Tag: Andhra pradesh

భారత్ – ఈయూ మధ్య చారిత్రక ఒప్పందం: ఇది దేశ ఆర్థికాభివృద్ధికి శుభసూచిక.. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ధీమా

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో కీలక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఐరోపా సమాఖ్య (EU)తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ...

Read moreDetails

చిన్నారులకు సోషల్‌ మీడియా దూరం.. ఫేక్‌ పోస్టులపై కఠిన చర్యలు: మంత్రి లోకేశ్‌.

నిర్ణీత వయసుకు లోబడిన మైనర్లను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచే దిశగా స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి నారా లోకేశ్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల ...

Read moreDetails

కత్తిపూడి హైవేపై ఘోర విషాదం: మంటల్లో చిక్కుకుని డ్రైవర్ సజీవ దహనం

కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం నుంచి మూలపేటకు ఆక్వా మేతతో ...

Read moreDetails

చింతలపూడి బంగారం చోరీ కేసు ఛేదన.. నిందితుడి అరెస్టు, 4.49 కేజీల బంగారం స్వాధీనం.

ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన చింతలపూడి బంగారం చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ శాఖలో జరిగిన భారీ చోరీకి ...

Read moreDetails

బేగంపేటలో ‘వింగ్స్‌ ఇండియా’ ప్రదర్శన ప్రారంభం.

హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్‌ ఇండియా’ విమానయాన ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఈ ప్రదర్శనను అధికారికంగా ...

Read moreDetails

మేడారం మహాజాతర ప్రారంభం.. పోటెత్తిన భక్తజనం

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మహా జాతరకు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ...

Read moreDetails

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ నేతల శిక్షణా తరగతులు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న పార్లమెంటరీ స్థాయి నేతల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. శిక్షణా తరగతుల్లో పాల్గొన్న నేతల ప్రసంగాలు, చర్చలను ...

Read moreDetails

ఈయూతో ట్రేడ్ డీల్ ప్రభావం.. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్

ఇండియా–యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశీయ మార్కెట్లకు బలాన్నిచ్చింది. దీనికి తోడు ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు పెట్టుబడిదారుల్లో ...

Read moreDetails

గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి తొలగింపు పనులు ప్రారంభం.

గుంటూరు నగరంలోని కీలకమైన శంకర్ విలాస్ బ్రిడ్జిని ముక్కలుగా కట్ చేసి భారీ క్రేన్ల సహాయంతో తొలగిస్తున్న దృశ్యాలు స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పాత బ్రిడ్జి తొలగింపు ...

Read moreDetails

జీజీహెచ్‌లో ఎంసీహెచ్ బ్లాక్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి తనిఖీ చేసిన కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్.

ఈ నెల 30న జీజీహెచ్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ ...

Read moreDetails

బంగారం ధగధగలు.. రూ.8 వేల పెరిగిన పుత్తడి, వెండి రికార్డు స్థాయికి.

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో మదుపర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. దీనితో పుత్తడి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ ...

Read moreDetails

ఏపీ కేబినెట్ భేటీ ముగింపు.. 35 కీలక నిర్ణయాలకు ఆమోదం.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన మొత్తం 35 అజెండా ...

Read moreDetails

జేఈఈ మెయిన్స్ 2026: పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థి – ఏం జరిగింది?

దేశవ్యాప్తంగా అత్యంత కఠినంగా నిర్వహించే జేఈఈ మెయిన్స్ (JEE Mains 2026) పరీక్షల వద్ద ఒక హృదయ విదారక దృశ్యం చోటుచేసుకుంది. ఒక విద్యార్థి ఎంతో కష్టపడి ...

Read moreDetails

కాశ్మీర్లో భారీ హిమపాతం సోనమార్గ్‌లో మంచుతో కప్పబడిన టూరిస్ట్ రిసార్ట్‌లు.

జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సోనమార్గ్‌లో భారీ హిమపాతం సంభవించింది. మంగళవారం రాత్రి కురిసిన మంచు కారణంగా టూరిస్ట్ రిసార్ట్‌లు పూర్తిగా మంచుతో కప్పబడిన దృశ్యాలు CCTV ...

Read moreDetails

అజిత్‌ పవార్‌ మృతిపై ఏపీ క్యాబినెట్‌ సంతాప తీర్మానం.

మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఏపీ క్యాబినెట్‌ ...

Read moreDetails

డిన్నర్‌కు అల్పాహారం మంచిదేనా?.. నిపుణులు చెప్పే సులభమైన సమాధానం.

✅ మంచి అల్పాహారాలు (డిన్నర్‌కు సరైనవి) పోహా ఉప్మా ఇడ్లీ కిచిడీ ఆమ్లెట్ శెనగపిండి దోసె పెరుగులో పండ్లు, నట్స్ 👉 ఇవి తేలికగా జీర్ణమై శరీరానికి ...

Read moreDetails

AA23 థీమ్‌ సాంగ్‌ సంచలనం.. ఇన్‌స్టాలో 3.5 లక్షల రీల్స్‌తో రికార్డు.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం #AA23 సోషల్‌ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంకా షూటింగ్‌ కూడా ప్రారంభం ...

Read moreDetails

ఉప్పల్‌–నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతి.

మేడ్చల్‌ జిల్లాలోని ఉప్పల్‌–నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మౌలాలి నుంచి పోచారం వైపు వెళ్తున్న కారు అతివేగంతో ...

Read moreDetails

భారత్–ఈయూ FTA ఒప్పందం పూర్తైంది.. రూ.6.9 లక్షల కోట్ల లాభం, 90% ఉత్పత్తులకు సుంకం లేదు.

ఎఫ్‌టీఏ అంటే ఏమిటి? భారత్‌–ఐరోపా సమాఖ్య (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు విజయవంతంగా ముగిశాయి. 27 దేశాల సమాఖ్య అయిన ఈయూకు మన ...

Read moreDetails

టీ20 వరల్డ్‌కప్‌ 2026: ఐసీసీతో సంబంధాలు పాడుచేసుకోవద్దు.. పీసీబీకి పాక్‌ మాజీల సూచన

టీ20 వరల్డ్‌కప్‌ 2026 విషయంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పాక్‌ మాజీ క్రికెటర్లు, మాజీ బోర్డు సభ్యులు సూచిస్తున్నారు. బంగ్లాదేశ్‌కు మద్దతుగా ...

Read moreDetails

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

అమరావతి – ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్–2 పరీక్షల తుది ఎంపిక జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. మొత్తం 905 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, ప్రస్తుతం 891 ...

Read moreDetails

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో బుధవారం ఉదయం విషాదకర ఘటన జరిగింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం ...

Read moreDetails

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

బంగ్లాదేశ్ జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులు విడుదలయ్యారు. వీరిలో విశాఖపట్నానికి చెందిన 9 మంది మత్స్యకారులు ఉండటం విశేషం. బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ ...

Read moreDetails

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

టెలివిజన్‌లో అత్యంత కాలంగా కొనసాగుతూ, అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోల్లో ఇది ఒకటిగా నిలిచింది. అధిక ఒత్తిడితో కూడిన టాస్కులు, వినూత్నమైన వంట సవాళ్లు, ప్రతిభావంతులైన ...

Read moreDetails

భోజనం చేసే సమయంలో పాటించాల్సిన చిన్న సూచనలు.

ఆహారాన్ని కేవలం తినడమే కాకుండా, ఆస్వాదిస్తూ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసే సమయంలో కొన్ని చిన్న అలవాట్లు పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ...

Read moreDetails

దేశ రాజకీయాల్లో ‘యువగళం’ పాదయాత్ర పెను సంచలనం: ఎంపీ వేమిరెడ్డి.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను సంచలనంగా నిలిచిందని ఆ పార్టీ ...

Read moreDetails

మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతులకు శ్రీకారం.

పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి ...

Read moreDetails

ఏపీ లోక్‌భవన్ ఎట్ హోం: రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్, సీఎం, పవన్ కల్యాణ్ పాల్గొనడం

ఆంధ్రప్రదేశ్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఏపీ లోక్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం విజయవంతంగా ...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్ – రాష్ట్ర రాజధాని అమరావతిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. దేశభక్తి, జాతీయ ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకలు గౌరవప్రదమైన వాతావరణంలో కొనసాగాయి. గణతంత్ర ...

Read moreDetails

కీరవాణి సంగీత మాయలో మరో మనసును హత్తుకునే గీతం – ‘వెళ్లే దారిలోన..’

వినయ్‌ రత్నం దర్శకత్వంలో రూపొందుతున్న గ్రామీణ నేపథ్య చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘క’ సినిమా నిర్మాతలు వినీష్‌రెడ్డి, గోపాలకృష్ణ ఈ చిత్రాన్ని ...

Read moreDetails

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టులు అన్యాయం: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫైర్

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టులపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ.700 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ఆందోళనకు దిగిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ...

Read moreDetails

దావోస్‌లో బిజీ బిజీగా మంత్రి నారా లోకేష్ | జపాన్ జెరా గ్లోబల్ సీఈవోతో కీలక భేటీ

దావోస్, 2026 – వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్‌లో వరుసగా కీలక సమావేశాలు ...

Read moreDetails

‘నగర్ వన్యోజన’ కింద తెలంగాణలో ఆరు అర్బన్ ఫారెస్ట్స్ ఏర్పాటు

హైదరాబాద్, 21 జనవరి 2026 – కేంద్ర ప్రభుత్వ నగర్ వన్యోజన కింద, తెలంగాణ ప్రభుత్వం ఆరు అర్బన్ ఫారెస్ట్స్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు గ్రీన్ ...

Read moreDetails

మిచిగాన్‌లో భారీ మంచు తుపానులో 100కు పైగా వాహనాలు ఢీ కొన్నాయి

మిచిగాన్ రాష్ట్రం, హడ్సన్‌విల్ సమీపం – భారీ మంచు తుపానుకు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. I-196 హైవేపై గంటకు 40 మైళ్ల వేగంతో ...

Read moreDetails

హెల్మెట్‌ వినియోగంపై వినూత్న అవగాహన కల్పించిన ‘రోడ్డుపై యముడు’ కార్యక్రమం

జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా డోన్‌లో రవాణా శాఖ అధికారులు, పోలీసులు కలిసి వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో ...

Read moreDetails

పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో చంద్రబాబు వేట: జ్యూరిచ్‌లో సీఎంకు ఘనస్వాగతం!

జనవరి 19 నుండి 22, 2026 వరకు దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.జ్యూరిచ్‌లోని హిల్టన్ ...

Read moreDetails

దావోస్ పర్యటనకు బయల్దేరిన లోకేష్‌కు యూరోప్‌లో ఘన స్వాగతం

దావోస్ పర్యటన నిమిత్తం జ్యూరిక్ చేరిన మంత్రి నారా లోకేష్ గారిని యూరోప్ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, ప్రాంతీయాంధ్రులు ఘనంగా స్వాగతించారు. ఆయన రాకను ఉత్సాహంగా ...

Read moreDetails

మలయాళ యాక్షన్‌ సినిమా ‘కాటాలన్‌’ టీజర్‌ విడుదలైంది.

ఆంటోనీ వర్గీస్‌, కబీర్‌ దుహాన్‌ సింగ్‌, సునీల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న మలయాళం చిత్రం ‘కాటాలన్‌’. పాల్‌ జార్జ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా ...

Read moreDetails

బెంగుళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నీస్ రికార్డులు సాధించినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

బెంగుళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఉమ్మడి విజయాన్ని మంత్రులు, కార్యదర్శులు, జిల్లా ...

Read moreDetails

విశాఖ: డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య.. సమతా కళాశాల వద్ద ఉద్రిక్తత

విశాఖపట్నం: విశాఖ ఎంవీపీ ప్రాంతంలోని సమతా కళాశాలలో చదువుతున్న డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థి సాయితేజ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి కుటుంబ సభ్యులు అతని ఆత్మహత్యకు కారణం ...

Read moreDetails

విధ్వంసం కోరుకునే మనస్తత్వం జగన్‌ది – ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

మంగళగిరి, అక్టోబర్ 31:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వలన మొంథా తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్యే ...

Read moreDetails

తుఫాన్ ప్రభావం తగ్గించేందుకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు – 24 గంటల్లో నీటి నిల్వల మళ్లింపు, కేంద్రానికి నివేదిక సమర్పణ

అమరావతి, అక్టోబర్ 31:మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నీట మునిగిన పంట పొలాలను యుద్ధప్రాతిపదికన రక్షించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ...

Read moreDetails

గుత్తికొండలో వైసీపీ నేత కాసు మహేష్‌రెడ్డికి మహిళా రైతు సమాధానం షాక్ ఇచ్చింది

గుత్తికొండలో తుఫాను ప్రభావాన్ని పరిశీలించిన వైసీపీ నేత కాసు మహేష్‌రెడ్డి అనూహ్య పరిస్థితిని ఎదుర్కొన్నారు. పంట నష్టం గురించి తెలుసుకోవడానికి మహిళా రైతును “పంటలు దెబ్బతిన్నాయా?” అని ...

Read moreDetails

భక్త కనకదాస జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా – నవంబర్‌ 8న రాష్ట్ర పండుగగా జరుపుకోనుంది ప్రభుత్వం

అమరావతి:భక్త కనకదాస జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 8న రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ సందర్భంగా కల్యాణదుర్గంలో రాష్ట్రస్థాయి కనకదాస జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ...

Read moreDetails

తుఫాను విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రభుత్వం – కొవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సేవా కార్యక్రమాలు కొనసాగింపు

కొవూరు: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలుస్తూ కొవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నారు. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన గ్రామాల్లో ఆమె ...

Read moreDetails

తుపాను తాకిడిని తగ్గించిన ముందస్తు చర్యలు – సీఎం చంద్రబాబు మీడియా సమావేశం

అమరావతి, సచివాలయం:మొంథా తుపాను సృష్టించిన ప్రభావం, ప్రభుత్వ చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. తుపాను తీవ్రతను ముందుగానే అంచనా ...

Read moreDetails

మొంథా తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్న ఏపీ ప్రభుత్వం: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్

అనంతపురం: మొంథా తుఫాన్ ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొన్నదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) అన్నారు. తుఫాన్ పరిస్థితులపై ప్రధాని స్వయంగా ...

Read moreDetails

తుఫాన్ ప్రభావం: పెద్దాపురంలో ప్రజలను పరామర్శించిన ఎమ్మెల్యే మద్దిపాటి – సహాయం అందించడంలో ముందుండనున్నట్లు భరోసా

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం కారణంగా పలు కాలనీలు నీటమునిగాయి. ఈ పరిస్థితిని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వయంగా పరిశీలించారు. బాధితులను ...

Read moreDetails

తుఫాన్ ప్రభావం తీవ్రం – రైతులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా సందర్శించారు. పత్తి, మిర్చి పంటలు భారీగా నష్టపోయిన ...

Read moreDetails

తుఫాను ప్రభావంపై వైఎస్ జగన్ సమీక్ష – రైతుల పట్ల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం

తాడేపల్లి:తుఫాను ప్రభావంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంటల పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ...

Read moreDetails
Page 18 of 20 1 17 18 19 20

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News