Tag: Siddipet

ఎర్రవల్లిలో భూముల సర్వే.. రెండోరోజూ కొనసాగుతున్న అధికారుల పరిశీలన

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ పరిసరాల్లోని భూములపై అధికారుల సర్వే రెండోరోజూ కొనసాగుతోంది. ప్రభుత్వ భూముల వివరాలను గుర్తించి నమోదు చేసే ప్రక్రియలో ...

Read moreDetails

ప్రజ్ఞాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. కిందపడిన భారీ గణేశ్‌ విగ్రహం

వినాయక ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ఠించేందుకు భారీ విగ్రహాన్ని లారీలో తరలిస్తుండగా ప్రజ్ఞాపూర్‌ రింగ్‌రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఫ్లైఓవర్‌పై లారీని ఆపిన సమయంలో వెనుక ...

Read moreDetails

హుస్నాబాద్‌ను విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడమే ...

Read moreDetails

సంజీవరాయనికొండపై వెలసిన హనుమంతుడు.. భక్తులకు కొండంత నమ్మకం

600 అడుగుల ఎత్తులో ఆంజనేయుడి కొలువు.. భక్తుల కొంగుబంగారం: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామ సమీపంలోని సంజీవరాయనికొండ ఆధ్యాత్మికంగా ప్రత్యేకతను సంతరించుకుంది. సముద్రమట్టానికి కాకుండా ...

Read moreDetails

బావిలోకి కారు.. ఒకే కుటుంబంలో నలుగురి దుర్మరణం

సిద్దిపేట జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బంధువు దశదినకర్మకు హాజరై తిరిగి ఇంటికి వస్తున్న కుటుంబాన్ని ప్రమాదం బలిగొంది. దుబ్బాక మండలం అప్పన్నపల్లి శివారులో ...

Read moreDetails

రిటైర్మెంట్‌ వేళ విషాదం.. రోకలిబండతో భర్తపై దాడి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్‌ డబ్బులు, ఆస్తి విషయంలో జరిగిన వివాదం చివరకు భర్త హత్యకు దారితీసింది. హనుమాన్‌ నగర్‌లో ఓ ...

Read moreDetails

గేమింగ్ వ్యసనం.. అప్పులు.. చివరికి ప్రాణాలు తీసుకున్న సీఏ

సిద్దిపేటలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యసనం మరో కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసై భారీ అప్పులు చేసిన ఓ యువ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ చివరకు ...

Read moreDetails

మూసివేత అంచు నుంచి మోడల్‌ స్కూల్‌గా.. అంగడికిష్టాపూర్‌ బడి సక్సెస్‌ స్టోరీ

సరైన మార్పులు, వినూత్న బోధనా పద్ధతులు అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా నిలవగలవని సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం అంగడికిష్టాపూర్‌ పాఠశాల ...

Read moreDetails

ల్యాండ్‌ కన్వర్షన్‌కు లంచం.. రూ.70 వేలతో తహసీల్దార్‌ ఏసీబీకి చిక్కారు

వ్యవసాయ భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించేందుకు అనుమతి (ల్యాండ్‌ కన్వర్షన్‌) మంజూరు చేయాలంటే లంచం డిమాండ్‌ చేసిన ఓ తహసీల్దార్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు ...

Read moreDetails

సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు

సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన ...

Read moreDetails

రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్‌రావు

రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే వేలాది మంది రైతులతో కలిసి సిద్దిపేట కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని మాజీ మంత్రి T. Harish Rao ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ...

Read moreDetails

హుస్నాబాద్‌లో హార్ట్‌ షేప్ గ్లాస్ బ్రిడ్జి ఆకర్షణ

Telanganaలో తొలి గ్లాస్ బ్రిడ్జి Husnabadలో సిద్ధమవుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కాకతీయుల కాలం నాటి ఎల్లమ్మ చెరువు సుందరీకరణలో భాగంగా ఈ ప్రత్యేక గాజు ...

Read moreDetails

జిల్లాకో సమస్యపై పోరాటానికి సిద్ధమవ్వాలి: కేసీఆర్

రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక్కో ప్రధాన సమస్య నెలకొని ఉందని, వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి పార్టీ శ్రేణులు ఉద్యమాలకు సిద్ధం కావాలని భారాస అధినేత కేసీఆర్ పార్టీ ...

Read moreDetails

సిద్దిపేట స్టార్టప్‌ కమ్యూనిటీ.. యువతకు కొత్త దిశ చూపిస్తున్న వేదిక

యువతలో ఉన్న ఆలోచనలకు దిశానిర్దేశం చేసి వాటిని వ్యాపారాలుగా మార్చే లక్ష్యంతో సిద్దిపేటలో ‘స్టార్టప్‌ కమ్యూనిటీ’ ఏర్పాటు చేయబడింది. స్థానికంగా కెరీర్‌ సర్వీసెస్‌ నిర్వహిస్తున్న రామిని మధు, ...

Read moreDetails

ఈత సరదా ప్రాణాంతకం.. ముగ్గురు యువకుల మృతితో గ్రామంలో శోకచాయలు

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామంలో హల్దీవాగులో జరిగిన ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నర్సాపూర్‌కు చెందిన ముగ్గురు యువకులు ప్రశాంత్ (27), వికాస్ ...

Read moreDetails

ఈనెల 22 నుంచి రైతు భరోసా నిధుల విడుదల

రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ఈనెల 22 నుంచి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఉప ...

Read moreDetails

సిద్ధిపేట: పదవులు, ఫామ్‌హౌస్‌లు కాదు.. ఆత్మగౌరవమే ముఖ్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

సిద్ధిపేట టౌన్: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్థానాలను, ఫామ్‌హౌస్‌లను కాదు, ఆత్మగౌరవం ముఖ్యమని తెలిపారు. పేద, బలహీన ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News