Tag: Andhrapradesh

రైల్వే భూముల ఆక్రమణల తొలగింపు – గుంటూరులో ఉద్రిక్తత

గుంటూరు నగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు దూకుడుగా చర్యలు చేపట్టడంతో మోతీలాల్‌నగర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వేకు చెందిన భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేందుకు ...

Read moreDetails

అంబటి రాంబాబుపై కేసు – అనుమతి లేకుండా దీక్షపై పోలీసుల చర్య

వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరులో కేసు నమోదు కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తన నివాసంపై జరిగిన దాడి ఘటనకు నిరసనగా, దాడి చేసిన ...

Read moreDetails

ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం: భార్యను కత్తితో హత్య చేసిన భర్త

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేసిన ఘటనపై పోలీసులు కేసు ...

Read moreDetails

అన్న క్యాంటీన్‌లో బాబు బర్త్‌డే వేడుకలు!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు వేడుకలను అత్యంత సామాన్యుల మధ్య, సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. విజయవాడలోని పటమటలో ఉన్న అన్న క్యాంటీన్‌కు విచ్చేసిన చంద్రబాబు ...

Read moreDetails

నూకాలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ.

పట్టణంలోని నూకాలమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కళకళలాడింది. అమ్మవారిని దర్శించుకోవడానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయ ప్రాంగణాన్ని నింపేశారు. ఉదయం ...

Read moreDetails

సింహాచలం చందనోత్సవం: నిజరూప దర్శనానికి భక్తుల వెల్లువ

సింహాచలం అప్పన్న స్వామి నిజరూపాన్ని వర్ణించే ప్రసిద్ధ శ్లోకం “కుందాబ సుందర తనుః…” భక్తుల్లో ప్రత్యేక భక్తి భావాన్ని రేకెత్తిస్తోంది. కుంద పుష్పంలాంటి శుభ్రమైన కాంతి, చంద్రబింబాన్ని ...

Read moreDetails

చంద్రన్నకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ‘హ్యాపీ బర్త్‌డే సీఎం’.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా రాజకీయ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబును ...

Read moreDetails

సింహాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక సందడి: ఘనంగా చందనోత్సవం

సింహాద్రి అప్పన్నస్వామి వార్షిక చందనోత్సవం వైభవంగా కొనసాగుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివస్తూ ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో నిండిపోయాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, గోవా ...

Read moreDetails

రాజధాని రైతులకు భారీ ఊరట: కౌలు ₹40వేలకు పెంపు

రాజధాని రెండో విడత భూసమీకరణలో భాగంగా భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఊరట కల్పించారు. ఇప్పటివరకు ఎకరానికి సంవత్సరానికి ₹30,000గా ఉన్న కౌలును ₹40,000కు పెంచేందుకు ...

Read moreDetails
Page 4 of 44 1 3 4 5 44

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist