Tag: NewsUpdate

ఎలక్ట్రిక్ వాహనాలకు క్యూ‌లో నిలబడే సమస్య లేదు

దేశవ్యాప్తంగా లారీ డ్రైవర్ల సమ్మె ప్రభావంతో ఇంధన సరఫరా నిలిచిపోతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రధాన నగరాల్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు ...

Read moreDetails

శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీరాముడి ఆశీస్సులతో మీ జీవితంలో ఆనందం, శాంతి, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షిస్తున్నాము. ధర్మం, నిజాయితీ, ప్రేమకు ప్రతీక అయిన శ్రీరాముని మార్గాన్ని ...

Read moreDetails

“హ్యాట్రిక్ కోసం కాదు.. ప్రజల కోసమే”: పినరయి విజయన్

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తమ కూటమి వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలనే పిలుపు వ్యక్తిగత కీర్తి కోసం కాదని, ప్రజల సంక్షేమం కోసమేనని స్పష్టం చేశారు. ...

Read moreDetails

సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడి

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల ప్రభావంతో కొంత అస్వస్థతకు గురైన ఆమెను ...

Read moreDetails

విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణలో విద్యార్థుల పోషకాహారాన్ని మెరుగుపరచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు చేపలు అందించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ...

Read moreDetails

యుద్ధ ప్రభావం… అమెరికాలోనూ ధరల పెరుగుదల

ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధ ప్రభావం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతోంది. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ ప్రకారం, అమెరికాలో కూడా ...

Read moreDetails

విజయవాడకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి: నెలాఖరుకు బైపాస్ సిద్ధం!

విజయవాడ నగర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే బైపాస్‌ ప్రాజెక్టు తుదిదశకు చేరుకుంది. కోల్‌కతా–చెన్నై నేషనల్ హైవే-16పై ప్రయాణించే వాహనాలు ఇకపై నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం ...

Read moreDetails

మార్కాపురం  బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని ప్రమాదానికి ...

Read moreDetails

తాడేపల్లిలో మెడ్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని ఆశ్రమం రోడ్డులో నూతనంగా నిర్మించిన మెడ్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ...

Read moreDetails

మంగళగిరిలో పునర్నిర్మించిన శ్రీ రామాలయం ప్రారంభోత్సవం

మంగళగిరి నియోజకవర్గంలోని కుప్పారావు కాలనీలో 30 ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీ రామాలయం పునర్నిర్మాణం పూర్తి చేసుకుని మరోసారి భక్తులకోసం అందుబాటులోకి వచ్చింది. ఆలయం శిథిలావస్థకు చేరుకున్నప్పటి ...

Read moreDetails

సీఎం చంద్రబాబు పర్యాటక అభివృద్ధి పై సమీక్ష

సీఎం చంద్రబాబు నాయుడు సీఎం క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, టూరిజం అధికారులు పాల్గొన్నారు. 2029 నాటికి 50,000 హోటల్ ...

Read moreDetails

మహేశ్ బాబు ‘వారణాసి’ సినిమా సెట్ వీడియో హల్‌చల్

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా సెట్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కథ కాశీ నగరాన్ని నేపధ్యంగా తీసుకుంటున్నందున, ...

Read moreDetails

శత్రువులు పశ్చాత్తాపపడేవరకూ పోరాటం కొనసాగుతుంది: ఇరాన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ముగింపు దిశగా చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నప్పటికీ, ఇరాన్ వైఖరి మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. శత్రువులు తమ చర్యలపై పశ్చాత్తాపపడేవరకు ...

Read moreDetails

రూ.3.3 లక్షల కోట్ల దిశగా భారత మీడియా-వినోద రంగం

భారత మీడియా-వినోద రంగం ప్రస్తుతం డిజిటల్ మార్పులతో వేగంగా ఎదుగుతోంది. మొబైల్ వినియోగం పెరగడం, ఇంటర్నెట్ అందుబాటు విస్తరించడం, ఓటీటీ ప్లాట్‌ఫాంలకు పెరుగుతున్న ఆదరణ ఈ రంగాన్ని ...

Read moreDetails

యుద్ధం ప్రభావం… ఇంధన రంగంలో తీవ్ర మార్పులు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చమురు ధరలు కీలకంగా మారాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌కు ...

Read moreDetails

జీడీ నష్టానికి గిరిజన రైతుల ఆందోళన

మంచు తెగులు మరియు అకాల వర్షాల కారణంగా జీడీ తోటలు పూర్తిగా నష్టం పొందగా, ప్రభుత్వ సహాయం అందకపోతే పరిస్థితి మరింత కష్టతరం అవుతుందని దేవరాపల్లి మండలం ...

Read moreDetails

ధురంధర్ 2 ప్రభావం: పాకిస్తాన్‌లో భయం, కరాచీ రోడ్లపై వెతుకులాట ప్రారంభించారు

పాకిస్తాన్‌లో ధురంధర్ 2 సినిమా రిలీజ్ తర్వాత కొంచెం భయం, కొంచెం ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. కథనం ప్రకారం, కరాచీ నగరంలోని ల్యారీ ప్రాంతంలో పోలీసులు రోడ్లపై ...

Read moreDetails

“రివ్యూ చేసి ఉంటే ఇవి ఉండేవి కావు…” – మంత్రిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అసహనం

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ నేరుగా ప్రశ్నించారు. గతంలోనే ఈ అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించాలని సూచించినప్పటికీ, ...

Read moreDetails

2 లక్షల పెన్షన్లే సరిపోతాయా? – భట్టి ప్రకటనపై బీఆర్ఎస్ ప్రశ్నలు

ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ...

Read moreDetails

హైదరాబాద్ TGPAలో బంకుల వద్ద భారీ క్యూలు

హైదరాబాద్‌లోని TGPA ప్రాంతంలో పెట్రోల్ కొరత వస్తుందన్న వార్తలతో వాహనదారులు ఒక్కసారిగా బంకులవైపు పరుగులు తీశారు. దీంతో పెట్రోల్ బంక్‌ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ...

Read moreDetails

కరోల్ బాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – జ్హాండేవాలన్ దేవాలయం సమీపంలో బస్సు తలకిందులు

ఢిల్లీ నగరంలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఉన్న జ్హాండేవాలన్ దేవాలయం సమీపంలో అర్థరాత్రి తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నియంత్రణ కోల్పోయిన ఓ బస్సు ఒక్కసారిగా తలకిందులైపోయింది. ...

Read moreDetails

యాదాద్రిలో హృదయ విదారక ఘటన… తండ్రి చేతిలో చిన్నారి మృతి

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన చిన్నారికి విషం ఇచ్చి హత్య చేసిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామానికి ...

Read moreDetails

విజయవాడలో ఉగ్ర కుట్ర వెలుగులోకి!

సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వారికి వచ్చే నెల 6 వరకు రిమాండ్ విధించింది. ...

Read moreDetails

జేడీయూ అధినేతగా నీతీశ్‌ ఏకగ్రీవ ఎన్నిక

బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ జేడీయూ (జనతాదళ్ యునైటెడ్) పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికలో ఆయనకు ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఈ నిర్ణయం ...

Read moreDetails

కేరళ ఎన్నికలపై ఇరాన్ యుద్ధ ప్రభావం

పశ్చిమాసియా ఉద్రిక్తతలు కేవలం చమురు ధరలపైనే కాకుండా దేశీయ రాజకీయాలపైనా ప్రభావం చూపే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏప్రిల్ 9న జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలపై ఈ ...

Read moreDetails

నెల్లూరు హైవేపై బయటపడ్డ సామాజిక వికృత రూపం: ప్రాణం కంటే బాటిలే ముఖ్యం

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా జాతీయ రహదారిపై సాఫ్ట్ డ్రింక్ బాటిళ్లతో వెళ్తున్న ఒక లారీ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ ...

Read moreDetails

గుంటూరు నగరపాలక సంస్థకి కొత్త స్పెషల్ అధికారిగా జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

గుంటూరు నగరపాలక సంస్థలో కొత్త ప్రత్యేక అధికారి గా జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకాన్ని కార్యదర్శి కమిషనర్ మయూర్ అశోక్ ...

Read moreDetails

అమెరికా యుద్ధ నౌకలో అగ్నిప్రమాదం… వందలాది సైనికులు అస్వస్థత

అమెరికా అత్యాధునిక విమాన వాహక నౌకలలో ఒకటైన జెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం భద్రతా ప్రమాణాలపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. సాధారణంగా ఈ తరహా యుద్ధ ...

Read moreDetails

స్కూల్ స్టేజ్‌పై టవల్ డ్యాన్స్…ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్

కోల్‌కతాలో జరిగిన ఈ ఘటన విద్యాసంస్థల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలపై పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా పాఠశాలలు విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే వేదికలుగా ఉంటాయి. అయితే, ఆ ...

Read moreDetails

కాబుల్ ఆసుపత్రిపై వైమానిక దాడి… పాక్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం

కాబుల్‌లో జరిగిన ఈ దారుణ వైమానిక దాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా ఆసుపత్రి వంటి రక్షిత ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరగడం మానవత్వానికి ...

Read moreDetails

కేఫే అనుకున్నా… ఇది ఇస్త్రీ షాప్!

సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ వెళ్లేటప్పుడు ఒక్కసారిగా కళ్ళు ఆగిపోయేలా చేసిన ఈ దృశ్యం గుంటూరులో కనిపించింది. బయట నుంచి చూస్తే ఇది ఒక ట్రెండీ కేఫేలా ...

Read moreDetails

మైలవరంలో నారా లోకేష్‌కు ప్రజల ఘన స్వాగతం…

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మైలవరం పర్యటన సందర్భంగా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఆయన రాకతో స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు, ...

Read moreDetails

తెల్లవారుజామున మెహిదీపట్నంలో కలకలం… నిర్మాణంలో ఉన్న వంతెనను ఢీకొట్టిన కంటైనర్ లారీ

మెహిదీపట్నంలో మంగళవారం తెల్లవారుజామున ఒక అనుకోని ప్రమాదం చోటుచేసుకుని స్థానికుల్లో ఆందోళన కలిగించింది. ఉదయం సుమారు 4:55 గంటల సమయంలో భారీ కంటైనర్‌తో వెళ్తున్న లారీ, నిర్మాణంలో ...

Read moreDetails

మంగళగిరిలో ఏపీఈడీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

ఏపీఈడీబీ నూతన కార్యాలయం ప్రారంభం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. మంగళగిరి సమీపంలోని మయూరి టెక్ పార్క్‌లో ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ...

Read moreDetails

అమరజీవి పొట్టి శ్రీరాములు కుటుంబానికి మంత్రి లోకేష్ ఆత్మీయ విందు

అమరావతిలో నిర్వహించిన ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం, మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ విందు ప్రత్యేక ఆకర్షణగా ...

Read moreDetails

విజయవాడలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు

విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల్లో కూడా ...

Read moreDetails

పొట్టి శ్రీరాములు త్యాగం తరతరాలకు మార్గదర్శకం: నారా లోకేశ్.

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ...

Read moreDetails

ఒడిశాను వణికించిన టోర్నడో..గంటకు 170 కిమీ వేగంతో గాలులు.

ఒడిశా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అరుదైన టోర్నడో సంభవించి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సుమారు గంటకు 170 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు స్థానిక అధికారులు ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు (16-03-2026)

ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మరియు వడ్డీ రేట్లపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సహా ప్రధాన కేంద్ర ...

Read moreDetails

పొట్టి శ్రీరాములు త్యాగమే ఆంధ్ర రాష్ట్రానికి పునాది: సీఎం చంద్రబాబు.

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు బలమైన పునాదిగా నిలిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన పొట్టి ...

Read moreDetails

ఏపీలో నేటి నుంచి ఒంటిపూట బడులు అమలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఒంటిపూట బడుల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ...

Read moreDetails

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్–బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.

నల్గొండ జిల్లా చండూరు ప్రాంతంలో కాంగ్రెస్ మరియు బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చిన్నపాటి వాగ్వాదంతో ప్రారంభమైన ఈ వివాదం ...

Read moreDetails

జగిత్యాలలో మొక్కజొన్న రైతుల ఆందోళన

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మొక్కజొన్న రైతులు భారీగా ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున చేరుకుని తమ ...

Read moreDetails

పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని తెలుగుజాతి ఎప్పటికీ గుర్తుంచుకోవాలి: చంద్రబాబు

అమరజీవి పొట్టి శ్రీరాములు రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు కఠోర నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ...

Read moreDetails

ధోనికి ఇదే ఆఖరి సీజన్ అవుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చగా మారింది.

IPL 2026 సీజన్ ప్రారంభానికి ముందు మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్తుపై చర్చలు మళ్లీ జోరందుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎన్నో విజయాలను అందించిన ధోనీ ఇప్పటికే ...

Read moreDetails

ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ముందు వినియోగదారుల ఆందోళన.

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలో గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆలస్యమవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ముందు ఉదయం నుంచే ...

Read moreDetails

టీడీపీ జాతీయ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు.

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో స్మారక కార్యక్రమం భక్తి భావంతో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు ...

Read moreDetails

అమరావతిలో ఘనంగా ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ విగ్రహావిష్కరణ.

అమరావతి రాజధాని ప్రాంతంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని పురస్కరించుకుని నిర్మించిన ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. తుళ్ళూరు ...

Read moreDetails

నార్సింగిలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం

నార్సింగి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన నగరాన్ని కలవరపరిచింది. అమాయకంగా ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను లక్ష్యంగా చేసుకున్న నిందితుడు చాక్లెట్ ఇస్తానని చెప్పి తన వెంట ...

Read moreDetails
Page 6 of 11 1 5 6 7 11

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News