US ఓపెన్ బ్యాడ్మింటన్‌లో టాప్ సీడ్‌ను ఓడించిన రౌనక్ చౌహాన్

US ఓపెన్ బ్యాడ్మింటన్‌లో టాప్ సీడ్‌ను ఓడించిన రౌనక్ చౌహాన్

యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత యువ షట్లర్ రౌనక్ చౌహాన్ సంచలన విజయం సాధించాడు. ప్రపంచ ఆరో ర్యాంక్, టాప్ సీడ్ చౌ తియాన్ చెన్ ...

ధ్రువ్ జురెల్ అజేయ సెంచరీతో భారత్-ఎ భారీ స్కోరు

ధ్రువ్ జురెల్ అజేయ సెంచరీతో భారత్-ఎ భారీ స్కోరు

శ్రీలంక-ఎతో జరుగుతున్న తొలి అనధికార టెస్టులో భారత్-ఎ అద్భుత ప్రదర్శన కనబర్చింది. కెప్టెన్ ధ్రువ్ జురెల్ అజేయ సెంచరీతో జట్టును భారీ స్కోరుకు నడిపించాడు. భారత్-ఎ రెండో ...

జపాన్–స్వీడన్ మ్యాచ్ 1-1తో డ్రా

జపాన్–స్వీడన్ మ్యాచ్ 1-1తో డ్రా

గ్రూప్-ఎఫ్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో జపాన్, స్వీడన్ జట్లు 1-1తో డ్రాగా ముగించుకుని నాకౌట్ దశకు అర్హత సాధించాయి. మ్యాచ్ మొత్తం ఇరు జట్లు సమాన స్థాయిలో ...

ఏటీఎఫ్ ధరలు తగ్గితే సర్వీసుల కోతపై పునరాలోచన: ఎయిరిండియా

ఏటీఎఫ్ ధరలు తగ్గితే సర్వీసుల కోతపై పునరాలోచన: ఎయిరిండియా

ముడిచమురు ధరలకు అనుగుణంగా విమాన ఇంధన (ATF) ధరలు భారీగా పెరగడంతో పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ...

హైదరాబాద్‌లో టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రం ఆవిష్కరణ

హైదరాబాద్‌లో టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రం ఆవిష్కరణ

తెలంగాణలో తొలి హైస్పీడ్ ఈవీ ఛార్జింగ్ కేంద్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టాటా పవర్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంయుక్తంగా ఈ అల్ట్రాఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ను ఆవిష్కరించాయి. ...

డాక్టర్ రెడ్డీస్ ప్లాంటుకు 7 అభ్యంతరాలతో ఫామ్ 483 జారీ

డాక్టర్ రెడ్డీస్ ప్లాంటుకు 7 అభ్యంతరాలతో ఫామ్ 483 జారీ

డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కు చెందిన హైదరాబాద్ బయోలాజిక్స్ ప్లాంటులో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణాధికార సంస్థ (USFDA) ప్రీ-లైసెన్స్ తనిఖీలను పూర్తి చేసింది. జూన్ 16 నుంచి ...

రూ.1000 కోట్ల పెట్టుబడులతో మెమొరీ చిప్ రంగంలో మిఫి భారీ ప్రణాళికలు

రూ.1000 కోట్ల పెట్టుబడులతో మెమొరీ చిప్ రంగంలో మిఫి భారీ ప్రణాళికలు

మెమొరీ చిప్‌లకు అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్‌తో పాటు ధరలు కూడా పెరుగుతుండటంతో, ఈ రంగంలో దేశీయ పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ బ్రాండ్ మైక్రోమ్యాక్స్, ...

ఓపెన్‌ఏఐ భారత్‌ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభ్‌జీత్‌ సింగ్ నియామకం

ఓపెన్‌ఏఐ భారత్‌ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభ్‌జీత్‌ సింగ్ నియామకం

ఏఐ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో శామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని ఓపెన్‌ఏఐ (OpenAI) తన భారత్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భారత్‌లో ...

2005కు ముందు నోట్లపై వైరల్ ప్రచారం తప్పుడు: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

2005కు ముందు నోట్లపై వైరల్ ప్రచారం తప్పుడు: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

సోషల్ మీడియాలో కరెన్సీ నోట్లకు సంబంధించిన తప్పుడు ప్రచారాలు తరచూ వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా జూన్ 30 తర్వాత 2005 కంటే ముందు ముద్రించిన రూ.10, ...

ఫ్రాన్స్‌లో ఎండల తీవ్రత: ఏసీల కొనుగోలుకు ప్రజల పరుగులు

ఫ్రాన్స్‌లో ఎండల తీవ్రత: ఏసీల కొనుగోలుకు ప్రజల పరుగులు

ఫ్రాన్స్‌లో వేసవి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ఫ్యాన్లు సరిపోతాయని భావించే పరిస్థితి ఇప్పుడు మారిపోయి, ఏసీలు, కూలర్లు కొనుగోలు ...

పాస్‌పోర్టు కోల్పోయి 18 ఏళ్లు విమానాశ్రయంలో గడిపిన మెహ్రాన్ కరీమి నస్సేరి కథ

పాస్‌పోర్టు కోల్పోయి 18 ఏళ్లు విమానాశ్రయంలో గడిపిన మెహ్రాన్ కరీమి నస్సేరి కథ

పాస్‌పోర్టు, పౌరసత్వం, జాతీయత అనే పదాలు ఒకటేనని చాలామంది భావిస్తారు. కానీ అవి వేర్వేరు భావనలని నిరూపించే ఉదాహరణ ఇరాన్‌కు చెందిన మెహ్రాన్ కరీమి నస్సేరి జీవితం. ...

భారత్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

భారత్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్నారు. వచ్చే ఏడాదిలో ఆయన పర్యటన జరిగే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. భారత్–అమెరికా ...

షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు హాజరైనట్లు సమాచారం

షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు హాజరైనట్లు సమాచారం

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియలు ఇస్లామాబాద్‌లో నిర్వహించగా, ఈ కార్యక్రమంలో లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ...

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ తాబేలు ‘జొనాథన్’ను కలవనున్న ప్రధాని మోదీ

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ తాబేలు ‘జొనాథన్’ను కలవనున్న ప్రధాని మోదీ

మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ సీషెల్స్‌కు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవిగా గుర్తింపు పొందిన ...

ధర్మేంద్ర ప్రధాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

ధర్మేంద్ర ప్రధాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో కొనసాగాలని ఆకాంక్షించారు. ధర్మేంద్ర ...

త్రిభాషా విధానంపై విద్యార్థులకు సీబీఎస్‌ఈ ఊరటనిచ్చింది

త్రిభాషా విధానంపై విద్యార్థులకు సీబీఎస్‌ఈ ఊరటనిచ్చింది

త్రిభాషా విధానంపై లక్షలాది మంది విద్యార్థులకు సీబీఎస్‌ఈ ఊరటనిచ్చింది. ఇప్పటికే రెండు విదేశీ భాషలను ఎంపిక చేసుకున్న 7 నుంచి 9వ తరగతి విద్యార్థులు అదే భాషల ...

నేషనల్ వార్ మెమోరియల్ వెబ్‌సైట్‌లో వీరజవాన్ల పేర్లు పొందుపాటు

నేషనల్ వార్ మెమోరియల్ వెబ్‌సైట్‌లో వీరజవాన్ల పేర్లు పొందుపాటు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్‌పై నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’లో దేశం కొంతమంది వీరజవాన్లను కోల్పోయింది. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల పేర్లను కేంద్ర ...

9వ తరగతి పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసిన ఎన్‌సీఈఆర్‌టీ

9వ తరగతి పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసిన ఎన్‌సీఈఆర్‌టీ

జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) తొమ్మిదో తరగతి పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసింది. రాజ్యాంగాన్ని పరిచయం చేసే అధ్యాయం నుంచి రాజ్యాంగ పీఠికను తొలగించడం, ...

ఎన్‌డీపీఎస్ చట్టంలో లొసుగులు తొలగించేందుకు సవరణలు: అమిత్ షా

ఎన్‌డీపీఎస్ చట్టంలో లొసుగులు తొలగించేందుకు సవరణలు: అమిత్ షా

మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల (ఎన్‌డీపీఎస్‌) చట్టాన్ని పునఃపరిశీలించి, అందులో ఉన్న లొసుగులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఈ ...

అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో విస్మయపరిచే వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. భక్తులు రాముడికి సమర్పించిన విరాళాలను అక్రమంగా దోచుకునేందుకు నిందితులు పలు మార్గాలను అనుసరించినట్లు ప్రత్యేక ...

రూ.500 చేతి గడియారం వివాదం: 30 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టులో కేసు ముగింపు

రూ.500 చేతి గడియారం వివాదం: 30 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టులో కేసు ముగింపు

ఇరుగు పొరుగువారి మధ్య కేవలం రూ.500 విలువైన చేతి గడియారం కారణంగా ప్రారంభమైన వివాదం, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సర్వోన్నత న్యాయస్థానంలో ముగిసింది. ఈ ఘటనలో ...

తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో పెళ్లైన నెలకే యువతి దుర్మరణం

తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో పెళ్లైన నెలకే యువతి దుర్మరణం

తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లాలో పెళ్లైన నెలకే ఓ యువతి దుర్మరణం చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. సౌత్ తిట్టంకులం ప్రాంతానికి చెందిన అనిత (24)కు గత ...

తన పేరుతో రోడ్డు పేరు పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వానికి ట్రంప్ కృతజ్ఞతలు

తన పేరుతో రోడ్డు పేరు పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వానికి ట్రంప్ కృతజ్ఞతలు

హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం పక్కన ఉన్న రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ...

ఈ నెల 15 వరకు రైతు భరోసాకు కొత్త పట్టాదారుల దరఖాస్తు అవకాశం

ఈ నెల 15 వరకు రైతు భరోసాకు కొత్త పట్టాదారుల దరఖాస్తు అవకాశం

రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ వరకు కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ...

పీసీసీఎఫ్‌-హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌గా వినయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగింపు

పీసీసీఎఫ్‌-హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌గా వినయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగింపు

అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) అలాగే అటవీ దళాల అధిపతి (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌)గా వినయ్‌కుమార్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ...

కంటి పుట్టుమచ్చలకు శస్త్రచికిత్స అవసరం లేకుండా లేజర్‌ చికిత్సతో తొలగింపు సాధ్యం

కంటి పుట్టుమచ్చలకు శస్త్రచికిత్స అవసరం లేకుండా లేజర్‌ చికిత్సతో తొలగింపు సాధ్యం

కంటి తెల్లగుడ్డుపై ఏర్పడే పుట్టుమచ్చలను ఇకపై శస్త్రచికిత్స అవసరం లేకుండానే లేజర్‌ చికిత్స ద్వారా సులభంగా తొలగించవచ్చని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ పరిశోధకులు నిరూపించారు. ...

కోదాడ శ్రీరంగాపురం వద్ద జాతీయ రహదారి పక్కన రెండు మృతదేహాలు లభ్యం

కోదాడ శ్రీరంగాపురం వద్ద జాతీయ రహదారి పక్కన రెండు మృతదేహాలు లభ్యం

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం శ్రీరంగాపురం సమీపంలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పక్కన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. మృతులను బీహార్ ...

అల్వాల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారుల కూల్చివేత చర్యలు

అల్వాల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారుల కూల్చివేత చర్యలు

అల్వాల్ పీఎస్ పరిధిలోని హస్మత్‌పేట్ సర్వే నంబర్-1 చత్రిగడ్డ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు పెద్ద ఎత్తున కూల్చివేత చర్యలు చేపట్టారు. పురావస్తు శాఖకు చెందిన ...

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వారం రోజుల పాటు భారీ వర్షాల సూచన

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వారం రోజుల పాటు భారీ వర్షాల సూచన

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో ...

తిరుమలలో మూడు రోజుల జ్యేష్ఠాభిషేక వేడుకలు ప్రారంభం

తిరుమలలో మూడు రోజుల జ్యేష్ఠాభిషేక వేడుకలు ప్రారంభం

శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం శుక్రవారం శాస్త్రోక్తంగా వైభవంగా ప్రారంభమైంది. జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రం ముగిసే విధంగా ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు ఈ పవిత్ర వేడుకను తిరుమల ...

ఐఏఎస్‌ కావాలన్న ఆర్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఐఏఎస్‌ కావాలన్న ఆర్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఐఏఎస్‌ కావాలన్న కాన్సెప్ట్‌తో చిన్నారి ఆర్నా చేసిన ఏఐ ఆధారిత వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రత్యేకంగా రూపొందించిన క్రియేటివ్ కంటెంట్‌తో సోషల్ ...

జహంగీర్‌ కాలం 12 కిలోల బంగారు నాణెం ప్రపంచంలో అత్యంత విలువైనదిగా గుర్తింపు

జహంగీర్‌ కాలం 12 కిలోల బంగారు నాణెం ప్రపంచంలో అత్యంత విలువైనదిగా గుర్తింపు

మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ కాలంలో ముద్రించిన సుమారు 12 కిలోల బరువున్న బంగారు నాణెం ప్రపంచంలో అత్యంత విలువైన చారిత్రక నాణెంగా గుర్తింపు పొందింది. ఆ కాలంలో ...

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జొన్నగిరి గోల్డ్‌మైన్స్‌ బంగారం బిస్కట్లు విడుదల

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జొన్నగిరి గోల్డ్‌మైన్స్‌ బంగారం బిస్కట్లు విడుదల

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గోల్డ్‌మైన్స్‌ నుంచి జియో మైసూర్‌ సంస్థ తయారుచేసిన బంగారం బిస్కట్లు తాజాగా బహిరంగ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. 100 గ్రాముల ...

పీసీబీ సీనియర్ ఇంజినీర్ యుగంధర్ మునిప్రసాద్‌పై ఏసీబీ దాడులు

పీసీబీ సీనియర్ ఇంజినీర్ యుగంధర్ మునిప్రసాద్‌పై ఏసీబీ దాడులు

కర్నూలు రేంజ్ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో ఏడు ప్రత్యేక బృందాలు శుక్రవారం ఏకకాలంలో కర్నూలు, తిరుపతి, హైదరాబాద్‌లలోని ఆయన నివాసాలు, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో విస్తృతంగా ...

జన్మభూమిలోనే చివరి శ్వాస కోరిన మహాలక్ష్మమ్మ.. పౌరసత్వ ప్రక్రియ ముందుకు

జన్మభూమిలోనే చివరి శ్వాస కోరిన మహాలక్ష్మమ్మ.. పౌరసత్వ ప్రక్రియ ముందుకు

అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని భారత పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వృద్ధురాలు కొండ్రగుంట మహాలక్ష్మమ్మ విజ్ఞప్తి కీలక దశకు చేరుకుంది. ఆమె అభ్యర్థనపై బాపట్ల జిల్లా కలెక్టర్ వి. ...

ఆస్తి పంపకం

ఆస్తి పంపకం

ఒక చిన్న పట్టణంలో రామయ్య అనే వ్యక్తి చాలా కష్టపడి సంపాదించిన ఆస్తితో జీవించేవాడు. అతనికి ఇద్దరు కుమారులు—సురేష్, మహేష్. చిన్నప్పటి నుంచే ఇద్దరూ తండ్రి మీద ...

చి. ల. సౌ. అనామిక

చి. ల. సౌ. అనామిక

చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన అమ్మాయి అనామిక. తండ్రి ఒక ప్రైవేట్ ఉద్యోగి, తల్లి గృహిణి. చదువులో ఎప్పుడూ ముందుండే అనామికకు చిన్నప్పటి నుంచే పెద్ద కలలు ...

అనంతపురంలో భారీ ఎర్రచందనం దుంగల స్వాధీనం, ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

అనంతపురంలో భారీ ఎర్రచందనం దుంగల స్వాధీనం, ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

అనంతపురం జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై భారీ స్థాయిలో టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో పెద్ద మొత్తంలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు అంతర్రాష్ట్ర ...

నెల్లూరు బస్టాండ్‌లో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన బస్సు, ఐదుగురికి గాయాలు

నెల్లూరు బస్టాండ్‌లో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన బస్సు, ఐదుగురికి గాయాలు

నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సోమశిల నుంచి నెల్లూరు బస్టాండ్‌కు వచ్చిన ఓ బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ...

అనంతపురం జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌పై దారుణ దాడి

అనంతపురం జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌పై దారుణ దాడి

అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెద్దపప్పూరు మండలం వరదాయపల్లెలో ఆర్టీసీ డ్రైవర్‌పై దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. అదే గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ వెంకట ...

‘వారణాసి’ షూటింగ్ మరో నాలుగు నెలల్లో పూర్తి: రాజమౌళి గుడ్‌న్యూస్

‘వారణాసి’ షూటింగ్ మరో నాలుగు నెలల్లో పూర్తి: రాజమౌళి గుడ్‌న్యూస్

మహేశ్ బాబు అభిమానులకు దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి శుభవార్త తెలిపారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ షూటింగ్ మరో నాలుగు నెలల్లో పూర్తవుతుందని వెల్లడించారు. ...

ప్రభాస్, రానా, అనుష్కతో ‘బాహుబలి 3’ రానుందని క్రేజీ సర్ప్రైజ్

ప్రభాస్, రానా, అనుష్కతో ‘బాహుబలి 3’ రానుందని క్రేజీ సర్ప్రైజ్

ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఎపిక్ యాక్షన్ చిత్రం ‘బాహుబలి’ భారత సినీ చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు ...

ఒక్క సన్నివేశానికి 90కి పైగా టేక్స్ తీసుకున్న సందర్భాలు: రాజమౌళి గురించి పృథ్వీరాజ్

ఒక్క సన్నివేశానికి 90కి పైగా టేక్స్ తీసుకున్న సందర్భాలు: రాజమౌళి గురించి పృథ్వీరాజ్

అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సినిమా సెట్స్‌లో ఎంత నిక్కచ్చిగా ఉంటారో, ఆయన తన విజన్‌ను తెరపైకి తీసుకొచ్చే విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో ఇప్పటికే అనేకమంది ...

‘వారణాసి’ 200కి పైగా భాషల్లో అనువాదం అవుతోందని ప్రియాంక చోప్రా వెల్లడి

‘వారణాసి’ 200కి పైగా భాషల్లో అనువాదం అవుతోందని ప్రియాంక చోప్రా వెల్లడి

కథానాయిక ప్రియాంక చోప్రా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం భారీ స్థాయిలో నిర్మాణంలో ఉండగా, దానిని ...

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు మరో అంతర్జాతీయ గౌరవం

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు మరో అంతర్జాతీయ గౌరవం

దశాబ్దాలుగా తన సంగీతంతో సినీ ప్రపంచాన్ని మంత్రముగ్ధం చేస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై గౌరవాన్ని అందుకున్నారు. పలు భాషల్లో అద్భుతమైన ...

దిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ మార్పులపై ఏబీ డివిలియర్స్ స్పందన

దిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ మార్పులపై ఏబీ డివిలియర్స్ స్పందన

ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషభ్ పంత్ మరోసారి తన పాత జట్టు దిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి చేరాడు. గత మెగా వేలంలో రూ.27 కోట్ల ...

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందే ప్రారంభమైన ట్రేడింగ్ చర్చలు

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందే ప్రారంభమైన ట్రేడింగ్ చర్చలు

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, అనూహ్యంగా ట్రేడింగ్ చర్చలు ఇప్పుడు నుంచే ప్రారంభమవడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్‌లో ...

15 ఏళ్ల వైభవ్‌కు తుది జట్టులో అవకాశం దక్కుతుందా? మేనేజ్‌మెంట్ ముందున్న పెద్ద చిక్కు

15 ఏళ్ల వైభవ్‌కు తుది జట్టులో అవకాశం దక్కుతుందా? మేనేజ్‌మెంట్ ముందున్న పెద్ద చిక్కు

ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు టీమ్‌ఇండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడా అన్న చర్చ తీవ్రంగా సాగుతోంది. కేవలం 15 ...

Page 46 of 200 1 45 46 47 200

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News