Tag: PublicAwareness

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లింల డిమాండ్‌

హైదరాబాద్‌లోని కాప్రా ప్రాంతంలో బక్రీద్‌ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈద్గా వద్ద ప్రార్థనలు నిర్వహించిన అనంతరం గోవుల సంరక్షణకు మద్దతు తెలుపుతూ వినూత్న ప్రదర్శన ...

Read moreDetails

సెలవుల్లో బాల్యవివాహాలు.. 18 ఏళ్లకే తల్లులవుతున్న బాలికలు

అన్నమయ్య జిల్లాలో బాల్యవివాహాలు, టీనేజ్ గర్భధారణలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవి సెలవుల సమయంలో బాలికలు ప్రేమ పేరుతో మోసపోవడం, గుట్టుచప్పుడు కాకుండా వివాహాలు జరగడం వంటి ...

Read moreDetails

అక్కాచెల్లెళ్ల అద్భుతం.. జనగణనపై సందేశంతో సైకత శిల్పం

తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన అక్కాచెల్లెళ్లు Sohita మరియు Dhanyatha తమ సృజనాత్మకతతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జనగణనపై అవగాహన కల్పించేలా భారీ సైకత శిల్పాన్ని రూపొందించి ...

Read moreDetails

జలధారను ఉద్యమంలా చేపట్టాలి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు పిలుపు

రాష్ట్రంలో నీటి సంరక్షణను ఉద్యమంలా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు పిలుపునిచ్చారు. ‘నీరే జీవితం, నీరే సంపద’ అనే నినాదంతో జలధార కార్యక్రమాన్ని మరింత వేగంగా అమలు ...

Read moreDetails

రాజధానిలో సైబర్ నేరాల విపరీత పెరుగుదల.. ఆందోళనలో ప్రజలు

దేశంలోని ప్రధాన మహానగరాలతో పోటీపడుతూ హైదరాబాద్‌లో నేరాల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్లు జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) 2024 నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా బాల ...

Read moreDetails

హంగూ ఆర్భాటాలకు పోవద్దు.. అప్పుల పాలవుతారు: మంత్రి జూపల్లి

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని కొప్పునూరులో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన ఆయన, ఇళ్ల ...

Read moreDetails

రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రారంభం..

జనగణన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో “స్వీయ నమోదు” (Self Enumeration) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ వివరాలను నమోదు చేయాలని ...

Read moreDetails

ఇంధనంపై ప్యానిక్‌ వద్దు.. ప్రజలకు కలెక్టర్‌ ఆనంద్‌ విజ్ఞప్తి

పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపై వస్తున్న వదంతుల నేపథ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఆనంద్ కీలక ప్రకటన చేశారు. ఇంధన లభ్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ప్రజలు ...

Read moreDetails

షేర్ మార్కెట్ మోసం… ఐటీ ఉద్యోగికి రూ.2.92 కోట్ల టోకరా

సైబర్ నేరగాళ్లు చాలా ప్రణాళికాబద్ధంగా ఈ మోసాన్ని అమలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ముందుగా వాట్సాప్ గ్రూపులో బాధితుడిని చేర్చి, అక్కడ ఇప్పటికే ఉన్న ...

Read moreDetails

సంగారెడ్డి జిల్లాలో దారుణం… భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సిద్ధాపూర్ కాలనీలో నివసిస్తున్న జీవరత్నం తన భార్య రాణిపై అనుమానం పెంచుకుని తరచూ ...

Read moreDetails

బాటిల్ మూత రంగులు – ఆరోగ్యానికి సంబంధం ఉందా?

వేసవి కాలం ప్రారంభమైంది. ఈ కాలంలో ఎక్కువగా నీరు తాగడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. చాలా మంది బయట వాటర్‌ బాటిళ్లు కొంటుంటారు. అయితే వాటి ...

Read moreDetails

సీఎం చంద్రబాబు వ్యాఖ్యల వక్రీకరణపై లోకేశ్‌ ఆగ్రహం

టిడ్కో ఇళ్ల కార్యక్రమంలో ఇచ్చిన హామీపై తప్పుడు ప్రచారం… చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.తిరుపతి జిల్లాలో జరిగిన టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేసిన ...

Read moreDetails

పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ప్రచారం అవాస్తవం

పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరగనున్నాయన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం లీటరుకు రూ.25–28 వరకు ధరలు పెరగవచ్చని వచ్చిన కొన్ని మీడియా కథనాలు ...

Read moreDetails

పెళ్లి పత్రికతో సైబర్‌ భద్రత సందేశం

ఖమ్మం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ బోనగిరి నాగేశ్వరరావు తన కుమార్తె పెళ్లి పత్రికను సమాజానికి ఉపయోగపడేలా వినూత్నంగా తీర్చిదిద్దారు. సాధారణంగా పెళ్లి శుభలేఖలు ఆహ్వానానికి ...

Read moreDetails

ప్లగ్ పిన్‌లలో ఒకటి పెద్దగా ఎందుకుంటుందో తెలుసా? ఆ చిన్న తేడానే మీ ప్రాణాలను కాపాడుతుంది!

ఎలక్ట్రానిక్ వస్తువులను వాడేటప్పుడు మనం నిత్యం చూసే త్రీ-పిన్ ప్లగ్ వెనుక అద్భుతమైన సైన్స్ మరియు భద్రతా రహస్యం దాగి ఉంది. చాలామంది దీనిని కేవలం ఒక ...

Read moreDetails

పరీక్ష పోతే ప్రాణం తీసుకోవాలా? ఫలితాల ఒత్తిడిలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు విద్యార్థులు!

ఇంటర్మీడియట్ ఫలితాలు విద్యార్థుల జీవితాల్లో తీరని విషాదాన్ని నింపాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామన్న మనస్తాపంతో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు విద్యార్థులు క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చిన ఈ ...

Read moreDetails

వేసవి డీహైడ్రేషన్‌తో.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం ఎక్కువగా చెమట ద్వారా నీటిని కోల్పోతుంది. మనం తాగుతున్న నీటి కంటే శరీరం కోల్పోయే నీటి పరిమాణం ఎక్కువైతే ...

Read moreDetails

ఎండలో పార్క్ చేసిన కారులో వెంటనే ఏసీ ఆన్ చేస్తున్నారా?

వేసవి కాలంలో ఎండలో నిలిపిన కారులోకి ఎక్కగానే వెంటనే ఏసీ ఆన్ చేయడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరమని నిపుణులు ...

Read moreDetails

కేరళలో వినూత్న అవగాహన: డ్యాన్స్‌తో ఓటు విలువ చెప్పిన అధికారులు

ఓటర్లలో చైతన్యం పెంచేందుకు వినూత్నంగా ముందుకొచ్చిన Ratan U Kelkar చేసిన నృత్యం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. కేరళ ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న ఆయన, ఓటు ప్రాధాన్యతను ...

Read moreDetails

పరిగి పాదయాత్ర అడ్డుకున్న పోలీసులు: హరీశ్‌రావు రైతుల హక్కుల కోసం నిలిచారు

ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌రావు పరిగి ప్రాంతంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ సమస్యతో బాధిత రైతులను కలిసేందుకు పాదయాత్ర చేపట్టగా, పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ...

Read moreDetails

అనంతపురం జిల్లాలో సాగునీటి భద్రతకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించనున్న “జలధార - నీటి భద్రత” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో నీటి వనరుల ...

Read moreDetails

వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ACB తనిఖీలు

వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ACB దాడులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సాధారణంగా ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయంలో ఈ స్థాయిలో అవినీతి వెలుగులోకి రావడం ...

Read moreDetails

పీఎన్‌జీ ఉన్నచోట ఎల్‌పీజీ నిలిపివేతకు కేంద్రం నిర్ణయం

దేశంలో ఎల్‌పీజీ కొరత సమస్యను ఎదుర్కొనేందుకు మరియు గ్యాస్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైప్డ్ నేచురల్ గ్యాస్ ...

Read moreDetails

ఏఐ బయోమెట్రిక్ ఐడెంటిటీ స్కామ్: అప్రమత్తంగా ఉండండి!

ఈ కొత్త రకమైన సైబర్ నేరంలో నేరస్తులు మీ ధనాన్ని నేరుగా దొంగిలించరు. వారు మీ డిజిటల్ గుర్తింపును (Digital Identity) దొంగిలిస్తారు. దీనివల్ల మీరు ఊహించని ...

Read moreDetails

బాచుపల్లి స్టీల్ ఫ్లైఓవర్ : భద్రతా ప్రమాణాలు లేని ఫ్లైఓవర్ నిర్మాణం

హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి ప్రాంతంలో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రస్తుతం వాహనదారులు, స్థానికులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యగా మారింది. ఫ్లైఓవర్ నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటించబడడం లేదు. ...

Read moreDetails

కన్నబిడ్డలతో చెరువులో దూకిన తల్లి..కర్నూలులో విషాదం!

కర్నూలు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని గార్గేయపురం చెరువులో ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ...

Read moreDetails

పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌..ఘట్‌కేసర్‌లో దారుణం!

హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ యువకుడు యువతిపై అమానుషంగా ప్రవర్తించాడు. బాధిత యువతికి హెచ్‌ఐవీ ఉన్న ...

Read moreDetails

కాంగ్రెస్ విమర్శలపై ప్రధాని మోదీ స్పష్టత

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు తెలిపారు. ఆయన చెప్పినట్లుగా, యుద్ధ పరిస్థితులను రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ దూషిస్తోంది. యుద్ధంలో భారతీయులు ...

Read moreDetails

పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ..హైదరాబాద్‌లో పెట్రోల్ బంకులు మూసివేతా?

హైదరాబాద్ నగరంలో పెట్రోల్ బంకులు నాలుగు రోజుల పాటు మూసివేయనున్నాయంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పెట్రోల్ బంకుల వద్ద ...

Read moreDetails

సురక్షిత హోలీకి సహజ రంగులే సరైనవి: మంత్రి కొండా సురేఖ

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమైన సూచనలు చేశారు. రసాయనాలు కలిగిన రంగులు ఆరోగ్యానికి హానికరమని పేర్కొంటూ, ...

Read moreDetails

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు కొత్త ఊపు తీసుకొచ్చింది. ఈ వేడుకలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ...

Read moreDetails

లావోస్‌ జాబ్‌ స్కాం బట్టబయలు….నిందితుడు అరెస్ట్‌

లావోస్‌ ఉద్యోగాల పేరిట సాగిన ఈ సైబర్‌ మోసాల వ్యవహారం మరింత విస్తృతంగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియా, పరిచయాల ...

Read moreDetails

కేరళలోని కోజికోడ్‌లో వృద్ధురాలి ధైర్యం.. ఫుట్‌పాత్‌పై వెళ్తున్న స్కూటీ రైడర్‌కు బుద్ధి చెప్పిన సంఘటన

సామాజిక బాధ్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. పాదచారుల కోసం ఉద్దేశించిన ఫుట్‌పాత్‌పై స్కూటీ నడుపుతూ వెళ్తున్న వ్యక్తిని ఒక వృద్ధురాలు ధైర్యంగా అడ్డుకున్నారు. పాదచారులకు ...

Read moreDetails

పేపర్‌ ప్లేట్‌లో బ్యాంక్‌ ఖాతా వివరాలు.. డేటా గోప్యతపై ఆందోళన

రోడ్డుపక్కన తినుబండారాలు అమ్మే పేపర్‌ ప్లేట్‌లో బ్యాంక్‌ ఖాతాకు సంబంధించిన వివరాలు కనిపించడం నెట్టింట కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో ఈ ...

Read moreDetails

కదులుతున్న కారులోంచి జారిపడ్డ చిన్నారి.. తప్పిన పెను ప్రమాదం.

కదులుతున్న కారులో నుంచి నెలల చిన్నారి అకస్మాత్తుగా జారిపడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వెనుక నుంచి వస్తున్న మరో కారు డ్రైవర్ అప్రమత్తంగా స్పందించి వెంటనే ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News