Tag: shivasakthi

తెలంగాణలో మూడో డిస్కమ్‌.. టీజీఆర్‌పీడీసీఎల్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మూడో డిస్కమ్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో ...

Read moreDetails

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం..దేశంలో ఎల్‌పీజీ కొరత

దేశంలో ఎల్‌పీజీ (LPG) గ్యాస్ కొరత సమస్య రోజురోజుకూ తీవ్రంగా మారుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పెద్ద నగరాల్లో గ్యాస్ సిలిండర్ సరఫరా ఆలస్యం అవుతుండటంతో వినియోగదారులు ఇబ్బందులు ...

Read moreDetails

అమెరికా టెక్ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా మిత్ర దేశాల్లోని కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తన వ్యూహాన్ని విస్తరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇజ్రాయెల్‌కు ...

Read moreDetails

థాయ్‌లాండ్‌లో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం హార్డ్ ల్యాండింగ్

హైదరాబాద్‌ నుంచి థాయ్‌లాండ్‌కు బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వేను బలంగా తాకడంతో హార్డ్ ...

Read moreDetails

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ స్పందన

పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని ఎప్పుడూ రాజీ పడలేదని, దేశ ప్రయోజనాల ...

Read moreDetails

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చిన ఇరాన్

ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా నియమితులైన మొజ్తాబా ఖమేనీ గాయపడ్డారన్న వార్తలను ఆ దేశ ప్రభుత్వం ఖండించింది. ఆయన ఆరోగ్యంగా, సురక్షితంగానే ఉన్నారని స్పష్టం చేసింది. ఇటీవల ...

Read moreDetails

దుబాయ్ ఎయిర్‌పోర్టు సమీపంలో డ్రోన్ దాడి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్ పలు దేశాలపై డ్రోన్ దాడులను పెంచుతున్నట్లు సమాచారం. తాజాగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ల ...

Read moreDetails

సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి సచివాలయంలోని 5వ బ్లాక్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ...

Read moreDetails

దండేపల్లి మ్యాదరిపేటలో విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి

దండేపల్లి మండలం మ్యాదరిపేట గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మ్యాదరిపేటలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్ ...

Read moreDetails

ఢిల్లీలో ఎంపీలతో మంత్రి నారా లోకేష్ కీలక చర్చలు

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో భాగంగా టిడిపి ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ...

Read moreDetails
Page 17 of 26 1 16 17 18 26

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist