Tag: EconomyNews

ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల ప్రభావం.. సెన్సెక్స్ 800 పాయింట్లు డౌన్

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ చెలరేగిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధ భయాల ప్రభావంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో ...

Read moreDetails

విమానయాన రంగానికి కేంద్రం ఊరట… రూ.10,000 కోట్ల ATF స్థిరీకరణ నిధి

విమానయాన కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో విమాన ఇంధన ధరలు (ATF) భారీగా పెరిగి విమానయాన రంగంపై ...

Read moreDetails

ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ప్రారంభం… వడ్డీ రేట్లపై ఉత్కంఠ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి కమిటీ (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండగా, ...

Read moreDetails

భారత పెట్రోలియం ఎగుమతులు భారీగా తగ్గాయి… రోజుకు 9.3 లక్షల బ్యారెళ్లకు పడిపోయిన స్థాయి

మే నెలలో భారత్‌ నుంచి శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా తగ్గి రోజుకు సుమారు 9,30,000 బ్యారెళ్ల స్థాయికి చేరుకున్నాయి. ఇది 2022 అక్టోబర్ ...

Read moreDetails

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు!

పశ్చిమాసియాలో మళ్లీ తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారతీయ స్టాక్ మార్కెట్లపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల శాంతి ఒప్పందం ...

Read moreDetails

ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు విరామం

ఈరోజు భారత స్టాక్ మార్కెట్ పూర్తిగా మూసివేయబడింది. NSE మరియు BSEలో ట్రేడింగ్ జరగలేదు. దీంతో ఇన్వెస్టర్లు మార్కెట్ కదలికలను గమనించలేకపోయారు. అయినప్పటికీ గ్లోబల్ మార్కెట్ల నుంచి ...

Read moreDetails

ఎస్‌బీఐ ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్య సాధనలో కీలక పాత్ర: ఛైర్మన్ శెట్టి

ఎస్‌బీఐ ఛైర్మన్ శెట్టి మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ రంగం పాత్ర కేవలం రుణాలు ఇవ్వడానికే పరిమితం కాదని, దేశ అభివృద్ధి దిశను నిర్ణయించే కీలక ...

Read moreDetails

ఎల్‌ఐసీలో మరో 2% వాటా విక్రయానికి ప్రభుత్వం సిద్ధం

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీలో మరో 2% వాటా విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్‌ చివరి లేదా జులై ప్రారంభంలో సంస్థాగత ...

Read moreDetails

పొదుపు చర్యలపై విమర్శలు తగవు, ఆర్థిక రక్షణకు తప్పనిసరి: నిర్మలా సీతారామన్

దేశ ఆర్థిక రక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగా సమర్థించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం, ...

Read moreDetails

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగింపు.. సెన్సెక్స్‌ 479 పాయింట్లు పతనం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి . మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ఒత్తిడి తెచ్చాయి. ఒక దశలో ...

Read moreDetails

సెన్సెక్స్ 1,073 పాయింట్ల లాభంతో 76,488 వద్ద స్థిరపడింది

అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు పురోగమిస్తున్నాయనే వార్తలతో ముడిచమురు ధరలు తగ్గడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కనిపించింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా స్పష్టంగా ...

Read moreDetails

దేశీయ మార్కెట్లలో భారీ ర్యాలీ.. సెన్సెక్స్ 1100 పాయింట్లు జంప్

దేశీయ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడం సూచీలకు బలాన్ని ఇచ్చాయి. దీంతో సెన్సెక్స్‌ ...

Read moreDetails

కరెన్సీపై లక్ష్య రేటు ఉండదని స్పష్టం చేసిన ఆర్‌బీఐ

దేశీయ కరెన్సీ రూపాయి విలువ ఇటీవల డాలర్‌తో పోలిస్తే ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ Sanjay Malhotra కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయి విలువకు సంబంధించి ...

Read moreDetails

దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభం

దేశీయ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి (Stock Market Today). అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయన్న వార్తలు, అలాగే ముడి చమురు ...

Read moreDetails

ఏడాదికేడాది 26 శాతం పెరిగిన సన్‌ఫార్మా నికర లాభం

Sun Pharmaceutical Industries మార్చి త్రైమాసికంలో అద్భుతమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ నికర లాభం రూ.2714.03 కోట్లకు చేరగా, గత ఏడాది ఇదే కాలంలో ...

Read moreDetails

స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు – సూచీలకు నష్టం

రోజంతా ఒడిదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో క్రమంగా తగ్గుతూ ...

Read moreDetails

లోన్ రికవరీపై RBI కొత్త ప్రతిపాదనలు.. కస్టమర్లకు భారీ ఊరట

లోన్ రికవరీ విధానాల్లో కీలక మార్పులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతిపాదనలు చేసింది. రుణాల వసూళ్ల పేరుతో కస్టమర్లను వేధించే చర్యలకు అడ్డుకట్ట వేసేలా ...

Read moreDetails

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ చివరి గంటల్లో భారీ రికవరీ సాధించి లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్‌లో ఒత్తిడికి లోనైన మార్కెట్లు, మధ్యాహ్నం తర్వాత ...

Read moreDetails

సిస్కోలో భారీ ఉద్యోగ తగ్గింపు.. 4,000 మందికి షాక్

అమెరికాలో ప్రముఖ టెక్, రిటైల్ దిగ్గజ కంపెనీల్లో భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చోటుచేసుకుంటున్నాయి. నెట్‌వర్కింగ్ సంస్థ సిస్కో ఈ త్రైమాసికంలో దాదాపు 4,000 మంది ఉద్యోగులను ...

Read moreDetails

దేశీయ నౌకలకు రక్షణ కవచం.. భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ప్రారంభం

అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో, ముఖ్యంగా యుద్ధ ప్రాంతాలు మరియు అధిక ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించే భారతీయ నౌకలకు బీమా రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం ...

Read moreDetails

డాక్టర్ రెడ్డీస్ లాభాల్లో భారీ క్షీణత

ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ 2025-26 మార్చి త్రైమాసికంలో రూ.220.1 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,593.9 ...

Read moreDetails

ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు లాభాలతో దూసుకెళ్తున్నాయి

ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) 2025-26 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన పనితీరును కనబరిచాయి. వరుసగా నాలుగో సంవత్సరం లాభాల్లో కొనసాగుతూ మొత్తం రూ.1.98 లక్షల కోట్ల నికర ...

Read moreDetails

వడ్డీ రేట్లు, పెట్రోలు ధరలు పెరిగే అవకాశం – హెచ్‌ఎస్‌బీసీ హెచ్చరిక

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభం మరియు ఎల్‌నినో ప్రభావం కారణంగా భారత్ ఆర్థిక వృద్ధిపై ఒత్తిడి పెరుగుతుందని హెచ్‌ఎస్‌బీసీ నివేదిక వెల్లడించింది. 2026-27లో దేశ జీడీపీ వృద్ధి ...

Read moreDetails

చమురు సంస్థలకు రూ.లక్ష కోట్ల నష్టం వచ్చే అవకాశం – కేంద్రమంత్రి హెచ్చరిక

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్‌లో ఇంధన రంగంపై ఒత్తిడి పెరుగుతోందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా ...

Read moreDetails

హైదరాబాద్‌లోకి ఇవానా జువెల్స్ ప్రవేశం

జిందాల్ గ్రూప్‌కు చెందిన ఆభరణాల సంస్థ ఇవానా జువెల్స్ హైదరాబాద్‌లోకి విస్తరించింది. ల్యాబ్‌లో తయారయ్యే వజ్రాలతో రూపొందించిన విలాసవంత ఆభరణాలకు ప్రత్యేకత కలిగిన ఈ బ్రాండ్, దేశీయ ...

Read moreDetails

మారుతీ సుజుకీ అరుదైన రికార్డు – 23.4 లక్షల కార్ల ఉత్పత్తి

మారుతీ సుజుకీ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరంలో అరుదైన రికార్డు సాధించింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకే ఏడాదిలో 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేసి దేశంలోనే ...

Read moreDetails

మారుతీ సుజుకీ ఆల్‌టైమ్ రికార్డు: 23.4 లక్షల కార్ల ఉత్పత్తి!

భారతదేశ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఒక చరిత్రాత్మక మైలురాయిని సాధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేసి ...

Read moreDetails

టెక్ మహీంద్రా లాభం 16% పెరుగుదల

ఐటీ రంగంలో ప్రముఖ సంస్థ టెక్ మహీంద్రా 2025-26 ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. జనవరి–మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.1,353.8 కోట్ల ఏకీకృత ...

Read moreDetails

ఆదాయపన్ను ఎగవేతకు ఇక చోటు లేదు.. సురేష్ బత్తిని స్పష్టీకరణ

ఆదాయపన్ను ఎగవేతకు ఇకపై అవకాశమే లేదని ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని స్పష్టం చేశారు. వ్యక్తులు, సంస్థలు ఎవరైనా పన్ను తప్పించుకోవడం సాధ్యం ...

Read moreDetails

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ మార్కెట్‌లో కలకలం

ఇరాన్–అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్‌లో భారీ కలకలం చోటుచేసుకుంది. Crude Oil ధరలు ఒక్కసారిగా ఊగిసలాటకు లోనవుతున్నాయి.యుద్ధం ప్రారంభానికి ముందు ...

Read moreDetails

గోద్రేజ్ ఇండస్ట్రీస్‌లో కీలక మార్పులు.. పిరోజ్‌షా గోద్రేజ్‌కు గ్రూప్ బాధ్యతలు

గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (Godrej Industries Group)లో నాయకత్వ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆగస్టు 14 నుంచి గ్రూప్ ఛైర్‌పర్సన్ బాధ్యతలను పిరోజ్‌షా గోద్రేజ్ స్వీకరించనున్నారు.ప్రస్తుతం ఛైర్‌పర్సన్‌గా ఉన్న ...

Read moreDetails

111 డాలర్లకు చేరిన క్రూడ్ ఆయిల్.. సామాన్యుడిపై ధరల భారం

అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరవకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ...

Read moreDetails

స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్..భారీ లాభాల్లో దేశీయ సూచీలు

వరుస నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరలు తగ్గడం, అలాగే అమెరికా ...

Read moreDetails

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం స్పష్టత

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై నెలకొన్న అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం లేదా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం ...

Read moreDetails

సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలు – మార్కెట్‌లో పాజిటివ్ ట్రెండ్

దేశీయ మార్కెట్లు మంగళవారం ఉత్సాహంగా ప్రారంభమై భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులకు బ్రేక్ ఇవ్వడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ...

Read moreDetails

యుద్ధ ప్రభావం.. దేశీయ స్టాక్ మార్కెట్లకు మరిన్ని నష్టాలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ వారం కూడా సెన్సెక్స్, నిఫ్టీ సూచీలకు ...

Read moreDetails

చమురు ధరల ఊరటతో పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి (Stock Market Today). చమురు ధరల పెరుగుదల కారణంగా సోమవారం భారీ నష్టాలను చవిచూసిన సూచీలు నేటి ట్రేడింగ్‌లో ...

Read moreDetails

హర్మూజ్ జలసంధి ఉద్రిక్తతలు.. మార్కెట్లలో భారీ నష్టం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లతో పాటు భారత స్టాక్ మార్కెట్లను కూడా తీవ్రంగా ప్రభావితం చేశాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News