Tag: MarketNews

ఐదు రోజుల నష్టాలకు బ్రేక్‌.. లాభాల బాటలో సెన్సెక్స్‌, నిఫ్టీ

వరుసగా ఐదు సెషన్ల పాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ...

Read moreDetails

నిఫ్టీ 23,800 దిగువకు.. సెన్సెక్స్‌ 331 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల నష్టాల పరంపర కొనసాగింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. చమురు ...

Read moreDetails

డీఎల్‌ఎఫ్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ సింగ్‌ పారితోషికం రూ.44 కోట్లకు పెంపు

స్థిరాస్తి రంగ దిగ్గజ సంస్థ డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ ఉన్నతాధికారుల పారితోషికాలు గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. కంపెనీ తాజా వార్షిక నివేదిక ప్రకారం.. 2025-26 ఆర్థిక ...

Read moreDetails

రూ.11,600 కోట్ల ఐపీఓకు సిద్ధమైన ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌

మార్కెట్‌ పరిస్థితులు కొంత అనిశ్చితంగా ఉన్నప్పటికీ తమ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు మంచి స్పందన లభిస్తుందన్న నమ్మకాన్ని ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ వ్యక్తం చేసింది. రూ.11,600 ...

Read moreDetails

ఒపెక్+ దేశాల కీలక నిర్ణయం.. చమురు ఉత్పత్తి స్వల్పంగా పెంపు

ఆగస్టులో ముడిచమురు ఉత్పత్తిని స్వల్పంగా పెంచేందుకు ఒపెక్‌+ దేశాలు అంగీకరించాయి. సౌదీ అరేబియా, రష్యా నేతృత్వంలో సమావేశమైన 7 ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు రోజువారీగా అదనంగా ...

Read moreDetails

అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగింపు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ముగిశాయి. ఐటీ, చమురు–గ్యాస్‌, అలాగే కొన్ని బ్యాంకింగ్‌ రంగ షేర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకోవడం సూచీలపై ప్రతికూల ...

Read moreDetails

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగింపు – సెన్సెక్స్‌ 291 పాయింట్లు, నిఫ్టీ 90 పాయింట్లు పెరుగుదల

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 80 డాలర్ల దిగువన కొనసాగడం ...

Read moreDetails

దేశ అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ దిశగా కీలక అడుగు

దేశంలో అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ అయిన నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) పబ్లిక్‌ ఇష్యూ దిశగా కీలక అడుగు వేసింది. పబ్లిక్‌ ఇష్యూకు అనుమతి కోరుతూ సోమవారం ...

Read moreDetails

బ్యాంకింగ్ షేర్ల జోరు.. భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు

వరుసగా రెండు రోజుల నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల రికవరీతో పాటు ముడిచమురు ధరలు తగ్గడం ఇన్వెస్టర్లకు ఊరట ఇచ్చింది. ...

Read moreDetails

వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచిన ఐవోసీ

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC) వాణిజ్య సిలిండర్‌ ధరలను మరోసారి పెంచింది. తాజా నిర్ణయం ప్రకారం 19 కిలోల కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.42 వరకు ధర ...

Read moreDetails

ఏషియన్‌ పెయింట్స్‌ లాభాల్లో భారీ వృద్ధి.. త్రైమాసిక నికర లాభం రూ.1,185 కోట్లు

దేశంలోని ప్రముఖ పెయింట్స్ తయారీ సంస్థ ఏషియన్ పెయింట్స్ మార్చి త్రైమాసికంలో అద్భుతమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ఈ కాలంలో సంస్థ ఏకీకృత నికర లాభం ...

Read moreDetails

మార్కెట్‌ మళ్లీ నష్టాల్లోకి..

భారత స్టాక్‌ మార్కెట్లో రెండు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. గ్లోబల్‌ పరిణామాలు, ముఖ్యంగా దక్షిణ ఇరాన్‌లో అమెరికా సైనిక దాడుల నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్తతలు, ఇరు ...

Read moreDetails

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగింపు.. సెన్సెక్స్‌ 479 పాయింట్లు పతనం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి . మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ఒత్తిడి తెచ్చాయి. ఒక దశలో ...

Read moreDetails

దేశీయ మార్కెట్లలో భారీ ర్యాలీ.. సెన్సెక్స్ 1100 పాయింట్లు జంప్

దేశీయ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడం సూచీలకు బలాన్ని ఇచ్చాయి. దీంతో సెన్సెక్స్‌ ...

Read moreDetails

దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభం

దేశీయ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి (Stock Market Today). అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయన్న వార్తలు, అలాగే ముడి చమురు ...

Read moreDetails

గెయిల్‌ లాభం రూ.1,262 కోట్లు

ప్రభుత్వ రంగ గ్యాస్ యుటిలిటీ సంస్థ గెయిల్ ఇండియా 2025 మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.1,262.18 కోట్లుగా నమోదైంది. ...

Read moreDetails

శాంతి ఒప్పందంపై ఆశలు.. లాభాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై వచ్చిన అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణాన్ని ...

Read moreDetails

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ చివరి గంటల్లో భారీ రికవరీ సాధించి లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్‌లో ఒత్తిడికి లోనైన మార్కెట్లు, మధ్యాహ్నం తర్వాత ...

Read moreDetails

ఇరాన్ గ్యాస్ కేసులో సెటిల్‌మెంట్.. 275 మిలియన్ డాలర్లు చెల్లింపుకు ఒప్పందం

భారత బిలియనీర్ Gautam Adani పై నమోదైన కొన్ని కీలక క్రిమినల్ కేసులను అమెరికా ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఇరాన్ గ్యాస్ కొనుగోలు వ్యవహారంలో ...

Read moreDetails

భారీ నష్టాల తర్వాత పుంజుకున్న దేశీయ సూచీలు – స్వల్ప లాభాలతో ముగింపు

ఆరంభంలో భారీ నష్టాల్లోకి జారిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు, తర్వాత బలంగా కోలుకుని చివరకు స్వల్ప లాభాలతో సెషన్‌ను ముగించాయి. ఐటీ రంగం, కొన్ని బ్లూచిప్ షేర్లలో ...

Read moreDetails

సెన్సెక్స్‌ 160 పాయింట్లు నష్టంతో ముగింపు – నిఫ్టీ కూడా డౌన్

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ చివరకు నష్టాల్లో ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలోనే కనిష్ఠ స్థాయి అయిన 96కు పడిపోవడం, అలాగే ...

Read moreDetails

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి: సెన్సెక్స్ 800 పాయింట్ల ర్యాలీ

దేశీయ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. కనిష్ఠ స్థాయిల వద్ద జరిగిన కొనుగోళ్లు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు సూచీలకు బలాన్ని ఇచ్చాయి. ...

Read moreDetails

జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎండీగా ఆకాశ్‌ అంబానీ.. కీలక నియామకం

రిలయన్స్ గ్రూప్‌కు చెందిన డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆకాశ్ అంబానీ నియమితులయ్యారు. ఏప్రిల్ 9 నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు ...

Read moreDetails

దేశీయ స్టాక్ మార్కెట్ల నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్

దేశీయ స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజుల వరుస నష్టాలకు చివరికి బ్రేక్ పడింది. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. మెటల్, ఎనర్జీ, ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(14-05-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాల్లో ప్రారంభం

దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు ...

Read moreDetails

స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIలు) అమ్మకాలు ...

Read moreDetails

లాభనష్టాలతో దోబూచులు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు..

బుధవారం భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అయితే ట్రేడింగ్ కొనసాగుతున్న కొద్దీ సూచీలు లాభాలను కోల్పోయి దోబూచులాడుతున్నాయి. ఆటోమొబైల్, ...

Read moreDetails

టెక్ ప్రపంచంలో సంచలనం.. వన్‌ప్లస్, రియల్‌మీ ఒకే గ్రూప్‌లోకి?

విలీనం వార్తల నేపథ్యంలో టెక్ మార్కెట్‌లో పోటీ పరిస్థితులు ఎలా మారతాయన్నదానిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఒకే గ్రూప్‌లో రెండు బలమైన బ్రాండ్‌లు కలవడం వల్ల ధరల ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం – నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయి. ఇరాన్–అమెరికా మధ్య జరిగిన తాజా పరిణామాలు, యూఏఈపై జరిగిన దాడులు పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించాయి. ...

Read moreDetails

ఏప్రిల్‌లో ₹60,847 కోట్ల విలువైన ఈక్విటీలు అమ్మిన విదేశీ మదుపర్లు

దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు భారీగా నిధులను ఉపసంహరిస్తున్నారు. ఎన్‌ఎస్‌డీఎల్‌ డేటా ప్రకారం, ఏప్రిల్ నెలలోనే విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (FPI) సుమారు ₹60,847 ...

Read moreDetails

వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై భారీ పెంపు

వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై సగటున రూ.993 పెంపు చేసినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ...

Read moreDetails

వొడాఫోన్ ఐడియా టారిఫ్‌ల పెంపు

ప్రైవేట్ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తమ మొబైల్ టారిఫ్‌లను స్వల్పంగా పెంచనున్నట్లు ప్రకటించింది. పెద్ద స్థాయిలో కాకుండా పరిమిత పెంపు మాత్రమే ఉంటుందని సంస్థ స్పష్టం ...

Read moreDetails

రెండో రోజు భారీ నష్టాలు సెన్సెక్స్ 852 పాయింట్లు డౌన్

క్రూడాయిల్‌ మరోసారి స్టాక్‌మార్కెట్లలో కల్లోలం రేపుతోంది. అమెరికా-ఇరాన్‌ చర్చల్లో ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా బ్యారెల్‌ క్రూడ్‌ ధర మరోసారి 100 డాలర్లు దాటడంతో 852 పాయింట్లు నష్టపోయిన ...

Read moreDetails

దేశీయ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభం

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఉదయం నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.40 సమయంలో సెన్సెక్స్‌ 563 పాయింట్లు కోల్పోయి 78,709 వద్ద, నిఫ్టీ 137 ...

Read moreDetails

వడ్డీ రేట్లు యథాతథం… ఆర్‌బీఐ కీలక నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక విధాన నిర్ణయం తీసుకుని, రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులు వడ్డీ రేట్లు నిర్ణయించడానికి ఇది ...

Read moreDetails

నాలుగోరోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు, తరువాత కొనుగోళ్ల మద్దతుతో గణనీయంగా పుంజుకున్నాయి. అమెరికా రాజకీయ ...

Read moreDetails

చమురు ఉత్పత్తి పెంచేందుకు ఒపెక్‌+ దేశాలు 

ప్రపంచ చమురు మార్కెట్ ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో ఉంది. మే నెలలో రోజుకు 2,06,000 బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తి పెంచేందుకు ఒపెక్‌+ దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, ...

Read moreDetails

111 డాలర్లకు చేరిన క్రూడ్ ఆయిల్.. సామాన్యుడిపై ధరల భారం

అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరవకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ...

Read moreDetails

సెన్సెక్స్ 1400 పాయింట్లు డౌన్.. 22,500 దిగువకు చేరిన నిఫ్టీ 50.

అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చేసిన వ్యాఖ్యలు, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా కుదిపేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, చమురు ...

Read moreDetails

“నా రాజీనామా వల్ల బ్యాంక్‌కు ఎలాంటి నష్టం లేదు” హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాజీ ఛైర్మన్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి తన రాజీనామా నేపథ్యంలో వచ్చిన విమర్శలను ఖండించారు. తాను పదవి నుంచి తప్పుకోవడం వల్ల బ్యాంక్ మార్కెట్ విలువ ...

Read moreDetails

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నుంచి రూ.7,875 కోట్ల భారీ పెట్టుబడి

జేఎస్‌డబ్ల్యూ కళింగ స్టీల్‌లో జపాన్‌కు చెందిన జేఎఫ్‌ఈ స్టీల్ కార్పొరేషన్ 25 శాతం వాటాను కొనుగోలు చేయడం ఉక్కు రంగంలో ఒక ముఖ్యమైన పరిణామంగా నిలిచింది. ఈ ...

Read moreDetails

ఎగుమతి సుంకం ప్రభావం… రిలయన్స్‌ షేరు కుదేలైంది

అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే పెట్రోలు, డీజిల్‌పై సుంకం విధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో శుక్రవారం మార్కెట్లలో ప్రతికూల ప్రభావం కనిపించింది. ముఖ్యంగా Reliance Industries షేరు ...

Read moreDetails

సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలు – మార్కెట్‌లో పాజిటివ్ ట్రెండ్

దేశీయ మార్కెట్లు మంగళవారం ఉత్సాహంగా ప్రారంభమై భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులకు బ్రేక్ ఇవ్వడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ...

Read moreDetails

స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. సెన్సెక్స్ 1400 పాయింట్లు డౌన్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చమురు ధరల పెరుగుదల భయాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల (FIIs) భారీ విక్రయాలు దేశీయ స్టాక్ మార్కెట్లను ...

Read moreDetails

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేటు 3.75% వద్ద యథాతథంగా

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (BoE) ప్రధాన వడ్డీ రేటును 3.75% వద్ద నిలిపి ఉంచింది. పరపతి విధాన కమిటీలోని సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి ...

Read moreDetails

నష్టాల తర్వాత రీబౌండ్.. ఇన్వెస్టర్లకు రిలీఫ్

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ కొనుగోళ్ల ఊపు కొనసాగుతోంది. గత సెషన్‌లో నష్టాలు చూసిన ట్రేడర్లు కనిష్ఠ ...

Read moreDetails

యుద్ధ భయాల మధ్య – స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్.

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని రోజులుగా భారీ ఒత్తిడిని ఎదుర్కొన్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఇటీవల వరుస నష్టాల అనంతరం ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News