Tag: IndianDiaspora

రష్యా పర్యటనకు మంత్రి లోకేశ్‌.. మాస్కోలో ఘన స్వాగతం

రష్యాలోని ప్రతిష్ఠాత్మక సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం (SPIEF) సమావేశంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాస్కో చేరుకున్నారు. ఆయనకు అక్కడ ...

Read moreDetails

సంతోషం నుంచి విషాదానికి.. వివాహం తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో వరుడి మృతి

అప్పటివరకు పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపిన ఓ భారత సంతతి కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ...

Read moreDetails

బ్రిటన్‌లో చరిత్ర సృష్టించిన హరియాణా తల్లీకుమారులు

హరియాణాలోని రోహ్‌తక్‌ నుంచి 2013లో బ్రిటన్‌కు వలస వెళ్లిన కుటుంబం ఇప్పుడు అక్కడ చరిత్ర సృష్టించింది. ఆ కుటుంబానికి చెందిన తల్లి పర్వీన్ రాణి, కుమారుడు తుషార్ ...

Read moreDetails

బహ్రెయిన్‌లో నరసాపురం యువతి ఆత్మహత్య..

ఉపాధి కోసం బహ్రెయిన్‌ వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన వర్ధనపు కవిత (23) అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం ...

Read moreDetails

అమెరికా వదిలి వెళ్లాలని భావిస్తున్న వేలాది భారతీయులు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న కఠిన వలస విధానాలపై భారీ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “అమెరికా అమెరికన్లకే” అనే నినాదంతో తీసుకొస్తున్న ...

Read moreDetails

అల్‌ఖర్జ్ ఘటన.. మృతుల్లో భారతీయులు లేరని ఎంబసీ స్పష్టత

సౌదీ అరేబియాలోని అల్‌ఖర్జ్‌ ప్రాంతంలో జరిగిన ప్రొజెక్టైల్‌ దాడి ఘటనపై స్పష్టత లభించింది. మొదట ఈ ఘటనలో ఒక భారతీయుడు మృతి చెందాడనే వార్తలు సోషల్‌ మీడియాలో ...

Read moreDetails

ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ప్రతిభకు గుర్తింపు: చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ప్రతిభ ప్రత్యేక గుర్తింపు పొందిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో కీలకమని ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఖతార్‌లోని భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు

అమెరికా–ఇజ్రాయెల్‌, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులకు ...

Read moreDetails

పశ్చిమాసియాలో భారతీయులకు అండగా ఎంఈఏ.. కంట్రోల్‌రూం ఏర్పాటు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి పలు దేశాల్లో అనేకమంది భారతీయులు చిక్కుకుపోయినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు భారత ...

Read moreDetails

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. భారతీయులకు అత్యవసర నంబర్లు విడుదల

పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య జరుగుతున్న దాడులు తీవ్రరూపం దాల్చడంతో గల్ఫ్‌ ప్రాంతం మొత్తం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా ...

Read moreDetails

గల్ఫ్‌లో ఉన్న ప్రవాసుల రక్షణకు ప్రత్యేక చర్యలు – మంత్రి సుభాష్

గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న ప్రవాస ఆంధ్రుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి సుభాష్ వీడియో కాన్ఫరెన్స్ ...

Read moreDetails

గల్ఫ్‌లో భారతీయుల క్షేమంపై కేంద్రం దృష్టి

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గల్ఫ్‌ ప్రాంతంలో సుమారు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తుండటంతో వారి భద్రతను అత్యున్నత ...

Read moreDetails

నేటి నుంచి ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన.. పార్లమెంట్‌లో మోదీ ప్రసంగం

భారత విదేశాంగ వ్యూహంలో ఇజ్రాయెల్‌కు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ తాజా పర్యటన కీలకంగా మారింది. రక్షణ రంగంలో ఇరుదేశాల మధ్య ఇప్పటికే ఉన్న ...

Read moreDetails

ప్రపంచ టెక్ దిగ్గజాల పగ్గాలు భారతీయుల చేతుల్లోనే: మెక్రాన్ ప్రశంసలు

ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్ఠ ఫ్రాన్స్ అధ్యక్షుడు Emmanuel Macron భారత్‌పై పెరుగుతున్న గ్లోబల్ ప్రభావాన్ని ప్రశంసించారు. ముంబయిలో జరిగిన ఇండియా–ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఫోరమ్‌లో ఆయన మాట్లాడుతూ, ...

Read moreDetails

అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి – రూ.262 కోట్ల పరిహార ఒప్పందం

అమెరికాలో పోలీసు నిర్లక్ష్యం కారణంగా తెలుగు విద్యార్థిని Jaahnavi Kandula మృతి చెందిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (దాదాపు ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News