Tag: Police investigation

హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో జరిగిన కారు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మంగళవారం వేకువజామున కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న హోటల్‌లోకి దూసుకెళ్లిన ఘటనలో ...

Read moreDetails

పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు

. వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రీ లేఔట్‌లో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఒక దశలో గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు జరగడంతో ...

Read moreDetails

మామ హత్య కేసులో మరో ట్విస్ట్‌.. కొడుకుకూ సంబంధం!

కాన్పుర్‌లో వ్యాపారి వినీత్‌ మనోచా (60) హత్య కేసు దర్యాప్తులో పోలీసులు మరో కీలక కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. తొలుత ఈ కేసులో ఆయన కోడలు శాలు, ...

Read moreDetails

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం.. నేడు మల్లేశ్‌ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

ఆర్మీ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు దర్యాప్తును పోలీసులు మరింత ముమ్మరం చేశారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ హవిల్దార్‌ మల్లేశ్‌ను నేడు కస్టడీకి ...

Read moreDetails

విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. లగేజ్‌ బ్యాగ్‌లో 46 జిలెటిన్‌ స్టిక్స్

విజయవాడలోని కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ పోలీస్‌ ఔట్‌పోస్ట్‌ వద్దకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్‌ అలీ అనే ...

Read moreDetails

లగ్జరీ కారులో వచ్చి.. ఇంట్లో 36 సవర్ల బంగారం చోరీ

వేలూర్‌ జిల్లా కాట్పాడి తిరునగర్‌లో ఓ ఇంట్లో జరిగిన భారీ బంగారు నగల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటి యజమాని రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులతో కలిసి ...

Read moreDetails

వ్యక్తిని హత్య చేసి.. పెట్టెలో దాచిన మృతదేహం

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా హత్యకు గురయ్యారు. మృతదేహాన్ని కవర్లలో చుట్టి పెట్టెలో దాచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్రాబాద్‌కు చెందిన ఎం.డి.బుర్హానుద్దీన్‌ ...

Read moreDetails

కారులో చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవదహనం

దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. బౌరంపేట ఔటర్‌ సర్వీస్‌ రోడ్డుకు సమీపంలోని ఓ విల్లా గేటెడ్‌ కమ్యూనిటీ వద్ద కారులో ఒక్కసారిగా ...

Read moreDetails

బొల్లారం ఆర్మీ క్యాంపు వద్ద డిటోనేటర్లు కలకలం!

హైదరాబాద్‌ బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌ ఆర్మీ క్యాంపు సమీపంలో డిటోనేటర్లు లభ్యం కావడం కలకలం రేపింది. ఇప్పటికే ఇదే క్యాంపులో ఆయుధాల చోరీ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న ...

Read moreDetails

మద్రాస్‌ రెజిమెంట్‌లో మాయమైన ఆయుధాలు.. వీడని మిస్టరీ!

సికింద్రాబాద్‌ బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు అధికారులకు సవాల్‌గా మారింది. కేసు నమోదై 48 గంటలు దాటినా కీలక ఆధారాలు లభించకపోవడం ...

Read moreDetails

బొల్లారం రెజిమెంట్‌లో భారీ ఆయుధ చోరీ.. రంగంలోకి మిలటరీ ఇంటెలిజెన్స్‌

బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి మాయమైన ఘటనతో అక్కడి భద్రతా వ్యవస్థపైనా అధికారులు దృష్టి సారించారు. ఆయుధాల గది వద్ద విధుల్లో ఉన్న ...

Read moreDetails

నర్సు శిరీష మృతి కేసులో మిస్టరీ వీడింది

పహాడీషరీఫ్‌లో నర్సు శిరీష అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెపై లైంగిక దాడికి యత్నించి, అనంతరం హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్‌కు చెందిన సైనా ...

Read moreDetails

కొత్త కారు పూజలో విషాదం.. మామను బలిగొన్న కారు

కొత్త కారు పూజ కోసం జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ ఆలయానికి వెళ్లిన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పూజ సమయంలో కారును ముందుకు కదపాలని పూజారి సూచించడంతో డ్రైవర్‌ పొరపాటున ...

Read moreDetails

రాఖీ పండుగ వేళ విషాదం.. విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. కొత్తవలసకు ...

Read moreDetails

రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. పొలంలో పాతిపెట్టిన మృతదేహం

మార్కాపురం జిల్లాలో మహిళ అదృశ్యం కేసు మలుపు తిరిగింది. అప్పుగా ఇచ్చిన రూ.50 లక్షలు తిరిగి ఇవ్వాలని అడిగిన మహిళను మరో మహిళ హత్య చేసినట్లు పోలీసులు ...

Read moreDetails

లిఫ్ట్‌ నుంచి పడి బాలిక మృతి.. తల్లిదండ్రుల అనుమానాలు

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలిక లిఫ్ట్‌ నుంచి కిందపడి మృతిచెందింది. అయితే తమ కుమార్తె ...

Read moreDetails

కుమారుడిని రక్షించబోయి తండ్రి దుర్మరణం.. ఆపై తల్లి విషాద నిర్ణయం

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌ జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఐఫోన్‌ ఈఎంఐ చెల్లింపు విషయంలో తల్లిదండ్రులతో గొడవపడిన కునాల్‌ (19) అనే యువకుడు స్థానిక ...

Read moreDetails

ప్రియాంక మృతి కేసులో నిందితులకు మరో 14 రోజులు రిమాండ్‌

ప్రియాంక మృతి కేసులో నిందితులకు మరో 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో నిందితులు సురవరపు ...

Read moreDetails

రెండ్రోజులుగా పార్క్ చేసిన కారు.. డిక్కీలో మహిళ మృతదేహం

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఎల్కతుర్తి బస్టాండ్‌ సమీపంలో ఓ కారు రెండ్రోజులుగా ఒకే చోట పార్క్ ...

Read moreDetails

తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో భూమన.. ప్రశ్నిస్తున్న పోలీసులు

భూ ఆక్రమణల ఆరోపణలపై తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత భూమన కరుణాకరరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు ఆయన గురువారం తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ...

Read moreDetails

ఫ్లాట్‌లో సామగ్రి ధ్వంసం.. ప్రశ్నించిన యజమానిపై దాడి

నగరంలోని ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఫ్లాట్‌ యజమానిపై జరిగిన దాడిలో విశ్రాంత ఉద్యోగి దుర్గాప్రసాద్‌ మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌ ...

Read moreDetails

గోదావరిలో గాలిస్తున్న ప్రత్యేక బృందాలు.. ఇంజినీర్‌ కుటుంబంలో ఇద్దరి ఆచూకీపై ఉత్కంఠ

రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరిలో దూకిన పిఠాపురం పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ టి.నూకరాజు మృతదేహానికి పంచనామా పూర్తయింది. అయితే ఆయన భార్య మీనా, కుమార్తె ...

Read moreDetails

షీలానగర్‌లో కలకలం.. మట్టిలో మూడు మృతదేహాలు

వార్తా కథనం విశాఖ నగరంలోని షీలానగర్‌లో మూడు మృతదేహాలు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. షీలానగర్‌-గాజువాక మార్గంలోని షీలానగర్‌ జంక్షన్‌ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్‌-సబ్బవరం పోర్టు ...

Read moreDetails

ఉద్యోగం దొరకలేదని కిడ్నాప్‌ డ్రామా.. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు

నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. తల్లిదండ్రుల నుంచి డబ్బు రాబట్టేందుకు తనను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారంటూ నాటకం ఆడాడు. అయితే ...

Read moreDetails

అంజనం వేయించారన్న విషయం తెలిసి.. చోరీ సొమ్మును వదిలేసిన దుండగులు

నరసరావుపేటలో జరిగిన ఓ చోరీ ఘటనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. చేతబడి చేస్తారన్న భయంతో దుండగులు తాము దొంగిలించిన బంగారం, నగదును తిరిగి బాధితులకే అప్పగించినట్లు సమాచారం. ...

Read moreDetails

తుపాకీతో బెదిరించి న్యాయవాది దంపతుల్ని బంధించి.. రూ.3.15 కోట్ల దోపిడీ

హరియాణాలోని కురుక్షేత్రలో ఓ సీనియర్ న్యాయవాది ఇంట్లో దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. గురువారం రాత్రి ఇంట్లోకి చొరబడిన నలుగురు వ్యక్తులు తుపాకీతో న్యాయవాది భార్యను బెదిరించి ...

Read moreDetails

తాళం వేసిన ఇంట్లో మహిళ అస్థిపంజరం.. బెంగళూరులో కలకలం

బెంగళూరులోని బగలగుంటె ప్రాంతంలో విషాదకర ఘటన వెలుగుచూసింది. ఓ డూప్లెక్స్‌ ఇంట్లో దాదాపు ఏడాది క్రితం మృతి చెందినట్లు భావిస్తున్న 52 ఏళ్ల మహిళ అస్థిపంజరం లభ్యమైంది. ...

Read moreDetails

ఆస్తి కోసం అత్తను హతమార్చిన అల్లుడు

సత్తుపల్లి మండలం తుమ్మూరులో ఆస్తి వివాదం హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రామానికి చెందిన వెదుళ్ల వెంకట నరసమ్మ (60) మూడు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ...

Read moreDetails

కస్టమర్ల ముసుగులో కిలాడీ ముఠా.. నగల షాపులో చోరీ

వికారాబాద్‌ జిల్లా తాండూరులోని ఓ నగల దుకాణంలో ఐదుగురు మహిళలు చోరీకి పాల్పడ్డారు. బురఖాలు ధరించి కస్టమర్ల మాదిరిగా షాపులోకి వచ్చిన వారు పలు రకాల బంగారు ...

Read moreDetails

వాట్సాప్ చాట్‌తో బయటపడిన మర్డర్ ప్లాన్.. పోలీసులను ఆశ్రయించిన భర్త

భర్తను హత్య చేసేందుకు భార్య తన ప్రియుడితో కలిసి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుట్ర వాట్సాప్ చాట్‌లతో వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ...

Read moreDetails

తండ్రి దారుణానికి నాలుగేళ్ల చిన్నారి బలికావాల్సి వచ్చింది.. పరిస్థితి విషమం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన నాలుగేళ్ల కుమారుడిపై అమానుషంగా దాడి చేయడం ...

Read moreDetails

గేమింగ్ వ్యసనం.. అప్పులు.. చివరికి ప్రాణాలు తీసుకున్న సీఏ

సిద్దిపేటలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యసనం మరో కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసై భారీ అప్పులు చేసిన ఓ యువ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ చివరకు ...

Read moreDetails

ఆధార్ అడిగినందుకు గొడవ.. హోటల్ ఉద్యోగిపై నలుగురి దాడి

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అర్ధరాత్రి ఓ హోటల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రూమ్‌ బుకింగ్‌ కోసం వచ్చిన నలుగురు వ్యక్తులను హోటల్‌ సిబ్బంది ఐడీ ప్రూఫ్‌ ...

Read moreDetails

భార్య విడాకులు కోరిందని భర్త బలవన్మరణం.. వీడియో తీసిన కుమారుడు

గురుగ్రామ్‌: భార్య విడాకులు కోరడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో విషాదం నింపింది. మరింత విషాదకరమైన విషయం ఏమిటంటే.. తండ్రి ...

Read moreDetails

అస్సాంలో బాలిక దారుణ హత్య

హైలాఖాండీ: అస్సాంలో 15 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. హైలాఖాండీ జిల్లాలోని ఓ ప్రాంతంలో బాలిక మృతదేహం అనుమానాస్పద పరిస్థితుల్లో ఇంట్లో ...

Read moreDetails

మధ్యప్రదేశ్‌లో దారుణం.. నవజాత శిశువును పూడ్చిన కుటుంబ సభ్యులు

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపిన శిశు హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. అవివాహిత కుమార్తెకు పుట్టిన బిడ్డ విషయం బయటకు వస్తుందనే భయంతో కుటుంబ ...

Read moreDetails

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో ఫోన్‌ మిస్టరీ.. వీడియోలున్నాయన్న ఆరోపణలతో మరింత ఉత్కంఠ

మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను వేధించినట్లు నమోదైన కేసులో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌కృష్ణారెడ్డి సెల్‌ఫోన్‌ ఆచూకీ పోలీసులకు చిక్కకపోవడం దర్యాప్తులో కీలక అంశంగా మారింది. ప్రస్తుతం చంచల్‌గూడ ...

Read moreDetails

హాస్టల్‌లో విషాదం.. ఫ్యాన్‌కు ఉరేసుకున్న ఇంటర్‌ విద్యార్థిని

శ్రీకాకుళం జిల్లా కొత్తూరులోని కేజీబీవీ టైప్‌-4 వసతిగృహంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని వసతిగృహంలో ...

Read moreDetails

సీఎం చంద్రబాబును కలచివేసిన ఘటన.. శివాని కేసులో లోతైన విచారణ

చదువులో ప్రతిభ కనబరిచి, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు అందుకున్న ముర్రం శివాని ఆకస్మికంగా బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. మంచి భవిష్యత్తు కనిపిస్తున్న సమయంలో ఆమె ...

Read moreDetails

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో హైదరాబాద్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతి

పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పుర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన పుల్లగురం దీపక్‌రెడ్డి (36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం కళాశాల ఆవరణలోని స్టాఫ్‌ ...

Read moreDetails

కాశీబుగ్గలో హైటెక్ దొంగతనం..వ్యాపారికి సంకెళ్లు వేసి మరీ దోచుకెళ్లిన ఎనిమిది మంది ముఠా!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పట్టణంలో సినిమా ఫక్కీలో జరిగిన ఈ భారీ దోపిడీ స్థానికంగా పెను కలకలం రేపింది. ఖాకీల వేషధారణలో వచ్చి, వ్యాపారికే బేడీలు వేసి ...

Read moreDetails

శిక్షణా సంస్థల్లో భద్రత ఎక్కడ? పైలట్ విద్యార్థినిపై అదే సంస్థ ఉద్యోగి దారుణం!

హైదరాబాద్‌లోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పైలట్ శిక్షణ పొందుతున్న ఒక యువతిపై అదే సంస్థలో ...

Read moreDetails

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం: పట్టుబడ్డ బాలీవుడ్ నటుడు..భార్యాభర్తలూ బుక్కే!

హైదరాబాద్ నగర శివార్లలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గోల్కొండ సమీపంలోని తారామతి బారాదరి రిసార్ట్‌లో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పేరుతో నిర్వహించిన మత్తు పార్టీపై పోలీసులు ...

Read moreDetails

ఆట కాస్తా వేటయ్యింది: పాత కక్షలతో యువకుడి హత్య.. విశాఖ ఆరిలోవలో కలకలం!

విశాఖపట్నం ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కేవలం ఆటలో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ...

Read moreDetails

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘సిమ్’ బాంబు: 198 కార్డులతో పట్టుబడ్డ కిలాడీ.. కంబోడియా ముఠా గుట్టురట్టు!

హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ అష్రఫ్ అలీ గత నెల 31న కంబోడియా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. తనిఖీల్లో భాగంగా అతడి బ్యాగేజీలో ఏకంగా 198 ...

Read moreDetails

అభం శుభం ఎరుగని పసిపాపపై పాశవికం.. చెరువు కట్టపై విగతజీవిగా అంగన్‌వాడీ చిన్నారి!

నారాయణపేట మండలానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ముగ్గురు కుమారులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. వారిలో మూడో కుమారుడి నాలుగేళ్ల కుమార్తె గ్రామంలోనే ...

Read moreDetails

హోంగార్డు బయ్యన్న ఆత్మహత్య..అధికారుల వేధింపులే కారణమా?

నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న బయ్యన్నకు గత కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా వరుస విధులు కేటాయించారు. మూడు రోజుల పాటు శిర్సనగండ్ల ...

Read moreDetails

కన్నతండ్రి అని కూడా చూడకుండా.. కళ్లలో కారం చల్లి, రాడ్డుతో కొట్టి చంపిన కుమారుడు!

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం భూచన్‌పల్లికి చెందిన తాజుద్దీన్ (55) కొంతకాలంగా జహీరాబాద్‌లోని భరత్‌నగర్‌లో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తాజుద్దీన్ పేరిట ...

Read moreDetails

కాన్పూర్‌లో కిడ్నీ మాఫియా బహిర్గతం.. ఐదుగురు వైద్యులు అరెస్ట్!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అక్రమ కిడ్నీ మార్పిడి ముఠాను పోలీసులు ఛేదించారు. పలు ప్రైవేట్ ఆసుపత్రులను కేంద్రంగా చేసుకుని నడుస్తున్న ఈ రాకెట్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ...

Read moreDetails

విశాఖలో దారుణ హత్య: మౌనిక మృతికి కేసు విచారణలో కీలక వివరాలు

విశాఖపట్నం ఎల్‌.వి.నగర్లో దారుణ హత్యకు గురైన మౌనిక (29) కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక విచారణలో కొన్ని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాక్‌డౌన్ సమయంలో ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News