Tag: NewsUpdate

అస్సాంలో సుఖోయ్-30 ఎంకేఐ కూలింది.. ఇద్దరు వాయుసేన పైలట్లు మృతి

భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ (Su-30MKI) యుద్ధవిమానం ప్రమాదానికి గురైన ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత వాయుసేన (IAF) శుక్రవారం ...

Read moreDetails

గల్ఫ్‌పై దాడులు ఇక లేవు.. ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన

అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్ఫ్ దేశాలపై జరిగిన దాడులపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందిస్తూ ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఖతార్‌లోని భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు

అమెరికా–ఇజ్రాయెల్‌, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులకు ...

Read moreDetails

వరంగల్‌ షాపులో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు

వరంగల్ నగరంలోని జెపీఎన్ రోడ్‌లో ఉన్న ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. అగ్ని ప్రమాదంతో షాపు ...

Read moreDetails

రెండో రోజూ కొనసాగిన సునీల్ కుమార్ నాయక్ విచారణ

ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఐడీ కస్టోడియల్ కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్‌పై విచారణ రెండో రోజూ కొనసాగింది. గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ...

Read moreDetails

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ నేతల ఘన స్వాగతం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా నగరానికి చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు టీడీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ...

Read moreDetails

ఖమేనీ మృతికి భారత్ సంతాపం.. ఇరాన్ ఎంబసీలో మిస్రీ సంతకం

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ ప్రభుత్వం అధికారికంగా సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించిన భారత ...

Read moreDetails

హైదరాబాద్‌లో విషాదం.. భవనం నుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి

హైదరాబాద్‌లోని టోలీచౌక్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న భవనంపై పని చేస్తున్న కార్మికులు ఒక్కసారిగా జారి పడడంతో ఈ ...

Read moreDetails

హోంమంత్రి అనితకు అస్వస్థత.. సచివాలయంలో వైద్య పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు అసెంబ్లీ సమావేశాల సమయంలో స్వల్ప అస్వస్థత కలిగింది. సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో ఆమెకు ఒక్కసారిగా రక్తపోటు (బీపీ) పెరగడంతో అసౌకర్యంగా అనిపించింది. ...

Read moreDetails
Page 30 of 40 1 29 30 31 40

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist