Tag: shivasakthi

పంచాంగం:13 ఆగస్టు 2026 (గురువారం)

సంవత్సరం: పరాభవ నామ సంవత్సరంఅయనం: దక్షిణాయణంఋతువు: వర్ష ఋతువుమాసం: భాద్రపద మాసం (శుక్ల పక్షం - పాడ్యమి)వారం: గురువారం (బృహస్పతివాసరము/గురువాసరము)ప్రత్యేకత: భాద్రపద మాసారంభం (శుక్ల పక్ష పాడ్యమి)తిథి ...

Read moreDetails

ఒక్క రోజులో 25 పతకాలు కొల్లగొట్టే అవకాశం.. టాప్‌-5పై భారత్‌ గురి

కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు భారత్‌ ఖాతాలో మొత్తం 23 పతకాలు చేరాయి. ఇందులో ఐదు స్వర్ణాలు, ...

Read moreDetails

అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యశ్వీర్‌

జావెలిన్‌ త్రో అంటే భారత క్రీడాభిమానులకు ముందుగా గుర్తుకొచ్చే పేరు నీరజ్‌ చోప్రా. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన నీరజ్‌.. ఆ తర్వాత కూడా ...

Read moreDetails

కామన్వెల్త్ గేమ్స్ విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పతక విజేతలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ...

Read moreDetails

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా, భక్తులు కృష్ణతేజ గెస్ట్‌హౌస్‌ వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల ...

Read moreDetails

శ్రీకాళహస్తీశ్వరాలయంలో సహస్రఘటాభిషేకం.. 11 ఏళ్ల తర్వాత మృత్యుంజయ శివలింగానికి విశేష పూజలు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో వచ్చే నెల 1వ తేదీన నిర్వహించనున్న సహస్రఘటాభిషేకానికి విశేష ప్రాధాన్యం ఉంది. 2015 జులై 28 తర్వాత మళ్లీ ఈ ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. వర్షాభావ ...

Read moreDetails

కేసులు లేని మైనర్లను వెంటనే విడుదల చేయండి: సుప్రీంకోర్టు

పోటీ పరీక్షల్లో అక్రమాలు, నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా నిర్వహించిన విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేరచరిత్ర లేని మైనర్లపై కఠిన చర్యలు ...

Read moreDetails

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు

తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ...

Read moreDetails

భక్తిశ్రద్ధలతో సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవం ప్రారంభం

ఆషాఢ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా ...

Read moreDetails

పదో తరగతి విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు ఆవేదన

పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకోవడంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శివాని ...

Read moreDetails

సరిహద్దు భద్రతకు మరింత బలం.. జెన్‌ టెక్నాలజీస్‌ కొత్త యాంటీ డ్రోన్‌ వ్యవస్థ

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రక్షణ రంగ సంస్థ జెన్‌ టెక్నాలజీస్‌ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా సరికొత్త హై-ఆల్టిట్యూడ్‌ మ్యాన్‌-పోర్టబుల్‌ యాంటీ డ్రోన్‌ వ్యవస్థను ఆవిష్కరించింది. ...

Read moreDetails

ఫైనల్లో అదరగొట్టిన హైదరాబాద్‌ షూటర్‌.. ఇషా సింగ్‌ ఖాతాలో స్వర్ణం

హాంగ్‌ఝౌలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో భారత యువ షూటర్‌ ఇషా సింగ్‌ అద్భుత ప్రతిభ కనబరిచింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో అగ్రశ్రేణి ప్రదర్శనతో స్వర్ణ ...

Read moreDetails

మార్కెట్లలో మళ్లీ జోష్‌.. సెన్సెక్స్‌ 776 పాయింట్లు జంప్‌

వరుసగా ఐదు సెషన్ల పాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో ఘర్షణలు తాత్కాలికంగా చల్లబడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ...

Read moreDetails

నలుగురు పండితులు – సింహం.. అతి తెలివి తెచ్చిన అనర్థం

ఒకానొక గ్రామంలో నలుగురు మంచి స్నేహితులు ఉండేవారు. వారిలో ముగ్గురు వేదాలు, శాస్త్రాలు బాగా చదువుకున్న పండితులు. అయితే వారికి లోకజ్ఞానం, సమయస్ఫూర్తి మాత్రం తక్కువ. నాలుగో ...

Read moreDetails

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 2218 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎయిమ్స్‌ సహా పలు ప్రముఖ జాతీయ వైద్య సంస్థల్లో నర్సింగ్‌ ఆఫీసర్‌గా పనిచేసేందుకు అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం ...

Read moreDetails

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు నిపుణుల సూచనలు

వానాకాలం ప్రారంభమైందంటే వాతావరణంలో మార్పులతో పాటు పలు ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వైరల్‌ జ్వరాలు, జలుబు, దగ్గు, జీర్ణ సంబంధిత సమస్యలు ...

Read moreDetails

అసోంలో వరదల ఉద్ధృతి.. పెరుగుతున్న మృతుల సంఖ్య

అసోంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరద నీరు భారీగా చేరడంతో వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ ...

Read moreDetails

వారాహి ఆగమనం.. ప్రీరిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్‌?

వారాహి ఆగమనం.. ప్రీరిలీజ్‌కు ముఖ్య అతిథిగా పవన్‌..!హీరో సుమంత్‌ ప్రధాన పాత్రలో, సంతోష్‌ జాగర్లమూడి కీలక పాత్రలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. ఈ ...

Read moreDetails

పెట్టుబడి పేరుతో భారీ మోసం.. ప్లేస్టోర్‌లోని యాప్‌పై బాధితుడి ఫిర్యాదు

గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉన్న నకిలీ పెట్టుబడి యాప్‌ను నమ్మి ఓ ఉద్యోగి రూ.7.95 లక్షలు నష్టపోయిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఈ వ్యవహారంపై బాధితుడి ఫిర్యాదు మేరకు ...

Read moreDetails

పేపర్‌ లీక్‌ చేస్తే కఠిన శిక్షలు.. లోక్‌సభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లు

పేపర్‌ లీకేజీకి పాల్పడే వ్యక్తులు, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే ముఠాలపై కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 2024 నాటి ప్రవేశ ...

Read moreDetails

పిల్లలు అర్ధాకలితో బడికి వెళ్లకూడదు.. అల్పాహార పథకం: భట్టి విక్రమార్క

పిల్లలు అర్ధాకలితో పాఠశాలలకు వెళ్లకూడదనే ఉద్దేశంతో అల్పాహార పథకాన్ని ప్రారంభించామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో పర్యటించిన ఆయన మార్కెట్‌ యార్డులో ...

Read moreDetails

ఆకివీడు రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వ స్థలంలో ఆలయ నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ...

Read moreDetails

విజయవాడలోనే వైభవ్‌ ప్రతిభ వెలుగులోకి వచ్చింది.. లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ప్రతిభను బీసీసీఐ తొలిసారిగా విజయవాడలోనే గుర్తించిందని మాజీ క్రికెటర్‌, భారత జట్టు మాజీ కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తెలిపారు. 2024 అండర్‌-19 ...

Read moreDetails

మారుతీ సీఎన్‌జీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌.. భారీ అమ్మకాల లక్ష్యం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9 లక్షల సీఎన్‌జీ వాహనాలను విక్రయించాలని మారుతీ సుజుకీ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో 7 లక్షల సీఎన్‌జీ వాహనాలను ...

Read moreDetails

ఐదు రోజుల నష్టాలకు బ్రేక్‌.. లాభాల బాటలో సెన్సెక్స్‌, నిఫ్టీ

వరుసగా ఐదు సెషన్ల పాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ...

Read moreDetails

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులు మృతి

తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా శివకాశి సమీపంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సెంగమలపట్టి ప్రాంతంలో వ్యవసాయ భూమిలో షెడ్‌ ఏర్పాటు ...

Read moreDetails

సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం తర్వాత భూమికి తిరిగొచ్చిన వ్యోమగాములు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో సుమారు 8 నెలల పాటు గడిపిన అమెరికా, రష్యా వ్యోమగాములు ఆదివారం విజయవంతంగా భూమికి తిరిగి చేరుకున్నారు. నాసాకు చెందిన క్రిస్‌ ...

Read moreDetails

రక్షణ రంగంలో భారత్‌ దూసుకెళ్తోంది: ప్రధాని మోదీ

భారత్‌ రక్షణ, అంతరిక్ష రంగాల్లో స్వదేశీ సాంకేతికతతో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీతో పాటు వాటి ఎగుమతులు, ...

Read moreDetails

వాయుగుండం ప్రభావం.. తెలంగాణలో విస్తారంగా వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారడంతో తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు ...

Read moreDetails

బాలకృష్ణకు శస్త్రచికిత్స.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం చంద్రబాబు

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఇటీవల ...

Read moreDetails

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శంకరపట్నం మండలంలోని పలు దేవాలయాల్లో శనివారం భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని ...

Read moreDetails

మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

మారుతీ సుజుకీ ఇండియా తన ప్రముఖ ఎస్‌యూవీ మోడల్‌ బ్రెజాలో కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.7.4 లక్షలుగా నిర్ణయించింది. కొత్త ఇంజిన్‌, ...

Read moreDetails

కళ్లలో మంట.. పొడిబారుతోందా? కారణాలు ఇవే!

ఎండాకాలంలోనే కళ్ల పొడిబారడం ఎక్కువగా ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ వాతావరణంతో సంబంధం లేకుండానే డ్రై ఐ సమస్య కొందరిని ఇబ్బంది పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. కన్నీళ్లు ...

Read moreDetails

కష్టాల నుంచి కామన్వెల్త్‌ పోడియం వరకు.. ఝండూ కుమార్‌ విజయగాథ

కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో భారత్‌ పతకాల ఖాతా తెరిచింది. గ్లాస్గోలో జరిగిన హెవీవెయిట్‌ పారా పవర్‌లిఫ్టింగ్‌ ఫైనల్లో భారత పారా అథ్లెట్‌ ఝండూ కుమార్‌ కాంస్య పతకం ...

Read moreDetails

ఐదో రోజూ నష్టాల్లో మార్కెట్లు.. 5 రోజుల్లో సెన్సెక్స్‌కు 2,092 పాయింట్ల నష్టం

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, పెరిగిన ముడిచమురు ధరలు, అమెరికా తాజా వాణిజ్య సుంకాలపై నెలకొన్న ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ...

Read moreDetails

భారత్‌కు స్వల్ప ఊరట.. 12.5% బదులు 10% సుంకం

భారత ఉత్పత్తులపై అమెరికా 10% టారిఫ్‌ విధించింది. వెట్టిచాకిరీ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను అడ్డుకోవడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణల నేపథ్యంలో అమెరికా ఈ ...

Read moreDetails

కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న యువకుడు.. చివరికి దారుణ హత్య

నిర్మల్‌ జిల్లాలో వెలుగుచూసిన యువకుడి హత్య కేసు సంచలనంగా మారింది. కుటుంబ సంబంధాల హద్దులను దాటి ఏర్పడిన అనైతిక బంధం చివరకు దారుణ హత్యకు దారితీసినట్లు పోలీసులు ...

Read moreDetails

హెచ్‌-1బీ వీసా ఫీజుపై ట్రంప్‌కు మరో షాక్‌

విదేశీ నిపుణులకు మంజూరు చేసే హెచ్‌-1బీ వీసాలపై భారీగా పెంచిన ఫీజు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. లక్ష డాలర్ల ...

Read moreDetails

30 కోట్ల వ్యూస్‌తో మోదీ వీడియో సరికొత్త రికార్డు

నీట్‌ 2026 ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. జెన్‌-జీ శైలిలో యువతతో ...

Read moreDetails

పని ప్రదేశాలకు దగ్గర్లోనే ఇందిరమ్మ ఇళ్లు: సీఎం రేవంత్‌రెడ్డి

పేదలకు ఇళ్లు కల్పించడంతో పాటు వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జనావాసాలకు, పని ప్రదేశాలకు దూరంగా ఇళ్లను ...

Read moreDetails

ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌.. ఈఎస్‌ఐసీలో 40 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పలు సంస్థలు కొత్త అవకాశాలను అందిస్తున్నాయి. ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) గ్వాలియర్‌లో స్పెషలిస్ట్‌, సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి ...

Read moreDetails

పూరీలో జగన్నాథుడి బహుడా యాత్ర.. భక్తజన సంద్రంగా మారిన పూరీ

పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథస్వామి రథోత్సవం భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం బహుడా యాత్ర వైభవోపేతంగా జరిగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ, సుదర్శన చక్రాల తిరుగు ...

Read moreDetails

పేలాల పిండి.. పండుగ ప్రసాదమే కాదు, ఆరోగ్యానికి వరం!

ఆషాఢ శుద్ధ ఏకాదశిని తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశిగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించి ఉపవాసం ఉండటం ఆనవాయితీ. అదే సమయంలో జొన్న, మొక్కజొన్న ...

Read moreDetails
Page 1 of 19 1 2 19

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News