Career

గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రమోషన్లపై మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు (స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సచివాలయాల శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఉద్యోగులందరికీ...

Read moreDetails

ఫ్రెషర్లకు కాగ్నిజెంట్ శుభవార్త | 2026లో 25 వేల ఉద్యోగాల భర్తీ

ఐటీ రంగంలో ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొన్న సమయంలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ ఫ్రెషర్లకు శుభవార్త చెప్పింది. 2026 సంవత్సరంలో సుమారు 24 వేల నుంచి 25...

Read moreDetails

బడ్జెట్‌లో లోపాలు చూపించగలరా?: రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ సవాల్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. బడ్జెట్ సమగ్రంగా లేదని రాహుల్ గాంధీ...

Read moreDetails

ఫార్మసీ చదివిన వారికి గుడ్‌న్యూస్‌ | ఏపీలో పశు ఔషధి విక్రయ కేంద్రాలు

బీ.ఫార్మసీ లేదా డీ.ఫార్మసీ చదివిన యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏపీ పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ...

Read moreDetails

హెచ్‑1బీ ఖర్చులకు చెక్‌ | భారత్‌లో గూగుల్‌ భారీ క్యాంపస్‌

అమెరికా హెచ్‑1బీ వీసాలకు సంబంధించిన కొత్త నిబంధనల నేపథ్యంలో టెక్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ఉద్యోగుల నియామకాల్లో పెరిగిన ఖర్చులు, ఆలస్యాలను దృష్టిలో పెట్టుకుని భారత్‌లోనే...

Read moreDetails

దిల్లీ చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌ | కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ దిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర బడ్జెట్ అనంతరం రాష్ట్రానికి లాభదాయకంగా ఉండే అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం...

Read moreDetails

స్టాక్ మార్కెట్‌లో బుల్‌ పరుగులు | మదుపర్ల సంపద ₹12 లక్షల కోట్లు పెరిగింది.

ఇంటర్నెట్ డెస్క్ – చాలా రోజుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్‌పై స్పష్టత రావడంతో దలాల్ స్ట్రీట్‌లో బుల్‌ పరుగులు ప్రారంభమయ్యాయి....

Read moreDetails

ఓటీఆర్ అప్‌డేట్ తప్పనిసరి: టీజీపీఎస్సీ కీలక సంస్కరణ

హైదరాబాద్ – ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసుల కమిషన్ (TSPSC) కీలక సంస్కరణలను అమలు చేస్తోంది....

Read moreDetails

2,500 ఎలక్ట్రిక్‌/సీఎన్‌జీ బస్సుల కొనుగోలు: ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు

ప్రయాణికులకు మరింత మెరుగైన, సురక్షితమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం...

Read moreDetails

ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సొంత క్యాంపస్ కావాలంటూ విద్యార్థుల ఆవేదన

పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో ప్రత్యేక చట్టం ద్వారా RGUKT (ట్రిపుల్ ఐటీ)లను స్థాపించింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా...

Read moreDetails
Page 3 of 6 1 2 3 4 6

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist