Tag: Employment

తెలంగాణలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. గత రెండేళ్లలో రాష్ట్రానికి సుమారు రూ.70 ...

Read moreDetails

మెహందీ ఆర్టిస్టుల ఉద్యోగాలకూ ఎసరు? వైరల్‌ వీడియోపై చర్చ

ఏఐ (Artificial Intelligence) ప్రభావంతో ఇప్పటికే పలు రంగాల్లో ఉద్యోగాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. ఇప్పుడు మెహందీ ఆర్టిస్టుల ఉపాధిపైనా చర్చ మొదలైంది. ఇందుకు కారణంగా నిలిచింది ...

Read moreDetails

మహిళల చేతుల్లో కొత్త పరిశ్రమలు.. 5 లక్షల లక్ష్యం!

మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.. వారిని ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టింది. 2026-27 ఆర్థిక ...

Read moreDetails

పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 600 మంది ఉద్యోగులకు షాక్‌

ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేపాల్‌లో ఉద్యోగుల తొలగింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భారత్‌లోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులపై లేఆఫ్‌ల ...

Read moreDetails

టెక్‌ రంగంలో లేఆఫ్‌ల కలకలం.. 8 నెలల్లోనే 1.23 లక్షల ఉద్యోగాలు ఔట్‌!

కృత్రిమ మేధ (ఏఐ) విస్తరణతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్‌లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏఐ ఆధారిత సాంకేతికతను వేగంగా స్వీకరిస్తున్న కంపెనీలు ఒకవైపు కొత్త విభాగాల్లో పెట్టుబడులు ...

Read moreDetails

రాయదుర్గంలో రూ.10 వేల కోట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన

అనంతపురం జిల్లా రాయదుర్గంలో పవన విద్యుత్‌ రంగానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. సుజ్లాన్‌ సంస్థ రూ.10 వేల కోట్ల వ్యయంతో మొత్తం 1,325 మెగావాట్ల సామర్థ్యంతో పవన ...

Read moreDetails

ఎంఎస్‌ఎంఈలకు కూటమి సర్కార్‌ భారీ ప్రోత్సాహం

రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. 2024 జూన్‌ నుంచి ఇప్పటి వరకు 2,876 చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు భూములు కేటాయించినట్లు ...

Read moreDetails

ఆదిలాబాద్‌లో ఐటీ వెలుగులు.. రూ.58 కోట్లతో ఐటీ టవర్‌ సిద్ధం

అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్‌ ఇక ఐటీ రంగంలోనూ తనదైన ముద్ర వేయనుంది. పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారికి ఆనుకుని రూ.58 కోట్ల వ్యయంతో నిర్మించిన ...

Read moreDetails

ఆలోచన నుంచి ఆవిష్కరణ వరకు.. వ్యవస్థాపకులే మార్గదర్శకులు

కొత్త ఆలోచనను వ్యాపార అవకాశంగా మార్చి, సవాళ్లను ఎదుర్కొంటూ సంస్థను విజయవంతంగా ముందుకు నడిపించే వారే వ్యవస్థాపకులు. ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం మాత్రమే కాదు.. దానికి ఒక ...

Read moreDetails

దాల్మియా భారత్‌ సిమెంట్‌ విస్తరణకు నేడు లోకేశ్‌ శంకుస్థాపన

వైఎస్సార్‌ కడప జిల్లా మైలవరం మండలంలోని దాల్మియా భారత్‌ సిమెంట్‌ పరిశ్రమ రెండో ప్లాంట్‌ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేశ్‌ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ...

Read moreDetails

చాక్లెట్ కుకీ వివాదం.. రూ.1.9 కోట్ల జీతం ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్

అమెరికాలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్‌లో చోటుచేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చాక్లెట్ కుకీ దొంగతనం చేశాడనే ఆరోపణలతో రూ.1.9 కోట్ల ...

Read moreDetails

ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్: 21 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు

ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చేపట్టింది. గత 12 నెలల్లో మొత్తం 21 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు కంపెనీ ...

Read moreDetails

వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద 70 లక్షల మందికి ఉద్యోగాలు: ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) కింద ఇప్పటివరకు 70 లక్షల మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభించాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ...

Read moreDetails

రెండేళ్లలో 130 ఎంఎస్‌ఎంఈ పార్కులకు శ్రీకారం

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పార్కుల ఏర్పాటు లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ ...

Read moreDetails

మనుషులకు ఇంకా మూడేళ్లే.. ఆ తర్వాత ఏఐనే: గూగుల్ ఎక్స్ మాజీ బిజినెస్‌ చీఫ్

రోజురోజుకూ కృత్రిమ మేధ (Artificial Intelligence) అన్ని రంగాల్లోకి వేగంగా విస్తరిస్తూ ప్రజల జీవితంలో కీలక భాగంగా మారుతోంది. చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినై, గ్రోక్ వంటి ఏఐ ...

Read moreDetails

భారతీయ టెకీలకు భారీ అవకాశం.. 1,200 హెచ్-1బీ ఉద్యోగాలకు ఎన్విడియా సిద్ధం

అమెరికాలో లేఆఫ్‌ల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులు 60 రోజుల్లో కొత్త ఉద్యోగాన్ని సంపాదించాల్సిన పరిస్థితి నెలకొంది. లేకపోతే వారు దేశాన్ని విడిచిపోవాల్సి ఉంటుంది. ఈ ...

Read moreDetails

ఏపీలో కోటి ఎంఎస్‌ఎంఈలు లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు (MSMEs) కీలకమైన పాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అన్నారు. విజయవాడలో ...

Read moreDetails

తెలంగాణలో అలైన్ టెక్నాలజీ తొలి తయారీ యూనిట్

Align Technology తెలంగాణలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. రూ.1,800 కోట్లతో భారతదేశంలో తమ తొలి తయారీ కేంద్రాన్ని Hyderabadలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అలైన్ ...

Read moreDetails

రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం: నారా లోకేశ్‌

Nara Lokesh రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా టి.కోడూరు వద్ద సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాయలసీమను రతనాల సీమగా ...

Read moreDetails

ఉపాధికి హామీగా ఒకేషనల్‌ కోర్సులు – డిగ్రీతోనే ఉద్యోగావకాశాలు

ఉన్నత విద్యతో పాటు ఉపాధికి హామీ ఇచ్చే విద్యా విధానంగా ఒకేషనల్‌ కోర్సులు వేగంగా ప్రాధాన్యం పొందుతున్నాయి. థియరీ కంటే ప్రాక్టికల్‌ శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో ...

Read moreDetails

కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ...

Read moreDetails

స్టీల్‌ప్లాంట్ స్థిరీకరణకు రెండో దశ ప్యాకేజీ సిద్ధం

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే గత ఏడాది ప్రకటించిన రూ.11,000 కోట్ల ప్యాకేజీతో ప్లాంట్ కార్యకలాపాలు ...

Read moreDetails

కాకినాడ సెజ్‌లో రూ.700 కోట్ల పెట్టుబడి.. కొత్త పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్

కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో మరో భారీ పెట్టుబడి రానుంది. రూ.700 కోట్ల వ్యయంతో చెన్నైకు చెందిన గ్రీన్ కోక్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త ...

Read moreDetails

AI భయం అవసరం లేదు…ఉద్యోగాల కంటే నైపుణ్యాలే ముఖ్యం!

కన్సల్టింగ్ దిగ్గజ సంస్థ Deloitte దక్షిణాసియా సీఓఓ Nitin Mittal కీలక వ్యాఖ్యలు చేశారు. దేశీయంగా 50,000 మంది వృత్తి నిపుణుల నియామకాలపై ఎలాంటి వెనకడుగు ఉండదని ...

Read moreDetails

యువతకు ఉద్యోగాల గేట్ వేగా ‘నైపుణ్యం’ పోర్టల్ – సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి, అక్టోబర్ 30:రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల సేతగా ‘నైపుణ్యం’ పోర్టల్ నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతీ నెలా, ప్రతీ ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News