read moreDetails

గ్లోబల్ వాన్‌గార్డ్ ఆనర్ పురస్కారం అందుకున్న ప్రియాంక చోప్రా

బాలీవుడ్‌ అందాల తార ప్రియాంక చోప్రా ఈ మధ్య అంతర్జాతీయ వేదికలపై మరింతగా వెలుగొందుతున్నారు. పలు గ్లోబల్ ఈవెంట్స్‌లో ప్రెజెంటర్‌గా రెడ్ కార్పెట్‌పై ఆకర్షణీయంగా కనిపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ...

Read moreDetails

లండన్ అమ్మాయి–ఆదిలాబాద్ అబ్బాయి పెళ్లి..

ఆదిలాబాద్ జిల్లా మావల శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లండన్‌కు చెందిన యువతి Miyame మరియు ఆదిలాబాద్‌కు ...

Read moreDetails

ధాన్యం కొనుగోలు ఆలస్యం.. పోతరంలో రైతుల ధర్నా

సారంగాపూర్ మండలం పోతరం గ్రామంలో ధాన్యం కొనుగోలు ఆలస్యమవుతోందని రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తీసుకువచ్చినప్పటికీ నెలరోజులుగా కాంటాలు నిర్వహించకపోవడంతో రైతులు రహదారిపై బైఠాయించి ...

Read moreDetails

మహిళా ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేత అసభ్య ప్రవర్తన

కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ సమావేశంలో ఓ ఇబ్బందికర ఘటన చోటుచేసుకుంది. కొల్లాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ...

Read moreDetails

తమిళనాట రాజకీయ ఉత్కంఠ.. గవర్నర్‌ను మళ్లీ కలిసిన విజయ్

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం పరిస్థితి ఇంకా అస్పష్టంగానే కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు అంశం చుట్టూ చర్చలు వేగంగా సాగుతున్నప్పటికీ, స్పష్టమైన మెజార్టీపై గందరగోళం ...

Read moreDetails

నా స్టూడెంట్‌నే ప్రేమించి పెళ్లి చేసుకున్నా!

ఆర్మీలో చేరాలనుకున్నా నేను జంషెడ్‌పూర్‌లో పుట్టా. నాన్న టాటా స్టీల్‌లో ఉద్యోగి, అమ్మ బ్యాంక్‌ మేనేజర్‌. కొల్హాపూర్‌లో ఇంజినీరింగ్‌ చదివేటప్పుడు ఎన్‌సీసీ కేడెట్‌గా చాలా చురుగ్గా ఉండేవాడిని. ...

Read moreDetails

విగ్రహాలు లేకపోయినా నిత్యపూజలు చేస్తారు!

ఆలయం అంటే ఎత్తయిన ప్రాకారాల మధ్య కనిపించే గర్భగుడిలో కొలువైన భగవంతుని విగ్రహాన్ని ఊహించుకుంటాం. కానీ, తమిళనాడు పుదుకోట్టయ్‌ జిల్లా, చెట్టినాడు ప్రాంతంలోని తిరుప్పెరుందురై గ్రామంలో ఉండే ...

Read moreDetails

అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలే వస్తాయి: బండి సంజయ్ వ్యాఖ్యలు

ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని కేంద్రం హోం శాఖ ...

Read moreDetails

ఎవరు దొంగ

సుబ్బయ్య ఇంట్లో మంగయ్య పని చేస్తున్నాడు. అతనికి కాస్త మతిమరుపు.. దాంతో అప్పుడప్పుడు కొన్ని పనులు మర్చిపోయేవాడు. సుబ్బయ్యేమో పిసినారి. పనిచేసే వారికి కూలి ఇవ్వడానికి కూడా ...

Read moreDetails
Page 1 of 9 1 2 9

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News