Tag: Telangana

భూ భారతికి ‘మస్కా’: లేని భూమికి పట్టా.. సూర్యాపేటలో రూ. కోట్ల భూదందా!

సూర్యాపేట జిల్లా కేంద్రం శివారులో రూ.కోట్ల విలువైన నాలా భూమికి అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడం సంచలనం రేపుతోంది. క్షేత్రస్థాయిలో అసలు వ్యవసాయ భూమే లేకున్నా, ...

Read moreDetails

మైసూరులో విషాదం: పూజకు ఉంచిన మందార పువ్వు మింగి ఊపిరి అందక పసిబాలుడి దుర్మరణం.

కళ్లముందే ఆడుకుంటున్న పసికందు.. ఒక్క క్షణం పాపపు అజాగ్రత్త వల్ల అనంత వాయువుల్లో కలిసిపోయాడు. ఆటవస్తువనుకుని నోట్లో పెట్టుకున్న ఓ మందార పువ్వు కాండం, ఆరు నెలల ...

Read moreDetails

కల్తీ మాఫియాపై ‘ఈగల్’ పంజా..దక్షిణాది ఉనికిపై రేవంత్ సమరశంఖం!

తెలంగాణలో ప్రజా పాలనను మరో మెట్టు ఎక్కించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు ప్రకటించారు. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా 'హైడ్రా' తరహాలోనే ఆహార కల్తీపై ...

Read moreDetails

ఆర్‌బీఐ వద్ద తెలంగాణ ఖజానా ఖాళీ: రూ. 1.38 కోట్ల కనీస నిల్వ కూడా లేని దుస్థితి

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్ట దశలో ఉందనే విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదిక తేటతెల్లం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన ...

Read moreDetails

బకాయిల వేటలో బడా ఆస్తులు: జయలలిత భవనాన్ని జప్తు చేసిన భాగ్యనగర అధికారులు!

భాగ్యనగరంలో ఆస్తి పన్ను వసూళ్లపై దృష్టి సారించిన జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జె. జయలలితకు చెందిన శ్రీనగర్ ...

Read moreDetails

వైరల్ అవుతున్న అత్తాపూర్ స్టంట్స్: యువకులకు డీసీపీ శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌన్సెలింగ్!

హైదరాబాద్‌ అత్తాపూర్‌ పరిధిలో యువకుల వాహన ప్రవర్తన పోలీసులను షాక్‌లో ఉంచింది. ప్రధాన రహదారిపై ఇద్దరు యువకులు బైక్‌పై ప్రమాదకరమైన స్టంట్స్ ,వన్‌ వీల్ విన్యాసాలను చూపిస్తూ ...

Read moreDetails

“అమ్మకు అక్షరమాల”లో ఆదిలాబాద్ వయోజనుల ధైర్యం మంత్రముగ్ధం

ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కలగూడ కాలనీకి చెందిన మద్దికుంట్ల గంగమ్మ (59) మరియు సంగర్తి కళ (53) వయసులో కూడా పరీక్ష రాస్తూ ప్రతిభ చూపించారు. ఈ వయసులో ...

Read moreDetails

శాసనబజెట్ క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు: ఎమ్మెల్యేలు మాంత్రిక ప్రదర్శనతో ఆకట్టుకున్నారు

బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రవీంద్రభారతిలో ఆదివారం సాయంత్రం జరిగిన నృత్యాలు, ...

Read moreDetails

శాసన మండలిలో ఉత్కంఠ: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు సస్పెండ్‌ అయ్యారు

శాసన మండలిలో బీఆర్‌ఎస్‌ సభ్యులు రాఘవ్ కన్‌స్ట్రక్షన్స్ సంబంధిత అక్రమ మైనింగ్‌ వివాదంపై ఆందోళనకు దిగారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిను బర్తరఫ్‌ చేయాలని నినాదాలు చేశారు. ఛైర్మన్‌ పాదం వద్దకు వచ్చి ...

Read moreDetails

హైదరాబాద్ అభివృద్ధికి రూ.15 వేల కోట్లు: మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటన!!

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, హైదరాబాద్‌ను అందరి సహకారంతో అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి, మౌలిక సదుపాయాలను పెంచడానికి ప్రభుత్వం ...

Read moreDetails

ఉత్తరాది సీట్ల పెంపు..దక్షిణాది అవసరం తగ్గుతుందా?

దేశంలో ఎంపీ సీట్లను 50 శాతం పెంచే ప్రణాళిక దక్షిణ భారత రాష్ట్రాలపై అన్యాయం కలిగించవచ్చని, ఈ పెంపుతో ఉత్తరాది నాలుగు రాష్ట్రాల సీట్లతోనే కేంద్రంలో ఆధిపత్యం ...

Read moreDetails

2 లక్షల పెన్షన్లే సరిపోతాయా? – భట్టి ప్రకటనపై బీఆర్ఎస్ ప్రశ్నలు

ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ...

Read moreDetails

హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ…ఇంధన కొరత లేదు!

హైదరాబాద్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కోసం వాహనదారుల రద్దీ కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వాహనదారులు గంటల తరబడి వేచి క్యూలైన్‌లో నిలబడుతున్నారు. అధికారులు చెబుతున్నారా, రద్దీ కారణం తప్పుడు ...

Read moreDetails

ఇంధన సరఫరాలో అంతరాయం లేదు…పౌరసరఫరాల శాఖ స్పష్టం!!

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని తెలంగాణ పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ప్రజలు భయాందోళనకు గురికావద్దని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ...

Read moreDetails

ఏపీ ఇసుక కేసుల విచారణలో జాప్యం వద్దు…సుప్రీంకోర్టు ఆదేశం!!

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇసుక అక్రమ తవ్వకాలపై హైకోర్టులో పెండింగ్‌ కేసుల విచారణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో ...

Read moreDetails

కేటీఆర్ నేతృత్వంలోని TRS ఎమ్మెల్యేలు ప్రైవేట్ మెంబర్ బిల్ పత్రాలు సమర్పించారు

భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కోరారు. ...

Read moreDetails

తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ శాసనసభలో ప్రభుత్వ చర్యలపై తీవ్ర విమర్శ

శాసనసభలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తుంటే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో సభ్యుల స్థానం, వారి భవిష్యత్తు, వ్యవహారాల ప్రాముఖ్యతపై సానుకూల ...

Read moreDetails

తెలంగాణ-ఫిలిప్పీన్స్ బియ్యం ఎగుమతులపై అసెంబ్లీ వాగ్వాదం

సోమవారం తెలంగాణ అసెంబ్లీలో ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతుల కేసును సంబంధించిన ప్రశ్నోత్తరాల సమయంలో భారాస్ సభ్యులు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కమలాకర్‌లు ప్రశ్నలు విసిరారు. పౌరసరఫరాలశాఖ మంత్రి ...

Read moreDetails

కేటీఆర్ ఫార్ములా ఈ-కార్ కేసులో ACB చార్జిషీట్‌లో అభియోగాలు

రాష్ట్రంలో వివాదాస్పదంగా నిలిచిన ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు సంబంధించి ఏసీబీ అధికారులు సోమవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ముఖ్యంగా ఈ ...

Read moreDetails

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్–బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.

నల్గొండ జిల్లా చండూరు ప్రాంతంలో కాంగ్రెస్ మరియు బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చిన్నపాటి వాగ్వాదంతో ప్రారంభమైన ఈ వివాదం ...

Read moreDetails

జగిత్యాలలో మొక్కజొన్న రైతుల ఆందోళన

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మొక్కజొన్న రైతులు భారీగా ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున చేరుకుని తమ ...

Read moreDetails

ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ముందు వినియోగదారుల ఆందోళన.

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలో గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆలస్యమవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ముందు ఉదయం నుంచే ...

Read moreDetails

నార్సింగిలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం

నార్సింగి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన నగరాన్ని కలవరపరిచింది. అమాయకంగా ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను లక్ష్యంగా చేసుకున్న నిందితుడు చాక్లెట్ ఇస్తానని చెప్పి తన వెంట ...

Read moreDetails

తెలంగాణలో ఆరు రోజులపాటు వర్షాలు – వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఆరు రోజులపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ మధ్య ...

Read moreDetails

అమెరికాలో వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

అమెరికాలో వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ (40) ఆకస్మికంగా మృతిచెందడం కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్ర విషాదంలో ముంచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ...

Read moreDetails

పరీక్షల సందడి మొదలు.. రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం

తెలంగాణలో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు నుంచే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. పరీక్షలు ఉదయం ...

Read moreDetails

అర్ధరాత్రి విషాదం..నాగ్‌పూర్‌ వెళ్తున్న బస్సు బోల్తా!

నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలంలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. గన్నారం సమీపంలోని జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు అదుపు ...

Read moreDetails

45°C దాటిన ఉష్ణోగ్రతలు … హీట్‌వేవ్ అలర్ట్ జారీ

దేశవ్యాప్తంగా ఈసారి వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ...

Read moreDetails

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఫోన్‌పే ట్రాన్సిట్ కార్డ్ అందుబాటులోకి!!

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికుల కోసం ఫిన్‌టెక్‌ రంగంలో ప్రముఖ సంస్థ ఫోన్‌పే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నగదు లేదా మొబైల్‌ ఇంటర్నెట్‌పై ఆధారపడకుండా చెల్లింపులు చేయడానికి ...

Read moreDetails

తెలంగాణలో మూడో డిస్కమ్‌.. టీజీఆర్‌పీడీసీఎల్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మూడో డిస్కమ్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో ...

Read moreDetails

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య!!

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో జరిగింది. ...

Read moreDetails

మెగా ఇంటి కోడలిపై ఆన్‌లైన్ వేధింపులు.. సైబర్‌క్రైమ్‌లో కేసు నమోదు!!

సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై నటి లావణ్య త్రిపాఠి కొణిదెల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను మరియు తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా ...

Read moreDetails

అమ్మాయి డిగ్రీ సాధిస్తే… ఇంటి ముందు నేమ్‌ప్లేట్

హర్యానాలోని ఒక గ్రామం బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ గ్రామంలో ఒక అమ్మాయి డిగ్రీ పూర్తి చేస్తే ఆమె ...

Read moreDetails

అల్‌ఖర్జ్ ఘటన.. మృతుల్లో భారతీయులు లేరని ఎంబసీ స్పష్టత

సౌదీ అరేబియాలోని అల్‌ఖర్జ్‌ ప్రాంతంలో జరిగిన ప్రొజెక్టైల్‌ దాడి ఘటనపై స్పష్టత లభించింది. మొదట ఈ ఘటనలో ఒక భారతీయుడు మృతి చెందాడనే వార్తలు సోషల్‌ మీడియాలో ...

Read moreDetails

మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: సీఎం రేవంత్ రెడ్డి

మహిళల భద్రత మరియు సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ...

Read moreDetails

సినీ ప్రపంచానికి సత్కారం.. గద్దర్ అవార్డులు 2025 ప్రకటింపు!!

తెలుగు సినీ రంగంలో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులను సత్కరించే గద్దర్ అవార్డులు–2025 జాబితాను ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈసారి అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ ...

Read moreDetails

మత్తులో మళ్లీ మహానగరం.. వారం రోజుల్లో వరుసగా డ్రగ్స్ కేసులు!!

హైదరాబాద్ మహానగరంలో మాదకద్రవ్యాల దందా మళ్లీ చురుకుగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో వరుసగా డ్రగ్స్ కేసులు వెలుగులోకి రావడం ...

Read moreDetails

ఇరాన్ నావికులను తిరిగి పంపొద్దు… అమెరికా సూచన

ఇరాన్‌కు చెందిన ఐరిస్ దేనా-75 యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి దాడి చేసి ముంచేసిన ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఇరాన్ నావికులను ...

Read moreDetails

ఒకే స్థలానికి రెండు రిజిస్ట్రేషన్లు.. రాజేంద్రనగర్‌లో భూవివాదం..!

రాజధాని శివార్లలో భూముల విలువలు పెరుగుతున్న కొద్దీ స్థలాలపై వివాదాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పాత వెంచర్లలో డబుల్‌ రిజిస్ట్రేషన్లు, తప్పుడు డాక్యుమెంట్లు, సర్వే నంబర్ల మార్పులు ...

Read moreDetails

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం..!!

రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ పేరుతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం ...

Read moreDetails

భయంతో పెట్రోల్–డీజిల్ కొనుగోలు… వేల లీటర్లు నిల్వ చేయడం సరైందా?

ఇంధన కొరత వస్తుందేమో అన్న ఆందోళనతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పెట్రోల్, డీజిల్‌ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. కొందరు అయితే వేల లీటర్ల వరకు ...

Read moreDetails

ఆర్టీసీ డ్రైవర్ పట్ల ప్రయాణికుల దురుసు ప్రవర్తన

ఆర్టీసీ డ్రైవర్లు ఎదుర్కొనే పని ఒత్తిడి, సమయ పరిమితులను ప్రతిబింబించే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంటల తరబడి బస్సు నడిపిన ఓ ...

Read moreDetails

తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్‌ అభ్యర్థులు.. సింఘ్వీ, నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు

తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ తరఫున అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించిన కాంగ్రెస్‌, ...

Read moreDetails

టెండూల్కర్ కుటుంబ వేడుకలో నారా దంపతుల సందడి

ముంబైలో ఘనంగా నిర్వహించిన అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుక దేశవ్యాప్తంగా ప్రముఖుల సందడితో ప్రత్యేకంగా నిలిచింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుమారుడి పెళ్లిని ఎంతో ...

Read moreDetails

బంజారాహిల్స్‌లో కల్తీ నెయ్యి తయారీ బండారం బయటపడింది

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఉన్న ప్రైడ్ డెయిరీపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ (గోల్కొండ టీమ్) మరియు మసాబ్‌ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ...

Read moreDetails

సచిన్ కుమారుడి పెళ్లికి ధోనీ… చెన్నై క్యాంప్‌కు తాత్కాలిక విరామం

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) క్యాంప్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తాత్కాలికంగా బయటకు వెళ్లారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహానికి ...

Read moreDetails

యూరియా కోసం రైతుల ఆవేదన… నాగర్‌కర్నూల్‌లో ఎరువుల కోసం తిప్పలు

నాగర్‌కర్నూల్ జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్వకుర్తి ప్రాంతంలోని ఫర్టిలైజర్ దుకాణాల వద్ద ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి తిరుగుతున్న పరిస్థితి ...

Read moreDetails

మార్చి 19న థియేటర్లలో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’.. అధికారిక ప్రకటన

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ...

Read moreDetails

యుద్ధ భయాల మధ్య – స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్.

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని రోజులుగా భారీ ఒత్తిడిని ఎదుర్కొన్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఇటీవల వరుస నష్టాల అనంతరం ...

Read moreDetails
Page 8 of 15 1 7 8 9 15

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News