Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

ఇంటి ముంగిటకు రాబోతున్న కారవాన్‌ – పర్యాటకుల కోసం కొత్త సదుపాయం

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కొత్త ముందడుగు! త్వరలో రాష్ట్రంలో పర్యాటక కారవాన్‌లు ప్రారంభం కానున్నాయి. ముఖ్య ప్రత్యేకత ఏమిటంటే, ఈ వాహనాలు పర్యాటకులను...

Read moreDetails

విజయవాడలో ఇవాళ స్వచ్ఛతా అవార్డుల ప్రదానోత్సవం

స్వచ్ఛతా అవార్డులు ప్రదానం చేయనున్న సీఎం చంద్రబాబు – మొత్తం 21 కేటగిరీల్లో పురస్కారాలు అందజేయనున్న చంద్రబాబు – ఉత్తమ పనితీరు కనబర్చిన సంస్థలు, ప్రభుత్వ శాఖలకు...

Read moreDetails

వర్షాకాలం లో వేడివేడిగా పునుగులు తినాలనిపిస్తుందా? అయితే, బయటకు వెళ్లకుండా ఇంట్లో ఇలా చేయండి, రుచి సూపర్‌గా ఉంటుంది.

కావలసిన పదార్థాలు: ఇడ్లీ పిండి – 1 కప్పు మైదా – ¼ కప్పు ఉప్పు – తగినంత వంట సోడా – ¼ టీస్పూన్ వెల్లుల్లి...

Read moreDetails

తిరుపతిలో వ్యవసాయ కళాశాలకు బాంబ్ బెదిరింపు – పోలీసులు అప్రమత్తం

తిరుపతి: తిరుపతిలోని వ్యవసాయ కళాశాలకు మరోసారి బాంబ్ బెదిరింపు లభించింది. రిస్క్‌గా ఆర్డీఎక్స్ పేలికలతో పేలుస్తామని పేర్కొన్న బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. సందర్భంగా,...

Read moreDetails

అయినవిల్లి వైసీపీలో రెండు వర్గాల ఘర్షణ – నాయకుల మధ్య పరస్పర ఆరోపణలు

అయినవిల్లి: స్థానిక వైసీపీలోని రెండు వర్గాల మధ్య పరస్పర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమావేశంలో కొందరు నాయకుల తీరును ఎండగట్టిన ఇతరులు, వర్గాల మధ్య ఆరోపణలు, విమర్శలు...

Read moreDetails

ముంబైకు మంత్రి నారా లోకేష్ – ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల లక్ష్యంతో పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటనలో భాగంగా, రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు, ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు కృషి చేస్తున్నారు. ఈ...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

06-10-2025 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శన కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండగా ఉన్నాయి. శిలా తోరణం వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. ప్రత్యేక...

Read moreDetails

గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు పైడితల్లి అమ్మవారికి పట్టువస్త్రాలర్పణ చేశారు

విజయనగరం: విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు పట్టువస్త్రాలు సమర్పించారు. సతీమణి...

Read moreDetails

తిరుమల తరహాలోనే శ్రీశైలం అభివృద్ధి ప్రణాళిక

ప్రతి ఏడాది పెరుగుతున్న భక్తుల సౌకర్యాలను మరింతగా అందించడానికి 2,000 హెక్టార్ల అటవీ భూముల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పిస్తూ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్‌లో క్షిపణుల ఉత్పత్తి

దొనకొండలో బీడీఎల్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రూ.1,200 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు ఏప్రిల్‌లో మొదలు 2028 సెప్టెంబరులో ఉత్పత్తి ఆరంభం 1,600 మందికి...

Read moreDetails

VJA–HYD హైవేపై రెండో రోజూ వరుసగా ట్రాఫిక్ స్తంభన తీవ్రంగా కనిపించింది.

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వరుసగా రెండో రోజూ భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు సుమారు 4 కిలోమీటర్ల...

Read moreDetails

మా ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పటికీ రావు: ‘ఆటో డ్రైవర్ల సేవ’లో చంద్రబాబు

విజయవాడ: చెప్పిన రోజు చెప్పిన పని చేసే ప్రభుత్వం ఇదే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని...

Read moreDetails

ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమానికి కలెక్టివ్ ఉత్సాహం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో ప్రతీ ఆటో డ్రైవర్‌కు రూ....

Read moreDetails

పెళ్లి ఊరిలో… తాళి పోలిమేరలో…

విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో ఆర్యవైశ్య కుటుంబాల వందేళ్ల పాత ఆచారం ఇంకా కొనసాగుతోంది. వీరి పెళ్లిళ్లు ఎక్కువగా ఊర్లోనే జరుగుతాయి, కానీ ముఖ్యమైన మంగళసూత్రం కట్టడం...

Read moreDetails

వరదలో పడ్డ ఆర్టీసీ బస్సును జేసీబీ సహాయంతో బయటకు తీయడం

అండర్‌పాస్‌లో వరద నీరు నిలిచింది, దీనిలో శ్రీకాకుళం–తాడివలస మధ్య ప్రయాణిస్తున్న ఒక ఆర్టీసీ బస్సు చిక్కుకుందని సమాచారం. బస్సు ఇంజిన్‌ స్టార్ట్ అవ్వకపోవడంతో, జేసీబీ సాయంతో బస్సును...

Read moreDetails

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే...

Read moreDetails

శ్రీకాకుళం వరదలు:

వంశధార నదికి పెరిగిన వరద ఉధృతి - ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో నిలిచిపోయిన రాకపోకలు - లక్ష క్యూసెక్కులకు చేరుకున్న వరద - నివగాం-మతల గ్రామాల మధ్య నిలిచిపోయిన...

Read moreDetails

ప్రాణం కంటే ఏదీ గొప్ప కాదు!

ఉత్తరాంధ్రకు 'జల' గండం: ప్రభుత్వ పటిష్ట చర్యలతో క్షేమం! బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలపై భారీ వర్షాల రూపంలో విరుచుకుపడినా, ముఖ్యమంత్రి శ్రీ ఎన్....

Read moreDetails

దుర్గామాత నిమజ్జనంలో అపశ్రుతి.. 10మంది మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: దసరా పండుగ (Dasara Festival) వేళ మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దుర్గామాత నిమజ్జనంలో ప్రమాదం జరిగి పది మంది భక్తులు...

Read moreDetails

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

పాయకరావుపేట: ఎన్ని ఆటంకాలు ఎదురైనా మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ ఉద్యోగాలను మంత్రి నారా లోకేశ్‌ భర్తీ చేశారని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కొత్తగా...

Read moreDetails

తెనాలిలో పెళ్లి వేడుకలో చోరీ.. ఐఆర్‌ఎస్‌ అధికారి బ్యాగ్‌ ఎత్తుకెళ్లిన దొంగలు

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన పెళ్లి వేడుకలో చోరీ జరిగింది. తెలంగాణకు చెందిన ఓ ఐఆర్‌ఎస్‌ అధికారి గురువారం రాత్రి చెంచుపేటలోని ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో...

Read moreDetails

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన - సాంగ్టో సెంట్రల్ పార్కును సందర్శించిన మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు - సాంగ్టో స్మార్ట్ సినీ...

Read moreDetails

విజయదశమి: విశ్వకారిణి.. విజయరూపిణి!

పరమాత్మని శక్తి స్వరూపిణిగా, జగజ్జననిగా భావిస్తూ పూజించే పరమోత్కృష్ట పండుగే విజయదశమి. ఘోర పాపాలకు పాల్పడిన మహిషాసురాది రాక్షసులను జగన్మాత సంహరించిన శుభసందర్భమిది. పరతత్వాన్ని పురుషరూపంలో, స్త్రీరూపంలో,...

Read moreDetails

రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

విజయవాడ: దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రాజరాజేశ్వరిదేవిగా దర్శనం ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు, భవానీ దీక్షాపరులు పోటెత్తారు. కొండపై భక్తులకు...

Read moreDetails

దేశంలోనే పెద్ద ఫిషింగ్‌ హార్బర్‌గా జువ్వలదిన్నె

బిట్రగుంట, న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దేశంలోనే అతిపెద్దదిగా రూపుదిద్దుకోబోతోందని మత్స్య, వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన...

Read moreDetails

బాధితులకు చంద్రబాబు భరోసా

విజయనగరం: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామానికి చెందిన పొట్నూరు అప్పలరాజు 2014 నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఆయన...

Read moreDetails

స్త్రీశక్తికి మహిళల జై!

రికార్డు స్థాయిలో ప్రయాణాలుసోమవారాలు,సెలవు రోజుల్లో ఎక్కువ రద్దీఇప్పటికి రూ.350 కోట్ల రాయితీ వినియోగం- అమరావతి రాష్ట్రంలో మహిళలు స్త్రీశక్తి పథకాన్ని ఉత్సాహంతో వినియోగించుకుంటున్నారు. ఐదు రకాల బస్సుల్లో...

Read moreDetails

రాజమహేంద్రవరం-తిరుపతి విమాన సర్వీసు

వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎంపీ పురందేశ్వరి రాజమహేంద్రవరం: సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం నుంచి ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి దసరా పర్వదినాల్లో విమాన సర్వీసును ప్రారంభించడం ఆనందంగా...

Read moreDetails

 రాజరాజేశ్వరిగా దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబాదేవి

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల పదోరోజు బుధవారం శ్రీభ్రమరాంబాదేవి.. రమావాణీ సేవిత రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమిచ్చారు....

Read moreDetails

అపరాలతో అపరాజిత

సృజనాత్మకతకు భక్తిని జోడించి వివిధ రకాల పప్పులు, మసాలా దినుసులతో ఇలా అమ్మవారిని సాక్షాత్కరింపజేశారు. దసరా వేడుకల సందర్భంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి...

Read moreDetails

బాలయోగి చిత్రపటానికి తెదేపా నేతల నివాళులు

దిల్లీ: లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా తెదేపా నేతలు, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, ఎంపీ సానాసతీష్, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌లు ఇక్కడి...

Read moreDetails

ఆదిత్యుడికి కిరణాభిషేకం

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో కొలువైన సూర్యనారాయణస్వామి మూలవిరాట్‌ను బుధవారం సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు తాకాయి. ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి.. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారే...

Read moreDetails

గాంధీజీ అడుగుజాడల్లో నడుద్దాం

అమరావతి: గాంధీ అనుసరించిన శాంతియుత ప్రతిఘటన, సహాయ నిరాకరణ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిగా నిలిచిందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ తెలిపారు. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా...

Read moreDetails

దసరా.. ఇంటింటా వెలుగులు నింపాలి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల శుభాకాంక్షలు

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరికీ...

Read moreDetails

వనరులే ఏపీ బలం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి, మానవ వనరుల బలం ఉంది. ఒకవైపు సుదీర్ఘ సముద్ర తీరం, మరోవైపు విస్తృతమైన జలవనరులు, ఇంకోవైపు నైపుణ్యవంతమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. ఏ...

Read moreDetails

చేస్తున్న మంచి చెబితే ప్రజలు మన వెంటే

వచ్చే ఎన్నికల్లో కూటమి మరింత ఘన విజయం సాధించాలి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌  ఈనాడు, అమరావతి: ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే...

Read moreDetails

లబ్ధి పొందనున్న ఆటో డ్రైవర్లు 2.90 లక్షలు

ఈనాడు, అమరావతి: అక్టోబరు 4న సుమారు 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున కూటమి ప్రభుత్వం అందించబోతోందని తెదేపా ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌...

Read moreDetails

ఏపీలో ఎయిర్‌బస్‌ కేంద్రం నెలకొల్పండి

వాణిజ్య విమానాలు, డిఫెన్స్, స్పేస్, హెలికాప్టర్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎయిర్‌బస్‌ను మంత్రి నారా లోకేశ్‌ ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించారు. రాష్ట్రంలో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు....

Read moreDetails

పూర్వోదయ నిధులు మంజూరు చేయండి

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో ప్రకటించిన పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...

Read moreDetails

రాజమహేంద్రవరం-తిరుపతి విమాన సర్వీసు ప్రారంభం

దిల్లీ: రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి విమాన సర్వీసును పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు (Rammohan Naidu) ప్రారంభించారు. దిల్లీలోని రాజీవ్‌గాంధీ భవన్‌ నుంచి ఎంపీ పురందేశ్వరితో కలిసి...

Read moreDetails

రాష్ట్రంలో కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలు.. ప్రధానికి కృతజ్ఞతలు: సీఎం చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనుండటం శుభ పరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన...

Read moreDetails

15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలిచ్చాం: సీఎం చంద్రబాబు

దత్తి: ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో...

Read moreDetails

 విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు భూసేకరణ.. ఆటంకం కలిగిస్తే ఉపేక్షించం: సీఎం చంద్రబాబు

విశాఖపట్నం: గూగుల్ డేటా సెంటర్ కోసం భూ సేకరణలో రైతులకు తెలీకుండా కోర్టులో తప్పుడు కేసులు ఫైల్ చేసిన ఉదంతంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...

Read moreDetails

బాణసంచా పేలి దంపతుల మృతి

అయినవిల్లి, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో మంగళవారం సాయంత్రం బాణసంచా పేలుడు సంభవించి దంపతులు మరణించారు. దీపావళి పండగ...

Read moreDetails

సూర్యచంద్రులపై మలయప్పస్వామి వైభవం

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్పస్వామి.. సూర్యచంద్రుల వాహనాలను అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరించారు. మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై విహరించిన శ్రీనివాసుడు రాత్రి అమృత...

Read moreDetails

పెద్దల కష్టానికి.. చిన్న ఉపశమనం..!

డైపర్స్‌ అనగానే ఠక్కున పిల్లలు గుర్తుకొస్తారు. అయితే, పెద్దలకూ అడల్ట్‌ డైపర్లున్నాయి. ఆరోగ్య సమస్యలున్నవారు, కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఇవి చాలా అవసరం. అయితే వాటి ఎంపిక,...

Read moreDetails

తిరుమల బ్రహ్మోత్సవాలు.. వైభవంగా రథోత్సవం

తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడికి రథోత్సవం నిర్వహించారు. మహోన్నత రథంపై శ్రీవారు భక్తులకు అభయప్రదానం చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు...

Read moreDetails

కాకినాడ జిల్లాలో దారుణం: బాలిక గొంతుకోసి.. యువకుడి ఆత్మహత్య

సామర్లకోట: కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం పనసపాడులో బాలిక (17)ను హతమార్చి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గొల్లప్రోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక,...

Read moreDetails

జీఎస్టీ సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన: ప్రజలతో మమేకం అవ్వండి.. నేతలకు సీఎం దిశానిర్దేశం

గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందని.. కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. పీక్...

Read moreDetails

59 లక్షల ప్యాకేజీ

గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి గూగుల్‌లో జాక్‌పాట్‌ కొట్టింది. ఏలూరు జిల్లాకు చెందిన దేవకోటి రేణుకా గంగ ఆ దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఏడాదికి రూ....

Read moreDetails
Page 38 of 39 1 37 38 39

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News