Tag: Investigation

మాసబ్‌ట్యాంక్ ఏటీఎంలో వ్యక్తి మృతదేహం

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎంలో ఒక వ్యక్తి మృతదేహం స్థానికులను కలవరపెట్టింది. ఏటీఎంలో వ్యక్తి ...

Read moreDetails

డ్రైనేజ్ కాల్వలో మహిళ మృతదేహం

హరియాణాలోని ఫరీదాబాద్‌లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. రోజూ ఆహారం పెట్టే మహిళపై రెండు వీధి శునకాలు అపార విశ్వాసం చూపించి, ఆమె మృతదేహాన్ని గుర్తించడంలో ...

Read moreDetails

కొండాపూర్ బ్యాంక్ ఖాతాలో కోట్లాది సైబర్ డబ్బు

Cyberabad Police నిర్వహించిన ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0లో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లు మూడేళ్ల వ్యవధిలో వందల మంది బాధితుల నుంచి దోచుకున్న ...

Read moreDetails

తుపాకీ మిస్‌ఫైర్‌తోపోలీసు అధికారి ఛాతీలోకి దూసుకెళ్లిన బుల్లెట్

Kakinadaలోని ఈవీఎం గోదాములో విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ లంకే ధనరాజు తుపాకీ మిస్‌ఫైర్‌ ఘటనలో గాయపడ్డారు.విధుల్లో ఉండగా తుపాకీ అకస్మాత్తుగా పేలి బుల్లెట్‌ ఆయన ఛాతీలోకి దూసుకెళ్లింది. ...

Read moreDetails

అమెరికాలో మిస్టరీ.. శాస్త్రవేత్తలు వరుసగా అదృశ్యం

అమెరికాలో ఇటీవల వరుసగా శాస్త్రవేత్తలు అదృశ్యం కావడం లేదా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 2023 నుంచి ఇప్పటివరకు దాదాపు 10 మంది ఉన్నత ...

Read moreDetails

విధి నిర్వహణలో విషాదం:ఏఎస్సై మృతి వెనుక దాగి ఉన్న అసలు కోణమేంటి?

సంగారెడ్డి జిల్లా మనూరులో విషాదం చోటుచేసుకుంది. తన విధుల్లో భాగంగా రోడ్డుపై వేచి ఉన్న ఒక ఏఎస్సై, సొంత శాఖకు చెందిన పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో దుర్మరణం ...

Read moreDetails

దిల్లీలో అర్ధరాత్రి దారుణం: అది అగ్నిప్రమాదమా? లేక సజీవ దహన కుట్రనా?

దేశ రాజధాని దిల్లీలో గుండెలని పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఒక చిన్న తాళం చెవి దొరక్కపోవడం, ప్రాణాలు కాపాడుకునే మార్గం కనిపించకపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ...

Read moreDetails

కాకినాడ పోర్టులో రేషన్ షాక్: రూ. 2.54 కోట్ల పేదల బియ్యం సీజ్!

కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పౌరసరఫరాల శాఖ అధికారులు భారీ బ్రేక్ వేశారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్ ...

Read moreDetails

ఇంట్లోనే ‘బాంబుల’ నిల్వ: వెంకన్న నిర్లక్ష్యానికి నలుగురు బలి.. 25 మందికి గాయాలు!

శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలోని కుమ్మరవాండ్లపల్లిలో ఒక భయంకరమైన విషాదం చోటుచేసుకుంది. ఆపదలో ఉన్న ఇరుగుపొరుగు వారిని కాపాడదామని వెళ్లిన ప్రాణాలు, పేలుడు ధాటికి గాలిలో కలిసిపోయాయి. ...

Read moreDetails

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. శాంతిపై విచారణ కఠినం

దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శాంతి ఆస్తుల కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఆమెను కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు కస్టడీలోకి ...

Read moreDetails

వినాశకాలే విపరీత బుద్ధి: కొడుకు చేసిన పనికి.. తండ్రి ఉన్మాదం, ముగ్గురిపై కత్తికాటు!

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో ఒక చిన్నపాటి అనుమానం పెను విషాదానికి దారితీసింది. జీడిగింజలు దొంగిలించారనే కోపంతో ఊగిపోయిన ఓ వ్యక్తి కత్తితో ముగ్గురిపై దాడి చేయగా, ...

Read moreDetails

లగేజీ తనిఖీ సమయంలో ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిన ఘటన

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో ఉన్న మొబైల్ ఫోన్ బ్యాటరీ ఆకస్మికంగా పేలిన ఘటన కలకలం రేపింది.రాయ్‌పూర్‌కు వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ...

Read moreDetails

కన్నపేగుపై కసాయి బుద్ధి: నిద్రిస్తున్న తల్లిని బతికుండగానే తగలబెట్టిన కుమారుడు!

ఒంగోలు నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లిని బతికుండగానే ఇంట్లో పెట్టి నిప్పు అంటించి ఓ కుమారుడు హతమార్చిన ఉదంతం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఘటన ...

Read moreDetails

ఐ-ప్యాక్‌కు బిగ్ షాక్! 10 రోజుల ఈడీ కస్టడీకి డైరెక్టర్ వినేష్ చండేల్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన 'ఐ-ప్యాక్' (I-PAC) సంస్థకు భారీ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు, ...

Read moreDetails

ప్రేమ విఫలం కక్షగా మారింది… యువకుడి దారుణ చర్య కలకలం

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీకారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ విఫలమైందన్న కక్షతో ఓ యువకుడు అమానుష చర్యకు పాల్పడిన ఘటన ...

Read moreDetails

గుడివాడ యువకుడు హరియాణాలో దారుణ హత్య… కుటుంబంలో విషాదం

కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన యువకుడు హరియాణా రాష్ట్రంలోని పంచకుల ప్రాంతంలో అనుమానాస్పదంగా దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.గుడివాడ బేతవోలు ...

Read moreDetails

న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ అనుమానాస్పద మృతి… హత్యగా అనుమానం

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి పరిధిలో ఒంగోలుకు చెందిన యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ (37) అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది.పోలీసుల వివరాల ప్రకారం, ...

Read moreDetails

కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం… నిందితుడిపై పోలీసులు కాల్పులు

కడప జిల్లా ఖాజీపేటలో జరిగిన దారుణ ఘటనలో ప్రేమోన్మాది వెంకటేశ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. బాలికను హత్య చేసిన కేసులో అరెస్టయిన వెంకటేశ్‌ను శనివారం తెల్లవారుజామున ఒక ...

Read moreDetails

ఇంటికి బాంబు.. ఆఫీసుకి నిప్పు! శామ్ ఆల్ట్‌మన్‌ లక్ష్యంగా సాగుతున్న ఈ విధ్వంసం వెనుక కుట్ర ఎవరిది?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం, ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌ నివాసంపై జరిగిన దాడి అంతర్జాతీయ టెక్ వర్గాల్లో కలకలం రేపింది. పెట్రోలు బాంబుతో దాడి: శుక్రవారం ...

Read moreDetails

హైదరాబాద్ నగరంలో డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్న పోలీసులు

హైదరాబాద్ నగరంలో రౌడీషీటర్ల కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత కఠిన చర్యలకు దిగుతున్నారు. నేరాలకు డ్రగ్స్ వినియోగం ఒక ప్రధాన కారణంగా గుర్తించిన పోలీసులు, రౌడీషీటర్లపై ...

Read moreDetails

ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా: స్పీకర్ కారులో పూలగుచ్ఛం ఉంచి పరారైన అగంతకుడు!

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఢిల్లీ అసెంబ్లీలో ఒక వ్యక్తి ఎస్‌యూవీ (SUV) వాహనంతో బీభత్సం సృష్టించాడు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన 37 ఏళ్ల సరబ్‌జీత్ సింగ్ ...

Read moreDetails

విజయవాడలో ఉగ్ర కుట్ర వెలుగులోకి!

సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వారికి వచ్చే నెల 6 వరకు రిమాండ్ విధించింది. ...

Read moreDetails

పార్వతీపురం నుంచి తమిళనాడుకు అక్రమ రవాణా యత్నం

పార్వతీపురం నుంచి తమిళనాడుకు అనుమానాస్పదంగా తరలిస్తున్న వాహనాన్ని అధికారులు ఈరోజు అడ్డుకున్నారు. తనిఖీల సమయంలో వాహనాన్ని పరిశీలించగా అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని, ...

Read moreDetails

భార్య ఉరి వేసుకుంటుంటే వీడియో తీశాడా? భర్త అమానుషం వైరల్!

వైఎస్సార్‌ కడప జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆమెను కాపాడాల్సిన భర్త, దాన్ని సరదాగా భావించి వీడియో తీసిన సంఘటన ...

Read moreDetails

రెండో రోజూ కొనసాగిన సునీల్ కుమార్ నాయక్ విచారణ

ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఐడీ కస్టోడియల్ కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్‌పై విచారణ రెండో రోజూ కొనసాగింది. గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ...

Read moreDetails

పింఛను ఇప్పిస్తానని నమ్మించి… నగలు కాజేసిన మోసగాడు అరెస్ట్

ఈ మోసం ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ప్రభుత్వ ఉద్యోగినని చెప్పుకుంటూ అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకున్న నిందితుడు ముందుగా వారి విశ్వాసం సంపాదించి, తర్వాత పథకాలు, ...

Read moreDetails

లాలాచెరువులో విషాదం: కల్తీ పాలకు నలుగురు బలి!

రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి)లో ఇటీవల కల్తీ పాలను తాగిన తర్వాత అనారోగ్యం, ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, తీవ్ర రూపంలో బయటపడిన సంఘటన గల్లంతు సృష్టించింది. మరణాలు & ...

Read moreDetails

ASOS సహ వ్యవస్థాపకుడి అనుమానాస్పద మరణం

17వ అంతస్తు ఘటన… మిస్టరీగా మారిన వ్యాపారవేత్త మరణం థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ...

Read moreDetails

అన్నమయ్య జిల్లాలో కలకలం.. బాలిక హత్య కేసులో స్థానికుడు అరెస్ట్

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారి మృతదేహం పొరుగింట్లో లభించడం స్థానికులను షాక్‌కు గురిచేసింది. కుటుంబ ...

Read moreDetails

యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయం.. రూ.10 లక్షల విలువైన ఆభరణాలు అదృశ్యం

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయమవడం కలకలం రేపుతోంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రచార విభాగంలో భద్రపరిచిన దాదాపు రూ.10 లక్షల విలువైన డాలర్లు కనిపించకుండా ...

Read moreDetails

కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు: సంఘటనపై పూర్తి వివరాలు వెల్లడి

కర్నూలు, అక్టోబర్ 25 (పోలీసు కార్యాలయం):కర్నూలు జిల్లా చిన్న టేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ ఘటన అక్టోబర్ ...

Read moreDetails
Page 2 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News