Tag: APGovernment

రీసర్వే 2.0 షురూ: 2027 మార్చి నాటికి కోటి 12 లక్షల మందికి కొత్త పాస్ పుస్తకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసర్వే 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, ...

Read moreDetails

గ్యాస్ సరఫరాలో అవకతవకలకు చెక్ – మంత్రి మనోహర్ హెచ్చరిక

రాష్ట్రంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టుతూ గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్న వారిపై ...

Read moreDetails

ఏపీలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం: ప్రతి పోస్టుపై నారా లోకేష్ ‘ట్రాకింగ్’ అస్త్రం!

ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచడం ...

Read moreDetails

“నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” పేరుతో ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరణ!

రాష్ట్రంలో నీటి భద్రతను మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక చర్యలు చేపడుతున్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా “నీటి భద్రత - ...

Read moreDetails

డ్వాక్రా మహిళల స్టాల్స్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు

జలధార కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను పరిశీలించి, ...

Read moreDetails

అనంతపురం జిల్లాలో సాగునీటి భద్రతకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించనున్న “జలధార - నీటి భద్రత” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో నీటి వనరుల ...

Read moreDetails

28 జిల్లాలతో ఏపీ నూతన మ్యాప్‌ విడుదల

అమరావతిని కేంద్రంగా ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నూతన మ్యాప్‌ను ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ విడుదల చేయడం రాష్ట్ర పరిపాలనలో ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు. ...

Read moreDetails

అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి రాజధాని నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, ...

Read moreDetails

కాలువ పనుల అంచనాలు ఆలస్యం: మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం

జల వనరుల శాఖ మంత్రి Nimmala Ramanaidu శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి చీఫ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారుల నిర్లక్ష్యంపై కఠినంగా హెచ్చరించారు. ...

Read moreDetails

మత్స్యకారులకు రక్షణ కవచం: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

మత్స్యకారుల జీవనోపాధిని రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, తీర ...

Read moreDetails

సంజీవని ప్రాజెక్ట్ రాష్ట్రవ్యాప్తంగా జూలైలో అమలు

అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజారోగ్యంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్’ కార్యక్రమాన్ని ప్రతి నెల 4వ శనివారం నిర్వహించాలని సూచించారు. ఈ ...

Read moreDetails

తాడేపల్లిలో మెడ్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని ఆశ్రమం రోడ్డులో నూతనంగా నిర్మించిన మెడ్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ...

Read moreDetails

సీఎం చంద్రబాబు పర్యాటక అభివృద్ధి పై సమీక్ష

సీఎం చంద్రబాబు నాయుడు సీఎం క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, టూరిజం అధికారులు పాల్గొన్నారు. 2029 నాటికి 50,000 హోటల్ ...

Read moreDetails

జల్ జీవన్ మిషన్ 2.0: ‘వికసిత్ భారత్’ దిశగా కీలక అడుగు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ రెండో దశకు శ్రీకారం చుట్టింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంలో భాగంగా, ...

Read moreDetails

ఏప్రిల్‌లో PMAY 2.0 లబ్ధిదారుల తుది జాబితా విడుదల

రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార-పౌరసంబంధాల శాఖ మంత్రి K. Parthasarathi తెలిపారు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 (PMAY 2.0) కోసం వచ్చిన దరఖాస్తుల్లో ...

Read moreDetails

నాదెండ్ల మనోహర్: పీఎన్‌జీ వినియోగదారులు ఆర్థిక సహాయం పొందుతారు

గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో మంత్రి Nadendla Manohar గ్యాస్ వినియోగదారుల కోసం ప్రత్యేక రాయితీ అందించే విషయాన్ని వెల్లడించారు. ...

Read moreDetails

ఉగాది రోజున సిఎంఆర్ఎఫ్ ఫైల్‌పై సీఎం చంద్రబాబు తొలి సంతకం

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఆర్థిక సహాయం అందించే ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (CMRF) ఫైల్‌పై తొలి సంతకం ...

Read moreDetails

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం

దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా సుమారు 12.76 లక్షల మంది దివ్యాంగులు మరియు వారి ...

Read moreDetails

మంగళగిరిలో దివ్యాంగులకు ఉచిత బస్సు పథకానికి శ్రీకారం

మంగళగిరిలో దివ్యాంగుల సంక్షేమానికి మరో ముఖ్యమైన అడుగుగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 18-03-2026 ఉదయం 10 గంటలకు మంగళగిరి కొత్త బస్టాండ్ ...

Read moreDetails

గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి ఆర్టీజీఎస్ కేంద్రంలో రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్‌తో పాటు ...

Read moreDetails

పొట్టి శ్రీరాములు త్యాగమే ఆంధ్ర రాష్ట్రానికి పునాది: సీఎం చంద్రబాబు.

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు బలమైన పునాదిగా నిలిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన పొట్టి ...

Read moreDetails

ఏపీలో నేటి నుంచి ఒంటిపూట బడులు అమలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఒంటిపూట బడుల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ...

Read moreDetails

125వ జయంతి సందర్భంగా అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహావిష్కరణ

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారకార్థంగా అమరావతిలో అద్భుతమైన కాంస్య విగ్రహాన్ని నిర్మించారు. ...

Read moreDetails

అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన లోకేష్

అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BITS) పిలాని ఏఐ ప్లస్ క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల ...

Read moreDetails

ఎన్టీఆర్‌ జిల్లా పాఠశాలల భోజన ప్రమాణాలపై మంత్రి నారా లోకేశ్‌ ఆగ్రహం

ఎన్టీఆర్‌ జిల్లా దేవుని చెరువు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యత తక్కువగా ఉండడం ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే మంత్రి నారా లోకేశ్‌ చర్యల్లో ముందున్నారు. ...

Read moreDetails

నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమానికి సంబంధించిన ...

Read moreDetails

75 లక్షల మందికి లబ్ధి.. ఏపీలో హెల్త్ రెవల్యూషన్!

రాష్ట్ర ప్రజల ఆరోగ్యం మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆరోగ్య రంగంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావడానికి ...

Read moreDetails

విజయ డెయిరీ వివాదంపై మంత్రి నారా లోకేష్ స్పష్టత

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ, పాల పరిశ్రమల క్షేత్రంలో మంత్రి నారా లోకేష్ ఇటీవల విజయ డెయిరీ వివాదంపై సమీక్ష జరిపారు. గుత్తా అమిత్ రెడ్డి చేసిన ఆందోళనలను ...

Read moreDetails

సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి సచివాలయంలోని 5వ బ్లాక్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ...

Read moreDetails

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా కమ్యూనిటీ హాల్ ప్రారంభం!

మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగుతున్నాయి. ప్రజల సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూలకపేట ప్రాంతంలో ఆధునిక సదుపాయాలతో కమ్యూనిటీ హాల్ నిర్మించారు. శ్రీరంగం ...

Read moreDetails

తాడేపల్లిలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన

మంగళగిరి నియోజకవర్గంలో వరద ముప్పును తగ్గించే దిశగా కీలకమైన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. తాడేపల్లి ప్రాంతంలో కృష్ణా నది వరదల ప్రభావాన్ని ...

Read moreDetails

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం..

రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వచ్చే 90 రోజుల్లో ...

Read moreDetails

డిజిటల్ గవర్నెన్స్ మరో అడుగు.. వాట్సాప్‌లో టెన్త్ హాల్‌టికెట్లు

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా టెన్త్ హాల్‌టికెట్లు పొందే విధానాన్ని అధికారులు ...

Read moreDetails

హామీ ఇచ్చాం… అమలు చేశాం : 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు – సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో గత 20 నెలల కాలంలో వివిధ రంగాల్లో కలిపి మొత్తం 6,28,327 ఉద్యోగాలు కల్పించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. ఎన్నికల సమయంలో ...

Read moreDetails

ఉండవల్లిలో ‘డిన్నర్ డిప్లొమసీ’.. నెల్లూరు, తిరుపతి నేతలతో సందడి చేసిన మంత్రి లోకేష్

ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన డిన్నర్ మీట్ ఆత్మీయ వాతావరణంలో జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ పరిధికి చెందిన ...

Read moreDetails

ఆత్మీయ కలయిక – వేడుకలా డిన్నర్ మీట్

ఉండవల్లి నివాసంలో ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు మంత్రి నారా లోకేష్ ...

Read moreDetails

హనుమాన్ ప్రాజెక్ట్‌తో మానవ–వన్యప్రాణి సంఘర్షణకు చెక్

రాష్ట్రంలో మానవ–వన్యప్రాణి సంఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ‘హనుమాన్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులు, పంటలను రక్షించడం ఈ ...

Read moreDetails

గల్ఫ్‌లో ఉన్న ప్రవాసుల రక్షణకు ప్రత్యేక చర్యలు – మంత్రి సుభాష్

గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న ప్రవాస ఆంధ్రుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి సుభాష్ వీడియో కాన్ఫరెన్స్ ...

Read moreDetails

ఇంద్రకీలాద్రి కుంభాభిషేకానికి సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం

విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 6 నుంచి 8 వరకు కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాలకు ముఖ్యమంత్రి ...

Read moreDetails

రైతన్నలకు పండుగ: కొత్తబురుజు వేదికగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి.

ఈ నెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో విస్తృత పర్యటన చేయనున్నారు. డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన ...

Read moreDetails

అడవి జంతువులు ఊళ్లలోకి వస్తున్నాయా? ఇక భయం వద్దు.. ఏపీ సర్కార్ ‘హనుమాన్ ప్రాజెక్ట్’ రెడీ!

ఆంధ్రప్రదేశ్‌లో వన్యప్రాణుల కదలికలు పెరగడం, అడవి జంతువులు గ్రామాల్లోకి రావడం వల్ల ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ‘హనుమాన్ ప్రాజెక్ట్’ను ...

Read moreDetails

అమరావతిలో రవాణా వ్యవస్థపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

అమరావతిలో జరగనున్న ఈ సమీక్షా సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ...

Read moreDetails

మెగా డీఎస్సీతో 16 వేల ఉపాధ్యాయ నియామకాలకు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు స్పష్టమైన దిశలో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ...

Read moreDetails

మనమిత్ర 2.0కు శ్రీకారం… 90 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మనమిత్ర’ వాట్సాప్ సేవలు ఇప్పటికే ప్రజలకు విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. పౌరసేవలను ఇంటి వద్దకే అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ వ్యవస్థ ద్వారా ...

Read moreDetails

ఏపీలో వెటర్నరీ డాక్టర్లకు గుడ్ న్యూస్ త్వరలో నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుసంవర్ధక, వ్యవసాయ రంగాలను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక ...

Read moreDetails

ఏపీ ఆడపడుచులకు గుడ్ న్యూస్ ఆడబిడ్డ నిధి’పై శాసనమండలిలో కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అత్యంత కీలకమైన హామీ 'ఆడబిడ్డ నిధి' అమలుపై శాసనమండలి వేదికగా స్పష్టత ఇచ్చింది. మహిళల ఖాతాల్లో నెలకు ...

Read moreDetails

ఏపీ క్యాబినెట్‌లో 55 అజెండా అంశాలపై కీలక చర్చలు..

ఏపీ మంత్రివర్గ భేటీ రాష్ట్ర అభివృద్ధి దిశలో కీలక మలుపుగా భావిస్తున్నారు. అజెండాలో 55 అంశాలు చేర్చడం ద్వారా ప్రభుత్వం విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే సంకేతాలు ...

Read moreDetails

స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి N. Chandrababu Naidu వినుకొండకు చేరుకున్నారు. ప్రభుత్వ కళాశాల హెలీప్యాడ్ వద్ద దిగిన సీఎం, ఎన్ఎస్పీ మైదానంలోని ప్రజావేదికకు వెళ్లి కార్యక్రమంలో ...

Read moreDetails

ఇండియా–ఏఐ సమ్మిట్‌లో ఏపీకి ఏడు కీలక ఒప్పందాలు

ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026: ఏపీకి క్వాంటం–ఏఐ దిశగా భారీ అడుగులు ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు ...

Read moreDetails

అమరావతికి 70 మీటర్ల వెడల్పు మెగా రింగ్‌రోడ్‌

రాజధాని Amaravati అభివృద్ధిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కీలక మౌలిక వసతిగా నిలవనుంది. ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్య (PPP) విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టడం ద్వారా నిర్మాణ వేగం ...

Read moreDetails
Page 2 of 3 1 2 3

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News