Tag: NewsUpdates

నెస్లే ఇండియా లాభం రూ.1,110 కోట్లు

ఎఫ్‌ఎంసీజీ రంగ దిగ్గజం నెస్లే ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో అద్భుత ఫలితాలు నమోదు చేసింది. కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.1,110.9 కోట్లకు ...

Read moreDetails

యాపిల్‌కు కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌

అమెరికాకు చెందిన టెక్‌ దిగ్గజం యాపిల్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 15 సంవత్సరాలుగా కంపెనీని విజయపథంలో నడిపించిన సీఈఓ టిమ్‌ కుక్‌ తన పదవికి వీడ్కోలు ...

Read moreDetails

అమెరికా టారిఫ్‌ రిఫండ్‌లపై భారత ఎగుమతిదారులకు కీలక సూచనలు

అమెరికా విధించిన ప్రతీకార సుంకాల (టారిఫ్‌ల) రద్దుతో రిఫండ్‌ ప్రక్రియ ప్రారంభమవడంతో భారతీయ ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (GTRI) ప్రకారం, ...

Read moreDetails

ఏఐ సేవలతో కంపెనీకి లాభాల వృద్ధి

ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్‌ 2025-26 ఆర్థిక సంవత్సరంలోని జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.4,488 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో ...

Read moreDetails

కేరళలో బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు..

కేరళ రాష్ట్రంలోని త్రిశ్శూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముందత్తికోడ్ ప్రాంతంలోని బాణసంచా తయారీ కేంద్రంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది ...

Read moreDetails

డ్రైనేజ్ కాల్వలో మహిళ మృతదేహం

హరియాణాలోని ఫరీదాబాద్‌లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. రోజూ ఆహారం పెట్టే మహిళపై రెండు వీధి శునకాలు అపార విశ్వాసం చూపించి, ఆమె మృతదేహాన్ని గుర్తించడంలో ...

Read moreDetails

వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద విషాదం

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా సమీపంలో విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న సూచిక బోర్డును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ...

Read moreDetails

ఘనంగా కేదార్‌నాథ్ ఆలయం  ప్రారంభోత్సవం

సుప్రసిద్ధ శైవ క్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం శీతాకాల విరామం అనంతరం బుధవారం ఉదయం ఘనంగా తెరుచుకుంది. చార్‌ధామ్ యాత్రలో ముఖ్యమైన ఈ ఆలయ ద్వారాలు పండితులు, ప్రధాన ...

Read moreDetails

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడానికి ప్లాన్ చేసిన భార్య

గుజరాత్‌లోని వడోదరలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడానికి పన్నిన కుట్ర చివరకు బట్టబయలైంది. గిరీశ్ పటేల్ అనే వ్యక్తిని కత్తితో బెదిరించి ...

Read moreDetails

పేట్రియాట్‌, థాడ్ ఇంటర్‌సెప్టర్లలో భారీ తగ్గుదల

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అమెరికా కీలక క్షిపణి నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి. అమెరికా మీడియా కథనాల ప్రకారం, పేట్రియాట్‌, థాడ్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు సగానికి ...

Read moreDetails

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులు..

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించిన కొన్ని గంటల్లోనే హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) రెండు నౌకలపై ...

Read moreDetails

ఇస్లామాబాద్ పర్యటనకు బ్రేక్ వేసిన అమెరికా బృందం

అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం పాకిస్థాన్ పర్యటన వాయిదా పడింది. ఇరాన్ ...

Read moreDetails

గల్ఫ్ దేశాలకు ఐఆర్‌జీసీ హెచ్చరికలు

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో రాజకీయ పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయి. అయతుల్లా ఖమేనీ మృతి చెందగా, ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దీంతో ...

Read moreDetails

నాగర్‌కర్నూల్‌లో సంచలనం.. బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని నిన్న పరీక్ష రాసిన తర్వాత కడుపు నొప్పితో ...

Read moreDetails

ఉండవల్లిలో ‘డిన్నర్ డిప్లొమసీ’.. నెల్లూరు, తిరుపతి నేతలతో సందడి చేసిన మంత్రి లోకేష్

ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన డిన్నర్ మీట్ ఆత్మీయ వాతావరణంలో జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ పరిధికి చెందిన ...

Read moreDetails

ఆత్మీయ కలయిక – వేడుకలా డిన్నర్ మీట్

ఉండవల్లి నివాసంలో ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు మంత్రి నారా లోకేష్ ...

Read moreDetails

బుల్డోజర్లు వచ్చేవరకు వెనక్కి తగ్గం మూసీ ఆక్రమణలపై కవిత ధర్నా

నార్సింగి ప్రాంతంలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ధర్నాకు దిగారు. అక్రమ నిర్మాణాలపై ...

Read moreDetails

🌟 అల్లు శిరీష్ & నయనిక రిసెప్షన్ వేడుకలో మెరిసిన అల్లు ఫ్యామిలీ! 🌟

మెగా ఫ్యామిలీలో మరో గ్రాండ్ సెలబ్రేషన్! 🎉 అల్లు శిరీష్ - నయనికల రిసెప్షన్ వేడుక హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో (మార్చి 2, సోమవారం) అత్యంత వైభవంగా ...

Read moreDetails

పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ..హైదరాబాద్‌లో పెట్రోల్ బంకులు మూసివేతా?

హైదరాబాద్ నగరంలో పెట్రోల్ బంకులు నాలుగు రోజుల పాటు మూసివేయనున్నాయంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పెట్రోల్ బంకుల వద్ద ...

Read moreDetails

ప్రగతి నగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. కళ్లముందే కాలిపోయిన 40 ఫర్నిచర్ దుకాణాలు

ప్రగతి నగర్ పరిధిలోని KGR కన్వెన్షన్ సమీపంలో ఈరోజు రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో అక్కడి ...

Read moreDetails

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక భారీ అగ్నిప్రమాదం..

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు ఎగసిపడడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ...

Read moreDetails

హోలీ వేడుకల్లో విషాదం… నీటిగుంటలో మునిగి విద్యార్థి గల్లంతు

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం బసికాపురంలో హోలీ సంబరాలు విషాదంగా మారాయి. పండుగ సందర్భంగా నీటిగుంటలో ఈతకు దిగిన నలుగురు స్నేహితుల్లో ఒకరు ప్రమాదవశాత్తు మునిగి గల్లంతయ్యాడు.ఇంటర్ ...

Read moreDetails

శాంతిభద్రతల మధ్య – ఎస్పీ కార్యాలయంలో రంగుల సంబరాలు

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణలో పలు జిల్లాల్లో పోలీసులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. మహబూబాబాద్‌లో జిల్లా ఎస్పీ శబరీష్‌ ఆధ్వర్యంలో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో రంగుల సంబరాలు ...

Read moreDetails

తిరుమల క్యూలైన్లో భక్తుల మధ్య ఘర్షణ… ఓర్పుతో వ్యవహరించాలంటూ టీటీడీ విజ్ఞప్తి

తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులోని కృష్ణతేజ అతిథి భవనం సమీప క్యూలైన్‌లో భక్తుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితిని గమనించిన భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు ...

Read moreDetails

దేవాలయంలోనే రాజకీయ ఉద్రిక్తత… ఎమ్మెల్యే–ఎంపీ మధ్య వాగ్వాదం

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలోని నెమలి వేణుగోపాల స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాల సమర్పణ వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ...

Read moreDetails

చౌటుప్పల్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదం… 10 మందికి గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని దండుమల్కాపూర్ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును ఏపీఎస్ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది ...

Read moreDetails

పిల్లల భవిష్యత్తు కోసం కొత్త మార్గం చూపుతున్న అరుణకుమారి

శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలం పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్న కూర్మాన అరుణకుమారి టీచర్ సృజనాత్మక బోధనతో విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ...

Read moreDetails

ఇరాన్ మిస్సైల్ వ్యవస్థ లక్ష్యంగా అమెరికా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌ వల్ల అమెరికాకు తీవ్రమైన ముప్పు ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అణ్వాయుధాల తయారీని ఇరాన్‌ ఆపడం లేదని, ఆ దేశం అణ్వాయుధాలు ...

Read moreDetails

అల్లు వారి ఇంట పెళ్లి కళ.. శిరీష్ ‘పెళ్లి కొడుకు’ ఫంక్షన్ హైలైట్స్

హైదరాబాద్‌లోని అల్లు వారి నివాసంలో ఆదివారం (మార్చి 1, 2026) నాడు అల్లు శిరీష్ - నయనిక రెడ్డిల వివాహ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో ...

Read moreDetails

గురజాలలో పోలీసుల కఠిన చర్య… నిందితులను రోడ్డుపై నడిపించి కోర్టుకు తరలింపు

పల్నాడు జిల్లా Gurazala లో దాడి కేసు వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో పోలీసులు గట్టిగా స్పందించారు. తేలుకుట్ల గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు బత్తుల ఏడుకొండలపై ...

Read moreDetails

ముగిసిన ఒక సుదీర్ఘ అధ్యాయం : సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో స్తంభించిన దేశం

ఇరాన్ అత్యున్నత నాయకుడు Ali Khamenei (86) అమెరికా–ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. టెహ్రాన్‌లోని ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ...

Read moreDetails

చివరిసారిగా ఒక్కసారి నా ఇల్లు చూసుకోనివ్వండి…

ఖమ్మం వెలుగుమాట్ల ప్రాంతంలో హృదయ విదారక దృశ్యాలు చోటుచేసుకున్నాయి. రూపాయి రూపాయి పోగేసి, ఎన్నో కష్టాలు భరిచి కట్టుకున్న తమ ఇళ్లు కళ్లముందే కూల్చివేయబడుతుండగా బాధితులు తట్టుకోలేక ...

Read moreDetails

గర్భిణిని ఢీకొట్టిన బైక్.. కడుపులోనే ఏడు నెలల శిశువు మృతి

మంగళగిరి పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రజియా అనే ఏడు నెలల గర్భిణి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆమె ...

Read moreDetails

అంగరంగ వైభవంగా జరిగిన షణ్ముఖ్ & వైష్ణవి ల నిశ్చితార్థ వేడుక!

రెండు మనసులు ఒకటైన అందమైన శుభతరుణం ఇది. షణ్ముఖ్ మరియు వైష్ణవి ల నిశ్చితార్థ (ఎంగేజ్‌మెంట్) వేడుక కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల ఆశీస్సుల మధ్య ఎంతో ...

Read moreDetails

కొద్ది నిమిషాల ఆలస్యం… పరీక్షా హాల్ తలుపులు మూసివేత

జగిత్యాల, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో ఇంటర్ పరీక్ష రాయడానికి ఆశగా వచ్చిన ఇద్దరు విద్యార్థినులకు చేదు అనుభవం ఎదురైంది. కేవలం కొద్ది నిమిషాలు ఆలస్యంగా కేంద్రానికి చేరుకున్న ...

Read moreDetails

మైనింగ్ అధికారి ఇంట్లో నోట్ల వర్షం.. ఏసీబీ షాక్!

చిన్న మొత్తం కోసం కక్కుర్తి పడి పెద్ద అవినీతి గుట్టు రట్టయింది. ఇంట్లో కోట్ల రూపాయల అక్రమ సొమ్ము ఉన్నప్పటికీ డబ్బు దాహం తగ్గని ఓ అధికారి, ...

Read moreDetails

ఎద్దుల బండే అంబులెన్స్: అన్నమయ్య జిల్లాలో అంబులెన్స్ వ్యవస్థ వైఫల్యం.

పాత సినిమాలో “పెట్రోల్ ధర మండుతోంది… ఎడ్లు కట్టండి!” అన్న పాట ఒకప్పుడు పెట్రోల్ ధరల పెరుగుదలపై వ్యంగ్యంగా వినిపించింది. కానీ నేటి సూపర్ ఫాస్ట్ కాలంలో ...

Read moreDetails

ప్రజల గుండెల్లో ‘లోకేష్’.. ఆత్మీయ అనురాగాల మధ్య జననేత సందడి

నారా లోకేష్ గారు తన అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు సాధారణ ప్రజలతో ఎంతో ఆత్మీయంగా గడిపిన అందమైన క్షణాలు ఈ వీడియోలో చూడవచ్చు. చిన్నపిల్లలతో ఎంతో సరదాగా ...

Read moreDetails

మండే ఎండల్లో చల్లని ఊపిరి… హైదరాబాద్‌ను తాకిన వరుణుడు

ఇప్పుడిప్పుడే ఎండలు మండిపోతూ ప్రజలను అలసటకు గురిచేస్తున్న వేళ, హైదరాబాద్‌కు వరుణుడు కాస్త ఊరటనిచ్చాడు. ఖైరతాబాద్, ముషీరాబాద్, కాచిగూడ వంటి ప్రాంతాల్లో ఒక్కసారిగా పడిన చిరుజల్లులు నగరవాసుల ...

Read moreDetails

చీర కోసం ప్రాణాలతో ఆట… కొడుకును నాలుగో అంతస్తు నుంచి వేలాడదీసిన తల్లి!

ఒక చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో చూపించే సంఘటన ఇది. నాలుగో అంతస్తులో నివసిస్తున్న ఓ తల్లి, మూడో అంతస్తు బాల్కనీలో పడిపోయిన చీరను ...

Read moreDetails

పాతగుంటూరులో సిలిండర్ చోరీ

పాతగుంటూరు బాలాజీ నగర్ నాలుగవ లైనులో నివసిస్తున్న ఓ కుటుంబానికి అప్రతീക്ഷిత షాక్ తగిలింది. ఇంటి వద్ద ఉంచిన గ్యాస్ సిలిండర్‌ను ఓ ఆగంతకుడు దొంగిలించి పరారయ్యాడు. ...

Read moreDetails

హత్య చేసి పుష్కరిణిలో పడేశారు… మృతదేహం ప్రభుత్వాసుపత్రిలో బంధువులు వచ్చి తీసుకెళ్లాలని పోలీసుల విజ్ఞప్తి

చేవెళ్ల పుష్కరిణిలో లభించిన మృతదేహం ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. హత్యకు గురైన వ్యక్తిని తమిళనాడుకు చెందిన కరుణాకర్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ప్రస్తుతం ప్రభుత్వ ...

Read moreDetails

కేంద్ర మంత్రి సింధియాకు శ్రీవారి ప్రతిమ అందజేసిన సీఎం చంద్రబాబు

సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టు సహకార ఒప్పంద కార్యక్రమం విశేషంగా జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ముఖ్యమంత్రి ...

Read moreDetails

మంగళగిరిలో విషాదం: టీవీ శబ్దం వివాదంలో భర్త దారుణ హత్య

గుంటూరు జిల్లా మంగళగిరి టిడ్కో (TIDCO) కాలనీలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కేవలం టీవీ వాల్యూమ్ తగ్గించమన్నందుకు ఆగ్రహంతో ఊగిపోయిన భార్య, భర్తను కత్తితో పొడిచి ...

Read moreDetails

గంజాయి మత్తులో రేణిగుంటలో నడి రోడ్డుపై సైకో వీరంగం..

మదనపల్లెలో గంజాయి మత్తులో జరిగిన దారుణ ఘటన ఇంకా ప్రజల మదిలో నుంచి మాయంకాలేదు. ఆ సంఘటనకు ముందే మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రేణిగుంట ...

Read moreDetails

మంగళగిరి ఆలయంలో సినిమా షూటింగ్ సందడి

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఈరోజు సినీ సందడితో కళకళలాడింది. ప్రసిద్ధి చెందిన పానకాల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిసరాల్లో సినిమా షూటింగ్ నిర్వహించడంతో స్థానికులు, భక్తులు ఆసక్తిగా వీక్షించారు. ...

Read moreDetails

ఢిల్లీ ద్వారకలో భయానక ప్రమాదం – వేగంగా దూసుకెళ్లిన స్కార్పియో… యువకుడు మృతి

ఢిల్లీ ద్వారక ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కొత్త సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వేగంగా దూసుకెళ్తున్న ఒక స్కార్పియో ఎస్‌యూవీ, క్షణాల్లోనే ఒక ...

Read moreDetails

రోడ్డుపై థార్ డ్రైవర్ నిర్లక్ష్యం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

నోయిడాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. ఒక మహీంద్రా థార్ వాహనం స్కూటీతో పాటు మరో కారును ఢీకొట్టిన ఘటన అక్కడ ఉద్రిక్తత ...

Read moreDetails

ఇందాపూర్ డెయిరీ నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా… వైసీపీ వాయిదా తీర్మానం మూడోరోజూ వాయిదా తిరస్కరణ

హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ నుంచి Tirumala Tirupati Devasthanams కు నెయ్యి సరఫరా చేస్తున్న అంశంపై సభలో చర్చించాలని వైసీపీ సభ్యులు ఇచ్చిన ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News