రాశి ఫలాలు – మీనం
June 23, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 23, 2026
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో కీలక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఐరోపా సమాఖ్య (EU)తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ...
Read moreDetailsనిర్ణీత వయసుకు లోబడిన మైనర్లను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచే దిశగా స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి నారా లోకేశ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల ...
Read moreDetailsకాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం నుంచి మూలపేటకు ఆక్వా మేతతో ...
Read moreDetailsఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన చింతలపూడి బంగారం చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ శాఖలో జరిగిన భారీ చోరీకి ...
Read moreDetailsహైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్ ఇండియా’ విమానయాన ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రదర్శనను అధికారికంగా ...
Read moreDetailsదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మహా జాతరకు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ...
Read moreDetailsతెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న పార్లమెంటరీ స్థాయి నేతల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. శిక్షణా తరగతుల్లో పాల్గొన్న నేతల ప్రసంగాలు, చర్చలను ...
Read moreDetailsఇండియా–యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశీయ మార్కెట్లకు బలాన్నిచ్చింది. దీనికి తోడు ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు పెట్టుబడిదారుల్లో ...
Read moreDetailsగుంటూరు నగరంలోని కీలకమైన శంకర్ విలాస్ బ్రిడ్జిని ముక్కలుగా కట్ చేసి భారీ క్రేన్ల సహాయంతో తొలగిస్తున్న దృశ్యాలు స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పాత బ్రిడ్జి తొలగింపు ...
Read moreDetailsఈ నెల 30న జీజీహెచ్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ ...
Read moreDetailsఅంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో మదుపర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. దీనితో పుత్తడి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ ...
Read moreDetailsముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన మొత్తం 35 అజెండా ...
Read moreDetailsదేశవ్యాప్తంగా అత్యంత కఠినంగా నిర్వహించే జేఈఈ మెయిన్స్ (JEE Mains 2026) పరీక్షల వద్ద ఒక హృదయ విదారక దృశ్యం చోటుచేసుకుంది. ఒక విద్యార్థి ఎంతో కష్టపడి ...
Read moreDetailsజమ్మూకశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సోనమార్గ్లో భారీ హిమపాతం సంభవించింది. మంగళవారం రాత్రి కురిసిన మంచు కారణంగా టూరిస్ట్ రిసార్ట్లు పూర్తిగా మంచుతో కప్పబడిన దృశ్యాలు CCTV ...
Read moreDetailsమహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఏపీ క్యాబినెట్ ...
Read moreDetails✅ మంచి అల్పాహారాలు (డిన్నర్కు సరైనవి) పోహా ఉప్మా ఇడ్లీ కిచిడీ ఆమ్లెట్ శెనగపిండి దోసె పెరుగులో పండ్లు, నట్స్ 👉 ఇవి తేలికగా జీర్ణమై శరీరానికి ...
Read moreDetailsఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం #AA23 సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం ...
Read moreDetailsమేడ్చల్ జిల్లాలోని ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మౌలాలి నుంచి పోచారం వైపు వెళ్తున్న కారు అతివేగంతో ...
Read moreDetailsఎఫ్టీఏ అంటే ఏమిటి? భారత్–ఐరోపా సమాఖ్య (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు విజయవంతంగా ముగిశాయి. 27 దేశాల సమాఖ్య అయిన ఈయూకు మన ...
Read moreDetailsటీ20 వరల్డ్కప్ 2026 విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పాక్ మాజీ క్రికెటర్లు, మాజీ బోర్డు సభ్యులు సూచిస్తున్నారు. బంగ్లాదేశ్కు మద్దతుగా ...
Read moreDetailsఅమరావతి – ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్–2 పరీక్షల తుది ఎంపిక జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. మొత్తం 905 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, ప్రస్తుతం 891 ...
Read moreDetailsమహారాష్ట్రలో బుధవారం ఉదయం విషాదకర ఘటన జరిగింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం ...
Read moreDetailsబంగ్లాదేశ్ జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులు విడుదలయ్యారు. వీరిలో విశాఖపట్నానికి చెందిన 9 మంది మత్స్యకారులు ఉండటం విశేషం. బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ ...
Read moreDetailsటెలివిజన్లో అత్యంత కాలంగా కొనసాగుతూ, అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోల్లో ఇది ఒకటిగా నిలిచింది. అధిక ఒత్తిడితో కూడిన టాస్కులు, వినూత్నమైన వంట సవాళ్లు, ప్రతిభావంతులైన ...
Read moreDetailsఆహారాన్ని కేవలం తినడమే కాకుండా, ఆస్వాదిస్తూ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసే సమయంలో కొన్ని చిన్న అలవాట్లు పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ...
Read moreDetailsటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను సంచలనంగా నిలిచిందని ఆ పార్టీ ...
Read moreDetailsపేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఏపీ లోక్భవన్లో ‘ఎట్ హోం’ కార్యక్రమం విజయవంతంగా ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ – రాష్ట్ర రాజధాని అమరావతిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. దేశభక్తి, జాతీయ ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకలు గౌరవప్రదమైన వాతావరణంలో కొనసాగాయి. గణతంత్ర ...
Read moreDetailsవినయ్ రత్నం దర్శకత్వంలో రూపొందుతున్న గ్రామీణ నేపథ్య చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘క’ సినిమా నిర్మాతలు వినీష్రెడ్డి, గోపాలకృష్ణ ఈ చిత్రాన్ని ...
Read moreDetailsఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టులపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ.700 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ఆందోళనకు దిగిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ...
Read moreDetailsదావోస్, 2026 – వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్లో వరుసగా కీలక సమావేశాలు ...
Read moreDetailsహైదరాబాద్, 21 జనవరి 2026 – కేంద్ర ప్రభుత్వ నగర్ వన్యోజన కింద, తెలంగాణ ప్రభుత్వం ఆరు అర్బన్ ఫారెస్ట్స్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు గ్రీన్ ...
Read moreDetailsమిచిగాన్ రాష్ట్రం, హడ్సన్విల్ సమీపం – భారీ మంచు తుపానుకు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. I-196 హైవేపై గంటకు 40 మైళ్ల వేగంతో ...
Read moreDetailsజాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా డోన్లో రవాణా శాఖ అధికారులు, పోలీసులు కలిసి వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో ...
Read moreDetailsజనవరి 19 నుండి 22, 2026 వరకు దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.జ్యూరిచ్లోని హిల్టన్ ...
Read moreDetailsదావోస్ పర్యటన నిమిత్తం జ్యూరిక్ చేరిన మంత్రి నారా లోకేష్ గారిని యూరోప్ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, ప్రాంతీయాంధ్రులు ఘనంగా స్వాగతించారు. ఆయన రాకను ఉత్సాహంగా ...
Read moreDetailsఆంటోనీ వర్గీస్, కబీర్ దుహాన్ సింగ్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్న మలయాళం చిత్రం ‘కాటాలన్’. పాల్ జార్జ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా ...
Read moreDetailsబెంగుళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్లో నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఉమ్మడి విజయాన్ని మంత్రులు, కార్యదర్శులు, జిల్లా ...
Read moreDetailsవిశాఖపట్నం: విశాఖ ఎంవీపీ ప్రాంతంలోని సమతా కళాశాలలో చదువుతున్న డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థి సాయితేజ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి కుటుంబ సభ్యులు అతని ఆత్మహత్యకు కారణం ...
Read moreDetailsమంగళగిరి, అక్టోబర్ 31:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వలన మొంథా తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్యే ...
Read moreDetailsఅమరావతి, అక్టోబర్ 31:మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నీట మునిగిన పంట పొలాలను యుద్ధప్రాతిపదికన రక్షించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ...
Read moreDetailsగుత్తికొండలో తుఫాను ప్రభావాన్ని పరిశీలించిన వైసీపీ నేత కాసు మహేష్రెడ్డి అనూహ్య పరిస్థితిని ఎదుర్కొన్నారు. పంట నష్టం గురించి తెలుసుకోవడానికి మహిళా రైతును “పంటలు దెబ్బతిన్నాయా?” అని ...
Read moreDetailsఅమరావతి:భక్త కనకదాస జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 8న రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ సందర్భంగా కల్యాణదుర్గంలో రాష్ట్రస్థాయి కనకదాస జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ...
Read moreDetailsకొవూరు: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలుస్తూ కొవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నారు. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన గ్రామాల్లో ఆమె ...
Read moreDetailsఅమరావతి, సచివాలయం:మొంథా తుపాను సృష్టించిన ప్రభావం, ప్రభుత్వ చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. తుపాను తీవ్రతను ముందుగానే అంచనా ...
Read moreDetailsఅనంతపురం: మొంథా తుఫాన్ ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొన్నదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) అన్నారు. తుఫాన్ పరిస్థితులపై ప్రధాని స్వయంగా ...
Read moreDetailsతూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం కారణంగా పలు కాలనీలు నీటమునిగాయి. ఈ పరిస్థితిని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వయంగా పరిశీలించారు. బాధితులను ...
Read moreDetailsపల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా సందర్శించారు. పత్తి, మిర్చి పంటలు భారీగా నష్టపోయిన ...
Read moreDetailsతాడేపల్లి:తుఫాను ప్రభావంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంటల పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net